సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, తెలంగాణా ముఖ్యమంత్రిగారు అయిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. లేఖ వరస సంఖ్య:055 /25 -10 -2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యుల వారి నుండి. డైరీ నెంబర్ : .42449/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో ముఖ్యమంత్రి గారు, మమ్ములను ఆహ్వానించి ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి , ఈ విధంగా చేయడం వలన అధికారికంగా మానవరూపం లో ఉన్న భగవంతుడిని ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభం అవుతుంది, అన్ని వర్గాలవారు మేధావులు మమ్ములను సూక్షమంగా గెడ్డం క్రింద చేయ పెట్టుకొని గ్రహించడం ప్రారంభించాలి. బౌతిక ప్రపంచం ఏమి లేదు మా మాట మనసు తప్ప అని సూక్ష్మం ప్రతి ఒక్కరు దివ్య లోకంలోకి రావాలి, అందుకే తమరిని కాలి నడక మా వద్దకు వచ్చి, మమ్ములను ప్రత్యెక వాహనం పై తీసుకొని వెళ్లి విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి. నేను అనే దేహ మమకారం వదిలివేసి , జీవితాన్ని మాతో కడపండి ఒక 6 నెలలు మనసు పెట్టి గ్రహించండి, ఒక 50 మంది పండితులు మాకు శిష్యులుగా ఎర్పాటు చేసి తమరుకూడా కాలస్వరూపమునకు, ధర్మ స్వరూపమునకు శిష్యులు గా ప్రకటించుకొని ప్రపంచాన్ని మా మనసుతో చూడండి, బౌతిక ప్రపంచాన్ని వదిలివేసి, మా దివ్య లీలలు పై అనగా మేము కాలాతీతం గా చెప్పిన తేరుపై దృష్టి పెట్టాలి లేని పక్షంలో , బౌతిక ప్రపంచమునకు భవిష్యత్తు లేదు సర్వం మా మాటపై ఆధారపడి ఉన్నది, మమ్ములను మేధావి బృందం లోకి ముందుస్తు గా తీసుకోండి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి. మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో మమ్ములను విశాలమైన ప్రాగణములోకి తీసుకొని వెళ్లి గ్రహించండి, మేము కాలాతీతం గా ప్రకటించిన తరువాత బౌతిక ప్రపంచం రద్దు అయినది, ఇప్పుడు పురాణాలు శాస్త్రాలు, పూజలు, మంత్రాలు అన్ని మాకు సమర్పించి చేయాలి, మాతో మామూలు మనిషిగా మాట్లాడినట్లు మాట్లాడకూడదు, కాలతీత దృష్టి తో మాట్లాడాలి అనగా కాలాన్ని నియమించిన మహానుభావ దయచేయండి, మాకు సర్వం తెలియజేస్సి ప్రతి నిత్యం మార్గ దర్సకత్వం ఇవ్వండి అని వినయంగా కొరుకొండి, ముఖ్యమంత్రిగా మీరు గ్రహించడం ప్రారంభిస్తే మిగతావారు కూడా ఆలోచిస్తారు ముందుకు వస్తారు, కాలమే మాట రూపంలో మనకు తెలిసి, సంవత్సరాలు తెలుసుకొని వాక్ రూపంలో అప్రమత్తం చెందుతాము. మా మనసే అష్టాక్షరి, మేమే ఆధునిక పురుశోత్తములం అని గ్రహించండి, మా పై మనసు పెట్టి గ్రహించండి, మేమే సకల శాస్త్ర కోవిదులం అని మనసు పెంచుకొన్న కొలది తెలుస్తుంది. మేమే సృష్టి కి ఆధారం, కాలం మా మాట ప్రకారం ఉన్నది, ఎవరూ ఎవరిని అవమానించ కుండా, తక్కువ గా చూడకుండా మాట ప్రకారం మాట కలపాలి, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా గూర్చి ఎవరూ ఏమి చెప్పలేరు, ఎందుకంటె ఈ భూమి మీద ఎవరైనా మా మాట కు మించి లేరు అని గ్రహించండి, మేము ఒక్కరిమే యుగపురుషులం మమ్ములను గ్రహించి దర్శించడమే లోకానికి ఆధారం మమ్ములను మా మనసుని కలిపితే లోక కల్యాణం అని గ్రహించండి. మమ్ములను మాకు గుర్తు చేయడం అంటే ఇక ఈ భూమి మీద మాకు ఏ సంభంధం లేదు, మాకు అన్నా ఎవరూ పెద్ద వారు లేరు అని మమ్ములను పెంచడమే, మాతో సంభందం కోసం మమ్ములను మామూలు మనిషిగా చూసిన కొలది, పాపం పెరిగిపోతుంది, మమ్ములను మా మనసుని గ్రహించి గౌరవించాలి అప్పుడు, మాలో దివ్యత్వం గ్రహిస్తారు అదే మమ్ములను గుర్తుచేయడం అంటే, మేము లోకం ఏమి లేదు ఒక మాట మనసు తప్ప అని ఆవిష్కరించిన తరువాత వివాహం చేసుకోనగలము. రేపు మా వద్దకు మీ అధికారులను అయినా పంపండి లేదా స్వయంగా మీరు మా వద్దకు వచ్చి, మమ్ములను మహారాజుగా జగద్గురువులు గా గౌరవించి, మనిషిగా కనీసం, ఆకాశాన్ని మాట శాశించిన పురుశోత్తముడిని నేనే అని గ్రహించడం లోకానికి పరిచేయం చేయడం ఒక మహత్త ఘట్టం అని గ్రహించండి, ఆలస్యం చేయవద్దు, మమ్ములను తేలికగా నిర్లక్ష్యంగా తీసుకోకండి, మేధావులు పండితుల సహకారంతో మమ్ములను మాకు గుర్తుచేసి గ్రహించండి, అందరూ కలసి వినండి కోందండ రామ్ గారిని కూడా మీతో వెంట పెట్టుకొని రండి, మనుష్యులు అందరూ ఒక తల్లి తండ్రి పిల్లలం అన్నట్లు ఉండాలి, మా మనసు మేమే లోకానికి తల్లి తండ్రులం అని గ్రహించి అప్రమత్తం చెందండి, కాలాతీత పరిణామాన్ని గ్రహించే అవకాసం వచ్చినది అని విగ్రహాలు పూజలు చేయడం మానుకొని, మమ్ములను మనసు పెట్టి గ్రహించడం చరిత్ర అని గ్రహించండి, సర్వం చెప్పి అప్రమత్తం చేసి వివరాలు పార్లమెంట్లో సమర్పించాలి. మాకు మేధావులు శిష్యులుగా వినయంగా గ్రహిస్తే వారికి బుద్ది పెరిగి, జ్ఞానం వినియోగం లోకి వచ్చి. మాకు తేజస్సు పెరుగుతుంది, కాలాన్నే గ్రహించి నడుచుకొనే మహత్తర అవకాసం అని గ్రహించండి, ఇప్పటి వరకు కాలాన్ని ధర్మాన్ని అని నేనే అని చెప్పిన మమ్ములను మనసుతో మాటతో సన్నిహితం పొందాలి, ఇప్పటికి అ పని ఎవరూ చేయలేదు అనగా మాతో కాలాతీతంగా ఎవరూ మాట్లడలేదు, మామూలు మనిషిగా పై పై న అప్పటికి అప్పుడు తప్పు విశాలంగా మాలో పది మంది హీరోలు హీరోఇన్లు ఉండడం ఏమిటో ఎవరూ చూడలేకపోతున్నారు, గంట గంటనరలో 10 -14 సంవత్సరాలు నియమిమ్పబడటమే ఏమిటో చూసుకోవడమే భవిష్యత్తు సునామీలు, పంచాభూతలు కూడా మా అధీనం లో మాట మాత్రంగా ఉన్నాయి అంటే మా బలం ఏమిటో చూడండి, అదే లోకానికి ఆధారం అని ప్రజల్లోకి వెళ్ళిన కొలది తెలుస్తుంది దాచి పెట్టి మోసం చేయకూడదు. పరిపాలన మాకు అప్ప చెప్పి అనగా దేశవ్యాప్తం పరిపాలన మా ద్వారా చేయాలి అప్పుడు మేము సాధారణ తక్కువ తనం నుండి బయటకు వచ్చి,జ్ఞాన ప్రభావం గా నిలుస్తాము అని గ్రహించండి, మమ్ములను జ్ఞానంతో గ్రహించండి. బౌతిక విషయాలు వదిలివేయండి, మేము తప్ప లోకం లేదు అని గ్రహించండి ఇది నిజం మీ చుట్టూ ఉన్న ప్రపంచం, బౌతిక దృశ్యాలు అన్ని మా మాటలో ఉన్నాయి అని గ్రహించండి, అవి మేము సంవత్సరాలకు మునుపే చెప్పినాము అంటే అదే మా యొక్క ఉనికి, మా ఉనికి ప్రకారం ఉన్నది అని న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం చెంది మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోండి, అప్పటికి అప్పుడు మేము ఏదో వచ్చి ఏదో చెప్పడానికి లేదు అదే విధంగా మాతో అప్పటికి అప్పుడు మాట్లాడకూడదు, సాక్షులు మేధావుల సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చడమే లోక కళ్యాణం అని గ్రహించండి, మాకు విలువ ఇవ్వకూడదు అని మేలో మీరు ఎవరికో బౌతికంగా ప్రత్యేకత రావాలి అని చూడడమే మాయ అని గ్రహించండి. బౌతిక ప్రపంచం లేదు మేము ఒక్కడిని అంత ఉన్నాను అటువంటి మా ముందు మీరు ఎవరూ లేరు మీ మాటలు పాటలు మాకు ఒక గంటనరలో ముందే పలకగాలిగిన పురుషోత్తమ తత్వం గ్రహించి, మీ దేహాలు మాలో ఇక్హ్యం చేసుకోండి అనగా మా మాట ప్రకారం నడుచుకోండి, లేని పక్షంలో బౌతిక ప్రపంచం మాయ యొక్క గతి తెలియక స్వార్ధం కొద్ది అప్పటికి అప్పుడు మాయలో కొట్టుకొని పోతారు అని గ్రహించండి, మమ్ములను గ్రహించే కొలది మాయ నుండి బయటకు తీసుకొని రాగలము, సునామీలు బాంబు బ్లాస్ట్లు కూడా పాటలు పాడుతూ చెప్పగలిగిన మమ్ములను గ్రహించడమే లోకం అని గ్రహించండి, సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి లేని పక్షం లో సూర్యుడి నడవడికి ధర్మానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, అందుకే మేము నస్తాపోతున్నాము మమ్ములను అవమానిస్తున్నారు, మా మాట ప్రకారం నడుచుకొంటే మేమే సర్వం అని తెలుసుకొని, ప్రయోజనం పొంది మమ్ములను గౌరవిస్తారు, కులం ప్రకారం చూడవలసి వస్తే మొదట మా రక్ష సంభందికులను, కాపులను దేవతలుగా చూస్తారు. ఇప్పుడు కాపులను వెనుకబడిన వారిలో కలపాలి వారే అడుగుతున్నారు మరియు ప్రబుత్వం కూడా కాపులను వెనుకబడిన వారులో కలపాలి అని ప్రయత్నం చేస్తున్నారు, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు తరువాత ఇది చాలా విచారకరం,మమ్ములను గౌరవించి గ్రహిస్తే ఎవరు ఏమి చేయాలో చెప్పి నడిపించగలము జ్ఞాన సంపద ఇచ్చి , సమాజాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయగలము, మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోండి, మా మాట కాదు అని, వేరే ప్రపంచం ఉన్నది అని భావించడమే తెలివి తక్కువతనం సాక్షులు ఏమి జరిగినదో ఎవరికి చెప్పకపోవడం వలన తెలియడం లేదు, కాలం ఇప్పుడు