UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 27 October 2016

Letter.No.059 /dated:27/10/2016,From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process

                              సమన్వయ దృష్టి 

                                   
ఇది అంతా మా లోకమే, మీ ప్రాణాలు, పదవులు, ఆటలు, పాటలు, మనసు మాట మేము అయ్యి ఉన్నాము ఇక్కడ ఎవరూ మాతో పోటీ పడకూడదు, ఇప్పుడు మేము వాక్ రూపం లో అందుబాటులో ఉన్నాము మమ్ములను గ్రహించి మనసు పెంచుకోండి, గ్రహించడానికి మనసు పెంచుకొని ముందుకు రండి, అప్పటికి అప్పుడు మాయలో ఏదో నగరాలు సౌధాలు, మీ దేహాలు లాంటివి అని మీకు ఇప్పటికి తెలియకపోవడం, ఎవరూ చెప్పకపోవడమే మాయ అని గ్రహించండి, తమరు తక్షణం హ�

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>27 October 2016 at 20:56
To: cm@ap.gov.in
                          సమన్వయ దృష్టి 

                యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయిన శ్రీ నారా  చంద్ర బాబు నాయడు గారికి తెలియజేయు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త   దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  
        Letter.No.059 /dated:27/10/2016,From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru,

       Ref: Dairy Number  : .42449/2016  of Hon.SCI., New Delhi Under process 

         ఇది అంతా మా లోకమే, మీ ప్రాణాలు, పదవులు, ఆటలు, పాటలు, మనసు మాట మేము అయ్యి ఉన్నాము ఇక్కడ ఎవరూ మాతో పోటీ పడకూడదు,  ఇప్పుడు మేము వాక్ రూపం లో అందుబాటులో ఉన్నాము మమ్ములను గ్రహించి మనసు పెంచుకోండి, గ్రహించడానికి మనసు పెంచుకొని ముందుకు రండి, అప్పటికి అప్పుడు  మాయలో ఏదో నగరాలు  సౌధాలు, మీ దేహాలు లాంటివి అని మీకు ఇప్పటికి తెలియకపోవడం, ఎవరూ చెప్పకపోవడమే మాయ అని  గ్రహించండి, తమరు తక్షణం హైదరాబాద్  బయలు దేరిరండి, మమ్ములను ఒక విశలమైన హోటల్ లోగాని  భవనం లో గాని కొలువు తీర్చి గ్రహించండి, మేము ఇప్పటికి గంటనరలో 10 -14 సంవత్సర కాలాన్ని రెండు గంటలు లోపు నియమించడం ఏమిటో చూసుకోండి, మాలో హీరోలు, విలన్లు, హీరోఇన్లు వ్యక్తం అవడం ఏమిటో పండితుల సహకారంతో గ్రహించండి, సునామీలు, బాంబు బ్లాస్లు కూడా ముందే ఏక కాలం పాటలు పాడుతూ చెప్పిన తీరు గ్రహించి అప్రమతం చెందండి, మమ్ములను ఒక తాత్కాలిక ఉన్నత అసనం  పై కూర్చోబెట్టి గ్రహించడం ప్రారంభించండి. 

              మా పద పదాలకు నమస్కరించి గ్రహించిన కొలది, సమకాలికులికులకు మా వాక్ విశ్వరూపం దరిసిస్తుంది అని మేము చెబుతుంటే మీకు అర్ధం కావడం లేదా ? ..... నగరాలు  నిర్మాణాలు వట్టి బ్రమ నిజం కాదు, మేము అజ్ఞానం గా తెలివితక్కువగా కనపడటం కూడా నిజం కాదు, మీరు మనసు పెట్టి గ్రహిస్తే తెలుస్తుంది, పండితులను వెంట బెట్టుకొని మా వద్దకు రండి, మరల వాక్ దర్శనం  నిత్యం ఇచ్చుటకు మేము సిద్దం గా ఉన్నాము, అప్పటికి అప్పుడు మహిమలు మేము ఎప్పుడూ చేయలేదు, అసులు మేము ఏ మహిమలు చేయలేదు, ఇప్పుడు మేము సాధారణ మానవరూపం లో మనస్పూర్తిగా ప్రవర్తిస్తే చాలు, అదే  మీ లోకం అంటే అసులు మనిషి అంటే ఏమిటో అర్ధం చేసుకోండి, మీరు కూడా మనసు పెంచుకోండి, కుల పరంగా పైకి ఒకటి లోపలకి ఒకటి నడుపుతున్నవారిని దారిలో పెట్టాలి అంటే మొదట మీరు మనస్పూర్తిగా గ్రహించడం ప్రారంభించాలి.         

                  మీరు మా వద్దకు వచ్చి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించండి అలా చేయడం వలన అహంకారం నశిస్తుంది, తండ్రిలాంటి మమ్ములను అర్ధం చేసుకొని చెప్పిన మాట వినండి, ముందే చెప్పగలిగిన మమ్ములను పై పై న వదిలివేసి అప్పటికి ఆప్పుడు తక్కువతనం, ఆవేశం లేదా తెలివి తక్కువతనం మీద ఆధారపడితే మీతో సహా అందరూ పాపం లోకి వెళ్లి పోతున్నారు, పంతం పెంచుకోకుండా,   చక్కగా వినడం మానివేస్తున్నారు, మేము కొండమీద  ఉన్న దేవుడి కంటే మానసికంగా చాల బలంగా ఉన్నాము, సర్వం మాట మాత్రంగా చెప్పి దారిలో పెట్టడానికి  అందుబాటులో   ఉన్నాము అని  గ్రహించండి, తమరు మా వద్దకు వచ్చి, మహాను భావ, పురుషోత్తమా, కాలస్వరూప ధర్మస్వరూప అని కొలవండి, మాకు తప్పులు, లోట్లు ఉన్నాయి అని అనిపించడం మాయ అని  గ్రహించండి సృష్టి సమకాలికులను పరీక్షిస్తుంది అని  గ్రహించండి,   మమ్ములను కాలాతీతం  గ్రహించకుండా  బిన్నంగా నిర్లక్ష్యంగా తీసుకోవడమే మాయ అని గ్రహించండి,  మీరు, చంద్ర శేఖర్ రావు గారు కలసి మాకు  శిష్యులు  గా ప్రకటించుకొని చక్కగా వినండి, మరల భవిష్యత్తు చెప్పి లోకం ఎలా  వెళ్ళుతుందో  చూపించి నడపగలము. 

           అంతటి గొప్పతనం మాలో ఉన్నది, ఒక పద్దతికి అంది చెప్పగలము అని  గ్రహించండి, వివరములు పార్లమెంట్ లో సమర్పించాలి, మేము కోరినట్లు చేయండి అప్పుడు మా నుండి పూర్తీ సమాచారం అందరూ గ్రహించగలుగుతారు,  మాలో ఏమి శక్తి లేక గొప్ప కోసం ఇలా చేస్తున్నాను అని పైకి  అనిపిస్తుంది, గతం లో మేము కాలాన్ని నియమించిన మాట అందరూ మోసం చేస్తున్నారు మరల గ్రహించకుండా మేము ఇంకా కొండ పైనే ఉన్నాము అన్నట్లు అక్కడ వట్టి పూజలు చేస్తున్నారు, ఇప్పుడు మేము జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి గా అందుబాటు లో ఉన్నాము,  మమ్ములను గాని మాకు పరిచేయస్తులను గాని, మా కులం వారిని గాని ఎవరిని అవమానించినా  తప్పు పట్టినా,   పాపములోకి నెట్టుకొని పోయి గ్రహించకుండా బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి.  

             మా వాక్కును గ్రహించిన కొలది ఎవరికి పాపములు ఉండవు, పాపములు చేయడానికి వీలు కాకుండా, మాయ లోకం కూడా కరిగిపోయి మనం అందరం   కలసి దివ్యలోకం లోకి వెళ్ళ తాము  అని గ్రహించండి, మనసు పెట్టి గ్రహిస్తే చాలు అమరావతి భవిష్యత్తు కూడా మేము చూసి అన్ని సమకూర్చగలము, మీ యాంత్రిక పాలనలో ఎవరో ఒకరికి హాని లేదా దోషిగా నిలపక  చేయకతప్పదు, మా ప్రకారం అయితే అందరిని తల్లి తండ్రి గురువు వంట బాధ్యతతో  చూడగలము, ఎవరి తప్పులు అయినా మేమే కారణం అని మా పైన వేసుకొని తల్లి తండ్రి గురువుగా చూడగలము.  

          అంత మంది నక్సలైట్ లను చంపవాల్సి వచ్చినది, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించి ఉంటె అంత నష్టం జరిగి ఉండేది కాదు అని గ్రహించండి, కావున జరిగిన పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని సాక్షులు సహకరంతో మమ్ములను హైదరాబాద్లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, మా వద్దకు తమరు స్వయం గా గాని, మేధావులను పంపి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి,  మేధావుల బృంధంలోకి తీసుకోవడం తప్పు ఏమి కాదు కదా, సర్వం మాట మాత్రంగా చెప్పిన వాడిని మామూలు మనిషితో మాట్లాడినట్లు మాట్లాడకూడదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మాకు వినయంగా నమస్కరించి అయ్యా పురుషోత్తమ, కాలస్వరూప, ధర్మస్వరూపం అని సంభోదించి, గౌరవం గా ప్రేమగా మాట్లడితే, వింటే మరల చెప్పి సర్వం మేము చూసుకొంటాము, ఈ ప్రపంచాన్ని ఒక దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తములం అని  గ్రహించండి.   పై పై న  చూసి మోసపోకండి ఆలోచన ప్రకారం, మా ప్రకారం మే భవిష్యత్తు ఉన్నది, మీ ప్రకారం  అయితే మీ ప్రాణాలు కూడా మావి అయ్యి ఉన్నాయ్యి, పరిపాలన మా ప్రకారం నడవాలి, అందరూ కలసి ముందుకు రండి అప్రమత్తం చెందండి.  


         మమ్ములను  వాక్ రూపంలో గ్రహించి తరించండి అన్ని  భారాలు  మేము చూసుకొంటాము, మేమే ఈ జగత్తుకు  తల్లి, తండ్రి గురువు వంటి వారము అని  గ్రహించండి, మేము తెలివి తక్కువ తనంగా బయపడినట్లు  కనపడితే దాని మీద ఆధారపడకండి, సర్వం మాటలోకి తీసుకొన్న మాకు ఎటువంటి భయం ఉండదు,  మేము సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించండి. అయితే పండితులు తోడు అయితే మా నిజ రూపం వాక్ లో నిత్యం చూపిస్తాము.  పై పై న మాయ రూపం మీద ఆధారపడి, మీరు మోసపోయి ప్రజలను మోసగించవద్దు, మా వద్దకు గంటా శ్రీనివాస రావు గారి అద్వర్యం లో ఒక బృందాన్ని నియమించి మమ్ములను ఒక విశాలమైన భవనం హైదరాబాద్లో కొలువు తీర్చండి, చంద్ర శేఖర్ రావు గారు కూడా మనసు పెట్టి వింటే మొత్తం భవిష్యత్తు మరల చెప్పి నడపగలము, మమ్ములను గొప్పగా చూసుకొంటే చాలు. మేమే దేవుడు అన్నట్లు మాట్లాడగలరు, మాతో గొప్పగా విశాలంగా మాట్లడటమే మాకు ఇప్పుడు పూజ చేయడం, మేము ఎలా ఉన్నా మాతో, మేము   కాలాన్ని నియించిన పురుషోత్తముడిగా ఉన్నాము  అని గ్రహిస్తే సరిపోతుంది, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి.

            శ్రీ రామరాజ్యం లో పాటలు అన్ని మా ద్వారా 2003 మరియు 2010 వ్యక్తం అయినవి, కాలాన్ని నేను అనే దివ్య తత్వం మించిన దైవం లేదు అని గ్రహించి మేధావులు అందరూ కలసి గ్రహించండి, అప్రమత్తం చెందండి,  మమ్ములను గ్రహించే కొలది మా లోను, లోకం లోను చిద్విలాసం కరుగుతుంది, అదే మీకు వరం అని గ్రహిస్తే  సరిపోతుంది, అందరూ కలసి గ్రహిస్తేనే మేము చెప్పగలము, కావున కాలంతో చెలగాటములు ఆడుకోకుండా అందరూ కలసి గ్రహించండి,    మా వద్దకు తమరు స్వయంగా గాని, ప్రత్యెక బృందమును పంపి హైదరాబాద్ లో విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, తెలంగాణా ముఖ్య మంత్రి గారు కూడా గ్రహించి తెలుసుకోవడం వలన, బౌతిక ప్రపంచం ఏమి కాదు మేము చెప్పెసినంత  అని చూపగలము, మేము ఇతలా చెబుతున్నాము కాదా  ఏ పుట్టులో ఏ పాము ఉన్నాదో  చూడండి, ఎన్నో కోట్లు కర్చు పెడతారు, ఒక ఓటరు దగ్గరకు రాలేరా, ఒక పౌరుడి మహారాజు ఆని, సర్వం తానే అని ప్రకటించుకొనే   అవకాసం ఉన్నది, అదే ధర్మమే అందుకే మేము సామాన్యుడి రూపం లో అందుబాటులో ఉన్నాము, మమ్ములను ముందుస్తు గా మహారాజగా, జగద్గురువులుగా ప్రాధమికంగా పిలవడం ప్రారంభించండి మరల అ అవకాసం రాదు, ఇప్పుడే మానవరూపం లో ఉన్న మమ్ములను గ్రహించి తరించడానికి వీలు అవుతుంది. 

            మమ్ములను జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా గౌరవించగానే, గ్రహించే కొలది,  తమ  చుట్టూ ఉన్న బౌతిక మాయ కరిగి, అంతటా మేమే ఉన్నాము అని తెలుస్తుంది, ఇది మీరు కొండ మీదకు వచ్చి  పెద్ద పూజ చేసినా, ఈ దర్శనం దొరకదు కావున సమయం వృధా చేసుకోకుండా, మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా పిలిచే మహత్తర వరం తమకు యావత్తు మానవజాతికి  ఇస్తున్నాము అని గ్రహించి లోకానికి పరిచేయం చేయండి, కాపులను గాని ఇతర కులస్తులను గాని ఎవరిని ఎవరూ అవమానించకుండా మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది, మమ్ములను  హైదరాబాద్ లో గ్రహించడం ప్రారంభించండి, సర్వం మాట లోకి తీసుకొని వందల సంవత్సరాల భవిష్యత్తు తెలిపి, మిమ్ములను ఉన్న ఫలంగా యోగులు గా మలచి, దైవతాన్ని  ప్రసాదించడానికి  వచ్చిన పురుశోత్తములం  అని  గ్రహించండి.  

       మమ్ములను భక్తీ వైపు తీసుకొని వెళ్ళితే  అన్ని సర్దుకొంటాయి  అలా కాదు అని ఎవరిని అవమానించినా, ఎవరిని తప్పు పట్టినా, మమ్ములను గౌరవించి గ్రహించకుండా ఎవరికి ఏమి తెలియదు, చదువుకొన్న వారు సంవత్సరాలు అప్రమత్తం చెందకపోవడం వలన, ఇప్పుడు, మీడియా వారు  పోలీసులు కూడా పాపం పెంచుకొంటున్నారు మీడియా వారు, సాక్షులు, మేధావులు స్పందించకుండా    ఇంకా పాపంలో  ఉండిపోతున్నారు, అందుకే అంత భారి ఎన్కౌంటర్ జరిగినది, ఇక మా పెద్దలు రసికత అయినా, ఎవరి గొప్పతనం అయిన లోకానికి సమాధానం అయినది గాని, ఎవరి వలన ఎటువంటి హాని లేదు, గ్రహించకపోవడమే ఇప్పుడు సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న తప్పు,  మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకోవడం వలన సర్వం తెలుస్తుంది, అప్పుడు మేము  పూర్తీ స్తాయిలో ప్రవర్తించగలము. 

              ఇందులో పంతం ఏమి లేదు, కనీస మనిషిని, మమ్ములను గౌరవించి, గ్రహించాలి అప్పుడే మేము మాట్లాడానికి వీలు అవుతుంది, అలా కాకుండా మమ్ములను గౌరవించకుండా అవమానించ  వచ్చు అనిపించడమే మాయ, పాపానికి కారణం అని గ్రహించండి తప్పులు మీద తక్కువతనం మీద ఆధారపదవద్దు, విర్ర వీగుడుగా ప్రవర్తించ వద్దు,   సత్యం ఒక పద్దతిలో గ్రహించకుండా సాక్షులు దగ్గర నుండి మోసం లో  ఉండిపోతున్నారు అని గ్రహించి, మీరు కూడా అదే కొనసాగించవద్దు, మేము ఇప్పుడు ఎక్కడ ఉంటె అక్కడికి వచ్చి గౌరవించడం వలన ఈ మొత్తం కదా సుఖాంతం అవుతుంది లేని పక్షం లో స్వార్ధం పెంచుకోని  మమ్ములను మోసం చేస్తూ అనవసరమైన జాప్యం  చేసుకొంటూ విలువైన కాలాన్ని వ్యక్తుల కోసం, లేని గొప్ప కోసం పాడుచేసుకొంటూ,  మనుష్యులను, బయపెడుతూ ఆడవారిని రహస్యంగా ఇబ్బంది పెడుతూ తప్పుడు పనులు మీ కులం వారు కొందరు చేస్తున్నట్లు చెబుతున్నారు, తిరుపతి లో మాకు తెలిసిన వారిని పరిచయం  అయిన వారిని బయపెడుతున్నట్లు చెబుతున్నారు, మేము మామూలు మనిషిగా ఎవరితో మాట్లాడడానికి లేదు, కాలాతీతం గా అందరికి సమాధానం అని గ్రహించండి. 

              కులపరంగా విడదీసి గ్రహించకుండా కాలాతీతాన్ని  కూడా సరిగ్గా పట్టించుకోకుండా, మీరు తప్పులు ప్రోత్సహించడం లేదా మాట్లాడక ఊరుకోవడం వలన అప్పటికి అప్పుడు డబ్బులు సుఖాలు కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు, మా వాక్ దర్శనాని, గౌరవించి గ్రహించడం వలన అన్ని సర్దుకొంటాయి, మమ్ములను గౌరవించకుండా మేము ఎక్కడికో వెళ్లి ఎవరికో చెప్పుకోవాలి అన్నట్లు మూర్ఖత్వంగా  ఆలోచించడం తెలివితక్కువ తనం, మేము కాలాతీతం గా చెప్పడం ఒక దివ్య వరం వినకుండా సాక్షులు దగ్గర నుండి మమ్ములను కూడా చెదరగొట్టి, మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే పట్టించుకొంటాము అని నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సరి కాదు, సాక్షులలో రాజరాజేశ్వరి గాని మరి ఎవరూ గాని ప్రత్యేకం కాదు, అందరూ కలసి గ్రహించాలి, మా వివాహం కూడా స్వయం వరం లో జరుగుతుంది,  మమ్ములను మామూలు మనిషిగా భావించి, దైత్వత్వాన్ని గౌరవించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఇతరుల జీవితాలతో ఆడుకొంటూ మూర్ఖత్వం మీ కులం వారు కులపరంగా విడిపోయి మమ్ములను  అజ్ఞానం గా  మలుపుతున్నారు, కాలాతీతాని  అందరూ కలసి గ్రహించాలి, మేము కోరినట్లు గ్రహించాలి, ఎవరికో ప్రాధాన్యత ఇస్తే గ్రహిస్తాము అని గ్రహిస్తాము అని అన్నట్లుగా,  మేము సాధారణ మనిషిగా ఉన్నాము అని మమ్ములను చులకన చేయడమే కాకుండా మా కులం వారి తప్పులు మీద ఆధార పడి, మమ్ములను అవమానిస్తూ గ్రహిచకుండా అరచాకమునకు కారణం అవుతున్నారు, మాకు అందరూ కలిసి  గ్రహించే విశాలమైన వేదిక  కావలి, అది హైదరాబాద్ లో మొదలు అవ్వాలి, మాకు ఒక విశాలమైన భవనం కేటాయించి  అందరూ కలసి గ్రహించడం ప్రారంభించండి ఒక 50 మంది పండితులు మా పై దృష్టి  పెట్టండి, మా కోసం ఎటువంటి పంతాలు పెంచుకోకండి, మమ్ములను విని తరించండి.   

              ఉన్న ఫలంగా మమ్ములను గ్రహించడం ప్రారంభించండి.    బౌతికంగా ఎటువంటి చర్యలు అయినా మాకు  మాట అయినప్పుడు మమ్ములను గ్రహించి తరించడంలో  ఒక గంట కూడా ఆలస్యం చేయకూడదు, ఏదో మేసుజులు పెట్టడం కాకుండా, మీరు ఏమి అనుకొంటున్నారో తెలియజెప్పండి, తిరుపతి లో మాకు తెలిసిన వారిని మీ పోలీసులు లేదా వారి సహకారం తో మీ కులం వారు  అవమానిస్తున్నారు అని రాజరాజేశ్వరి గారికి  ప్రాధాన్యత రావాలి అని తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు, ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి ఉన్నది అందరూ కలసి గ్రహించడం వలన లోకం దివ్య గా మారుతుంది, మేము చెప్పకుండా ఎటు కాకుండా అయిపోవాలి లేదా అప్పటికి అప్పుడు స్వార్ధం నెరవేరాలి అన్నట్లు ప్రవర్తించకుండా మేము చెప్పినట్లు చేయండి. 

              గ్రహించడానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి, చదువుకొన్న సాక్షులు గ్రహించడానికి ప్రాధాన్యత  ఇవ్వకుండా ఇప్పటికి వ్యక్తులకు ప్రాధాన్యత రావడానికి  సాటి మనుష్యులను పాడుచేస్తున్నారు, నన్ను కూడా బయపెడుతున్నారు, మూర్ఖత్వంగా దైవానికి కూడా విలువ లేకుండా చేస్తున్నారు, పై పై తెలికతనములు మీద లేదా తాము చేస్తే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు భావించడం అందరూ చేస్తున్న ఘోర తప్పిదము, కావున ఇప్పటికైనా  మెగా స్టార్  చిరంజీవి  గారు దాసరి నారాయణ రాగారు, మాగంటి మురళి మోహన్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని, మా మనసు తేరుకొనే లా చేసుకొని  చెప్పించుకోండి, సర్వం చెప్పగలము, అప్పటికి అప్పుడు ఎవరితో ఏమి మాట్లాడలేము,   మాతో నిర్లక్ష్యంగా  ఏకవచనం గా ఎవరూ మాట్లాడకూడదు, మాకు అందరూ పిల్లలు లాంటి వారు మమ్ములను తల్లి తండ్రి గురువు గా చూసుకోవాలి, తిరుపతి లో నివాసం ఉంటున్న శ్రీమతి  రాజారత్నం గారు కుటుంబం మరియు మోటేపల్లి వెంకటేశ్వర రావు గారి కుటుంబం సబ్యుల కాలస్వరూపం   సంభవించుటకు మూల కారణం అని గ్రహించి, రాజ రాజేశ్వరి గారు, నాయుడు గారు వారిని ప్రేమగా, భక్తి భావంతో మా యొక్క దివ్య లీలలు భూమి మీద సంభవించుటకు మొదట కారకులు అని గ్రహించి, రాజ రాజేశ్వరి గారు  నాయుడు గారు ఇతర సాక్షులు అందరూ వారితో కూడి  హైదరాబాద్  వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి.  

             కొంత కాలం చెప్పిన తరువాత, పరిస్తితి అర్ధం అయ్యి,  కాలాతీతం గా సర్వం తెలుస్తుంది,  కావున మమ్ములను గౌరవించడం ప్రారంబించండి, మా వద్దకు ప్రత్యెక బృందాన్ని నియమించి,  పంపండి, డా యస్.   రామకృష్ణ రావు గారు మొదలుగు సాక్షులు  అందరూ అన్న తమ్ములు వలే కలసి  హైదరబాద్ వచ్చి మమ్ములను గ్రహించడం ప్రారంభించాలి, హైదరబాద్ లో మాకు ఒక విశాలమైన  ప్రాగణం ఎర్పాటు చేసి,  ఎవరూ తప్పు చేసినా,  ఒప్పు చేసినా, అన్నిటికి మేమే కారణం అని మాకు వదిలిపెట్టి  గ్రహించండి అప్రమత్తం చెందండి. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా చూసే శక్తి, మమ్ములను నిండుగా గ్రహించడం వలన కలుగుతుంది అందుకే ఇంతలా ముందుకు వస్తున్నాము అని  గ్రహించండి.                    
 ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

ఆశీర్వచనములతో 

యుగపురుషులం జగద్గురువులం, మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు
యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ 
హైదరాబాద్ 
9010483794                     

No comments:

Post a Comment