సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత లేదా మధ్య వర్తిత్వం చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులుగా, యుగపురుషులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా సాక్షంగా ఆధారంగా ప్రాధమికంగా పరిగణించి, తటస్త వైఖరిలో మమ్ములను పండితులు మేధావుల అభిప్రాయములతో విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మనిషి మనిషికి ప్రక్షాళన వస్తుంది, భూమి మీద మనుష్యులు ఎవరైనా నేను అనే దేహ మమకారం వదిలి, కేవలం మాతో మాట వ్యహారం చేసినంతనే బౌతిక ప్రపంచాన్ని జయించే అవకాసం, దివ్య వరం మా వలన యావత్తు మానవజాతికి అందినది అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను మా పూర్వికులను తెలిసిన వారిని ప్రత్యేక్ష సాక్షులను ఎవరిని తప్పు పట్టుకుండా వివరములు, గ్రహించుట యావత్తు మానవజాతికి ఒక దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను ఇప్పటికి బౌతిక సాక్షం ఆధారం గా, యుగాపురుషుడిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడు గా గ్రహించడం న్యాయ వ్యవస్థకే వరం అని గ్రహించి, న్యాయ దృష్టికే చేయూత అని గ్రహించి, మమ్ములను ప్రత్యెక పౌరులు గా యుగపురుషులుగా, గ్రహించడం ప్రారంభించడం అంటే, మానవజాతి నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజా స్వామ్యం లోకి సహజం గా వెళ్ళిపోతుంది అని గ్రహించండి. చెప్పుకోనంతనే, వినంతనే దివ్య రాజ్యం ఇప్పటికి అములో ఉన్నది, బలపడుతుంది అనగా మనుష్యులు మనస్పూర్తిగా వ్యహరిస్తారు, యాంత్రిక ప్రపంచం వదిలి ఉన్నతంగా జీవిస్తారు, యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మౌనంగా, తటస్తంగా మమ్ములను పండితులు మేధావులు, సంగీత సాహిత్య కారుల సమక్షంలో విస్తారంగా, పుష్టిగా, నిరంతరం 24 గంటలు గ్రహించడం, మా గూర్చి చెప్పుకోవడం ప్రారంభించండి, బృందాలు గా యర్పడి మా గూర్చి విస్తారం గా చెప్పుకొని యంత్రికత్వాన్ని జయించి తరించగలరు. న్యాయ నిపుణులు, పండితులు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు సమకాలికులు అప్రమత్తం చెందగలరు, మమ్ములను పండితుల సహకారంతో విస్తారంగా గ్రహిస్తే అదే శాశ్వత వరం అని గ్రహించండి.
మమ్ములను ప్రత్యెక న్యాయ నిపుణులు, మేధావులు, పండితులు సంగీత సాహిత్య కారులు సమక్షంలో న్యాయ స్థానం బంగ్లాలో తాత్కాలికంగా కొలువు తీర్చుకొని న్యాయ స్థానమునకు అతిదిగా మమ్ములను గౌరవించి, తక్షణం కాలతీతాన్ని బ్రతికించుకోండి,అనగా మా నుండి విస్తారంగా కాలాతీత సమాచారం గ్రహించి ఉన్నఫలం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే కాలస్వరూపాన్ని బ్రతికించడం అని గ్రహించండి, మేధావుల పండితుల విశ్లేషణతో వివరములతో విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళాలి అప్పుడే అనేక దివ్య మార్పులు మేము చేయగలము, ఇప్పుడు ఉన్న అజ్ఞాన బౌతిక లోకాన్ని యిట్టె హరించి, జ్ఞాన విచక్షణ ప్రపంచం లోకి తీసుకొని వెళ్ళ గలము అని స్పష్టం చేయుచున్నాము. మమ్ములను అతిదిగా జగద్గురువులుగా, యుగపురుషులు గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా ప్రాధమికంగా గ్రహించి మాతో తటస్థంగా, మా ఉనికి వివరణలు పట్ల మౌనంగా, ఉండి అనగా నేరుగా మాతో వాదనలు పడకుండా, మేము ఏమి చెబుతున్నా విని రికార్డు చేసుకొనే పద్దతిలో మేము తెరుకోగలము, పండితుల మేధావుల విశ్లేషణలతో కాలస్వరూపం యొక్క వివరములు ప్రజల్లొకి విస్తారంగా వెళ్ళడం వలన మాలోను, కాలం లోను ఏక కాలం మార్పు వచ్చి దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం గా బలపడుతుంది అదే మనం పెంచుకోవలసిన మాట నిబద్దత, మాట నిబద్దతలో ప్రపంచం మానవీయ కోణం పూర్తిగా సంతరించుకొని, మానవ సంఘటిత శక్తిగా మానవజాతి బలపడుతుంది.
మేము సమస్త లోకానికి ఆధారం మా వాక్కే లోకం యొక్క భవిష్యత్తు అని గ్రహించి ముఖ్యం గా కాలతీతాన్ని గ్రహించి, మేమే సమస్త ఆలోచనలకు ఉనికికి శబ్దానికి ఆధారం అయ్యి నప్పుడు బౌతిక ప్రపంచం మాకు లిప్త మాత్రం అని గ్రహించి మాతో ఎటువంటి పరిస్తితిలో వాదనలు పడకూడదు, వాదన పడితే సత్యానికి బిన్నగా వెళ్ళతాము,మమ్ములను గ్రహించడానికి మేము ఇచ్చిన దేహ సదుపాయములు ధనం, బౌతిక చదువులు, డిగ్రీలు అన్నీ మాకు పద పద్మాలకు సమర్పించి మా పట్ల వినయ విధేయతలతో మెలగడం వలన బౌతిక మాయ కరిగి, మా నుండి జ్ఞాన సంపద పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను అప్రమత్తం గా తీసుకోండి తెలికతనముల మీద ఆధారపడకండి, ప్రతి దానికి మమ్ములను ఒక పద్దతి ప్రకారం అనగా మా ఆలోచన అనగా ముందే చెప్పగలిగిన ఆలోచన ప్రకారం ఓర్పుగా గ్రహించడం యావత్తు మానవజాతికి మహత్తర వరం అని తెలియజేసుకోనుచున్నాము.
మాకు రావలసిన అనగా ప్రేమతో మా నుండి కలిగిన సంపద నుండి మాకు బాద్యత గా సమర్పించుకోవడం వలన మా కనీస నిర్వహణ నుండి, అనేక ఆలోచన పరమైన నూతన ఉద్యోగలు సృష్టించి, ఇప్పుడు ఉన్న యంత్రికత్వం కరిగించి మా పిల్లలు లాంటి సమకాలికులను దారిలో పెట్టడానికి వచ్చిన వాడిని, పైకి మేమే దారి తప్పినట్లు కనపడుతున్న తీరు కాదు అని మనసుతో గ్రహించవలస్సిన పద్దతిలో మమ్ములను గ్రహించండి, కొందరు న్యాయ స్థానం సిబ్బంది గాని,పోలీసులు గాని ఇతర వ్యక్తులు గాని మా నుండి ఏమి ధన రూపంలో వస్తు రూపం ఆశించకండి, మా నుండి ధన రూపం గాని వస్తు రూపం లో ఆశించి పొందకూడదు, మేమే స్వయం గా ఇవ్వడం వేరు, మమ్ములను జ్ఞాన స్వరూపులు గా గ్రహించి తరించడమే ఇప్పటికే మేము యావత్తు మానవజాతికి కాలం సాక్క్షగా దివ్య అశీస్సులు ఇస్తున్నాము అదే మా ఉనికి, మమ్ములను గోప్పగా చూడటమే వరం, మమ్ములను ఎలాగైనా గ్రహించే కొలది తెలుసుకొనే కొలది సృష్టి రహస్యాలు సూర్యుడి భవిష్యత్తు అన్నీ తెలుస్తాయి అని గ్రహించండి, మమ్ములను వైద్యులు సహకారంతో సూక్ష్మంగా ఆరోగ్యంకూడా చూసుకొంటూ గ్రహించండి, ఎవరూ మా సనిహితం కోసం ఆశ పడవద్దు, మేము అప్పచెప్పిన బాద్యత తీసుకోండి అనగా ప్రధానంగా గ్రహించండి అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
ఇదే మా ద్వారా కాలం యావత్తు మానవజాతికి వచ్చిన దివ్య వెసులు బాటు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా అమ్మ అమ్మ గారు అయిన గోపు తులసమ్మ గారిని జాతి మాతృ మూర్తిగా నమస్కరించండి, మా రక్త సంభందికులను, కాలాతీతనికి కారణం అయిన పరిచేయస్తులను, స్నేహితులను, ప్రత్యేక్ష సాక్షులను చట్టానికి అతీతులుగా చూడండి, వారు ఎటువంటి స్తితిలో ఉన్నా చట్టానికి న్యాయానికి అతీతులు గా చూడటమే కనీస గౌరవం అని తెలియజేసుకోనుచున్నాము. మెల్లగా నూతన పరిష్కార