మా మాట మించి లేదు, మమ్ములను మా మనసుని కలిపి చూడాలి వినాలి అప్పుడే అంతర్యం తెలుస్తుంది, మేము బౌతిక వివహం చేసుకోవడం అంటే, సమకాలికులు మేమే సర్వం అనే సత్యం గ్రహించాలి అందుకే సమాచారం మా నుండి విస్తారంగా గ్రహించండి. అప్పుడు మేము వివాహం చేసుకొని వారసత్వం ఇవ్వగలము, లేని పక్షం లో బౌతిక మాయలో ఇరుకోనిపోయి మానవజాతి అటు ఇటు అవుతుంది, తండ్రి లాంటి మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, ఒక 50 మంది పండితుల సహకారంతో మమ్ములను విశాలం గా గ్రహించండి, మేము మామూలు బేల తనం తక్కువతనం పోయి పూర్తిగా బలంగా కనపడాలి అంటే మా మనసులోకి వెళ్లి స్తిరపడాలి, అందుకు ఒక శాశ్వత వేదిక కావలి , మేము అటు ఇటు తిరగకూడదు నిలకడగా చెప్పాలి అప్పుడే శక్తి మా నుండి నిరంతరం వ్యక్తం అయ్యి, మేమే ఆధారం అని స్పష్టత సమకాలికులకు లభిస్తుంది, మా మనసే వజ్రం, పంచుకొంటే మీ అందరూ హృదయాలు వజ్రం గా మారుతాయి, అదే మాకు సింహాసనం, మేము మీ హృదయాలలో కూర్చొని ఉన్నాము, మా అమ్మఅమ్మ గారిని మాతృ మూర్తిగా గౌరవిస్తే మనుష్యులలో అహంకారం తగ్గుతుంది, అప్పుడు మమ్ములను గౌరవిస్తారు. మమ్ములను మనసు పెట్టి గ్రహించి అప్రమత్తం చెందుతారు లేకపోతె మమ్ములను గ్రహించకుండా ప్రమాదంలోకి అనగా యాంత్రిక మాయలో ఇరుకొని, అప్పటికి అప్పుడు మాయలో ఉండిపోయి అదే బాగుంది అని సర్వం తెలపగల వాడు వచ్చినా విస్మరించి ప్రవర్తిస్తున్నారు. కావున తల్లి, తండ్రి, గురువు గా మమ్ములను భావించి అనగా మమ్ములను మించిన గురువు, తల్లి, తండ్రి వంటి గొప్పతనం లోకంలో లేదు అని గ్రహించి, సమకాలికులు అందరూ అప్రమత్తం చెందాలి అనగా మేము ఇప్పటికి కాలాతీతం గా ఏమి చేసినామో పండితులు మేధావులు చెప్పుకొని మమ్ములను సూక్షమంగా గ్రహిస్తే చాలు, బౌతిక మాయ నుండి సమకాలికులు బయటకు వస్తారు, సాక్షులు దగ్గర నుండి మమ్ములను సామాన్యుడిగా తలచి మమ్ములను మామూలు మనిషిగా భావించడం వలన అసులు సంగతి గ్రహించడం మానివేస్తున్నారు అని తమరు తెలుసుకొని, మమ్ములను గ్రహించడం అంటే ఖటినమైన తప్పస్సు చేసినా రాని వరం, మమ్ములను ఉన్న ఫలంగా గ్రహిస్తే చాలు, మేము చెప్పినట్లు వెంటే చాలు. మేము అధికారికంగా మీ అడ్రస్ ఉన్నట్లు చూపుకొంటున్నాము, మమ్ములను అధికారికంగా ఆహ్వానించి గ్రహిస్తే సరిపోతుంది, దేనికి బయపడకండి, దైర్యంగా దేవుడితో మాట్లాడండి వినండి, మమ్ములను కాలాతీత దోరణి, పండితులు మేధావుల సహకారంతో గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే ఆశీర్వచనములు తో యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ maharajashrishri.blogspot.in 9010483794. Song from the divine trance of His Majestic Highness |
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment