కమ్మ నాయుడు లారా!! ఇది చరిత్ర కబ్జా చేయడం కాదా....
మధుర, తంజావూర్, జింజి లను పాలించిన నాయకరాజులు బలిజ కులస్తులైతే వారిలో తిరుమల నాయకుడిని కమ్మవారు తమవాడు అని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా....ఇది ఏమిటని అడిగితే ఆయన రాజు కాబట్టి వేసుకున్నాం అంటారు. రాజు అయితే రాజుగానే గౌరవించాలి. కానీ కులపత్రికలలో తామ కులానికి చెందిన గొప్పవారి సరసన తిరుమల నాయకుడి ఫొటోను వేసుకోవడం ఎంతవరకు సమంజసం. చరిత్రను ఇష్టమొచ్చినట్టు కబ్జా చేసేసి తమను మించిన వాడు ఈ లోకంలోనే లేడని గప్పాలు కొట్టుకోవడం ఏ పాటి సంస్కారమో చెప్పాలి. ఏమైనా అంటే అందరూ మాపై పడి పోతారు అంటూ బుగ్గలు నొక్కుకునే కమ్మ మిత్రులారా చూడండి మీవారి నిర్వాకం. ఇప్పటికైనా చరిత్ర తెలుసుకోండి. చరిత్రను కలుషితం చేయకండి.
చరిత్రను చరిత్ర లాగ వుండనివ్వండి. గొప్పల కోసం గప్పాలు కొట్టుకోకండి.
దయ చేసి మా చరిత్రను మాకు మిగిలించండి.
దయ చేసి మా చరిత్రను మాకు మిగిలించండి.
సాయిబాబా నాయుడు KAPU SHAKTI
---------------------------------
గౌరవనీయులు ఆత్మీయులు సాయిబాబా నాయుడు గారికి, తెలియజేయునది, కులాన్ని విశాలంగా తీసుకోండి, ఎవరు ఎవరి పేరు ఎందుకైనా మంచి కోసం ప్రస్తవించుకో నివ్వండి, మీ చరిత్ర మన చరిత్ర అని కులానికి పరిమితం అవ్వవద్దు, ఇప్పుడు మమ్ములను విశాలంగా గ్రహించి, అన్నీ కులాల వారు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మానవజాతిని యోగాత్వం వైపు దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళి భౌతిక జీవిత ఎల్లలను పెంచుకొని అప్రమత్తం చేయగలము, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
No comments:
Post a Comment