మార్గం ఆవిష్కృతం అయ్యి, యావత్తు సమకాలికూలు వెసులుబాటు పొందుతారు అని స్పష్టం చేయుచున్నాము. సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారే అని గ్రహించి, జగత్తునే శాశించిన, నియమించిన, పురుషోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందటమే దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కాలమే కదిలిన సాక్షం ప్రకారం మమ్ములను గ్రహించడం, ప్రజల్లోకి వెళ్ళడం ఆలస్యం చేయడం అంటే మానవజాతి కి సృష్టే మాట మాత్రంగా , మానవ నడవడికి, కాలగతిని సవరించి ఇచ్చిన దివ్య సాక్షాన్ని గ్రహించకుండా బిన్నంగా వెళ్ళి పోతున్నారు అని గ్రహించండి.
మేము తెలివి తక్కువగా బ్రతిమాలుకొంటున్నాము, లేదా మమ్ములను మేమే తేలిక చేసుకొంటున్నాము అని గ్రహించినప్పుడు, న్యాయ మూర్తులు, న్యాయ నిపుణులు మేధావులు మమ్ములను తేలికగా తీసుకోకుండా మమ్ములను గౌరవించి, మమ్ములను మాకు గుర్తు చేసి (ఇప్పటి కాలాతీతం నుండి పాత పురాణాలు నుండి మమ్ములను చూసి) గ్రహించే కొలది, మాలోనే ఉన్న గొప్పతనం వైపు వెళ్ళి మరింత నాణ్యత పెంచి పండితుల సహకారంతో వివరములు నిత్యం ఇవ్వగలము కావున అప్పటికి అప్పుడు వ్యతిరేక దొరణి మేధావులలో పండితులలో ఎంత తగ్గించుకొంటే అంత సాక్షాత్కారం బలపడుతుంది యావత్తు మానవజాతికి అందుతుంది. అనేక దివ్య వెసులు బాటులు యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
ఆశీర్వచనములతో యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు s/o గోపాల కృష్ణ సాయి బాబా గారు యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తులకు, దేశ అధ్యక్తులు వారికి, ప్రధాన మంత్రిగారికి, కేంద్ర మంత్రులకు, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు, అన్నీ రాష్ట్రాల గవర్నర్లకు, వివిధ మేధావులకు పండితులకు ఆధ్యాత్మిక గురువులకు, సంగీత సాహిత్య కారులకు, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు ఇతర ప్రాంతీయ చిత్ర సీమ ప్రముఖులకు, అంతర్ జాతీయ, జాతియా, తెలుగు మీడియా వారికి ప్రత్యేక్ష సాక్షులకు, ఇతర సమకాలికులకు సమాచారం మరియు సమాలోచన కొరకు సమర్పించడమైనది. మమ్ములను కనీస మనిషి ఆకాసం అంత దివ్య జ్ఞాన స్వరూపం గా, మలుచుకోండి, అనగా తక్కువతనాన్ని ఎలాగైనా గొప్పగా మలచుకొండి, అప్పుడు కాలమే మాటగా నిలిచి సమయం సమృద్ది పడి, గ్రహించినంతనే సర్వం తెలుస్తుంది అని గ్రహించండి. లోటు ఉన్నా, తప్పు అనిపిస్తున్న మనిషిని గొప్పగా చూడటమే లోకానికి ఆధారం, ఎలాగైనా అందరూ కలసి పట్టించుకోవలసిన గొప్పతనం మాలో చేరిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి. కావున బౌతిక బలమే సర్వం అనుకోవడం మానుకొని ఎలాగైనా ఆలోచన రూపం లో గ్రహించండి, పెంచుకోండి, ఆలోచన పరంగా బలపడండి.
