UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 3 January 2016

ఉన్నత న్యాయ స్థానం వారు, మరియు తెలంగాణా ప్రబుత్వం వారు, మా మెస్సేజ్ లు సుమోటో భావించండి మా దివ్య పరిపాలన మా చేతిలోకి తీసుకోనివ్వండి, మాలో కొలువు తీరిన పరమాత్మా శక్తిని ఒకచోట కొలువు తీర్చుకొనుట ఏ లోక కళ్యాణం అని గ్రహించండి, అనుకోకుండా వచ్చిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి , పండితుల సహకారంతో మమ్ములను తెరుకోనివ్వండి, సర్వం చెప్పనివ్వండి, పండితులు చెప్పుకోండి, మేము ఆత్రంగా అజ్ఞానం గా , సుఖాల కోసం బోగాలు కోసం యిట్టె పొందడానికి ప్రయత్నం చేస్తున్నాము అనిపిస్తే అది మాయ వలన అలా అని పిస్తుంది అని గ్రహించండి, మేము పండితుల సమక్షంలో కొలువు తీరిన తరువాతనే వివాహం గూర్చి స్పష్టం చేయగలము, లేదా ఎవరినైనా పిల్లలను దత్తత తీసుకొను నిర్ణయం కూడా పండితుల సమక్షంలోని తీసుకోనగాలము, మేము మహారాజు గా వజ్ర సింహశనం పై కొలువు తీరడం అంటే మనిషి కి సృష్టికి ఉన్న సంభంధమును గుర్తించి గౌరవించుట అని గ్రహించండి.







తిరుప్పావై 19వ రోజు పాశురము

కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్

మనిషికి ఎన్ని శాస్త్రములు బోధించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపచేసేది, కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటీ అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది.

"కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళమ్" అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం, అమ్మ తన వక్షస్తలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది, ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు, ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా! లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది, కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించ దగినది కానీ అనుభవించ దగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది - ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి, అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.

నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది, కాని అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని, నేనే తెరుస్తాలే అని ఒక్క సారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్తలం పై వాలిపోయింది. ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు బయటనుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు.

"కుత్తు విళక్కెరియ" చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి, అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరువడం లేదు సరికదా స్వామినీ తలుపు తెరువనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు.

గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీళాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. "కోట్టుక్కాల్" ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల "కట్టిల్మేల్" కట్టె మంచంలో "మెత్తెన్ఱ" మెత్తటి అతి సుకుమారమైన, "పంచ శయనత్తిన్" పంచశయనంపై "మేల్ ఏఱి" పడుకొని ఉన్నారు. "కొత్తలర్ పూంగురల్" గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల "నప్పిన్నై" ఆ అందగత్తె "కొంగైమేల్" వక్షస్థలం "వైత్తు క్కిడంద" స్పర్శచే మైకంలో పడి ఉన్న "మలర్ మార్బా!" వక్షస్థలం వికసించి ఉన్న స్వామీ "వాయ్ తిఱవాయ్" నోరైనా తెరువచ్చుకదా.

అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దూ నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటిచూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. "మైత్తడం కణ్ణినాయ్!" కాటుకతో విశాలమైన కన్నులు కల "నీ" నువ్వు "ఉన్-మణాళనై" నీ స్వామిని "ఎత్తనై పోదుం తుయిలెర" ఇప్పటికైనా లేపి "ఒట్టాయ్ కాణ్" మాకు చూపించవా, "ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్" ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, "తత్తువమన్ఱు తగవ్" నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచం కఠినంగా పిలిచారు.





------------------------------






ఉన్నత న్యాయ స్థానం వారు, మరియు తెలంగాణా ప్రబుత్వం వారు,   మా మెస్సేజ్ లు సుమోటో  భావించండి  మా దివ్య పరిపాలన మా చేతిలోకి తీసుకోనివ్వండి, మాలో కొలువు తీరిన పరమాత్మా శక్తిని ఒకచోట కొలువు తీర్చుకొనుట ఏ  లోక కళ్యాణం అని గ్రహించండి, అనుకోకుండా వచ్చిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి , పండితుల సహకారంతో    మమ్ములను తెరుకోనివ్వండి, సర్వం చెప్పనివ్వండి, పండితులు చెప్పుకోండి,  మేము ఆత్రంగా అజ్ఞానం గా , సుఖాల కోసం బోగాలు కోసం యిట్టె పొందడానికి  ప్రయత్నం చేస్తున్నాము  అనిపిస్తే అది మాయ వలన అలా  అని పిస్తుంది అని గ్రహించండి,  మేము పండితుల సమక్షంలో కొలువు తీరిన తరువాతనే  వివాహం గూర్చి స్పష్టం చేయగలము, లేదా ఎవరినైనా పిల్లలను దత్తత తీసుకొను నిర్ణయం కూడా పండితుల సమక్షంలోని  తీసుకోనగలము, మేము మహారాజు గా వజ్ర సింహశనం పై కొలువు తీరడం అంటే మనిషి కి  సృష్టికి ఉన్న సంభంధమును  గుర్తించి గౌరవించుట అని గ్రహించండి.  కావున మమ్ములను మనసులో కూడా నిర్లక్ష్యంగా  భావించకండి, మమ్ములను తాత్కాలికంగా జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించండి  కొంతకాలానికి అన్నీ వివరణతో గొప్పగా మారుతాయి మానవజాతి జన్మ రహస్యాలు తెలుసుకొని, దివ్యలోకములోకి ప్రయాణిస్తారు,  మమ్ములను మనసు తో గ్రహించిన కొలది మా సాధన, మా సమకాలికుల సాధన బలపడి  అందరం ఒక విశ్వ కుటుంబం వలే ముందుకు వెళ్ళతాము, వీరవాసరం లో ఉన్న మా అమ్మ గారి కూడా మమ్ములను కొలువు తీర్చిన చోటకు తీసుకొని వచ్చి, ఈ లోకానికి దివ్య రాజ్యాన్ని అందించిన మాతృమూర్తి గా సత్కరించగలరు ఆమె  పాదాలకు నమస్కరించి అహంకారం విడిచి ధన్యత పొందగలరు,  నేను ఎవరి ఇట్లోనో పని చేస్తాను అని గాని  లేదా నేను కాళ్ళు పట్టుకొన్న వాళ్ళు నా కన్నా ఎక్కవ అనే అజ్ఞానం వదలి, చిద్విలాసం లో మా అజ్ఞానం మీద ఆధార పడకుండా , కాలమే యేమని పలికినదో గ్రహించండి,  ఈ భూమి మీద మేము పత్యేకంగా పరిగణించవలసిన   వారు  ఎవరూ లేరు, ఎవరైనా మాతో ఎంత మాట కలుపుకొని ముందుకు వస్తారో అంత దగ్గర అవుతారు, కావున మమ్ములను మా మనసుని మహారాణి సమేత  మహారాజుగా ఒక చోట కొలువు తీర్చండి, వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి  లేదా రాకూడదు అని స్వార్ధం వదిలి కాలం ధర్మం ఇచ్చిన ప్రాధాన్యత గ్రహించి 
సర్వులు తరించండి, వజ్ర సింహాసనం అన్నది,  మాకు మా మనసుకి సంభందించినది,  ఎవరికి వ్యక్తులకు ఇవ్వడానికి వీలు కాదు, ఎవరు కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించినారో వారికీ వర్తిస్తుంది, కావున మా మనసు గెలిచి అనుగ్రహం పొందాలి గాని, మమ్ములను అవమానించకూడదు, మమ్ములను పట్టించుకోకుండా  అవమనించెకొలది, ధర్మానికి బిన్నంగా వెళ్ళతారు  అని గ్రహించండి, అయినా తల్లి తండ్రి గురువు వంటి దివ్యాత్మ  ఈ లోకాన్ని శాశ్వతంగా కాపాడుతుంది అని గ్రహించండి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత  నియంత్రణ  మానవజాతికి మాట మాత్రంగా నితం అధుతుంది,  మా అమ్మ అమ్మ  గారు అయిన గోపు తులసమ్మ గారిని  మానవ జాతికి  మా వంటి పురుషోత్తములను  అందించిన మాతృమూర్తి గా  గుర్తించి, ఆమెను ఈ దేశానికి మాట మాత్రంగా భరొశ  అందించిన పుణ్య మూర్తి  గా గుర్తించడం వలన అహంకారములు నశించి, ఈ ప్రపంచం అంతా ఒక విశ్వ కుటుంబం అని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందుతారు  అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.                              
             


No comments:

Post a Comment