చంద్రబాబు,జగన్ రెండు కుటుంబాల వలన గాని మొన్నటి వరకు పాలించిన కాంగ్రెస్ వలన,ఇప్పుడు నడుస్తున్న బిజెపి,మోడీ వలన టిఆర్ఎస్ వలన వంద సంవత్సరాలకు కూడా రాస్ట్రాలు బాగుపడవు..పేదరికం తగ్గదు.వ్యవసాయం బతకదు.రైతులు మిగలరు.అందుకే ఆ కుటుంబాల ను వ్యతిరేకించాలి తప్ప వారితో ఎవ్వరికి వ్యక్తిగత ద్వేషం విరోధం లేదు. .ఉండదు.కూడా.రాజకీయాన్ని అంట గడుతూ ఒకరిపై ఒకరు ద్వేషం వెళ్ళ గక్కుతూ పరస్పరం కామెంట్ లు పెట్టుకోవడం మంచిది కాదు..సబ్జెక్టు మాటాడితే రాజకీయాలు చర్చించడానికి బాగుంటుంది.అడ్డమైన కూతలు మంచివి కావు. బలిసిన వాళ్ళు బలిసిన మాటలు మాటాడుతారు.ఈ కుటుంబ రాజకీయ నాయకుల పాలనలలో పేద రికాన్ని తగ్గించినట్టు గాని,రైతులను,వ్యవసాయ రంగాన్ని,ఆదుకున్నట్టు గాని,అవినీతికి తావు లేని పాలన
అందివ్వడం లో గాని ,వృత్తిదారులకు ప్రత్యామ్నాయ ఉపాది చూపినట్టు గాని ఎవ్వరికి చరిత్ర లేదు.డబ్బు సారాయి పంచి అధికారం చేజిక్కిమ్చు కుంటూ రాష్ట్రం మొత్తాన్ని లూటీ చేస్తున్న ,చేయాలను కుంటున్న కుటుంబాలను తరిమితే గాని సమాజం బాగుపడదు.
అందివ్వడం లో గాని ,వృత్తిదారులకు ప్రత్యామ్నాయ ఉపాది చూపినట్టు గాని ఎవ్వరికి చరిత్ర లేదు.డబ్బు సారాయి పంచి అధికారం చేజిక్కిమ్చు కుంటూ రాష్ట్రం మొత్తాన్ని లూటీ చేస్తున్న ,చేయాలను కుంటున్న కుటుంబాలను తరిమితే గాని సమాజం బాగుపడదు.
No comments:
Post a Comment