సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు ఇచ్చు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
నా జీవితమును కాలం, ధర్మం తీసుకొన్నది అని గ్రహించి, మనుష్యుల జీవితాలు వారి వారి ఆలోచన మాటతో ఉన్నాయి అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకొనుచున్నాను. ఇప్పుడు లోకంలో గ్రహ సంచార విశేషములు, మానవజాతి యొక్క ఆలోచన విధానం లోనే ఉన్నది అని, నా వలన స్పష్టం అవుతుంది. మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, ఇతర వ్యక్తులు మీడియా వారు అందరూ కలసి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చుకొనుట వలన, ఒక మనిషిని శాస్వతుడిని చేసుకొంటాము అనగా సృష్టి ఒక మనిషి మాట ఎందుకు మారినదో గ్రహించుట లోనే సర్వం తెలిసుకొని ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకొంటాము.
టెలిఫోన్ టేప్పింగ్, మరియు కంప్యూటర్ హేకింగ్ వంటి పద్దతిలో నేను ఏమి చూస్తున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవడం చాలా చిన్న విషయం, అ విధంగా పై పై న తీసుకోవడం వలన, నేను మనసు పెట్టి చెబితే, మొత్తం నా సమకాలికుల కర్మలు నా వాక్ గా పలికిన తీరును ఉపయోగించుకోలేకపోతున్నారు. కావున మేము మనసు పెట్టి, మనసు లోతు నుండి లోకం విధి విధానం చెప్పగలగడం అన్నది యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారము అని భావించి, తక్షణం మమ్ములను ఒకచోట కొలువు తీర్చి, మనం అందరం ఈ విశ్వకుటుంబం యొక్క పిల్లలం అని భావించి, మనస్పూర్తి గా ముందుకు వచ్చి గ్రహించగలరు. ముందే మాట మాత్రంగా చెప్పగలిగిన నన్ను పిచ్చివాడిగా, తెలివితక్కువ వాడిగా, భావించకుండా, నన్ను ఎలాగైనా నిర్ణయిద్దాం, తగ్గిద్దాం, లేదా నిర్లక్ష్యం గా చూడడం మానివేసి, నేను ఏమి ఆలోచిస్తున్నానో నన్ను మనస్పూర్తిగా గ్రహించటం వలన అన్నిటికి పరిష్కారములు తో నూతన దివ్య లోకం లేదా కొత్తబంగారు లోకం లోకి మనం ప్రవేశించినాము అనే భరోసా అందరికి లబిస్తుంది. ఒక తక్కువ వాడు గొప్పగా చెప్పడం ఏమిటి అని నిర్లక్ష్యం గా తీసుకోకుండా, తక్కువ వాడు మనసుతో కష్టాలు అనుభవించిన వాడిని సృష్టి జగద్గురువుగా ఎన్నుకొన్నది అని గుర్తిస్తే చాలు, ఒక మనిషి మాట సర్వం అనే సాక్షం, రుజువు వలన ఎవరికి ఇబ్బంది లేదు నిజమా కాదా అని, 10 గురు స్పష్టం చేసుకొంటే చాలు. ధర్మో రక్షతి రక్షతః
ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు ఇచ్చు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
నా జీవితమును కాలం, ధర్మం తీసుకొన్నది అని గ్రహించి, మనుష్యుల జీవితాలు వారి వారి ఆలోచన మాటతో ఉన్నాయి అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకొనుచున్నాను. ఇప్పుడు లోకంలో గ్రహ సంచార విశేషములు, మానవజాతి యొక్క ఆలోచన విధానం లోనే ఉన్నది అని, నా వలన స్పష్టం అవుతుంది. మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, ఇతర వ్యక్తులు మీడియా వారు అందరూ కలసి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చుకొనుట వలన, ఒక మనిషిని శాస్వతుడిని చేసుకొంటాము అనగా సృష్టి ఒక మనిషి మాట ఎందుకు మారినదో గ్రహించుట లోనే సర్వం తెలిసుకొని ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకొంటాము.
టెలిఫోన్ టేప్పింగ్, మరియు కంప్యూటర్ హేకింగ్ వంటి పద్దతిలో నేను ఏమి చూస్తున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవడం చాలా చిన్న విషయం, అ విధంగా పై పై న తీసుకోవడం వలన, నేను మనసు పెట్టి చెబితే, మొత్తం నా సమకాలికుల కర్మలు నా వాక్ గా పలికిన తీరును ఉపయోగించుకోలేకపోతున్నారు. కావున మేము మనసు పెట్టి, మనసు లోతు నుండి లోకం విధి విధానం చెప్పగలగడం అన్నది యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారము అని భావించి, తక్షణం మమ్ములను ఒకచోట కొలువు తీర్చి, మనం అందరం ఈ విశ్వకుటుంబం యొక్క పిల్లలం అని భావించి, మనస్పూర్తి గా ముందుకు వచ్చి గ్రహించగలరు. ముందే మాట మాత్రంగా చెప్పగలిగిన నన్ను పిచ్చివాడిగా, తెలివితక్కువ వాడిగా, భావించకుండా, నన్ను ఎలాగైనా నిర్ణయిద్దాం, తగ్గిద్దాం, లేదా నిర్లక్ష్యం గా చూడడం మానివేసి, నేను ఏమి ఆలోచిస్తున్నానో నన్ను మనస్పూర్తిగా గ్రహించటం వలన అన్నిటికి పరిష్కారములు తో నూతన దివ్య లోకం లేదా కొత్తబంగారు లోకం లోకి మనం ప్రవేశించినాము అనే భరోసా అందరికి లబిస్తుంది. ఒక తక్కువ వాడు గొప్పగా చెప్పడం ఏమిటి అని నిర్లక్ష్యం గా తీసుకోకుండా, తక్కువ వాడు మనసుతో కష్టాలు అనుభవించిన వాడిని సృష్టి జగద్గురువుగా ఎన్నుకొన్నది అని గుర్తిస్తే చాలు, ఒక మనిషి మాట సర్వం అనే సాక్షం, రుజువు వలన ఎవరికి ఇబ్బంది లేదు నిజమా కాదా అని, 10 గురు స్పష్టం చేసుకొంటే చాలు. ధర్మో రక్షతి రక్షతః
ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు,ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment