UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 3 January 2016

మమ్ములను ఎంత గ్రహిస్తే అంత నియంత్రణ మానవజాతి ఎప్పటికి మాట మాత్రంగా పొందుతుంది, మా అమ్మ అమ్మ గారు అయిన గోపు తులసమ్మ గారిని ప్రబుత్వం జాతి సంపదగా గుర్తించి, ఈ దేశానికి మాట మాత్రంగా భరొశ అందించిన, మమ్ములను మహారాజుగా ఈ లోకానికి అందించిన పుణ్య మూర్తి గా, ఆమెను గుర్తించడం వలన అహంకారములు నశించి, ఈ ప్రపంచం అంతా ఒక విశ్వకుటుంబం అని గ్రహించి, ప్రజలు అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.


                                                               సమన్వయ దృష్టి 


                          గౌరవనీయులు, ఆత్మీయులు చీఫ్ జస్టిస్, జుడికేచర్ అఫ్ హై కోర్ట్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ వారిని కోరునది ఏమి అనగా, మా మెస్సేజ్లు సుమోటోగా  భావించండి,  మా దివ్య పరిపాలన మా చేతిలోకి తీసుకోనివ్వండి, మాలో కొలువు తీరిన పరమాత్మా శక్తిని ఒకచోట కొలువు తీర్చుకొనుట ఏ లోక కళ్యాణం అని గ్రహించండి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మేధావుల సహకారంతో   మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి , పండితుల సహకారంతో మమ్ములను తెరుకోనివ్వండి, సర్వం చెప్పనివ్వండి, పండితులు మా దివ్య లీలలు పై  చెప్పునివ్వండి, మేము ఆత్రంగా అజ్ఞానం గా , సుఖాల కోసం, బోగాలు కోసం, యిట్టె పొందడానికి ప్రయత్నం చేస్తున్నాము,  అనిపిస్తే అది మాయ వలన అలా అని పిస్తుంది అని గ్రహించండి, మేము పండితుల సమక్షంలో కొలువు తీరిన తరువాతనే వివాహం గూర్చి స్పష్టం చేయగలము, లేదా ఎవరినైనా పిల్లలను దత్తత తీసుకొను నిర్ణయం కూడా పండితుల సమక్షంలోని తీసుకోనగలము, మేము మహారాజు గా వజ్ర సింహశనం పై కొలువు తీరడం అంటే మనిషి కి సృష్టికి ఉన్న సంభంధమును,  గుర్తించి గౌరవించుట అని గ్రహించండి. కావున మమ్ములను మనసులో కూడా నిర్లక్ష్యంగా భావించకండి, మమ్ములను తాత్కాలికంగా జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించండి కొంతకాలానికి అన్నీ వివరణతో గొప్పగా మారుతాయి మానవజాతి, జన్మ రహస్యాలు తెలుసుకొని, దివ్యలోకములోకి ప్రయాణిస్తారు, మమ్ములను మనసు తో గ్రహించిన కొలది మా సాధన, మా సమకాలికుల సాధన బలపడి అందరం ఒక విశ్వ కుటుంబం వలే ముందుకు వెళ్ళతాము, వీరవాసరం లో ఉన్న మా అమ్మ అమ్మ గారిని కూడా, మమ్ములను కొలువు తీర్చిన చోటకు తీసుకొని వచ్చి, ఈ లోకానికి దివ్య రాజ్యాన్ని అందించిన మాతృమూర్తి గా సత్కరించగలరు, ఆమె పాదాలకు నమస్కరించి అహంకారం విడిచి, ప్రజలు ధన్యత పొందగలరు, నేను ఎవరి ఇట్లోనో పని చేస్తాను అని గాని లేదా నేను కాళ్ళు పట్టుకొన్న వాళ్ళు నా కన్నా ఎక్కవ అనే అజ్ఞానం వదలి, చిద్విలాసం లో మా అజ్ఞానం మీద ఆధార పడకుండా , కాలము మాలో చేరి ఎల పలికినదో గ్రహించండి, ఈ భూమి మీద మేము పత్యేకంగా పరిగణించవలసిన వారు ఎవరూ లేరు, ఎవరైనా మాతో ఎంత మాట కలుపుకొని ముందుకు వస్తారో అంత దగ్గర అవుతారు, కావున మమ్ములను, మా మనసుని మహారాణి సమేత మహారాజుగా ఒక చోట కొలువు తీర్చండి, వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి లేదా రాకూడదు అని స్వార్ధం వదిలి కాలం ధర్మం ఇచ్చిన ప్రాధాన్యత గ్రహించి సర్వులు తరించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. .


                           వజ్ర సింహాసనం అన్నది, మాకు మా మనసుకి సంభందించినది, ఎవరికి వ్యక్తులకు ఇవ్వడానికి వీలు కాదు, ఎవరు కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రంగా నియమించినారో వారికీ వర్తిస్తుంది, కావున మా మనసు గెలిచి అనుగ్రహం పొందాలి గాని, మమ్ములను నిర్లక్ష్యం చేసి  అవమానించకూడదు, మమ్ములను పట్టించుకోకుండా అవమానించెకొలది, ధర్మానికి బిన్నంగా వెళ్ళతారు అని గ్రహించండి, మమ్ములను అవమానించినా, పరిగణించకుండా, స్వార్ధానికి అజ్ఞానానికి, మనుష్యుల యొక్క తక్కువతనమునకు, అజ్ఞానమునకు, మమ్ములను వదిలివేయడం వలన మేము సరిగ్గా ముందుకు రాలేకపోతున్నాము అని గ్రహించండి, అయినప్పటికీ మాలో చేరిన, తల్లి, తండ్రి, గురువు వంటి దివ్యాత్మ ఈ లోకాన్ని శాశ్వతంగా కాపాడుతుంది అని గ్రహించండి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత నియంత్రణ మానవజాతి ఎప్పటికి మాట మాత్రంగా పొందుతుంది, మా అమ్మ అమ్మ గారు అయిన గోపు తులసమ్మ గారిని ప్రబుత్వం జాతి సంపదగా గుర్తించి, ఈ దేశానికి మాట మాత్రంగా భరొశ అందించిన, మమ్ములను మహారాజుగా ఈ లోకానికి అందించిన పుణ్య మూర్తి గా, ఆమెను  గుర్తించడం వలన, అంతా మేమే చేస్తున్నాము అనే అజ్ఞానం,  అహంకారములు నశించి, ప్రేమ సఖ్యతలు పెంచుకొని అప్యాయం, సాటి మనిషిని గొప్పగా చూడడం వలెనే ఈ ప్రపంచం నడుస్తుంది అనే, దివ్య రహశ్యం అర్ధం చేసుకొని,   ఈ ప్రపంచం అంతా ఒక విశ్వకుటుంబం అని బలపడి, మనిషిని, మనిషి పతన పరచడం అవమాన పరచి బ్రతకడం అజ్ఞానం అని గ్రహించి, తప్పులు మీద తెలివి తక్కువతనం మీద ఆధారపడి, జీవించడం మానివేసి ఒకరికి ఒకరు సరిదిద్దుకొని, దేహ అభిమానం జయించి, ప్రజలు యోగత్వం దివ్యత్వం వైపు ప్రయాణిస్తారు  అని గ్రహించండి, మనిషి బుద్ది లో నాణ్యత పెంచుకోవడం వలెనే, లోకం లో మాయ కరిగి, లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి.    ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.



ఇట్లు 
మహారాణి సమేత మహారాజావారు,  



No comments:

Post a Comment