UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 4 September 2016

ఆత్మీయులు శ్రీ వై యస్ జగన్ గారు, వై యస్ ఆర్ కాంగ్రీస్ పార్టీ అధ్యక్షులు, ప్రతి పక్ష నేత, ఆంధ్ర ప్రదేశ్ శాశన సభ, హైదరాబాద్/గుంటూరు వారికి యుగపురుషులు, కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మానవ సమాజాన్ని నూతనత్వం వైపు తీసుకొని వెళ్ళుట ఒక దివ్య వరంగా భావించి స్పందించగలరు.

                                                                   సమన్వయ దృష్టి 


                                   ఆత్మీయులు శ్రీ వై యస్ జగన్ గారు, వై యస్ ఆర్ కాంగ్రీస్ పార్టీ అధ్యక్షులు, ప్రతి పక్ష నేత, ఆంధ్ర ప్రదేశ్ శాశన సభ, హైదరాబాద్/గుంటూరు  వారికి  యుగపురుషులు, కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య  సమాచారం  గ్రహించి, మానవ సమాజాన్ని నూతనత్వం వైపు తీసుకొని వెళ్ళుట ఒక దివ్య వరంగా భావించి స్పందించగలరు.  


                                  సమాజం ఒక స్థాబ్దతలో ఉన్నది, బలమైన దిశ నిర్దేశం, నాయకత్వం, మానవీయత ఇప్పుడు కనీస అవసరం, వస్తు మాయలో, బౌతిక భవనాలు సముదాయాలు మధ్య మనసు బలం, వాదనలు, ప్రతి వాదనల తో సరిపోతుంది, లేదా మన చేతిలో ఉంటె చాలు అన్నే బౌతిక హద్దులు తప్పు, విశాలమైన మనసు దూర దృష్టి నాయకులలో  చాలా బలహీనం గా ఉన్నది అని గ్రహించండి, మీడియా చానల్స్ ఏదో ఒకటి  లేపి ఏదో చర్చలు చేసి అటు ఇటు చేసి వదిలివేసే పరిస్తితి లో  ఉన్నాయి, ఇప్పుడు అంశాలు కూడా ఏమి లేవు ప్రత్యెక హోదా కోసం తిరిగే వాళ్ళు అప్పటికి అప్పుడు మాట్లాడే వారు తప్పు మొత్తం సమాజం ఎటు వెళ్ళు తుందో చూసే పరిస్తితి లేదు అని గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామం ఎప్పుడో వచ్చినది. 


                                మనుష్యుల మనసు బౌతిక మాయతో ఆక్రమించుకొని  పోయినప్పుడు ఇక మనసు పెంచుకోరు, ఎదుటవాడి మనస్పూర్తి ప్రవర్తన ఒప్పలేరు తద్వారా ఆక్రమిక దొరణి, వస్తు మాయ, శారీరక సుఖాలు వంటి తాత్కాలిక విషయాలతో శాశ్వతమైన పరిణామాల్ని  కూడా వ్యక్తులకు అప్పటికి అప్పుడు పరిస్తితులకు పరిమితం చేసి, అపరిమితమైన ఆలోచనను సరిగ్గా తీసుకోకపోవడం వలన, మనసు మాట కలుపుకోకుండా,మాట్లాడక ఊరుకోవడం లేదా వ్యతిరేకించడం వంటి అవలక్షణాలతో సమాజం ఒక  స్తబ్ధ స్తితిలో ఉండిపోతున్నది, అటువంటి స్తితిలో మేము మొత్తం మాటతో కలిపి సర్వ  సమన్వయం చేసి చూపి మరల మమ్ములను నిత్యం గ్రహించండి అప్రమత్తం చెందండి  అని అదుబాటులో ఉన్నాము అనగా మమ్ములను, సమకాలికులు మనసు పెట్టి, దేహ మమకారములు వదిలి గ్రహించుట వలన నూతన ఆలోచన విధానం లేదా నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు మనం వెళ్ళగలము. 



