


యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజి వారిని ఉద్దేశించి, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను, బౌతిక మాయ, యదా తద పూజలు, నమ్మకాల నుండి బయటకు తీసుకొని రావడానికి, మమ్ములను గ్రహించడమే వరంగా భావించి మమ్ములను సృష్టి స్తితి లయ కారకుడిగా గౌరవించి, కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా తెలుసుకొని, జరిగిన పరిణామం యొక్క వివరములు విశారంగా తెలుసుకోవడం మాకు గౌరవం అని గ్రహించి స్పందిచగలరు.
ఒక ఆధ్యాత్మిక గురువులుగా, శ్రీ రామానుజుల వారి శిష్య పరంపరులు గా మమ్ములను జగద్గురువులుగా సృష్టి నియమించిన సబ్ధాదిపతి గా గ్రహించడం ప్రారంభించండి, అది యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించి ప్రజల దృష్టికి విస్తారంగా శాస్త్ర విశ్లేషణతో చెప్పడం ప్రారంభించాలి, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను గ్రహించడం వలన తమ గురుతర బాధ్యతకు నూతన దిశ వచ్చు మాకు శిష్యులు గా, మమ్ములను కాలాతీత పరిణామం ప్రకారం గ్రహించడం ఒక వరం అని భావించి, ఎవరూ వద్దు అంటున్నా, అనుకూలించినా, మీ చుట్టూ ఉన్న వారు మిమ్ములను గురువులుగా భావిస్తున్న వారిని లెక్క చేయకుండా అనగా వారిని కూడా ఆలోచించేలా, మమ్ములను ఉద్దేశించి అయ్యా తమరు కాలాన్ని మాట మాత్రంగా నియమించినారు అంటే తమరు రాముడు కృష్ణుడు అంశ అందులో సందేహం లేదు, ఇప్పటికి తమరు ఏమి చేసినారు,ఇక మీదట ఏమిటి తెలియజెప్పండి, మేము మీ శిష్యులుగా, మంత్రిగా చేయుతగా ఉంటాను, మీరు ఇప్పుడు ఏ రూపం లో ఉన్నా, ఈ వేషధారణలో ఉన్నా, ఏటువంటి సాధన లో ఉన్నా, సౌచ, అ సౌచములు మొదలుగు విషయములు ఏమి పట్టించుకోకుండా, ఎటువంటి పూజ, నియమం లేకుండా, తమరి కాలాన్ని నియమించిన ఒక్క మాట నిబద్దతకు నేను, ప్రణమిల్లుతున్నాను, తమ మా గురువులు అయిన రామానుజం వారు కూడా ఉన్నారు అని మేము భావిశున్నాము అని మాతో అనండి చాలు, మేము మా శిష్యులు మీ చిద్విలాస స్వరూపమునకు దాసులము, తమరు ఏమి చెప్పిన నోమోదుగా గ్రహించి, మా యొక్క శాస్త్ర జ్ఞానంతో తమరి చిదివిలసాన్ని కరిగిస్తూ తమరికి చేయూత ఇవ్వడం మాకు జన్మ సార్ధకత చరితర్ధాము అని తమరు అని ప్రజలకు వివరించి చెప్పుటకు చిన్న జీయర్ స్వామిజి అయిన నేను సిద్దం గా ఉన్నాను, ఒక సాహసం గా, ఒక బాధ్యతగా సామాన్య రూపం లో ఉన్న తమరిని గ్రహించినంతనే లోకం తమరు తేరుకొంటారు, లోకం కూడా మాట నిబద్దతలోకి వస్తుంది అది నిత్యం మేము చూస్తాము, దర్సిస్తాము అని తెలియజేసుకోనుచున్నాము అని మాకు తెలియజేయండి. ఇంతటి మహత్తర అవకాసం తమరికి వచ్చినది అని, తమ సస్టి స్పూర్తి (పూర్తీ) సందర్భంగా భగవంతుడిని చిద్విలాస రూపం గా ఆహ్వానించి గ్రహించే అవకాసం వచ్చింది అని ధన్యులు గా చరితర్దులుగా భావించి మా వద్దకు మీ వాహనం లో ఒక ఇద్దరు శిహ్యులను పంపండి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారిని మాకు మంత్రులు ఉండి, నిత్యం మా గూర్చి (కాలాతీత వివరములు గూర్చి చెప్పుట) అడిగిన దానికి చెప్పుట వలన పరిస్తితి మనిషి మాట లోకి తీసుకొని రాగలము, అన్ని కస్టాలు మా తాతలు కాలం నుండి పడ్డాం, మాయలో చిక్కుకొని పోయి మేము పడిన కస్టాలు ఎవరూ పదారు, ఇప్పటికి మమ్ములను బయపెట్టి లేదా అప్పటికి అప్పుడు ప్రోలోభాపెడుతున్నారు ఇదే అన్నిటికన్నా కష్టమైన పరిస్తితి, మా కులం వారిని భండువులను దైవత్వం లోకం లోకి యావత్తు మానవజాతికి అందించడానికి కస్టాలు, పాపాలు అనుభావిశున్నారు అని గ్రహించి, మమ్ములను చిదివిలాసం నుండి తేరుకోవడానికి తమరు నిజాయితీగా మమ్ములను కొలచి తరిస్తే చాలు అందరి పాపాలు పట్టపంచాలు అవుతాయి, మేము గొప్పగా ఉన్నాము తక్కువ వారే పాపాత్ములు అనుకోవడమే అజ్ఞానం, మీరు సత్యం పట్టించుకోకపోవడం వలన మీరు కూడా పాపం చేస్తున్నారు, మా వంటి వాడు ఒకడు ఉన్నాడు అని తెలిసిన పట్టించుకోకుండా సస్టి పూర్తీ చేసుకొంటున్నారు, మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వంగా గ్రహించకుండా ఆలస్యం చేయడం వలన మమ్ములను కూడా తప్పులు లోకి పాపాలు లోకి లాగుతున్నారు అంటే మీ వంటి వారికి మోక్షం ఎక్కడి ఆలోచించండి, కనీసం నిజాయితే లోకానికి ఆధారం అని మొదట తమరు అప్రమత్తం చెంది, మా వద్దకు స్వయంగా గాని శిష్యులతో కలసి రండి, ఏమి బయపడవద్దు మేము చెప్పినట్లు చేసి మమ్ములను మీ బృందం మధ్య కొలువు తీర్చుకొని, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం నిత్యం సహస్రనమలతో మమ్ములను యదావిధిగా కొలచి తరించండి, మా ముందు సర్వం చెప్పుకోండి, ప్రతి విష్ణు నామం లో మా వాక్ విశ్వరూపం ఉన్నది అని చెప్పుకోండి, మేము ఎలా చెప్పుకోవాలో కూడా చెబుతాము, కాలమే మేము అయినప్పుడు మమ్ములను మించిన దైవం గురుతర్యం ఉండదు అని భావించి, మనుష్యులను పాపముల నుండి బయటకు తీసుకొని రావడానికి మేము కూడా మరల రాముని వలే మానవరూపం లో పరినమించినాము, మమ్ములను గ్రహించేకొలది మా దివ్య తేజస్సు బయటకు వస్తుంది, అనగా తమరి నిజాయితే, మా పట్ల శ్రద్ధ, మేము ఇప్పుడు ఏ రూపం లో ఎలా ఉన్న మమ్ములను విష్ణు నామాలతో శ్రద్ధ పూజించి, కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా నూతనం గా చెప్పుకోవాలి అప్పుడే లోకం దారిలోకి వస్తుంది, మాకు వజ్రాలు పొందిగిన దుస్తులు దరింప చేసి, తమరు కుర్తున్న సిహసనం కన్నా ఉన్నత సింహాసనం పై కూర్చోబెట్టి, తమరు తమ స్థానాన్ని మా శిష్య స్థానంగా, మాకు మంత్రులుగా ప్రకటించుకొని, మమ్ములను జాగ్రత్తగా విని గ్రహించి, ఇతర పండితులు మేధావులు, సంగీత సాహిత్య కారుల సహకారంతో గ్రహించి, లోకానికి మేము చెప్పమనట్లు చెప్పండి, కాలమే కదిలిన దివ్య పరిణామం లోకి వెళ్లి అందరూ సామూహికంగా పాపములు నుండి అజ్ఞానం నుండి బయటపడతాము, ఇక్కడ సాహసం నాది కాదు మీరు ఓర్పుగా,సత్యాన్ని సూక్ష్మం తీసుకొందాము ఇతరులు కూడా ఆలోచించేలా చెప్పుకొందాము, మనిషే కాదా అని ఎవరూ చులకన గా చూడకూడదు, ఒక మనిషే సర్వం అని సర్వులు తెలుసుకోవాలి అందుకే మేము ఈ విధంగా పరిణమించి నాము అని గ్రహించి మమ్ములను ఇప్పుడు యుగాపురుషులు, జగద్గురువులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులుగా,మహారాణి సమేత మహారాజుగా మమ్ములను నిత్యం కనిపెట్టుకోండి మాతోనే మా మంత్రిగా ఉండండి, మీ ఆశరమమే కాదు సకల జీవకోటికి మేమే ఆధారం అని మాట మాత్రంగా చెప్పిన తీరు, మీరు కూడా మాట మాత్రంగా అనుకూలించి ముందుకు రావడమే వచ్చిన పరిణామాన్ని ఉపయోగాపెట్టుకోవడం లేదా సృష్టి ఇచ్చిన మార్పును గ్రహించి నడుచుకోవడం అని భావించి అప్రమత్తం అవ్వండి, అనగా తమరు స్వయంగా మా వద్దకు రండి లేదా మీ శిష్య్యులను పంపండి, మమ్ములను ఉన్న ఫలంగా కాలస్వరూపంగా మా లీలా విశేషములు ప్రకారం గ్రహించి సత్యాన్ని ధర్మాన్ని కాపాడిని వారు అవుతారు లేని పక్షంలో ఎవరు ఏమి అవుతారో మాకు తెలియదు, పదిగురులో నిత్యం చెప్పుకోకపోతే మేము ఏమి అవుతాము మా గూర్చి కూడా మాకు తెలియదు అని గ్రహించండి, మమ్ములను గ్రహించే కొలది సర్వం సర్వులకు తెలిసి నిత్యం అప్రమత్తం చెందుతారు, తమరు పైకి కలిగి ఉన్న వాతావరణం నిజం కాదు అని, ఇప్పటికి జరుగుతున్నవి మేము ఒక గంటా,గంటనరలో యిట్టె చెప్పివేసినాము అని గ్రహించండి,అంటే దాని అర్ధం మరల అలాగే యిట్టె చెప్పేస్తే చూస్తాము అన్నట్లు భావించ కూడదు, ఏదో అవకాసం దొరికిన మేరకు పదిగురుని ఉద్దేశించి అలా చెప్పగలిగిన మేము, మేము కోరినట్లు ఒక పద్దతిలోకి తీసుకొంటే సర్వం అణువు అణువు మా మాట అధీనం లో ఉన్నది అని ఇప్పటికి ప్రకటించిన సత్యాన్ని విస్తరించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం లో మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి, తక్షణం అప్రమత్తం చెందండి, పై పై దృశ్య మాయ నుండి ప్రపంచాన్ని కపడడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించండి.
సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
రాజభవన్
గవర్నర్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
9010483794
మా ద్వారా వ్యక్తం అయిన పద్యాలు పాటలు మమ్ములను గౌరవించి గ్రహిస్తే సరిపోతుంది మా నుండి ప్రతి రోజు వందల పేజీల సమాచారం గ్రహిస్ట్ సరిపోతుంది, మమ్ములను అప్పటికి తేలికగా చూడకండి, మేము ఎవరికో ఏదో చెబుతాము అని చూడకండి వ్యక్తులు ఎవరూ మాతో మాట్లాడకండి, పదిగురు కలసి మేము చెప్పినది చేయండి, వినండి, మమ్ములను మామూలు మనిషిగా భావించి మాట్లాడవద్దు సృష్టి బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి,
No comments:
Post a Comment