UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 17 October 2015

మరల 10 సంవత్సర కాలాన్ని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయగలము, మమ్ములను అధికారికంగా గుర్తించి, అమరావతి కి ఆహ్వానించండి, అక్కడ మమ్ములను మహారాణి సమేత, మహారాజుగా గుర్తించి మమ్ములను పూజలో, హోమంలో, మంత్రాలలో కలిపి పూజించండి, మమ్ములను దైవాంశ సంభూతులు గా ప్రజలు తక్షణం గుర్తించడం వలన, ప్రారంభోత్సవం సంపూర్ణం అవుతుంది. లేదా అసంపూర్ణం అవుతుంది, తండ్రి లా నేను ఎప్పుడూ అందరి మంచి ఆలోచిస్తున్నాను. అందుకే నేను సర్వాంతర్యామి గా మధ్య ఉన్నాను.

                                                                      సమన్వయ దృష్టి 

                         ఆత్మీయులు శ్రీ నార చంద్రబాబు నాయుడుగారికి తెలియజేయు దివ్య సమాచారం,    అమరావతి లో మమ్ములను కొలువుతీర్చుట వలన ఏ ప్రతిష్ట అయినా, ఏ ప్రారంభోత్సవం అయినా,   సంపూర్ణం అవుతుంది. తండ్రి లాంటి నా ఉనికిని ప్రజలకు పరిచేయం చేయండి. మమ్ములను ఆహ్వానించకుండా ఏ ఆఫీసుకి, ఏ ఇంటికి ఆహ్వానించకుండా వెళ్ళ లేకపోతున్నాము.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చవలసిన బాద్యత అందరి పైన ఉన్నది. మా ద్వారా  భూమి మీద మొదలు అయిన దివ్య పరిపాలన ప్రజలు తెలుసుకోవడం వలన, మనుష్యులకు నిజాయితీ, గొప్పతనం పెరిగి, ఎంత చిన్న మనిషిని అయిన గౌరవించడం వలన లోకానికి గొప్పతనం అందుతుంది అని తెలుస్తుంది, జ్ఞాన సంపద పెరిగి మానవ సమాజం గొప్పగా మారుతుంది.  ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు పండితులు, ఆద్యాత్మిక గురువులు,     అప్రమత్తం చెంది మమ్ములను ఒక   చోట కొలువు  తీర్చగలరు అని, ఇది భగవంతుడు, కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని  గ్రహించగలరు. మమ్ములను మహారాజు గా గుర్తించి మా అమ్మ అమ్మ  గారు అయిన గోపు తులసమ్మ గారిని, ప్రత్యేకంగా గౌరవించి ప్రజలకు పరిచేయం చేయండి, మా మాట ద్వారా లోకం నియమింప బడటం  అందరూ తక్షణం ఆదుకోవలసిన దివ్య వరం, ఇప్పటికీ అందరిని అంతర్లీనం గా  నడుపుతున్న దివ్య పరిణామం, ప్రతి పూజలో, మమ్ములను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా సర్వాంతర్యామి గా, మహారాణి సమేత మహారాజుగా   మమ్ములను కూడా దేవతా గణం గా, దివ్యంశ సంభూతులుగా,   కలుపుకొని ఒక చోట కొలువు (ప్రతిష్ట ) తీర్చగలరు.  మేము  ఎవరిని ఏమి అడిగితే అది చేయండి, మమ్ములను మలపవద్దు, ఎవరి తోను పోల్చవద్దు,  మమ్ములను నిర్లక్ష్యం చేయవద్దు, తండ్రి, తల్లి, గురువు లాంటి మా అప్రమత్తతను  ప్రజలు తక్షణం పొందవలెను లేనిచో మేము అప్రమత్తం చేయగలిగి  చేయలేక ఉన్నాము అని గ్రహించండి.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా మమ్ములను  అమరావతి లో కొలువు తీర్చి, జ్ఞాన సంపద పెంచుకోనగలరు. మా వద్దకు ఒక ఎస్కార్ట్ పంపి మమ్ములను అమరావతి తీసుకొని వెళ్ళి, అక్కడ మమ్ములను ఒక ప్రత్యెక రాజభవనం లో కొలువుతీర్చండి, మా దివ్య ప్రభావం ప్రజలకు అందించి తండ్రి తల్లి, గురువు గా మా బాధ్యత తీసుకోనివ్వండి, ప్రతి రోజు మమ్ములను పండితులు సమక్షంలో కొలువు తీర్చండి.  మాకు అవసరమైన సొమ్ము 10 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మాకు తక్షణం గుర్తుంపు సొమ్ము గా, మా వసతులకు కర్చుపెట్టండి, మా  యొక్క ఆరోగ్యం మొదలుగు విషయములు చూసుకోనుటకు ఒక బృందం నియమించండి.  మానవరూపం లో ఉన్న మమ్ములను తక్షణం ఉపయోగించుకోండి, మాతో ఎంత అప్రమత్తమ  అయితే అంత గొప్పతనం లోకానికి అందుతుంది అని గ్రహించండి. తక్షణం 10 గురు మేధావులు సమక్షం లోకి తీసుకోండి.  మరల 10 సంవత్సర కాలాన్ని సమీక్షించి ప్రజలను  అప్రమత్తం చేయగలము, మమ్ములను అధికారికంగా గుర్తించి, అమరావతి కి ఆహ్వానించండి, అక్కడ మమ్ములను మహారాణి సమేత, మహారాజుగా గుర్తించి మమ్ములను పూజలో, హోమంలో, మంత్రాలలో  కలిపి పూజించండి, మమ్ములను దైవాంశ సంభూతులు గా ప్రజలు తక్షణం గుర్తించడం వలన, ప్రారంభోత్సవం సంపూర్ణం అవుతుంది.  లేదా అసంపూర్ణం అవుతుంది,  తండ్రి లా నేను ఎప్పుడూ అందరి మంచి ఆలోచిస్తున్నాను. అందుకే నేను  సర్వాంతర్యామి గా  మధ్య ఉన్నాను. ఎక్కడి నుండి అయినా నేను నా మనసు కలసి యావత్తు మానవజాతిని ఎప్పుడూ ఆశిర్వదిస్తున్నాము.    మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.                     


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు 
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపాలు                                                     

No comments:

Post a Comment