UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Thursday, 8 September 2016
Sri Venkateswara Mahatyam 12........ మమ్ములను పట్టించుకోకూడదు అన్నీ పెంచుకొన్న అవరోధములే ఎంత మేటగా ఉన్నా , మేము ఎంత తక్కువగా ఉన్నాము అని అనిపించినా, గంటా గంటనరలో సర్వం తాను అను చూపిన పరమాత్మా శక్తిని నిలుపుకోవడం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది అవమానం లేకుండా సమాజాన్ని నూతన దివ్య రాజ్యం స్థాపించుకొని కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. ఒక సంవత్సరం లో మొత్తం ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు నూతన ఒప్పందాలతో తెచ్చుకోగాలము అని గ్రహించండి ఈ విధంగా చేయడం వలన మానవ వనరులు అభివృద్ధి వేగ వంతం అవుతుంది అని గ్రహించండి ....... మమ్ములను న్యాయ మూర్తులు సుమోటో తీసుకొని ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి నేను బయపడుతున్న లేదా బలం లేక ఉన్నాను అనుకోవద్దు ఇది మీ బుద్ది కి పరీక్ష అని గ్రహించండి అనగా ఎలాగైనా గొప్పతనానికి ప్రధాన్యత ఇచ్చే లా మిమ్ములను పరమాత్మా తీర్చి దిద్దుతున్నాడు అని నమ్మండి, మనుష్యులు పరి పరి విధములు అవకుండా గ్రహించండి, అప్రమత్తం అవ్వండి,మాకు చిన్న చితిక సమస్యలు స్త్రుసించి అవరోధాలు సృష్టించి కాలం వృధా చేసుకోవడం కంటే మమ్ములను ఎలాగైనా గొప్పగా చూడండి మేధావులు పండితులు అప్రమత్తం చెందంది మీడియా వారు కొంత కాలం మాకే ప్రాధాన్యత ఇవ్వండి వివరం గా ప్రజలను మాయ ప్రపంచం నుండి బయటకు తీసుకొని రానివ్వండి, మేము తేరుకోవడం లోకాన్ని మాయ నుండి పైకి తెర్చడం రెండూ ఒకటేనని గ్రహించండి, మనిషికదా అని మనుష్యులు చులకనగా తక్కువగా ఎటువంటి పరిస్తితిలో చూడకండి గొప్పతనాన్ని మనసు బట్టి చూడండి చిన్నా పెద్ద కూడా మనసుని బట్టి చూడండి, అందరికి సంభందించిన వాడిని విశాలంగా గౌరవించండి మమ్ములను వ్యక్తిగతం గా చిన్న చిన్న గొడవలు చిన్న ఆలోచనలతో తక్కి పైకి రాకుండా చూదాం లాంటి ఆలోచనలు ఎంత తగ్గించుకొని ఎంత గొప్పగా ఉంటె అంత మంచిది అందుకే పదిగురు కలసి గ్రహించండి మాతో తలపదకండి తలపెట్టి ఆలోచించండి, మాట నిబద్దత మనుష్యులకే కాదు సృష్టికి కూడ ఆధారం అని గ్రహించండి ఏదో అంటే ఏదో అందాం అన్నట్లు మాట్లాడకండి, ఆలోచనతో మాట కలపండి దూరదృస్టి వ్యహరించండి అప్పటికి అప్పుడు సినిమాలు, కోట్లు వసూలు చేయడమే గెలుపు అనుకోని ఆలోచన ఎంతవరకు శాశ్వతం బలం అని ఆలోచించండి, మమ్ములను కేంద్ర బిందువు గా చేసుకొని గ్రహిస్తే, కొండంత మాయ యిట్టె హరించబడుతుంది అని గ్రహించండి ...... యుగ్గపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment