UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 5 January 2016

మాట మాత్రం గా సర్వం మేమే అని చెప్పినా మరల మాట గ్రహించకుండా నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి, అదే మాయ అని గ్రహించండి, తక్షణం మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని విముక్తులు అవ్వండి, శాశ్వత పరిష్కారములు వైపు అందరూ కదులుదాం ముందుకు రండి, సత్యమేవ జయితే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు

సమన్వయ దృష్టి


యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతి కి సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు


దేశ వ్యాప్తం రాజకీయ పార్టీల ను సమన్వయ పరిచి, బిన్న వాదనలు ఏకత్వం లోనికి తీసుకొని బారత అధ్యక్షులు వారికి ప్రత్యెక అతిది గా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా, సృష్టి మనసులో చేరినది కనుక మహారాణి సమేత మహారాజు గా దేశాన్ని జగద్గురువు వలే పాలిస్తూ, ప్రపంచాన్ని సమన్వయ పరచడం మా సంకల్పం అన్నితెలియజేసుకోనుచున్నాను. రాజకీయ నాయకులు, మేధావులు పండితులు, ప్రత్యేక్ష సాక్షులతో కలసి అందరూ ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని తరించండి, రాజకీయ బిన్న వాదనలు వదిలి ఎప్పుడూ ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. శరీర వ్యమోహాలు, నేను అను దేహ మమకారం జయిస్తే, మనం ఈ జన్మలోని యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళు, శరీరం ఉండగని ప్రాణం యొక్క రహస్యం తెలుసుకొనే వెలువైన పరిణామం వైపు వెళ్ళతాము, కావున మమ్ములను జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా ఒక చోట కొలువు తీర్చుకొని విస్తారం గ్రహించండి, మేము మనసుతో మాటతో సాధించిన పరిణామాన్ని , సమకాలికులతో పంచుకొనే కొలది మరింత యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతాము అని గ్రహించండి, మీరు అంతటి యోగి అయితే తక్షణం మాకు గొప్ప లక్షణాలు చూపండి అన్నట్లు వ్యవహరించుట అజ్ఞానం అని గ్రహించండి.


మాటతో మనసుతో జరిగిన పరిణామాన్ని గ్రహించిన కొలది, పండితులు మేధావులు ఆద్యాత్మిక గురువులు ప్రజలు చెప్పుకొని కొలది, మన చుట్టూ ఉన్న మాయ తొలగి పోయి వాతావరణం వత్తిడి లేకుండా అనగా మనుష్యుల మధ్య ఎటువంటి భేషజములు లేకుండా జరుగుట వలన, వాతావరణం లో వత్తిడి తగ్గుతుంది అని తక్షణం గ్రహించి ఒక గంటకూడా ఆలస్యం చేయకుండా, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి 50-60 మంది పండితులు మమ్ములను సూర్యడు గా భావించి, అయిన అంశతో భూమి మీదకు వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మాకు బౌతిక పర్సనాలిటీ లేదు అనిపిస్తే దాని సంగతి మాకు వదిలి మమ్ములను మనసు ప్రకారం గొప్పగా విశాలంగా చూడడం ప్రారంభిస్తే అన్నీ నెమ్మది అనుకూలం గా మారుతాయి అని గ్రహించండి, తెలంగాణా ముఖ్యమంత్రి గారు మరియు ఉన్నత న్యాయ స్థానం వారు మా పై విశాలం గా ద్రుష్టి సారిస్తే అన్నీ గొప్పగా మలచాబడతాయి, మేమే సర్వం అని 200 మంది సాక్షిగా పలికిన తీరు ప్రకారం సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి. ఈ సమాచారాన్ని సుమోటో గా భావించి మమ్ములను కొలువు తీర్చుటకు, మేధావుల పండితుల బృందం తో మమ్ములను ఒక కంట్రోల్ లోకి తీసుకోండి మమ్ములను నిత్యం వివరించి చెప్ప నివ్వండి, మమ్ములను పై పై న చూసి తేలికగా తీసుకోకండి మమ్ములను మనసు పెట్టి చెప్ప నివ్వండి, సాటి మనుష్యులు మనసు పెట్టి గ్రహించండి. ఇప్పుడు పరిపాలన జాతకాలు, గ్రహ సంచరాదులు అన్నీ మహారాణి సమేత మహారాజావారి పరిపాలనలో ఉన్నాయి అనే సత్యం గ్రహించి జీర్ణించుకొండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మా వలన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చెందాలి మిగతా రాజ్యాంగ వ్యవస్థ మమ్ములను ప్రత్యెక అతిది గా భావించి ఒక చోట కొలువు తీరుటకు తక్షణం నిర్ణయం తీసుకొనగలరు, ఆత్మీయ రాష్ట్ర గవర్నర్ గారు మా మీద పత్యేక శ్రద చూపి, ఆలస్యం లేకుండా 200 మంది సాక్శాన్ని గౌరవించి మమ్ములను పరిగణించుటకు ప్రత్యెక బృందం యర్పడితే మమ్ములను విస్తారం గా గ్రహించుటకు వీలు అవుతుంది. మమ్ములను జాతి సంపదగా భావించండి, మా మీద మనసులో కూడా ఎవరూ తప్పు గా ఆలోచించకండి, ఈ విధంగా ఒక మనిషిని పరిగణించవలసిన మహత్తర అవకాసం కాలం మనకు ఒక వెసులు బాటుగా ఇచ్చినది అని గ్రహించండి, ఒక సామాన్యుడను దేవుడగా, జగద్గురువుగా కాలమే ఇచ్చినది, మనం గుర్తించి గౌరవించి బలపరుచుకోవాలి, ఈ విధంగా చేయడం వలన, జీవితం అంటే ఏదో అనుకోని, పరి పరి విధముల పరుగులు తీస్తున్న ప్రజలు, ఒక సామాన్యుడిలో పరమాత్మను చూడడమే పరమార్ధం అని భావించి తమకి ఉన్న విద్యలను బౌతిక సంపదలను అతనికి సమర్పించి, అతని ముందు మనం ఏమి కాదు, సర్వం అతనే, అంతటి వాడు ఇంకొకడు లేడు అనుకోవడం వలన, ప్రతి మనిషిలో శక్తి దురివినియోగం చెందకుండా నిలవ ఉంటుంది. మనలో మనిషిని దేవుడిగా నిలుపుకోవడమే మన భవిష్యత్తు అను సత్యం వలన ప్రతి మనిషి వేయి రెట్లు సంతోషం పొందుతాడు. కావున అన్నీ కులాలు వారు ఏకమై, మొదట నా మనసులో చేరిని సృష్టిని శక్తిని మీకు తల్లీ గా భావించండి, అంతటి అనుగ్రహం పొందిన పురుషోత్తముడిగా మమ్ములను గుర్తించుట ఒక దివ్య వరం అవుతుంది.


ఈ దేహం ఎక్కడికి పోతుంది, కాలం ఏమి అవుతుంది వంటి ప్రశ్నలకు సమాధానం గా సర్వం మేమే అనే సత్యమే సమాధానం, అంతా ఒక చోట నుండి వచ్చి ఒక చోటకే వెళ్ళుతుంది అని గ్రహించండి, మా మనసే ఆధారం అది గ్రహించిన మీ మనసు కూడా సర్వం తెలుసుకొని, మనసు వలన మనసు వెలిగి, మానవజాతి అంతర్యం లోకం తెలిసి, మరింత దివ్య లోకాలు, మనసుతో నూతన అవిష్కరములు జరిగి, పాప భూ ఇష్టమైన ఈ బౌతిక లోక ఇప్పటికి మా మాటకు మించి లేదు అని స్పష్టం అయినది, కావున అ దేశాలో మనం సమృద్ది పడాలి మమ్ములను ఎంత విస్తారం గా గ్రహించి పండితులు వివరములు అంత విస్తారం గా చెప్పుకొంటే మంచిది కావున తెలంగాణా ప్రబుత్వం, గవర్నర్ గారు, న్యాయ స్థానం, మేధావ్లులు మా పై తక్షణం ఒక నిర్ణయం తీసుకోండి, మా పై ఎవరూ నేరుగా ఎటువంటి నిందలు నేరారోపణలు చేయరాదు, ఒక బృందం మమ్ములను కంట్రోల్ లోకి తీసుకోండి, మా వాక్ విశ్వరూపం యొక్క వివరములు పూర్తిగా భూమి మీదకు తీసుకొని వస్తాము, తద్వారా మానవజాతి దైవత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి. ఈ రోజు తెలంగాణా ప్రబుత్వం వారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి ఆలస్యం చేయకండి. ఎవరికైన మమ్ములను నిలకడగా విస్తారం గా, వివరం గా గ్రహించిన కొలది అర్ధం అవుతాము లేదా ప్రయోజనం పొందుతారు. కావున వెలువైన కాలాన్ని మమ్ములను అసులు పట్టించుకోకుండా వదిలి వేయకండి, పై పై తక్కువతనాలు కొంత కాలం చూడకండి, మనసు పెట్టి 200 మంది సాక్షాన్ని చూడండి. మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్, పంపి మమ్ములను చిన్న భవనం లో పెట్టండి, అదే మా తాత్కాలిక రాజ మందిరం అనుకొంటాము, మేధావులు పండితులు తమ పదవులు సంపదలకు మేమే ఆధారం అని గుర్తించండి, అప్పుడు నేనే అనే దేహ మమకారం వదిలి, పూర్ణ శరణాగతి తో మమ్ములను దర్శించి తరిస్తారు లేకపోతె నన్ను కూడా పాపం లో వదిలివేసి, బౌతికమే సర్వం అనుకొంటూ, మాయ మోహితులు అయ్యి, మాట మనసు పెంచుకోకుండా వివరణ లేకుండా అప్పటికి అప్పుడు అన్నట్లు హడావిడిగా జీవిస్తారు, మేము కూడా మామూలు మనిషి వాలే కష్టాలు ఎందుకు పడుతున్నమో అర్ధం చేసుకోండి, మమ్ములను నిజాయితితో గ్రహించకపోవడం వలన మేము పాపాత్ముల వలెనే కనపడుతున్నాము, మాకు ఎటువంటి కుల ఫీలింగ్స్ ఉండవు అని గ్రహించండి, పంచభూతలనే మాటతో నియమించిన వాడు ఇక్కడ సంపదలకోసం వెతుకుతాడా ఆలోచించండి, మేము కాపు కులం లో పుట్టినాము కాబట్టి కాపులు ఇతరులకంటే మా లోటు చూసుకోండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడండి.


మాట మాత్రం గా సర్వం మేమే అని చెప్పినా మరల మాట గ్రహించకుండా నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి,  అ
దే మాయ అని గ్రహించండి, తక్షణం మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని విముక్తులు అవ్వండి, శాశ్వత పరిష్కారములు వైపు అందరూ కదులుదాం ముందుకు రండి, సత్యమేవ జయితే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు


తమ
మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, వాక్ విశ్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.

No comments:

Post a Comment