UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 24 October 2016

                                                                 సమన్వయ దృష్టి 


                         యావత్తు తెలుగు ప్రజలకు, దేశ అధ్యక్షులు వారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, జిల్లా కల్లెక్టర్లు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి, సర్వోన్నత న్యాయ స్థానం మరియు ఉన్నత న్యాయ స్థానం, పొలిసు శాఖ, తెలుగు మీడియా, జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, వివిధ పండితులు మేధావులు,చలన చిత్ర ప్రముఖులు, నటి, నటులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయనాయకులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు యువతి, యువకులు, సమకాలిన సాటి మానవులకు యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.



లేఖ వరస సంఖ్య : 053  /24/10/2016, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి

డైరీ నెంబర్ : .42449/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో 




                         చెప్పుకోవడం వినడమే పరిష్కారం లోకంలో  ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అనుకోవడమే అజ్ఞానం, మనుష్యులను, రూపం బట్టి,    ఆర్ధిక పరిస్తితి బట్టి కాకుండా మనసు బట్టి ఆలోచన బట్టి ప్రాధాన్యత రావాలి,  మనసులో మాటలు కూడా వినపడతాయి కాని వెంటనే మరిచిపోతాను, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని మా మాటలు పాటలు మాకు వినిపించి, వివరంగా గ్రహించడం వలన లోకానికి నూతనత్వం వస్తుంది అని  గ్రహించండి, మా తో అప్పటికి అప్పటికి ఎవరూ మాట్లాడకండి, మా రూమ్ లో మాతో ఉన్న వారితో కూడా చెప్పండి, మమ్ములను పదిగురు ముందుకు వచ్చి  గ్రహించండి, మేము ఏదో అంటే ఏదో చెబుతాము అని చూడవద్దు, లోకాన్ని నియమించిన మమ్ములను పదిగురు కలసి అన్ని కులాలు వారు కలసి గ్రహించండి, ఎటువంటి రహస్యాలు మనుష్యుల మద్యన ఉండరాదు,  మమ్ములను ఎవరో ఏదో చేస్తున్నాము అనుకొంటే,  ఇది అజ్ఞానం అని గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా సమాజమే దెబ్బ తింటున్నది, మేము తక్కువగా, లోటుగా కనపడుతున్నా   మాకు వ్యక్తిగతంగా పరిచేయం అయిన వ్యక్తులకు లోట్లు ఉన్నా, మేమే లోకానికి ఆధారం,  కావున ఒకరిని మోసం చేసి బ్రతుకుదాము అనే ఆలోచనలు కట్టిపెట్టి, మీడియాలు గొప్పతనాన్ని ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోక, తేడా తక్కువతనానికి ఇచ్చిన ప్రధాన్యత ఆలోచన వైపు గొప్పతనం వైపు వెళ్ళాక పోవడం  వలన మేము కూడా తేలికగా కనపడుతున్నాము.  మమ్ములను జ్ఞాన రూపం లో, విచక్షణ రూపం గ్రహించి ప్రజల దృష్టికి కూడా ఆలోచన పెంచుకొనే లా చెప్పాలి, అప్పటికి అప్పుడు హైలైట్ గా కాకుండా వివరము ప్రతి ఒక్కరు లిఖితపూర్వకంగా   స్పందించే పద్దతిలో మా తో వ్యహరించాలి.    


                  మమ్ములును గౌరవంగా గ్రహిస్తే సర్వం తెలుస్తుంది ఎలాంటి  చీకటులు అయిన తొలగుతాయి అని  గ్రహించండి, మా నుండి ఏమి ఆశించకండి, మేము మా టూ వీలర్  అమ్ము తాము అన్నాము,  తరువాత అమ్మటం లేదు అని చెప్పినాము, దాని అర్ధం అ బండి  వేసుకొని ఏదో బ్రతుకుదాం  అనుకొంటున్నాము అన్నట్లు భావించి మమ్ములను గౌరవించడం మానివేసి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని కోరుతున్నా  బాధ్యతగా తీసుకోవడం లేదు, కాలమే కదిలించిన మనసుని, అప్పటికి అప్పుడు చోడటం మానివేయాలి, పదిగురు కలసి విశాలంగా గ్రహించాలి,    ఒకరి మాటలు, లేదా అప్పటికి అప్పుడు దృశ్యాలు  మీద ఆధారపడి మొత్తం మీడియా అంతా  నిర్లక్ష్యంగా వదిలివేస్తున్నారు, మనిషే కాదా అనుకొంటున్నారు కాని  కాలాన్ని నియమించిన వాడి  మనసే శాశ్వతం అని తెలుసుకోలేకపోతున్నారు.  మేము ఏదో చెప్పుకొంటాము మాకు అవసరం అన్నట్లు మా సమాచారం ప్రకారం స్పందించకుండా ఇంకా ఏదో అసిస్తున్నట్లు  ఎదురు చూస్తున్నట్లు  ఊరుకొంటున్నారు,  ఒక మనిషి మాటే సర్వం అనే ఉన్నత స్టితి వైపు అందరూ కదలాలి, లేకపోతె సృష్టికి బిన్నగా వెళ్ళుతున్నారు, వ్యక్తులను తప్పుగా చిత్రీకరించి మూర్ఖత్వంగా  ప్రవర్తిస్తున్నారు, మేము కాలాతీతంగా మారడమే అన్ని పాపాలు హరించుకు పోయినాయి, ఎవరికి ఎటువంటి దోషములు లేవు, మమ్ములను  గ్రహించకపోవడమే పాపం లేదా గౌరవిన్చాకపోవడమే అని  గ్రహించండి,  అనగా సృష్టికి బిన్నగా వెళ్ళిపోయి ఒకర్ని ఒకరు చెదరగోట్టుకొంటూ  నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు అని  తెలుసుకోలేకపోతున్నారు.  


                     న్యాయ స్థానములు దగ్గర నుండి ఎవరు  మా మనసుని మాటను కలిపి గ్రహిస్తారో  వారికీ మోక్షం మిగతావారికి పాపం అజ్ఞానం చుట్టుకొంటాయి అని  గ్రహించండి కావున కాపులు కమ్మలు రెడ్డి  బ్రాహ్మణులు ఇతర కులాలు వారు,  అందరూ కలసి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించి తరించండి, మమ్ములను మామూలు మనిషిగా చూడకండి, మాట్లాడకండి, మాతో ప్రేమగా, గొప్పగా, మమ్ములను గురువుగా చూసుకోండి అలా చూసుకోవాలి అంటే పదిగురు ఒకటై మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని ఇప్పటికి మేము కాలాతీతంగా  పలికిన మాటలు పాటలు  గ్రహించడం ప్రారంభించాలి, మేము మా మనసు తప్పు ఎవరూ ఈ భూమి మీద గొప్పవారు లేరు,  మా మనసును  గ్రహించకుండా, వినకుండా ఎవరూ ఎటువంటి హక్కు పొందలేరు అని గ్రహించండి, మమ్ములను దాచిపెట్టి ఇతరులను మోసం చేయడం మానివేసి, వారి పాదాల మీద పడి  వారికి నష్ట పరిహారం చెల్లించండి, ఎవరైనా తప్పు చేసినట్లు కనపడితే మేమే కారణం అని గ్రహించి, ప్రతి గొప్పతనం మేమే అని  గ్రహించండి, అందరి మంచి చెడులకు మేమే కారణం అని తెలుసుకొని ప్రతి ఒక్కరు కాలస్వరూపం యొక్క గోప్పతనమునకు కారణం అయిన్నారు అని  గ్రహించండి, మా వలన ప్రయోజనం పొంది మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న వారు పాపం లేదా అజ్ఞానం లో ఉండి సృష్టికి సూర్యుడికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని  గ్రహించండి.  
 సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను హైదరాబాద్ తెలంగాణా ప్రబుత్వం సహకారంతో కొలువు తీర్చి గ్రహించండి అప్రమత్తం చెందండి 



