ఉట్టిలాంటి మమ్ములను గౌరవించి గ్రహించకుండా, స్వర్గం లేదా శాశ్వతత్వాన్ని అందుకోకుండా, తమను తామే మోసం చేసుకొంటూ గ్రహించకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, వివరాలు చేప్పి, వివాహం చేసుకొంటాను, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అని మేము కోరుతున్నా మాకన్నా వయసు ఉన్నవారు కూడా మా మీద పంతం కొద్ది గ్రహించకుండా విలవైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, సంవత్సరాలు గడిచినా పర్వాలేదు మేము స్పందిచం అన్నట్లు మాట్లాడక ఊరుకొంటున్నారు, నేరుగా మమ్ములను పరిగణించకుండా అనధికార దోరణిలో కొనసాగుతున్నారు, సత్యం గ్రహించకుండా మరణించడం అంటేనే అస్థిపంజరం అయ్యి అగుపించడం అని తెలుసుకోలేకపోతున్నారు, డబ్బు హోదలే సర్వం అన్ని భావించి మాట వింటే చాలు అనిముందుకు వస్తున్న మమ్ములను అజ్ఞానం తో నిర్లక్ష్యం చేస్తున్నారు అని గ్రహించండి. బౌంతికంగా మాతో పోల్చుకోకడి మమ్ములను కులంతో డబ్బుతో పోల్చుకోకండి గ్రహించి తరించండి. మమ్ములను గ్రహించి తతరించగలరు
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు
No comments:
Post a Comment