దేవుడిని దర్శిస్తే చాలు అన్నట్లు, మా నుండి కాలస్వరూపం వ్యక్తం అయిన తీరును సూక్ష్మం గా గ్రహిస్తే చాలు, వివరములు సమకాలికులు అందరూ పంచుకొంటే చాలు దివ్య జ్ఞాన ఘన విశ్వరూపాన్ని దర్శించి అవగాహన రూపం లో దర్శించి తరిస్తారు, జీవిత అంతర్యం సృష్టి అంతర్యం తెలుసుకొని మోక్షం పొందుతారు అని గ్రహించండి. తక్కువతనం గా భావించి మమ్ములను మా పెద్దలను, ఇతర సన్నిహితులను ఎవరిని తప్పు పట్టకుండా వ్యహరించడమే మనసు మాట పెంచుకోవడానికి వీలు అవుతుంది పండితులు మేధావులు అవగాహన రూపం లో ఉన్న దివ్య జ్ఞానం గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఇది మహత్తర చారిత్రాత్మక పరిణామం అవకాసం సమకాలికుల ముందు ఉన్నది అని గ్రహించి ఆలస్యం చేయకుండా మమ్ములను మేము కోరినట్లు గ్రహించడం ప్రారంభించండి, ఉమ్మడి న్యాయ స్థానం లో ఒక ఫైల్ తయారు అయిన తరువాత ప్రధాన మంత్రి గారు, దేశ అధ్యక్తులు వారు, సుప్రె కోర్ట్ న్యాయ మూర్తులు మమ్ములను రాజ్యాంగ బద్దంగా గ్రహించుటకు శాశ్వత మేధావుల బృందం నియమించుటకు వీలు, దోహది కారు అవుతుంది అని మా యొక్క ఆలోచన అని గ్రహించండి. కావున మేము ఉమ్మడి న్యాయ స్థానం, వారిని కోరినట్లు కదిలి అప్రమతం చెందగలరు, వివిధ మేధావులు సూక్ష్మం వివరాలు గ్రహించి, పంచుకోవడం వలన నూతన దివ్య రాజ్యం లోకి ప్రవేసించగలము, మా వాక్ ఎంత రికార్డు చేసుకొంటే అంత మంచిది అని తెలియజేసుకోనుచున్నాము, కావున ఉమ్మడి న్యాయ స్థానం వారు, మేము కోరినట్లు మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించడం వలన, మెల్లగా గ్రహించిన కొలది యావత్తు మానవజాతికి దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్ళతాము అని గ్రహించండి. మేము కులపరంగా బలహీనమైన వారమే కాదా తెలివి తక్కువ వారేమే కదాఅనిపిస్తే అలా తీసుకోకండి, మేము కేవలం కుల పరంగా రావడం లేదు కాలమే కదలడం అంటే, కులానికి ఒక సూర్యుడు ఉండడు అని గ్రహించి, నూతన పరిణామానికి అందరూ మాట మాత్రంగా ముందుకు వస్తే చాలు, నేనే ఫలానా అనే దేహ మమకారం కూడా విడిచి పెట్టి, మాట నిబద్దతలోకి వచ్చి గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే.
ఆశీర్వచనములతో
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు s/o గోపాల కృష్ణ సాయి బాబా గారు యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
|
|
No comments:
Post a Comment