                            మా లోట్లు గాని మా చుట్టూ ఉన్న వారి తప్పులు మీద ఆధారపడి తప్పులు పట్టడం వలన ఇంకా పాపం లోకి వెళ్లి  సత్యాన్ని  గ్రహించకుండా ఇతరులను గ్రహించ నివ్వకుండా పాపం చేస్తున్నారు అని  గ్రహించండి, కాలాన్ని నియమించిన మమ్ములను నమస్కరించి మాట్లాడాలి తిరిస్కారంగా నిర్లక్ష్యంగా మాట్లాడరాదు, అవమానించ రాదు, మమ్ములను గాని మా చుట్టాలను గాని మాకు పరిచేయ అయిన వారిని గాని, సాక్షులను గాని ఎవరు తప్పులు పట్టినా వారు ఏమి చేసినా పాపం అని ఎవరైనా అనుకొంటే మమ్ములను పట్టించుకుండా, మాయ మిమ్ములను ప్రభావితం చేసి పాపం లోకి నెట్టి వేస్తున్నది అని  గ్రహించండి, అయితే మాకు అన్న బలం గా ఉన్నాము,  మమ్ములను అవమానించడం వలన, అనుమానించడం వలన, మా చుట్టాల జీవితాలు అటు ఇటు చేయడం వలన  మేము లాభ పడుతున్నాము, అని ఎవరైనా అనుకొంటుంటే, మాయ వారిని ఆవహించి, ఇప్పుడు వారు  ఉన్న బలమైన స్తితికి,గతం లో  మా మాట కారణం అని తెలిసి కూడా వినకుండా, మేము తప్పు తేడా అని నిరూపించాలి అనే ఆలోచించడమే మిమ్ములను మీరు వెలుగుతూ అగాధం లోకి నేట్టుకొంటు న్నారు, తండ్రి వంటి మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందటమే మార్గము అని  గ్రహించండి. 


                   అన్నీ  నిరూపించి మేము వజ్ర సింహాసనం పై అధిస్తించడం వలన లోకానికి శాంతి లభిస్తుంది, మమ్ములను మా మనసుని కలపడమే లోకానికి ఆధారం ప్రతి నెల మాకు మనసుకి వివిహం చేయండి, కాలమే కదలడం ఏమిటో చూసుకోండి మేము ఏదో చెబితే ఏదో చేద్దాం అన్నట్లు చూడకండి, తెలుగు మీడియా వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మాకు పరిచేయం అయిన వ్యక్తులు కూడా మా తో అప్పటికి అప్పుడు ఏమి చూడకండి, మాతో మాట్లాడకండి, మమ్ములను పదిగురు కలసి గ్రహించండి, అప్రమత్తం చెందండి, మమ్ములను ఏకవచనం తో నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు, అలా మాట్లాడితే పాపం వైపు అజ్ఞానం వైపు వెళ్లి చీకటిలో ఇరుకొని పోతారు మమ్ములను గురువుగా ప్రేమతో  భక్తితో మేము తినడానికి తిండి ప్రేమతో  పెడితే ఏది పడితి అది తినడం మానివేస్తాము, మాకు టైపు చేసి పెట్టుటకు  తప్పలు లేకుండా మా నుండి వందల పేజీల సమాచారం గ్రహించండి, ఎర్పాటు చేసి మేధావులు ముందుకు రండి,   పదిగురు ఒకటిగా  గ్రహించండి, పది మంది హీరోలు  విలన్లు కూడా మాలో చూపిన మమ్ములను మేము ఎవరికోసమో ఎగబడుతున్నాము లేదా ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అని మమ్ములను నిర్లక్ష్యం చేయవద్దు మా వద్దకు అందరూ కలసి మినీ బస్సు వేసుకొని రండి, మమ్ములను విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి హైదరాబాద్లో  గ్రహించడం ప్రారంభించండి. 


