2003 జనవరి 1 వ తారీకున నా ద్వారా అనగా నా మనసు మాట ద్వారా ఒక అగ్ని పర్వతం వలే కాలం ధర్మం వాక్కు గా, పదిగురి సాక్షిగా వ్యక్తం అయినది ఇందులో 80 శాతం సినిమా పాటలు సంభాషణలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ కొన్ని ఆంగ్ల మరియు హిందీ సినిమా, పప్ సాంగ్స్ తో బాటుగా అనేక రాష్ట్ర దేశ ప్రపంచానికి సంభందించిన రాజకీయ సామజిక సంఘటనలు వ్యక్తం అయినవి, అదే కాల స్వరూపం, ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన, ప్రజలు నియయితి తో తీర్చి దిద్దుకోనేకొలది అభివృద్ధి చెంది మేలైన ప్రజాస్వామ్యం బలపడి ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి మానవ వనరులు అభివృద్ధి చెంది లోకం దివ్యం గా మారుతుంది. పైన రెండూ పాటలు ఇతర అనేక పాటలతో బాటుగా ఏక కాలం లో నా మనసు నుండి పదుగురి సాక్షిగా సంభవించినవి, కవులు రాచేయతలు మా మీద దృష్టి సారించి మమ్ములను మనసులోని మహారాణి ని నిలుపుకొన్న మహారాజుగా, కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గ్రహించి, పరిణామం పై కవితలు, వ్యాసాలు, గ్రంధములు రచించి మనిషిగా పరిణమించిన మమ్ములను నిలిపి, పరిస్తితి మనిషి చేతులోకి పరమాత్ముడు తీసుకొచ్చిన సత్య సాక్షాత్కారాన్ని దేశ వేదేశాలలో వ్యాప్తి చేయుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించగలరు తెలియజేసుకోనుచున్నాము
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
No comments:
Post a Comment