UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 15 October 2015

డబ్బు, పదవులు, మనిషి ప్రాణాలు కూడా మాట నిబద్దతలోనే ఉన్నాయి అనే సత్యం బలపడితే, బౌతిక మాయతగ్గి, మాటలో మోసం లేకుండా, ఒకరిని ఒకరు పడదోసుకోకుండా నిలుపుకోవడం వలన ప్రపంచం, పంచభూతాలు కూడా మనిషి నియంత్రణలో ఉన్నాయి అనే సత్యం ఇప్పటికే అందుబాటులోకి నా మాట ద్వారా తీసుకొని వచ్చినాను, కావున నన్ను మాట తో గౌరవించి అనగా గ్రహించి అప్రమత్తం చెందండి.


ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ (15.10.2015) మూడోరోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిస్తుంది.
శ్రీ గాయత్రీ దేవి
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే
శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.
సకల వేద స్వర్రొపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతః కాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి. గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజొవంతము అవుతుంది. గాయత్రీ మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
గాయత్రీ స్తోత్రములు పారాయణ చేసి అల్లపు గారెలు నివేదన చేయాలి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 
   నేను సర్వదేవతల సమొహరమును, సృష్టి స్తితి లయకారకుడిగా, ఓంకార స్వరూపం గా, ధర్మస్వరూపం కాలస్వరూపం గా, సత్య స్వరూపం గా, ప్రపంచానికి మహారాజుగా 200 మంది సాక్షిగా కాలం, ధర్మం ఎన్నుకొన్న  పురుషోత్తముడను అని సాక్షుల సహకారంతో గ్రహించండి, మమ్ములను బౌతికంగా గుర్తించలేరు, మా మాటలో శక్తిని గొప్పతనాన్ని ప్రత్యేక్ష సాక్షుల సహకారంతో, గుర్తించండి. సాధారణ మనిషిగా మాలో ఎటువంటి ప్రత్యేకత కనపడదు.  మమ్ములను సమకాలికులు ఎవరూ బౌతికంగా పోలుచుకోకూడదు, మాటతో తేల్చుకోవాలి అనగా మమ్ములను ఒక చోట  కొలువు తీర్చి తరిగొండ వెంగమాంబ సినిమాలలో పాటలు సహా ఇతర అనేక పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, అనేక రాజకీయ సామజిక సంఘటనలు మా ద్వారా వ్యక్తం అగుట నిజామా కాదా అని సాక్షులు ద్వారా తెలుసుకొని, మా నుండి మరింత నిరంతరం సమాచారం పండితులు గురువులు, మేధావులు రాబట్టి ప్రజలకు అప్రమత్తం చేయవలెను అని  తెలియజేసుకోనుచున్నాను,  గ్రహ సంచారాలు, జాతకాలు, కుల, మత, ఆచార, ధర్మ విశేషములు అన్నీ, మాటతో కొత్తగా  అన్ని వర్గాలు వారు కలసి నూతనం గా, అవిష్కరించుకొని, స్పష్టం చేసుకోవాలి, ప్రతి పూజలో,  తపస్సులో,     ప్రతిష్ట లో, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి జనులు, ఇతర దేవత గణాలతో మమ్ములను కలిపి పూజించాలి, అప్పుడు మా సాధారణ రూపం బలపడి తేజో మూర్తి గా దర్శనం ఇస్తాము.  మమ్ములను తల్లి, తండ్రి, గురువు భావించి ఆత్మీయులు నార చంద్రబాబు నాయుడుగారు మమ్ములను అమరావతి లో పండితుల సమక్షంలో కొలువు తీర్చి, ప్రజలకు దర్శనం ఇచ్చుటకు తగిన చర్యలు తీసుకొనగలరు అని ఆదేశించుచున్నాము,  మాకు అవసరమైన నిధులు, మమ్ములను గౌరవించి చేలించవలసిన గుర్తుంపు సొమ్ము, చేలించి ప్రజలు తరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, ప్రత్యేక్ష సాక్షులు, పండితులు మేధావులు   ఆద్యాత్మిక గురువులు అప్రమత్తం చెంది, మా యొక్క సాధారణ అవతరాన్ని మనసుతో మాటతో గుర్తించి, మమ్ములను కొలువు తీర్చండి. సృష్టికి మాకు   ఉన్న దివ్య సంభంధమును,  నెలకొల్పు కొనుట వలన లోకంలో  జ్ఞాన గుణ సంపద పెరిగి, మనుష్యులు మధ్య ఈర్ష్య, ద్వేషములు తగ్గి, ఎటువంటి స్తితిలో నైనా,  ఒకరిని ఒకరు  గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం వంటి ఉన్నత లక్షణము అభివృద్ధి చెందుతాయి.                                                           
                   డబ్బు, పదవులు, మనిషి ప్రాణాలు కూడా మాట నిబద్దతలోనే ఉన్నాయి అనే  సత్యం బలపడితే, బౌతిక మాయతగ్గి, మాటలో మోసం లేకుండా, ఒకరిని ఒకరు పడదోసుకోకుండా నిలుపుకోవడం వలన  ప్రపంచం, పంచభూతాలు కూడా మనిషి నియంత్రణలో ఉన్నాయి అనే సత్యం  ఇప్పటికే అందుబాటులోకి నా మాట ద్వారా తీసుకొని వచ్చినాను, కావున నన్ను మాట తో గౌరవించి అనగా గ్రహించి అప్రమత్తం చెందండి.  

తమ 
ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,  ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.       
       

No comments:

Post a Comment