మంచితనం వినడానికి, చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికి రాదు అని అర్ధం అయినది ............... మంచితనం అంటే ఏదో చెప్పేది, వినేది అని అనుకోవడం వలన ఇటువంటి సంభాషణలు సినిమాలలో వస్తున్నాయి, మంచితనం అన్నది ఎంత నిలిపుకొంటే అంత నిలబడి లోకానికి అండ, ఆదర్శ వంతం గా బలపడుతుంది. ఎవరైనా వినడం చెప్పడం అన్నది, మనం పరిగణించి గ్రహించడం, ప్రాధాన్యత ఇవ్వడం మీద ఉంటుంది. ఎక్కడ యోగీశ్వరుడు (సర్వం చెప్పగలిగిన) అయ్యి శ్రీ కృష్ణ పరమాత్ముడు, ధనుర్ధారి (గొప్పతనం బాద్యత కలిగిన ) అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సకల సంపదలు ఉంటాయి అని ఎందుకు అంటారో ఇప్పటికి అయినా గ్రహించండి. చెప్పడం వినడం ఏదో స్వార్ధం, సంపద కోసం, వ్యక్తిగతం అనుకొంటే, చెప్పడం వినడం అన్నది హేళన చేస్తూ ఉంటారు. డబ్బు ప్రపంచం లో, వస్తు మాయా ప్రపంచం లో, ఎవరైనా ఆలోచించవలసినవి చెప్పినా, ప్రతి ఒక్కరు, తనకు లాభం ఏమిటి అనే కోణం నుండే చూస్తున్నారు స్వార్ధం నెరవేరక పొతే తెలియనట్లు నటిస్తున్నారు. ఆలోచించవలసిన సంగతులు మన ముందుకు రావడం ఒక దివ్య వరం అని భావించడం లేదు ఇతరులకు చెప్పుకొని అప్రమత్తం చెందే దివ్య పరిష్కారం అని గ్రహించలేకపోతున్నారు.
తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment