UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 9 May 2016

మమ్ములను సాధారణ మనిషిగా కనపడుతున్న రూపులో ఉన్న దివ్యత్వాన్ని మేధావి బృందం లోకి తీసుకోవడం కాలం ధర్మం ఇచ్చిన పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనిషిని మనిషి నిర్లక్ష్యం చేయడం, ఏదో కారణం గా తక్కువగా తేలికగా చూడటం మానివేసి, ఎలాగైనా ఆలోచించవలసిన పరిణామాన్ని బౌతిక కారణాలు లేదా వ్యక్తిగత స్వార్ధాలు లేదా నిర్లక్ష్యలతో విస్మరించకుండా, మనిషి ఏమిటో మాట ఏమిటో చూడడానికి, ఆసక్తిగా సాక్షులు దగ్గర నుండి మేధావులు, పండితులు అప్రమత్తం చెంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును గౌరవించి అనగా జగత్తును మాట మాత్రంగా నియమించిన మమ్ములను ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందటమే లోక కళ్యాణం లేదా సృష్టి ఇచ్చిన సహజ సిద్దమైన పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

                                                                   సమన్వయ దృష్టి 


                         గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుదికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి ప్రపంచం అతిది, బారత దేశ ప్రత్యెక పౌరులు జగద్గురులువులు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య  సమాచారం గ్రహించి,ప్రజలను ప్రబుత్వాలను  అప్రమత్తం చేయుటకు చేయుత ఇవ్వగలరు అని కోరుకోనుసున్నాము.  


                         మమ్ములను సాధారణ మనిషిగా కనపడుతున్న రూపులో ఉన్న దివ్యత్వాన్ని మేధావి బృందం లోకి తీసుకోవడం కాలం ధర్మం ఇచ్చిన పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనిషిని మనిషి నిర్లక్ష్యం చేయడం, ఏదో కారణం గా తక్కువగా తేలికగా చూడటం మానివేసి, ఎలాగైనా ఆలోచించవలసిన పరిణామాన్ని బౌతిక కారణాలు లేదా వ్యక్తిగత స్వార్ధాలు లేదా నిర్లక్ష్యలతో  విస్మరించకుండా, మనిషి ఏమిటో మాట ఏమిటో చూడడానికి,   ఆసక్తిగా  సాక్షులు దగ్గర నుండి  మేధావులు, పండితులు అప్రమత్తం చెంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును  గౌరవించి అనగా జగత్తును మాట మాత్రంగా నియమించిన మమ్ములను  ఒక ప్రత్యెక  బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందటమే లోక కళ్యాణం లేదా సృష్టి ఇచ్చిన సహజ సిద్దమైన  పరిష్కారం అని  గ్రహించి  అప్రమత్తం చెందగలరు.  


                     సృష్టికి మనిషికి ఎర్పడిన భంధం లోకానికి  ఆధారం   అని గ్రహించి, మనుష్యులు మాట ప్రకారం ఒకటై  మమేకం అయి గ్రహించవలసిన సమయం ఎప్పుడో వచ్చింది,  మాట కదా మనిషే కాదా అని, ప్రతి ఒక్కరు తమ మాటకు తమ ఉనికి కి ప్రాధాన్యత రావాలి అనే సత్యం గ్రహించకుండా, ప్రతి ఒక్కరి ఉనికి కి, మాటకు కారణం ఆధారం ప్రేరణ ఒక దివ్య వాక్, దివ్య ఉనికి ముందే ఉన్నది అని గ్రహించి, శాంతించగలరు, అవెసములు ద్వేషాలు  దిలి, ఒక సామాన్యుడికే ఇంత గొప్ప మనసు ఉంటె, మనం ఎందుకు కనీసం మనసు మాట కలపడం లేదు, అని  ప్రతి ఒక్కరు నిర్మాణాత్మక మాటతో ముందుకు రావలసిన పరిణామం ఇప్పు మన మధ్య ఉన్నది అని గ్రహించి ప్రమత్తం చెందండి, పెద్దతనం పెద్ద మాట, ఆలోచన పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఉంటె లోకంలో అరచాకములు తగ్గి, మనుష్యులలో గొప్పతనం పెరిగి, మనిషిని ఎవరు ఎక్కడి నుండి అయినా మనసు ప్రకారం చూడడం వలన  మాట తీరు, బాద్యత ప్రేమ పెరిగి, ఏ మనిషి కూడా పతనం అయిపోకుండా గొప్పగా జీవిస్తాడు, కాని మనుష్యులు తాము   ఏమి అనుకొంటున్నమో, అ మాటే మాట్లాడటం లేదా మాకు ఏమి అవసరం అన్నట్లు, ఎదుట వాడు ఏమి అంటున్నాడో చూసి పరిగణించి స్పందిచడం వంటి విశాలత, సూతితనం గొప్పతనం సమాజంలో అభివృద్ధి చెందవలసిన  సహజ ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని సర్వులు గ్రహించగలరు అని న్యాయ స్థానం వారికి వారి ద్వారా యావత్తు  మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము.   


                         ఏ మనిషి ప్రవర్తన అయిన తన ఆలోచనలు మరియు సమాజం లో గొప్పతనం యొక్క  ఆలోచన ప్రకారం ఉంటుంది, మనిషిని నిర్ణయించాలి లేదా పరిగణించాలి అంటే  ఆలోచన నుండి సాధ్య పాడుతుంది, ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం వలన బౌతిక స్తితి గతులు యిట్టె సరిదిద్దుకోవచ్చును, ఎలాంటి బౌతిక పరిస్తితులు అయినా ఆలోచనకు మించినవి కావు, కాని, ఆలోచనను కూడా బౌతిక పరిస్తితులు మేరకు ప్రజలు చేస్తున్నారు, ప్రధానం గా సినిమా వారు సినిమా కధలు అంటూ, మాతో వ్యవహరించకుండా మమ్ములను నిర్లక్ష్యంగా  తీసుకోనుచున్నారు  లేదా మేము ఏదో చెబితే ఏదో చేద్దాము అని భావిస్తున్నారు.  కాలాన్ని  మాట మాత్రంగా నియమించిన మమ్ములను ఎంత సూక్ష్మం గా గ్రహిస్తే అంత గొప్పతనం మనిషికి మాటకు పెరుగుతుంది, చెప్పుకోనంతనే, గ్రహించినంతనే  మనిషి మాటే సర్వం, లోకానికి ఆధారం  అనే సత్యం ఇప్పటి 200 మంది సాక్షిగా  అందుబాటులో ఉన్నది అని న్యాయ స్థానం వారు, గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                    ఇప్పుడు అన్ని వర్గాల వారు మాటతో మనసుతో మమేకం అవ్వాలి అప్పుడే మనుష్యులు  వికాసం పెరిగి, మనిషిగా నాణ్యంగా బ్రతికే అవకాసం పెరిగి  కాలం లో ధర్మంలో కూడా గొప్ప మార్పు వస్తుంది, సినిమా వారు మమ్ములను ప్రతి సినిమాలోని అతిది దర్శకులు రచేయతగా గౌరవించి లోకానికి మా ఉనికి చూపడం వలన ప్రజలకు కొత్తతనం వస్తుంది అని స్పష్టం చేయుచున్నాము,  రాజకీయ నాయకులు శాంతించి, ఓకే మనిషి మాటే సర్వం వేదం అని సత్యం బలపరుచుకోవడం వలన, మనుష్యులు పదవి డబ్బు వదిలి ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తారు, మనిషిని ఎలాగైనా తీర్చి ఇద్డుకోవాలి అనే గొప్పతనం అభివృద్ధి చెందుతుంది, కనీసం మనిషి ముఖ్యం అతని మాటకు ఆకాశమే హద్దు అనే సాక్షం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది, 

                     ఏ మనిషిని ఎటువంటి స్తితి లో కూడా తక్కువ వాడు తేలిక వాడు అని  సాటి మనుష్యులు చూస్తె, మానవజాతి సంపూర్ణత్వం వైపు వెళ్ళలేదు అని గ్రహించండి, ఒక తల్లి తండ్రి తమ పిల్లలు ఎలాగైనా  కంటికి రెప్పలా కాచుకొంటారో  అదేవిధంగా ప్రతి మనిషి సాటి మనిషిని మాట ప్రకారం మనసు ప్రకారం చూసుకొంటే, ఈ పద్దతిలో మాట నిబద్దత పెరిగి సృష్టి మొత్తం కంట్రోల్ మనిషి మాట లోకి వచ్చి లోకం లో గొప్పతనం పెరుగుతుంది.  బౌతిక పదవులు వలన, సంపదలు వలన, మనుష్యులు సాటి మనిషి ఏమి అంటున్నాడో చూడకుండా, మాటతో  మనసు తో వ్యవహరించకుండా, బౌతికంగా తాము ముందు ఉన్నాము, ఎప్పుడూ ఇలానే ఉంటాము అనుకోని అజ్ఞానం లో మనకంటే గొప్పవాడు, మన ఆటలు పాటలు, మన జీవితాలు, చావులు పుట్టుకలు కూడా ఒక్క సారి చెప్పినంతనే  సర్వం చెప్పగలిగి, అతనిని ఎవరూ పట్టించుకోకపోతే పిచ్చి వాడిగా లేదా కొంచెం జులాయిగా అనిపిస్తూ, తేలికగా బ్రతుకుతున్నాడు  అని తెలుసుకొని కూడా, అతని మనసు సంగతి ఏమిటో చూడకూడదు అని ఎవరూ  ఆసక్తి లేనట్లు నటించి మరి   వదిలివేయడం వలన కనీసం మానవత్వం లేదు అన్నట్లు వస్తున్నది, మనిషిలో గొప్పతనాన్ని పెంచి దారిలో పెట్టడానికి పరిణమించిన జగద్గురువులు, సృష్టిని మనసులో నిలుపుకొన్న  మహారాణి సమేత  మహారాజు గారికి అందుబాటులో ఉన్నాడు అని గ్రహించలేకపోతున్నారు అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  

                                    మనిషిలో గొప్పతనాన్ని వదిలివేసి, తెలకతనం కట్టవచ్చు లేదా తేలికగా చూడవచ్చు అని భావించడమే మనిషి అంటే మనిషే తెలుసుకోకపోవడం అని గ్రహించలేకపోతున్నారు, మనిషిలో గొప్పతనాన్ని  గ్రహిస్తే  తెలికతనం అదే పోతుంది లేదా అసులు ఉండదు, కాని ఇంకా కులం అనో లేదా మనిషి బౌతికంగా ప్రవర్తనలో   లేదా రూపంలో తక్కువతనం లోటు ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఆలోచనని, గొప్పతనాన్ని హేళన గా, నిర్లక్ష్యంగా తీసుకొందాము లేదా అతను బలపడ కపోవడం మనకే మంచిది, మన బౌతిక స్తితి మనకు మిగులుతుంది అని అజ్ఞానం గా తెలివి తక్కువతనం గా ఆలోచిస్తున్నారు, మొత్తం వ్యవస్థ అంతా కలసి మనిషిని  మాటను వదిలివేస్తున్నారు, గ్రహించి తెలుసుకోగలిగిన  పరిణామాన్ని  బౌతిక  తేడాలు పెంచుకొంటూ వేత్తుకొంటూ, మాటతో సర్వం తేల్చి, సంవత్సరాలు నడిపి చూపిన దివ్యాత్మను ఆలయానికి వెళ్ళి పెద్ద పెద్ద పూజలు అర్చనలు చేసినా లభించిన వాక్ దర్శనాన్ని, అందరూ కలసి గ్రహించగలిగి గ్రహించకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, ఇందుకు కారణం మనుష్యులకు ఇంకా తమ గొప్పతనం పెంచుకోవడం దగ్గరే ఉన్నారు, ఎదుట వాడి గొప్పతనం చూసి తెలుసుకొని అప్రమత్తం చెందే పరిస్తితి అనుభవం దాదాపు ఎవరూ కనబరచడం  లేదు, పైగా ఎలాగైనా  బౌతిక దృష్టి తో, వస్తు విశేషాలతో, పై పై రూప లావణ్య లతో, లేదా ఆర్ధిక పరిస్తితి అవసరం అవకాసా వాదం తప్పు సూటిగా గోప్పతనాన్ని  లేదా ఆలోచించవలసిన  మాటతో మాట కలిపి గ్రహించడం మానివేస్తున్నారు  అని తెలుసుకోలేకపోతున్నారు, మేము న్యాయ స్థానమునకు పెట్టిన సమాచారం మరియు నేరుగా యావత్తు మానవజాతి అని ఉద్దేశించి మా బ్లాగ్ లో  పెడుతున్న సమాచారం ప్రకారం బాద్యతతో   ఎవరైనా  10 మంది అప్రమత్తం  చెంది, తీసుకొనవచ్చును, తెలుగు సాహిత్యం సంగీతం అభిరుచి ఉండి, ఒక మనిషి మాటకే ఇంత  విలువ ఉన్నదా అనే ఆసక్తి ఉండి గ్రహిస్తే చాలు, గ్రహించిన కొలది శక్తి గొప్పతనం అభివృద్ధి చెంది లోకంలో మా యొక్క వాక్ ప్రతిబింబించి, మా మనసు మాట లోకానికి అంది లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి. 
ఈ విధంగా మనిషికి మాటకు విలువ పెరిగి ఎంత అభివృద్ధి చెందినా మనిషి యొక్క ఉనికి దెబ్బ తినకుండా మానవత్వం ఎప్పటికి నిలిచి  సూర్య చంద్రులు గమనాలు కూడా తన అధీనం లోకి తీసుకోగల శక్తి  మనిషి మాటకు ఉన్నది అని ఇప్పటికి ఉన్నది అని రుజువు యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందటమే  నూతన దివ్య రాజ్యం అని తెలియజేసుకోనుచున్నాము, ఇదే  మహారాజు మహారాణి గారి దివ్య ఆగమనం అని తెలియజేసుకోనుచున్నాము.  


