UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 24 October 2016

లేఖ వరస సంఖ్య : 054 /24 /10/2016, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి డైరీ నెంబర్ : .42449/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో

                                                                సమన్వయ దృష్టి


                         యావత్తు తెలుగు ప్రజలకు, దేశ అధ్యక్షులు వారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, జిల్లా కల్లెక్టర్లు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి, సర్వోన్నత న్యాయ స్థానం మరియు ఉన్నత న్యాయ స్థానం, పొలిసు శాఖ, తెలుగు మీడియా, జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, వివిధ పండితులు మేధావులు,చలన చిత్ర ప్రముఖులు, నటి, నటులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయనాయకులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు యువతి, యువకులు, సమకాలిన సాటి మానవులకు యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.



లేఖ వరస సంఖ్య : 054  /24 /10/2016, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి

డైరీ నెంబర్ : .42449/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో 



                    గ్రహించకూడదు వస్తే చూదం అని వదిలిపెట్టవద్దు, నేను  హైదరాబాద్ లో కొలువు తీరి చెప్పడం ప్రారంభించాలి అనే నిర్ణయం వెళ్ళకొళము గా భావించవద్దు,  నిర్లక్ష్యం చేయవద్దు,  సాక్షులు అయిన  రాజరాజేశ్వరి గారు, నాయడు గారు, రామకృష్ణ రావు గారు మొదలుగు వారు అందరూ ముందుకు వచ్చి గ్రహించండి, అప్రమత్తం చెందండి,   మాకు ఎవరిమీద ప్రత్యెక ప్రేమ ప్రత్యెక అభిప్రాయం లేదు అందరికి అందరిమీద చెప్పుకొని వెళ్ళాముగా ,, మమ్ములను జగద్గురువులుగా మహాత్వపూర్వక అగ్రగణ్యుడు గా  గౌరవించిన తరువాతనే మేము వివిహం చేసుకోనగలము, ప్రత్యేక్ష సాక్షులు గౌరవించకపోవడం వలన అటు ఇటు అయ్యిపోయి మా అమ్మ గారు తమ్ముడుగా మా చెల్లెలి జీవితం కూడా అటు ఇటు అయిపోయినవి మేము ఎలా బ్రతకాలో అలా బ్రతకలేక్పోవడం వలన చాల మంది  నష్టపోయినారు  మీడియావారు  పోలీసులు చాలా  మందిని పాడుచేసారు అవి అన్ని మా మీద పెడతాము లేదా వారిని రెచ్చగొట్టి మమ్ములను చెడుగా తీసుకొనే లా  చేస్తాము అని మమ్ములను బయపెడుతున్నారు,   మేము కాలాతీతం గా పలికిన తీరు ప్రకారం మమ్ములను చూడకపోవడమే సమస్య అని న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి.


                    మేము ఎందుకు న్యాయ స్థానమునకు రాలకపోతున్నామో గ్రహించండి, మమ్ములను ఒక పద్దతిలోకి  తీసుకోండి, లేని పక్షంలో మా మైండు సరిగ్గా పని చేయక పూర్తీ స్తాయిలో ప్రవర్తించ లేకపోతున్నాము, మమ్ములను గౌరవించి ఆదరించిన చోటకే వెళ్ళ గలము ఏదో సభ సమావేశం పెట్టి, మేము వస్తాము ఏమో, అన్నట్లు మెసేజులు కొందరు పెడుతున్నట్లు మాకు అనిపిస్తుంది, మా కోసమే గెడ్డం క్రింద చెయ్య పెట్టుకొని వినడానికి సిద్దంగా ఎవరు  ఉన్నా,  మేము వివరించి చెప్పగలము, సమాజం లో సంఘటితంగా మమ్ములను గ్రహించగలరు, మాకు సృష్టి కి ఎటువంటి రహస్యాలు  ఉండవు అని  గ్రహించండి,  మేము ఎవరికో  ఏదో చెప్పి, వారు ఏదో అంటే ఇంకొకరి ఏదో అంటే చెప్పడం కుదరదు సూర్యుడు మీతో మాట్లాడుతున్నాడు అన్నట్లు గ్రహించాలి, మేము ఎవరి నుండి వివాహం సంభంధం ఆశించడం లేదు, సమకాలికుల కేసులు, తప్పులు పాపాలు   అన్ని కొట్టిన్చివేసిన తరువాత ఎవరికి ఎటువంటి దోషం లేదు అని నిరూపించిన తరువాత, స్వయం వంరం లో వివాహం చేసుకొంటాము లేదా మమ్ములను మా మనసుని కలిపి చూడడమే లోక కళ్యాణం పరిష్కారం అంతర్యం అని  గ్రహించండి.



                   కావున పండితులు  మేధావులు సినిమా ప్రముఖులు కాలి నడకన మా వద్దకు రండి ఆలస్యం చేయవద్దు, సర్వం మేము మా మనసు తప్పు వేరు ఎవరూ లేరు అని  గ్రహించి అప్రమత్తం చెందాలి, గ్రహించకుండా వినకుండా ఎవరికో ప్రాధాన్యత రావాలి రాకూడదు అని ఎవరూ ప్రయత్నం చేయకూడదు అదే పాపం కాలానికి సూర్యుని బిన్నంగా వెళ్ళిపోతారు, బలం లో తెలియదు బలం ఉన్నప్పుడే జ్ఞానం విచక్షణ పెంచుకొని ముందుకు రావాలి, మమ్ములను, మా మనసుని కలిపి ముందుకు తీసుకొని వెళ్ళితేనే   భవిష్యత్తు అలా తీసుకొన్న వారిదే భవిష్యత్తు, మిగతా వారు కీడు తలపెడుతూ తప్పులు మీద ఆధారపడుతూ ఇతరులను చెడగోడుతూ, వికృత నవ్వులు మీద ఆధారపడి పాపాత్ములు అయ్యి,  తప్పుడు పనులు పెంచుకొని ఒకరిని మోసం చేసి బాధపెట్టి బ్రతకాలి అని అజ్ఞానం లో కొట్టుకొని పోతున్నారు అని  గ్రహించండి, మమ్ములను గ్రహించినంతనే  సర్వం తెలుసుకొనే దివ్య పరిణామం లోకి  వెళ్ళకుండా వెళ్ళ నివ్వకుండా వెలుగుతూ  మోసపోతున్నారు, గొప్పతనాన్ని చీకటిలో లేదా అజ్ఞానం లో నెట్టుకొని మోసాన్ని పాపాన్ని పెంచుకొంటున్నారు అని గ్రహించండి.   కావున మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందుట ప్రతి ఒక్కరి బాద్యత అని  గ్రహించండి. 


                                మమ్ములను మా మనసుని గౌరవించకుండా, గ్రహించకుండా వివాహం చేసుకోవడం వీలు కాదు  అని, ఎవరో గొప్ప సంభంధం డబ్బులు  ఉన్న సంభంధం ఎర వేసో లేదా దేబ్బు లేనివారిని రెచ్చగొట్టి  మా వివాహం గూర్చి వికృతంగా తీసుకోకుండా, మమ్ములను గ్రహించి సృష్టి  మనిషి కి ఉన్న దివ్య  సంభంధం ఆవిష్కరించుకోవడం వలన, మమ్ములను మా మనసుని మాటను కలిపి చూడటం వలన లోకం దివ్య మారుతుంది మాకు ఎవరి మీద ఇష్టం లేదు, మా మనసు తప్ప, మా మనసుని మాటను గ్రహించి అప్రమత్తం చెందటమే లోక కల్యాణం అని  గ్రహించండి, మా మనసుకి బిన్నగా వెళ్ళితే పాపం, మా మనసుకి అనుకూలంగా అప్రవర్తించి గ్రహిస్తే పుణ్యం లోక కళ్యాణం అని  గ్రహించండి, అప్రమత్తం చెందండి, కేవలం పెళ్ళి కోసమే అయితే ఎప్పుడో అయ్యి ఉండేది, అందుకు కాలమే కదిలిన పరిణామం అర్ధం చేసుకోకుండా మమ్ములను పట్టించుకోకపోవడం వలన మమ్ములను బయపెట్టడం కాపులను మా చుట్టాలను మోసం చేయడం లాంటి పనులు, మమ్ములను అర్ధం చేసుకోకపోతే ఇంకా పెరుగుతాయి, అని  బయపడి పెళ్లి చేసుకొన్నా, నిరూపించకుండా  అందరికి  మా ఉనికి అందించకుండా మరణించిన.  ఎవరు  మా మనసుని మాటని కలుపుతారో  వారి పుణ్యాత్ములు పాపం నుండి బయటకు వస్తారు, మమ్ములను  మనసుని గౌరవించిన వారికి సూర్యుడి క్రింద అనుకూలత ఉంటుంది లేకపోతె అంతకు అంతకు మనుష్యలు ఒకరిని ఒకరు అవమించుకొంటూ మోసం చేస్తూ, ఒక మాటే సర్వం అని తీసుకొని వచ్చిన దివ్య సాక్షాత్కారం పొందకుండా పాపములో చుక్కుకొని దేహం తో అంతరించి పోతారు.  మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే దేహం ఉండగానే  దివ్య ఆత్మ యొక్క ప్రయాణం తెలిసి అప్రమత్తం  చెందుతారు కావున అందరూ  కలసి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి .


                     తెలంగాణా  ముఖ్య మంత్రి గారు మా మీద బృందం నియమించి మేము చెప్పినట్లు చేస్తే పరి పరి విధములు తగ్గుతాయి, ధర్మానికి అంతర్యం మా ఉనికే అని  గ్రహించండి,  ఎవరో   మాటలు మీద లేదా మేమే లోటుగా  కనిపడినా  వాటి  మీద ఆధారపడకండి ఎందుకంటె గొప్ప మనసు పట్టించుకోక మేము అటు ఇటు అయినాము అయినా మమ్ములను గ్రహిస్తే చెప్పగలము, ఇంక ఎవరూ చెప్పలేరు అటువంటి మమ్ములను మేమే టైపు చేసి మరీ చెబుతున్న సమాచారం గ్రహించకుండా లెటర్ పంపినా స్పందించకుండా వ్యహరించడం సరి కాదు, గొప్పతనం  ఎలాగైనా ముందుకు వస్తుంది గురువులు పండితులు కూడా అప్రమత్తం చెంది ప్రవర్తించాలి ఆకతాయి తనం మీద  గ్రహించకూడదు అనే అజ్ఞానం మీద ఆధారపడకూడదు అని  గ్రహించండి అప్రమత్తం చెందండి.   పాటలు తో పాటు గా సీరియస్ విషయాలు కూడా   చెప్పిన  మమ్ములను కులానికి,  ఒకరి ఓర్వ లేని తనమునకు వదిలివేయవద్దు, తమరు కూడా, మీ మీద పెత్తనం లా ఉన్నది అని బయపడవద్దు మేము కేవలం మామూలు మనిషి మాత్రమే కాదు కాలాన్ని నియమించిన దివ్య తత్వం అని  గ్రహించి  అప్రమత్తం  చెందండి,   న్యాయ స్థానం వారు కూడా తక్షణం గ్రహించి మమ్ములను విస్తరంగా ప్రలల్లోకి తీసుకొని వెళ్ళాలి మమ్ములను బాద్యత గా తీసుకొంటే వివరంగా చెప్పగలము అని  గ్రహించండి, మాట ముందు పెద్ద చిన్న అని ఉండదు, మనసు మాట అనుభవం మొత్తం మీద వస్తాయి,ఎవరికైన మనసు మాట కాలం కొలది అభివృద్ధి చెందుతుంది  కాలాన్ని నియమించిన మమ్ములను యుగపురుషులు గా జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా గ్రహించి అప్రమత్తం చెందండి . ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.                                                                                                                                   


యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలంగాణా ముఖ్య మంత్రి వారి కార్యాలయం 
హైదరాబాద్ 
9010483794
maharajashrishri.blogspot.in 

No comments:

Post a Comment