ఇప్పుడు మేము మనసున్న మహారాజు గా మనసులోనే వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా మనసులోనే కొలువు తీరిన మహారాణి సమేతంగా వజ్ర సింహాసనం అధిస్టించి ప్రజకు దర్శనం ఇవ్వాలి, అప్పుడే మనిషిగా మానవత్వానికి శాశ్వతత్వం వస్తుంది, మా మాటే వేధం, మా దగ్గర మాట తప్ప గొప్ప వేరేమి లేదు, అ మాటను పండితుల మేధావుల సహకారంతో పవిత్రీకరించుకొని, మా ద్వారా జరిగిన లీలలను సర్వ వ్యాప్తం చేసుకోవడం వలన ప్రపంచం లో మానవజాతి ఒక మాట నమ్మకం గౌరవం అధీనం లోకి వచ్చి, దివ్యత్వం వైపు, యోగాత్వం వైపు ప్రజలు పయనించి, పాపాలనుండి, కర్మ భంధానాలు నుండి విముక్తులు చెంది మానవ జన్మ యొక్క అంతర్యాన్ని పొందుతారు, మాట సంస్కారం తప్ప వేరేమి మహిమలు శక్తులు, దేహ రూపం లో ఉండవు అని గ్రహించగలరు, మనసుతో మాటతో ముందుకు వెళ్ళ వలసిన స్తితిలో ఉన్నాము . శక్తి మహిమ సర్వాంతర్యామి అధీనం లోనే ఉంటాయి మనం ప్రార్ధించి మనసుతో తలిస్తే నిత్యం వాక్కు పలికి సాక్షనికి రుజువుకి నిత్యం అందుతారు అని గ్రహించండి. నేను ఎవరితో ఏమి మాట్లాడినా రికార్డు అందుతాను రహస్యంగా ఎవరికి ఏమి చెప్పను అవసరం లేదు. దాపరికం, దొంగ తనం, మోసం, కపటం ఎంత తగ్గితే, ఒక మనిషి కి మాటకి అంత విలువ ఇవ్వగలరు
ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్
హైదరాబాద్
No comments:
Post a Comment