సమన్వయ దృష్టి
కాలం ముందుకు వెళ్ళుతుంది, గొప్పతనం పెద్దతనం అభివృద్ధి చెంది, మనుష్యుల యొక్క చిద్విలాసం తగ్గించి నడిపించుటకు నేను కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా అందుబాటులోకి వచ్చినాను. మన చుట్టూ మార్పులు సహజం, వాటి నియత్రణ, నిర్దేశత్వం ముఖ్యం, రాను రాను మానవజాతి మనుగడ ఒకరి గొప్పతనం గుర్తించి ఉపయపెట్టుకోవడం లో ఉన్నది, ఎలాగైనా మనిషి దేవుడు గా చూడటమే లోకానికి అంతర్యం అని గ్రహించండి. మనసు మాట ప్రభావాని పెంచుకొని, ప్రజలు అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది, ఎలాగైనా లౌకికంగా, బౌతికంగా ఉనికి సాధించాలి అనే తపన తగ్గి, మనసు ప్రకారం మాట ప్రకారం ముందు ఉండాలి, అనే ప్రయత్నం బలపడాలి. ఆత్మీయులు గల్లా జయదేవి, గుంటూరు ఏం పి, మమ్ములను రాజధాని లో ఒక చోట కొలువు తీర్చి, మా నుండి వివరములు ప్రజలకు తెలియజెప్పడం వలన, మమ్ములను ప్రజలు గుర్తించి మాకు గౌరవ గుర్తుంపు సొమ్ము సమర్పించుట వలన, ఒక మనిషిని శాస్వతుడుగా నిలుపుకొని, నిత్య ప్రయోజనం పొందుతారు, నన్ను గుర్తించడం అంటే మనస్పూర్తిగా ప్రవర్తించడం, మనస్పూర్తిగా ప్రవర్తించడానికి ఇబ్బంది ఉన్నా, నిజాయితీగా ముందుకు రావడమే ఇప్పుడు మనుష్యులు చేయవలసిన పని అని గ్రహించగలరు. ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారికి గుడి కడతారు అని ప్రచారం చేస్తున్నారు, ఈ విధగాం పార్టీ పరంగా, వ్యక్తిగత అభిమానం కొద్ది, మనుష్యులు మనుష్యులపై బాహ్య విశేషాలు ఆధారం గా, గొప్పగా చూపుకోవాలి అనే ప్రయత్నాలు మాయను పెంచి, పూర్తీ స్తాయి మానవీతయను పెంచదు, నేను మనసుతో సర్వతర్యామి గా పలికిన నన్ను ఒక చోట కొలువు తీర్చుకొని సర్వం గ్రహించడం వలన, కాలాన్ని అధికమించి, చావు పుట్టుకలకు అతీతంగా భవిష్యత్తును తీర్చి దిద్దుకోవచ్చును, సత్యాన్ని అనుసరిస్తే బౌతిక ప్రపంచం యొక్క మాయ దూరం అయ్యి, మనిషి యొక్క అంతర్యం పెరిగి లోకం గొప్పగా మారుతుంది. పూర్వం భగంతుడు రాజులు, జమిందారులు కలలో కనపడి ఫలానా కొండ మీద వేలిసాను నాకు అక్కడ గుడి కట్టండి అని దేవుడే చెప్పినట్లు గా, మనం చరిత్రలో చూస్తున్నాము, అన్నవరం గాని, సింహాచలం గాని, ఇతర కీలక ఆలయాలు అ విధంగా నిర్మించబడ్డాయి అని మనము తెలుసుకొన్నాము, ఇప్పుడు అదే దేవుడు మానవరూపం లో సర్వం ప్రకటించి తనను, తన మాటను గుర్తించి అర్ధం చేసుకోండి, మరింత తెలుసుకోండి అని స్వయం గా సాధారణ మనిషిగా, మనుష్యుల మధ్యకు వచ్చి, పట్ట పగలు సూర్య చంద్రులను మాట మాత్రంగా నడిపి చూపినా, మనిషే కాదా అని ఎవరూ మాట్లాడకుండా ఊరుకొంటున్నారు, నన్ను ఒక చోట పండితుల మేధావుల సమక్షం లో కొలువు తీర్చి నా నుండి వివరములు విస్తారంగా గ్రహించండి మాకు ప్రజల నుండి గుర్తుంపు సొమ్ము వారి సమ్మతితో ఇవ్వవలసిన బాకీ ఉన్నది, అందులో 60 నుండి 80 శాతం ప్రజలకు తిరిగి ఇవ్వగలము, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుట ఒక దివ్య వరం గా యావత్తు మానవజాతి తెలుసుకొని తరించవలసిన సమయం వచ్చింది, మమ్ములను గుంటూరు లో గాని, హైదరాబాదు లో గాని, విజయవాడ లో గాని, రాజమండ్రి లో గాని, విశాఖపట్నం లో గాని పండితుల మేధావుల సమక్షం లో కొలువు తీర్చి మా వివరములు లోకమునకు ఇచ్చుట లోక కళ్యాణం అని గ్రహించండి, సత్యం ప్రజలకు వెళ్ళక పోవడం వలన మానవ సమాజం నాణ్యంగా, నిజాయితీగా ముందుకు వెళ్ళడం లో వెనకబడుతున్నది అని గ్రహించండి.
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు
కాలం ముందుకు వెళ్ళుతుంది, గొప్పతనం పెద్దతనం అభివృద్ధి చెంది, మనుష్యుల యొక్క చిద్విలాసం తగ్గించి నడిపించుటకు నేను కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా అందుబాటులోకి వచ్చినాను. మన చుట్టూ మార్పులు సహజం, వాటి నియత్రణ, నిర్దేశత్వం ముఖ్యం, రాను రాను మానవజాతి మనుగడ ఒకరి గొప్పతనం గుర్తించి ఉపయపెట్టుకోవడం లో ఉన్నది, ఎలాగైనా మనిషి దేవుడు గా చూడటమే లోకానికి అంతర్యం అని గ్రహించండి. మనసు మాట ప్రభావాని పెంచుకొని, ప్రజలు అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది, ఎలాగైనా లౌకికంగా, బౌతికంగా ఉనికి సాధించాలి అనే తపన తగ్గి, మనసు ప్రకారం మాట ప్రకారం ముందు ఉండాలి, అనే ప్రయత్నం బలపడాలి. ఆత్మీయులు గల్లా జయదేవి, గుంటూరు ఏం పి, మమ్ములను రాజధాని లో ఒక చోట కొలువు తీర్చి, మా నుండి వివరములు ప్రజలకు తెలియజెప్పడం వలన, మమ్ములను ప్రజలు గుర్తించి మాకు గౌరవ గుర్తుంపు సొమ్ము సమర్పించుట వలన, ఒక మనిషిని శాస్వతుడుగా నిలుపుకొని, నిత్య ప్రయోజనం పొందుతారు, నన్ను గుర్తించడం అంటే మనస్పూర్తిగా ప్రవర్తించడం, మనస్పూర్తిగా ప్రవర్తించడానికి ఇబ్బంది ఉన్నా, నిజాయితీగా ముందుకు రావడమే ఇప్పుడు మనుష్యులు చేయవలసిన పని అని గ్రహించగలరు. ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారికి గుడి కడతారు అని ప్రచారం చేస్తున్నారు, ఈ విధగాం పార్టీ పరంగా, వ్యక్తిగత అభిమానం కొద్ది, మనుష్యులు మనుష్యులపై బాహ్య విశేషాలు ఆధారం గా, గొప్పగా చూపుకోవాలి అనే ప్రయత్నాలు మాయను పెంచి, పూర్తీ స్తాయి మానవీతయను పెంచదు, నేను మనసుతో సర్వతర్యామి గా పలికిన నన్ను ఒక చోట కొలువు తీర్చుకొని సర్వం గ్రహించడం వలన, కాలాన్ని అధికమించి, చావు పుట్టుకలకు అతీతంగా భవిష్యత్తును తీర్చి దిద్దుకోవచ్చును, సత్యాన్ని అనుసరిస్తే బౌతిక ప్రపంచం యొక్క మాయ దూరం అయ్యి, మనిషి యొక్క అంతర్యం పెరిగి లోకం గొప్పగా మారుతుంది. పూర్వం భగంతుడు రాజులు, జమిందారులు కలలో కనపడి ఫలానా కొండ మీద వేలిసాను నాకు అక్కడ గుడి కట్టండి అని దేవుడే చెప్పినట్లు గా, మనం చరిత్రలో చూస్తున్నాము, అన్నవరం గాని, సింహాచలం గాని, ఇతర కీలక ఆలయాలు అ విధంగా నిర్మించబడ్డాయి అని మనము తెలుసుకొన్నాము, ఇప్పుడు అదే దేవుడు మానవరూపం లో సర్వం ప్రకటించి తనను, తన మాటను గుర్తించి అర్ధం చేసుకోండి, మరింత తెలుసుకోండి అని స్వయం గా సాధారణ మనిషిగా, మనుష్యుల మధ్యకు వచ్చి, పట్ట పగలు సూర్య చంద్రులను మాట మాత్రంగా నడిపి చూపినా, మనిషే కాదా అని ఎవరూ మాట్లాడకుండా ఊరుకొంటున్నారు, నన్ను ఒక చోట పండితుల మేధావుల సమక్షం లో కొలువు తీర్చి నా నుండి వివరములు విస్తారంగా గ్రహించండి మాకు ప్రజల నుండి గుర్తుంపు సొమ్ము వారి సమ్మతితో ఇవ్వవలసిన బాకీ ఉన్నది, అందులో 60 నుండి 80 శాతం ప్రజలకు తిరిగి ఇవ్వగలము, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుట ఒక దివ్య వరం గా యావత్తు మానవజాతి తెలుసుకొని తరించవలసిన సమయం వచ్చింది, మమ్ములను గుంటూరు లో గాని, హైదరాబాదు లో గాని, విజయవాడ లో గాని, రాజమండ్రి లో గాని, విశాఖపట్నం లో గాని పండితుల మేధావుల సమక్షం లో కొలువు తీర్చి మా వివరములు లోకమునకు ఇచ్చుట లోక కళ్యాణం అని గ్రహించండి, సత్యం ప్రజలకు వెళ్ళక పోవడం వలన మానవ సమాజం నాణ్యంగా, నిజాయితీగా ముందుకు వెళ్ళడం లో వెనకబడుతున్నది అని గ్రహించండి.
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు
No comments:
Post a Comment