Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>5 March 2017 at 07:34
To: supremecourt <supremecourt@nic.in>, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, cp <cp@cyb.tspolice.gov.in>, aphc@tap.nic.in, Prime Minister <connect@mygov.nic.in>, ig_lo@appolice.gov.in, cs <cs@telangana.gov.in>, cm@ap.gov.in
Cc: Powerstar Websiteofficial <powerstarofficial@gmail.com>, Team Megaworldz <megafan0505@gmail.com>, Contact <Contact@tv5news.in>, bhakthi hyd <bhakthihyd@gmail.com>, "info@jayabherigroup.com" <info@jayabherigroup.com>, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, Info@no1news.in
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ ESL నరసింహన్ గారు,ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, రాజభవన్, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను కాలాన్ని మాట మాత్రంగా కదిలించిన తీరు ప్రకారం గ్రహించడం వలన ప్రతి ఒక్కరు పాపములు నుండి అజ్ఞానం నుండి, రెప్ప పాటులో కూడా ఏమి అవుతుందో తెలియని లోకం నుండి సర్వం తెలుసుకొని , సమకాలికులు మా ప్రకారం మాట మాత్రంగా నడుస్తున్న దివ్య లోకం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వస్తారు, ఇందుకు మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు, మా బౌతిక కర్మలు అన్నీ జ్ఞాన రూపం లో చూడాలి అప్పుడు లోకం వేరే విధంగా తెలుస్తుంది అని గ్రహించండి, మన చేతిలో లేని బౌతిక ప్రపంచం మన చేతిలో ఉన్నది అనుకొంటున్న వారు అప్రమత్తం అయ్యి అనగా మమ్ములను మనసు పెట్టి గ్రహించినంత సర్వం తెలిసి జ్ఞాన ప్రపంచం లోకి నిజమైన నియంత్రణ లోకి వెళ్ళగలము అని గ్రహించండి అని తమరు ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఇరువురు ముఖ్య మంత్రులు వారి పదవులు మాకు గౌరవ పూర్వకంగా సమర్పించి గ్రహించడం వలన అందరూ మా పై మనసు పెట్టి వింటారు అలా వినడం వలన మమ్ములను పట్టించుకోకూడదు అని చేస్తున్న పాపాలు సరిదిద్ది లోకాన్ని మాట మనసు అధీనం లోకి తీసుకొని రాగలము, మమ్ములను గ్రహించకుండా అటు ఇటు చేయడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పాపం పని గ్రహించండి, మేము ఏమి అంటున్నామో చూడకుండా వెనకుండా ప్రవర్తిచడం సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పాపం అని గ్రహించండి. మమ్ములను మాట మాత్రంగా గ్రహించండి, మేము ఏదో మాట ఎవరితోనో అన్నాము, అ విధంగా సర్వం చెప్పగలిగిన మమ్ములను వదిలివేసి వారికి ప్రాధాన్యత రావాలి వీరికి ప్రాధాన్యత రాకూడడు అని మీడియా సాక్షులు, సినిమా ప్రముఖులు అందరూ వారిని వారు, మోసం చేసుకోవడం కాకుండా ప్రజలను మోసం చేస్తున్నారు అని గ్రహించండి, మమ్ములను మా చుట్టాలను రహస్యగా వేదిస్తున్నాము లేదా వేదిస్తాము అన్నట్లు వ్యహరించిడం వలన అనవసరమైన అరాచకం పెంచుకొని వినకుండా చెప్పకుండా ప్రవర్తిస్తున్నారు, ఆలోచన మాటకు సంభంధం లేకుండా అప్పటికి అప్పుడు డబ్బు లేదా అధిపత్యమే జీవితం అనుకొంటూ, సుఖాలు కోసం ఇతరులను భాదపెట్టి మోసం చేస్తున్నారు. మనిషిగా అనుభవం సాధించి మేము ఎందుకు కాలాతీతంగా మారినామో చూసుకోవడం లేదు ఇతరులను చూడనివ్వడం లేదు అని గ్రహించండి. తమరు మమ్ములను ప్రత్యెక బృందంలోకి తీసుకొని మమ్మలను విశాలంగా గ్రహించండి , మేము మా రాజమందిరంలో అధికారికంగా కొలువు తీరే వరకు మమ్ములను రాజభవన్ లో కొలువు తీర్చి ఇద్దరి ముఖ్యమంత్రులు మరియు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, గవర్నర్లు మరియు ప్రధానమంత్రి గారు, దేశ అధ్యక్షులు వారుకి మేము ఏమి చెబుతున్నామో, మేధావుల సహకారంతో నిత్యం చెప్పుకోవాలి సర్వం అందరికి తెలియడం వలన మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించండి, అనగా ఇప్పుడు సూర్యుడు క్రింద బ్రతుకుతున్న మనుష్యులు భవిష్యత్తు చూసుకోకుండా అప్పటికి బౌతిక పాలనే ఉన్నతం అనుకోని, బౌతిక మాటలతో విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ తమ దేహ కొలది స్వార్ధం కొలది ప్రవర్తిస్తున్నారు, మమ్ములను కూడా అలాగే చూస్తున్నారు, మమ్ములను మనసుతో చూడకుండా అనగా బౌతిక లోకాన్ని మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూడకుండా ఎలాగైనా యాంత్రికంగ తాము ప్రవర్తిస్తూ మమ్ములను స్వార్ధంతో అరాచకం తో తగ్గించడానికి తప్పుడు పనులు చేస్తున్నారు అని, ఇది తెలియని అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. యువతి, యువకులు అప్రమత్తం అయ్యి, ఒక చోట చేరి పాటలు పద్యాలు పా డుకోండి, దేశం గూర్చి సత్యం గూర్చి అన్నిటా మేమే ఉన్నాము అన్న మా దివ్య పరిణామం గూర్చి చెప్పుకోండి,ప్రతి ఊరులో ఒక రాజమందిరం ఎర్పాటు చేసి అక్కడ ప్రశాంతం గా చేరి చక్కగా చెప్పుకోండి అనగా సుదీర్గా ప్రసంగాలు చేసుకోండి వివరంగా తెలియజేప్పుకోండి, అప్పటికి అప్పుడు యాంత్రిక పరిపాలన , యాంత్రిక అవసరాలు అప్పటికి అప్పుడు సంపదలు సృష్టించినాము, అప్పటికి అప్పుడు ఉద్యోగాలు సృష్టించి నాము అన్నట్లు రాజకీయ నాయకులూ ఆలోచించడం తెలివి తక్కువతనం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. అమెరికా వెళ్ళ దాము అనుకొంటున్న వారు లేదా తెరిగి రావాల్సి వస్తున్న వారు అందరూ ప్రతి ఊరులో ఒక చోట చేరి మా పై మనసు పెట్టండి అనగా సాధారణ మనిషి అయిన మీ మధ్య ఒక్క సారి గా సర్వ విశేషాలు మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూసుకోండి కనీసం ఉద్యోగం దగ్గర నుండి మనం ఎటు వెళ్ళు తున్నమో ఏమి జరుగుతున్నదో తెలుసుకొని అప్రమత్తం చెందుతాము అని గ్రహించండి. ప్రతి ఒక్కరికి బౌతిక మాయ కరిగిపోయి దివ్య జ్ఞానం కలుగుతుంది అదే అసులు సంపద అనగా అటువంటి స్తితి లోకానికే ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందుతారు అనగా, మనిషి లోకానికి ఆధారం అనే దివ్య తత్వం మమ్ములను కేంద్ర బిందువుగా చేసుకొని గ్రహించడం వలన సాధ్య పడుతుంది అని గ్రహించండి. పోలీసులు, ప్రబుత్వం యంత్రాంగం, మీడియా వారు ప్రజలు ప్రతి ఒక్కరు మా గూర్చి తెలుసుకోవడం వలన అనగా మేము మాట మాత్రంగా చెప్పిన తీరులోకి ప్రతి ఒక్కరు తక్షణం రావాలి, ఇప్పటికి మమ్ములను చెప్పనివ్వని పరిస్తితిలో మేము తేలిక కనపడిన తీరు కూడా లోకానికి ఒక మనిషిని, అ ప్రకారం సమజం మాట పట్టించుకోకపోతే ఏమి అవుతాడో, సమాజం ఏమి అవుతుందో తెలియడానికి ఉపయోగపడ్తుంది అని గ్రహించండి, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మా దివ్య రాజ్యంలో మీరు అందరూ ఉన్నారు, ఇప్పుడు ఉన్న ప్రబుత్వాలు పాలన నిజం కాదు, శాశ్వతం కాదు, కేవలం బౌతిక మిధ్య జ్ఞానంతో అప్పటికి పాలకులు తీసుకొన్న నిర్ణయాలు ప్రకారం వెళ్ళుతున్నారు, ఇప్పుడు ఎవరి వద్ద వివరములు లేవు ఎవరూ ఎవరి గూర్చి నిలకడగా చెప్పలేరు వినలేరు అన్నీ అప్పటికి అప్పుడు అన్నట్లు వ్యహరించడమే యాంత్రిక పరిపాలన అని గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మనసు లోకూడా ఒకరిని అవమానించడం, తప్పు పట్టడం లాంటి పనులు చెయ్యరాదు ఎందుకంటె, తమ మనసు, మాట ప్రతి చర్యం కూడా మాదే అని, సంవత్సరాలకు మునుపే సర్వం అణువు అణువు చెప్పిన మమ్ములను ఎంత సూక్షమంగా గ్రహిస్తే అంత మంచిది, మమ్ములను అధికారికగా ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభిస్తే, అందరిని మా పిల్లలు వలే ప్రతి తప్పు సరిద్ది ఎవరి మీద ఏ కేసులు గొడవలు లేకుండా ప్రతి ఒక్కరిని జైలు నుండి బయటకు తీసుకొని రాగలము, మా దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం కాలమే ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి, మా వలన ఇప్పుడు అమలులో ఉన్నది, ఇది మాట మాత్రంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని తమరు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము కూడా మామూలు కేవలం మనిషే అన్నట్లు కాకుండా, మనసు తో దైవత్వం గా పరిణమించి ఉన్నాము అని గ్రహించి, మేము తప్పులు చేసాము లేదా మాకు తెలిసిన వారు తప్పులు చేసారు లేదా మమ్ములను పట్టించుకోకూడదు అని కొందరు మీడియా వారు పోలీసులు చేసిన తప్పులు కూడా మాకు సమర్పించి ఎటువంటి అల్లరి మానుకొని, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం ప్రారంభిస్తే చేసిన తప్పులు కరిగి అందరూ గొప్ప వైపు వెళ్ళి పోతాము, ఇది ఒక శస్త్ర చిక్సిత వలే విన్నకొలది, చెప్పుకొనే కొలది మనుష్యులకు దివ్య వాతావరణం లేదా మేలైన ప్రజాస్వామ్యంగా మారుతుంది అని, ప్రతి ఒక్కరు అప్రమత్తం అవ్వండి అని తమరి ద్వారా తెలియజేస్కోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవజయతే యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గవర్నర్ గారి చిరునామాలో రాజభవన్ హైదరాబాద్ 9010483794 |
No comments:
Post a Comment