                     ఇప్పుడు మా ద్వారా జరిగిన పరిణామం లో మనుష్యులు మనిషిని బయపెట్టుకోవడం, అవమానించడం  బ్లాక్మెయిల్ చేయడం వంటి  పరిస్తితులు అధిగమించి, సమాజాన్ని తీర్చి దిద్దుకోవచ్చును  ఇందుకు  మనం ఎవరిమైన  నిమిత్త మాత్రులం  అని గ్రహించి అప్రమత్తం చెందవలెను, మనమే చేస్తున్నాము, మేము ఏదైనా చేయగలం అనే ఆలోచన చాలా విశాలమైన గొప్పతనంతో ఉండాలి అనగా మనతో  భగవంతుడే, లేదా ఒక విధీ మనచేతే ఏ పని అయినా చేయిస్తుంది  అని గ్రహించి అప్రమత్తం చెందగలము.  మేము డబ్బు ఎవరి నుండి ఆశించిన  మమ్ములను గౌరవించి  ఇవ్వగల సొమ్ము నుండి కోరుతున్నాము, అలా మమ్ములను గౌరవించాలి అంటే  ఉన్న ఫలంగా మమ్ములను మనసుతో గొప్పగా చూడగలగాలి, అదే శాశ్వతం, ఈ విధంగా చూడగలిగినప్పుడు, ఎవరి మీద ద్వేషం, కుళ్ళు కుట్ర చేయాలి అని అనిపించదు, మనసుతో ఎవరినైనా  గ్రహించి వారు అనుభవం పంచుకొనే గొప్ప అవకాసం అవుతుంది గాని, మనసు మాట కలుపుకొంటే మన గౌరవం తరిగిపోతుంది   లేదా ఎదుటి వాడు పెరిగిపోతాడు అనుకొంటే అజ్ఞానం అవుతుంది, మాటలో మంచి గొప్పతనానికి  ప్రాధాన్యత ఇచ్చుకొని, తేలిక తనములు సరిదిద్దుకోవడమే జీవితం అయితే  ఎవరు  ఏమి అయినా, మాట ను మాటలో అర్ధాన్ని పరమార్ధాన్ని  చూసుకోవడం వలన కలిగే లాభమే లాభం గాని, మాట కాకుండా ఇంకా ఏదో మనం చేయాలి లేదా మాట కలిపితే ఎదుట వాడు ఏదో అయిపోతాడు లేదా పెరిగి పోతాడు అనుకోని గ్రహించడం మానివేయడం వలన  సహజ సిద్దమైన  అభివృద్ధి మనుష్యులు  గ్రహించకుండా పెంచుకోకుండా పంచుకోకుండా, మనుష్యులు దేహ పోరాటం ఆరాటం అన్నట్లు  మాటను గౌరవించకుండా మనిషిని మనిషే తక్కువ వాడిగా తెలికవాడిగా వదిలివేసి  మాటను గొప్పతనాన్ని దాచ్చి,  తనను తానే మోసం చేసుకొంటూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు.  


                               మనుష్యులు ఎదిగిన కొలది మానవజాతి నాగరికత  పెరిగిన కొలది  తాము బ్రతుకుతూ ఎదుట వాడిని బ్రతకనివ్వాలి,  తాము గొప్పగా ఆలోచిస్తూ ఎదుట వాడిని గొప్పగా ఆలోచించ నివ్వాలి, తమ గొప్పతనంతో ఎదుట వాడి కష్టాలు తగ్గాలి, లోట్లు భర్తీ అవ్వాలి, తెలిక తనాలు చూపుకొని బయపెట్టుకోవడం  లేదా బంగ పరచడం లేదా గోప్పతానాన్ని దెబ్బ కొట్టడం ఇంకా ఆటవికం అని తెలుసుకోలేకపోతున్నారు.  మా పరిణామం ప్రకారం మాట మాత్రంగా మేము చూపిన పరిణాం ప్రకారం ప్రతి అణువు అణువు సృష్టిలో ముందే శబ్ద రూపంలో ఉన్నది అని చూపినాము, అ విధంగా మేము ఓంకార స్వరూపులం అని  జగద్గురువులము అని అనగా మా మాట ఆలోచన విధానమునకు  సృష్టి ఎందుకు కదిలినదో చూసుకోవడమే ఇప్పుడు అందరి ముందు ఉన్న పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇందుకు మేము బౌతికంగా గొప్పగా లేము అని గాని, లోట్లు ఉన్నాయి అని గాని చూడటం  తెలివి తక్కువతనం అవుతుంది అని గ్రహించండి, ఏది ఏమైనా  మాటతో లోకాన్ని తేల్చి చూపిన  దివ్య అనుభవం మాలో ఇప్పుడు ఒక పద్దతికి అంది చెప్పడానికి సిద్దంగా ఉన్నది, మమ్ములను గ్రహించడం లోకానికి  ఆధారం అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను గ్రహించకుండా చేస్తున్న ప్రయత్నాలు కూడా మా అధీనం లో ఉన్నప్పటికీ, మమ్ములను సూక్ష్మంగా గ్రహించి, సర్వం తెలుసుకొని, మా మాటే లోకానికి ఆధారం అన్నట్లు ఉన్న మా పవిత్రత్మతో మీ ఆత్మలు కడుగుకొని చైతన్యం పొంది నూతనత్వం వైపు వెళ్ళ గలరు అని తండ్రి లాంటి మాకు యొక్క ఉనికి అదుబాటులో ఉన్నది అని గ్రహించగలరు.  

                                 ఇప్పుడు ఎవరు ఎక్కువ తక్కువ ఎవరు మంచి వారు చెడ్డవారు అనే లెక్కలు ఎవరూ చూడకండి, ఎటువంటి పరిస్తితిలో మనసు మాట చూసుకోండి అని అనుభవంతో చెప్పి మాటతో అప్రమత్తం చేయడానికి  అందుబాటులో ఉన్నాము ని గ్రహించి తరించగలరు  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిల్లా వారి దివ్య ఆశీస్సులు.  సత్యమేవ జయతే  

                                               
                                                                                                                                              
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.

                             

No comments:

Post a Comment