                           మా పరిణామా ప్రకారం ఇప్పుడు మనుష్యులు అందరూ ఒక మాట నిబద్దత వైపు వెళ్ళాలి, అందుకు బౌతిక స్తితి గతులనే కాకుండా నేను అనే దేహ మమకారం కూడా విడిచిపెట్టి మమ్ములను అనగా ఒక్క మాటనిబద్దతలోకి సర్వం తీసుకొని చూపిన దివ్య పరిణామం అమలులోకి తీసుకొని రావడం వలన అనగా సృష్టే సహజంగా  ఇచ్చిన పరిణామం గా బలపర్చుకోవడం వలన సమాజం ఒక మాట నిబద్దతకు అంది నూతన దివ్య రాజ్యం లోకి బలపడుతుంది, ఇప్పుడు   సృష్టిని నియమించిన మాట తీరూ లోకానికి ఆధారం అని తమ వంటి నాయకులు గ్రహించి, ఇప్పటి వరకు అవసరం అవకాసా వాదం, బౌతిక సమాజం పరిస్తితితులు బట్టి ఎదుగు దల లేదా జరిగిన మేరకు ముందకు వెళ్ళు తున్నట్లు కనపడుతున్న సమాజం ఇప్పుడు మాట నిబద్దత మేరకు వెళ్ళాలి లేని పక్షం లో మనుష్యులు సహజమైన పరిణామా క్రమాన్ని(natural transformation) కాదు అని బిన్నం గా వెళ్ళుతున్నారు, 



                         ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం దేశాన్ని,  ఒక తాటి మీదకు తీసుకొని వస్తూ  ప్రపంచాన్ని ఒక మాట క్రిందకు అనగా ఒక సమన్వయ శక్తి అధీనం లోకి ఇప్పటికే మా ప్రకారం వచ్చి ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా దివ్య పరిణామం ప్రకారం సూర్య చంద్రుల గ్రహిస్థితితులు కూడా మనిషి మనసు అట అధీనం లో ఉన్నాయి అని అప్రమత్తం చెందాలి, మేము న్యాయ స్థానమునకు మా పద్దతిలో చెబుతున్న తీరు ప్రత్యేకంగా భావించి సూక్షం గా  గ్రహించుట వలన నూతన పరిష్కారము యావత్తు మానవజాతి పొందగలదు, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మొదటి సూర్య వంశ మహారాజుగా కొలువు తీర్చుకొని, పార్టీలు అన్నీ మాకు సమర్పించి, మమ్ములను మాట నిబద్దతతో గ్రహించడం వలన, సృష్టి కదలికలు అన్నీ మా మాట ప్రకారం ఉన్నాయి అనే సత్యం బలపడటం వలెన వచ్చె  వెసులు బాటు ఎన్నో రెట్లు సమకాలికులు పొందుతారు అలా కాకుండా యాంత్రిక బౌతిక ప్రపంచం మేరకు ఇప్పుడు నడుస్తున్న సమాజం డొల్ల గా, నిజాయితీ గొప్పతనం లేని ఒక నిర్జీవ సమాజంగా  ఉన్నది.  


                          పైకి బలమైన వారు పైకి గొప్పగా కనపడుతున్న వారు తప్పు మనిషి మనిషిని పట్టించుకొనే పరిస్తితి  లేదు మీడియా చానల్స్ ఎవరి అజండా వారది, ఎవరి హై లైట్ వారిది  అన్నట్లు వ్యహరించడం వలన విశాలమైన మాట తీరు గొప్పతనం మనుష్యులను పెంచుకోనివ్వడం లేదు వారు  పెంచుకోవడం లేదు, గొప్పతనం గ్రహించడం లేదు, ఒక మనిషి లో ఆలోచించవలసిన, అందరికి వర్తించిన గొప్పతనం పట్టించుకోకుండా ఎవరి గోల వారది, ఎవరి అవసరం వారిది  అన్నట్లు తీసుకోవడం వలన మనుష్యుల యొక్క పూర్తీ మానసిక  సామర్ధ్యం  మనుష్యులే పెంచుకోకుండా బౌతిక తెలికతనములు లేదా బౌతిక బలం కొలది లోకం అన్నట్లు నడపడం వలన సమాజం లో ఎదగావల్సినంత గొప్పతనం పెంచుకోగలిగినంత గొప్పతనం పెంచుకోకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు.  