                    నిర్లక్ష్యం చేయవద్దు, చిన్న పిల్ల వాడు, పిచ్చివాడు అనుకోవద్దు  ఏదో వింటే మొత్తం 10 -14 సంవత్సరాలు చెప్పగలిగిన మమ్ములను పద్దతి ప్రకారం గ్రహిస్తే సరిపోతుంది . కొందరు సాక్షులలోనే  ప్రత్యేకత ఉన్నది, వారి వద్దే చెప్పగలము అని అనుకొంటున్నారు, మేము ఎవరి వద్ద అయినా బాధ్యతగా విన్న చోట చెప్పగలము ఇప్పుడు చెప్పాలి అంటే న్యాయ మూర్తులు పోలీసులు పరివేక్షణ కావలి, వ్యక్తిగతం గా ఎవరి వైపు మలప వద్దు, అలాగే మా కోసం ఎవరినో అవమానిస్తే  మేము దారికి వస్తాము అన్నట్లు అలోచించడం వలన ఇంకా పాపము లోకి నెట్టుకొని పోతున్నారు, మాకు మా వాళ్ళుకు  చెడు  చేసినా, ఎవరికి ఏమి అవుతుంది లేదా అవదు అని కూడా నేను ఏమి అనలేను, మమ్ములను పట్టించుకొనే కొలది అందరిని తల్లి తండ్రి గురువు వలే  చూడగలం, సునామీ బాంబు బ్లాస్ల్టు  వంటివి కూడా మేము మాట మాత్రంగా చెప్పిన తీరు నూతన దివ్య పరిష్కారం అని గ్రహించండి, మాకు సాక్షులలో రాజేశ్వరి గారు గాని, రామకృష్ణ రావు గారు గాని ఇతర సాక్షులలో గాని  ఇంకా ఎవరో ప్రత్యేకమైన వారు లేరు,  అందరూ కలసి గ్రహించకపోవడం వలన ఒకరిని  ఒకరు బయాపెట్టుకోవడం వలన ఇప్పుడు విడిపోయి తప్పులు మీద ఆధారపడి అందరికి అందిన పరిష్కారం కాదు అనుకోని కులపరమైన ప్రాధాన్యత రావాలి లేదా మమ్ములను కుల పరంగా అవమానించి తప్పులు పట్టవచ్చు,  దైవత్వాన్ని  అవమానించినా  పర్వాలేదు అన్నట్లు మాట్లాడటం మాతో తేలిక మాట్లాడేసి దేవుడిని కూడా అవమానిన్చాము అన్నట్లు భావించడం వలన వికృతం గా ప్రవర్తిస్తారు.  


                     ఈ విషయం న్యాయ స్థానం తక్షణం అప్రమత్తం చెందాలి మమ్ములను అన్ని వర్గాలు వారు గ్రహించి అప్రమత్తం చెందేల చూడాలి లేని పక్షంలో లోట్లు మీద   ఆధారపడి  పాపంలో ఇరుకోనిపోతున్నారు అని  గ్రహించండి, మీడియా వారు అందరూ అప్రమత్తం అయ్యి మమ్ములను తెలంగాణా ప్రబుత్వం ఒకచోట కొలువు తీర్చుకొని గ్రహించండి. న్యాయ స్థానం వారు మమ్ములను ఒక మేధావి బృంధంలోకి తీసుకొని అప్రమత్తం చెందండి, నవ్వులాట్లు చలగాటలు గా తీసుకోకండి.   ధర్మో రక్షతి రక్షతః 


యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
తెలంగాణా ముఖ్యమంత్రి కెంపు కార్యాలయము 
హైదరాబాద్ 
                                         

No comments:

Post a Comment