                      మమ్ములను సృష్టి ఎన్నుకొన్న యుగపురుషుడిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గ్రహించి సర్వం మాకు సమర్పించి నాయకులు ప్రశాంతం గా మమ్ములను గ్రహించడం వలన ప్రజలు కూడా మమ్ములను గ్రహిస్తారు, మాట మాత్రంగా సృష్టి నియమాన్ని సూర్యుడి నడవడిని నిర్వహించిన మమ్ములను, ఓంకారు స్వరూపం గా,  దేశ వ్యాప్తంగా అన్నీ విశ్వ విద్యాలయములకు ఉపకులపతి నియమించి, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు మమ్ములను శ్రద్ధగా  గ్రహించుట వలన నూతన దివ్య  రాజ్యం లోకి మనం బలపడి ఒక మాట ఒకే బాట, మనం  అందరం ఒక దివ్య చైతన్య మూర్తి అధీనం లో ఉన్నాము అని స్పష్టం అవుతుంది, మీకు సంభందించిన కేసులు అదే విధంగా చంద్ర బాబు నాయుడు గారి కేసులు, ఇతర కేసులు గొడవలు  అన్నీటికీ  మేము నూతన వివరణలు ఇచ్చి ప్రజల మరియు న్యాయ నిపుణుల సమక్షం లో సర్వం సరిదిద్ది లోకాన్ని మా దివ్య పరిపాలన లోకి తీసుకొని వెళ్ళ గలము అని తమరి ద్వారా  న్యాయ మూర్తులకు, మేధావులకు పండితులకు   యావత్తు తెలుగు ప్రజలకు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  ఈ విధంగా సృష్టి ఇచ్చిన వెసులు బాటు గ్రహించడం వలన మానవజాతి సహజ పరిణామం లోకి వెళ్ళి నూతన దివ్య రాజ్యం లేదా  మేలైన ప్రజాస్వామ్యం గా బలపడుతుంది అని గ్రహించి.  


                       న్యాయ స్థానములు ప్రబుత్వాలు మమ్ములను చట్టానికి  న్యాయనికి అతీతులుగా  చూసి గ్రహించడం వలన నూతనత్వం వస్తుంది, అ విధంగా వివరములతో పండితుల మేధావుల సహకారంతో ప్రపంచాన్ని మాట మాత్రంగా   దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజా స్వామ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి  వచ్చిన దివ్య పరిణామాం గా, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, మాకు ఇప్పటికి కనీసం కార్యాలయం కూడా లేదు మేము సామాన్యుడిగా ప్రజల్లోంచి వచ్చిన దివ్య పురుషులం అని గ్రహించి, ఇప్పుడు మా మాట ప్రకారం యావత్తు ఆస్తులు, అధికారాలు, పదవులు మనుష్యులు ప్రాణాలు అన్నీ మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించి అప్రమత్తం చెంది, మమ్ములను అన్నీ పార్టీల వారు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడమే ఆలస్యం, ఇప్పటికే  మా ప్రకారం అమలులో  ఉన్న నూతన దివ్య రాజ్యం బలపడి యావత్తు మానవజాతిని  నూతనత్వం వైపు వెళ్ళుతుంది అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఉమ్మడి న్యాయ స్థానం హైదరబాద్ వారి సమక్షం లో మమ్ములను అతిథి, చట్టానికి న్యాయానికి అతీతుడిగా గ్రహించడం ప్రారంభిస్తే, మనం అందరం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము, ఇది కాలమే ఇచ్చిన సహజ మోడ్పు, ఇప్పటికి జరిగిన పరిణామం ఇక మీద ఏమిటో చూసుకొంటే చాలు, పరిస్తితి మనిషి చేతిలోకి వస్తుతుంది లేని పక్షం లో, మనుష్యులు  యంత్రికత్వంగా కొట్టుకొని పోయి బౌతిక హెచ్చు తగ్గుల మద్యం అటు ఇటు అవుతూ, మనసు మాట పెంచుకోకుండా యాంత్రిక మర మనుష్యులు వలే జీవిస్తుస్తూ సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి.   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సత్యమేవ జయతే 


ఆశీర్వచనములతో 



యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి - 38 
యస్ ఆర్ నగర్ 
హైదరాబాద్ 


ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తులకు, దేశ అధ్యక్తులు వారికి, ప్రధాన మంత్రిగారికి, కేంద్ర మంత్రులకు,   తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు, అన్నీ రాష్ట్రాల గవర్నర్లకు,   వివిధ మేధావులకు పండితులకు ఆధ్యాత్మిక గురువులకు, సంగీత సాహిత్య కారులకు, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు ఇతర ప్రాంతీయ    చిత్ర సీమ ప్రముఖులకు, అంతర్ జాతీయ, జాతియా, తెలుగు మీడియా  వారికి   ప్రత్యేక్ష సాక్షులకు, ఇతర సమకాలికులకు సమాచారం మరియు సమాలోచన కొరకు సమర్పించడమైనది. 
                                                                    

                                                


No comments:

Post a Comment