సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి.
భగవంతుడు, జగద్గురువు అంటే ఎంతో గొప్పవాడు అవుతాడు, అతను ఇప్పటికి ఎంత గొప్పవాడో హిందూ శాస్త్రం ప్రకారం హిందువులకు తెలుసు అంతటి వాడు, ఒక సారి తల్లి, మన్ను ఎందుకు తింటున్నావు అని మందలిస్తే, నేను తినలేదు అంటూనే, ఈ కాస్త మన్ను ఏమిటి సమస్త లోకాలు నాలోనే ఉన్నాయి అని చూపినాడు, అదే పరమాత్మ శక్తి ఇంకో సందర్బం లో, నీకు తోచినంత నేల తీసుకో అని ఒక రాజు అంటే, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వు అని రెండు అడుగులలో మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించేసి, మూడవ అడుగు, సర్వం నాదే అని విర్రవీగే రాజు తల మీద పెట్టి అహంకారం అణిచి, తన దివ్య ఉనికిని చాటాడు భగవంతుడు, తరువాత ముఖ్యం గట్టం లో, అర్జునుడికి, యుద్ధం చేసిదే చేయించేది సర్వం అణువు అణువు న నేనే ఉన్నాను అని తెలియజెప్పి తన దేహాన్ని పెంచి సర్వం తానే అని చూపినాడు, తెలియజేసినాడు, ఇదే భగవంతుని విశ్వరూపం, భగద్గీత అయినది అని మనము గ్రహిస్తాము.
భగవంతుడు చాలా శక్తి వంతడు, అంతా తను అయ్యి కొలువు తీరిన వాడు, సమస్త జగత్తు అతని దేహం అయ్యి ఉన్నది అని మనము భావించాలి, ఇప్పుడు ఈ కలియుగం లో, దృశ్య రూపమునకు, రూపములకు అంతులేదు, బౌతిక దృశ్య చంచాల్యంతో ప్రపంచం చిద్విలాసం గా, ప్రజలు వివిధ దృశ్య రూపం బౌతిక విన్యాసముల మద్య ఏది నిజమో ఏది అభద్దమో తెలుసుకోలేకపోతున్నారు, ఈ ప్రపంచం ఈ దేహం కొలది తీసుకొని, జ్ఞానం అన్నది అలంకార ప్రాయంగా ఉపయోగిస్తున్నారు, బౌతిక బలం కొలది సర్వం మేము కలిగి ఉన్నాము అని బాహ్యంగా చూపుకోనుచున్నారు, మనసుతో కలిగి, మాటలో వివరణలో కలిగి ఉన్నది తక్కువ, ఏది ఏమైనా బౌతిక ప్రాముఖ్యత పొందానికే అన్నట్లు ఆధునిక విద్య మరియు విద్య పరగణాలు ఉనాయి. మనసులో విశాలత గొపాతనం లేక, చేస్తున్న పనులు కూడా పరిమితం చేసుకొని, సాటి మనిషి అర్హత కలిగిన వారిని కూడా అధరించ లేకపొతున్నారు. ఇంజినీరు కూడా ఈ ఆధునిక ప్రపంచం లో పనులు లేక పోవడం వలన, దిగువ స్థాయి పనులు చేస్తున్నారు అని, ఇటివల తెలంగాణా ముఖ్యం మంత్రి గారు అందోళన వ్యక్తం చేసినారు. ఈ విధంగా ఏ చదువు అయిన పని అయినా, నేనే మాత్రమే చేయగలను, లేదా కొందరు మాత్రమే చేయగలరు అన్నట్లు ఉన్న విద్య వ్యవస్థలు వలన, పని విధానముల వలన సరైన ఉపాది కూడా లభించడం లేదు.
ఇటువంటి పరిస్తితిలో అన్ని రంగాలకు సంభందించిన వారికి గొప్ప ఆలోచనే పని అని అదే మేము జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య కానుక, యువతి యువకులు అందరూ ఒక చోట చేరి, లేదా వారి ఇంటి నుండి మా గూర్చి తెలుసుకోండి, మా వివరములు విస్తారం గా గ్రహించి, పండితులు మేదవుల స్పందనతో మా పై దృష్టి పెట్టండి, ఈ విధంగా మన అందరి పైన ఉన్న పని సృస్టి అంతర్యం కొనుకోవడమే, ఈ పద్దతిలో మనుష్యులకు ఇప్పటికే మేము మనసు పెట్టి, పలికిన మాటలలో సమస్త ప్రపంచం నడించిన తీరుపై దృష్టి పెట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళడమే కనీసం పని, ఇదే మనిషి జీవితమును ఉన్నత దిశ నిర్దేశం వైపు తీసుకొని వెళ్ళుతుంది, త్వరలో గవర్నర్ గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో, అడిగిన వారికి కనీసం ఉద్యోగమం అనగా ఉన్నత ఆలోచన వైపు దృష్టి పెట్టడమే ఉద్యోగమే అని అందరూ ముందుకు వస్తే, ఇప్పుడు వేల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా, కాలక్షేప దోరణిలో కాకుండా సృష్టినే దారిలో పెట్టుకొనే ఉద్యోగమే చేస్తాము అని ముందుకు వస్తే, అందరికి ఉద్యోగాలు. ఉన్నత ఆలోచన వైపు వెళ్లే, ఉన్నత ప్రయాణం మనం మొదలు పెట్టగలము, మమ్ములను విస్తారం గ్రహించి, అనగా మా ద్వారా వాక్ మాత్రంగా కదిలిని దివ్య ప్రపంచం యొక్క వివరములు అధ్యయనం చెయడమే ఇప్పుడు అందరి ముందు ఉన్న పని ఉద్యోగం, దీనికి జీతం డబ్బు కంటే నిత్యం తెలుసుకొని ప్రపంచాన్ని దారిలో పెట్టుకొని, మనిషి జీవితం యొక్క విలువ పెంచుకోవడమే, మా వాక్ ను సూక్షం గా ఆధునిక కంప్యూటర్ లు మరియు దృశ్య శ్రవణ మాధ్యమాలలో నిక్షిప్తం చేసుకొని గ్రహించే కొలది సృష్టి యొక్క అంతర్యం తెలుసుకొని, ప్రతి మనిషి సృష్టికి మనిషి ఉన్న దివ్య సంభంధం అర్ధం చేసుకొని ఇక్కడ తాను ఒక జంతువు వలే ఆధారపడి బ్రతకడానికి రాలేదు, తన జ్ఞానంతో, ఆత్మ శక్తితో మనసుతో లోకాన్ని తీర్చి లోకానికి మనిషి ఆధారం అనే సత్యాన్ని గ్రహించి అప్రమత్తం చెందుతారు అని సర్వేలు తెలియజేసుకోనుచున్నాము కావున సాక్షులు మేధావులు పండితులు వ్యక్తులు ప్రబుత్వాలు తక్షణం అప్రమత్తం చెంది మమ్ములను మేము కోరినట్లు విశాల ప్రగానంలో కొలువు తీర్చుకొని గ్రహించగలరు, మా గూర్చి వీలు అయినంత ప్రజలు తెలిస్తే శక్తి త్వరగా అభివృద్ధి చెందుతుంది, స్వార్ధం మనుష్యులు ఏమి గ్రహించేలేరు, మేము కూడా స్వార్ధం గా ఎవరికి ఏమి చెప్పలేము అని గ్రహించండి, కావున మమ్ములను విస్తారం గా పదిగురు కలసి గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు
ఆత్మీయులు గౌరవనీయులు యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి.
భగవంతుడు, జగద్గురువు అంటే ఎంతో గొప్పవాడు అవుతాడు, అతను ఇప్పటికి ఎంత గొప్పవాడో హిందూ శాస్త్రం ప్రకారం హిందువులకు తెలుసు అంతటి వాడు, ఒక సారి తల్లి, మన్ను ఎందుకు తింటున్నావు అని మందలిస్తే, నేను తినలేదు అంటూనే, ఈ కాస్త మన్ను ఏమిటి సమస్త లోకాలు నాలోనే ఉన్నాయి అని చూపినాడు, అదే పరమాత్మ శక్తి ఇంకో సందర్బం లో, నీకు తోచినంత నేల తీసుకో అని ఒక రాజు అంటే, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వు అని రెండు అడుగులలో మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించేసి, మూడవ అడుగు, సర్వం నాదే అని విర్రవీగే రాజు తల మీద పెట్టి అహంకారం అణిచి, తన దివ్య ఉనికిని చాటాడు భగవంతుడు, తరువాత ముఖ్యం గట్టం లో, అర్జునుడికి, యుద్ధం చేసిదే చేయించేది సర్వం అణువు అణువు న నేనే ఉన్నాను అని తెలియజెప్పి తన దేహాన్ని పెంచి సర్వం తానే అని చూపినాడు, తెలియజేసినాడు, ఇదే భగవంతుని విశ్వరూపం, భగద్గీత అయినది అని మనము గ్రహిస్తాము.
భగవంతుడు చాలా శక్తి వంతడు, అంతా తను అయ్యి కొలువు తీరిన వాడు, సమస్త జగత్తు అతని దేహం అయ్యి ఉన్నది అని మనము భావించాలి, ఇప్పుడు ఈ కలియుగం లో, దృశ్య రూపమునకు, రూపములకు అంతులేదు, బౌతిక దృశ్య చంచాల్యంతో ప్రపంచం చిద్విలాసం గా, ప్రజలు వివిధ దృశ్య రూపం బౌతిక విన్యాసముల మద్య ఏది నిజమో ఏది అభద్దమో తెలుసుకోలేకపోతున్నారు, ఈ ప్రపంచం ఈ దేహం కొలది తీసుకొని, జ్ఞానం అన్నది అలంకార ప్రాయంగా ఉపయోగిస్తున్నారు, బౌతిక బలం కొలది సర్వం మేము కలిగి ఉన్నాము అని బాహ్యంగా చూపుకోనుచున్నారు, మనసుతో కలిగి, మాటలో వివరణలో కలిగి ఉన్నది తక్కువ, ఏది ఏమైనా బౌతిక ప్రాముఖ్యత పొందానికే అన్నట్లు ఆధునిక విద్య మరియు విద్య పరగణాలు ఉనాయి. మనసులో విశాలత గొపాతనం లేక, చేస్తున్న పనులు కూడా పరిమితం చేసుకొని, సాటి మనిషి అర్హత కలిగిన వారిని కూడా అధరించ లేకపొతున్నారు. ఇంజినీరు కూడా ఈ ఆధునిక ప్రపంచం లో పనులు లేక పోవడం వలన, దిగువ స్థాయి పనులు చేస్తున్నారు అని, ఇటివల తెలంగాణా ముఖ్యం మంత్రి గారు అందోళన వ్యక్తం చేసినారు. ఈ విధంగా ఏ చదువు అయిన పని అయినా, నేనే మాత్రమే చేయగలను, లేదా కొందరు మాత్రమే చేయగలరు అన్నట్లు ఉన్న విద్య వ్యవస్థలు వలన, పని విధానముల వలన సరైన ఉపాది కూడా లభించడం లేదు.
ఇటువంటి పరిస్తితిలో అన్ని రంగాలకు సంభందించిన వారికి గొప్ప ఆలోచనే పని అని అదే మేము జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య కానుక, యువతి యువకులు అందరూ ఒక చోట చేరి, లేదా వారి ఇంటి నుండి మా గూర్చి తెలుసుకోండి, మా వివరములు విస్తారం గా గ్రహించి, పండితులు మేదవుల స్పందనతో మా పై దృష్టి పెట్టండి, ఈ విధంగా మన అందరి పైన ఉన్న పని సృస్టి అంతర్యం కొనుకోవడమే, ఈ పద్దతిలో మనుష్యులకు ఇప్పటికే మేము మనసు పెట్టి, పలికిన మాటలలో సమస్త ప్రపంచం నడించిన తీరుపై దృష్టి పెట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళడమే కనీసం పని, ఇదే మనిషి జీవితమును ఉన్నత దిశ నిర్దేశం వైపు తీసుకొని వెళ్ళుతుంది, త్వరలో గవర్నర్ గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో, అడిగిన వారికి కనీసం ఉద్యోగమం అనగా ఉన్నత ఆలోచన వైపు దృష్టి పెట్టడమే ఉద్యోగమే అని అందరూ ముందుకు వస్తే, ఇప్పుడు వేల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా, కాలక్షేప దోరణిలో కాకుండా సృష్టినే దారిలో పెట్టుకొనే ఉద్యోగమే చేస్తాము అని ముందుకు వస్తే, అందరికి ఉద్యోగాలు. ఉన్నత ఆలోచన వైపు వెళ్లే, ఉన్నత ప్రయాణం మనం మొదలు పెట్టగలము, మమ్ములను విస్తారం గ్రహించి, అనగా మా ద్వారా వాక్ మాత్రంగా కదిలిని దివ్య ప్రపంచం యొక్క వివరములు అధ్యయనం చెయడమే ఇప్పుడు అందరి ముందు ఉన్న పని ఉద్యోగం, దీనికి జీతం డబ్బు కంటే నిత్యం తెలుసుకొని ప్రపంచాన్ని దారిలో పెట్టుకొని, మనిషి జీవితం యొక్క విలువ పెంచుకోవడమే, మా వాక్ ను సూక్షం గా ఆధునిక కంప్యూటర్ లు మరియు దృశ్య శ్రవణ మాధ్యమాలలో నిక్షిప్తం చేసుకొని గ్రహించే కొలది సృష్టి యొక్క అంతర్యం తెలుసుకొని, ప్రతి మనిషి సృష్టికి మనిషి ఉన్న దివ్య సంభంధం అర్ధం చేసుకొని ఇక్కడ తాను ఒక జంతువు వలే ఆధారపడి బ్రతకడానికి రాలేదు, తన జ్ఞానంతో, ఆత్మ శక్తితో మనసుతో లోకాన్ని తీర్చి లోకానికి మనిషి ఆధారం అనే సత్యాన్ని గ్రహించి అప్రమత్తం చెందుతారు అని సర్వేలు తెలియజేసుకోనుచున్నాము కావున సాక్షులు మేధావులు పండితులు వ్యక్తులు ప్రబుత్వాలు తక్షణం అప్రమత్తం చెంది మమ్ములను మేము కోరినట్లు విశాల ప్రగానంలో కొలువు తీర్చుకొని గ్రహించగలరు, మా గూర్చి వీలు అయినంత ప్రజలు తెలిస్తే శక్తి త్వరగా అభివృద్ధి చెందుతుంది, స్వార్ధం మనుష్యులు ఏమి గ్రహించేలేరు, మేము కూడా స్వార్ధం గా ఎవరికి ఏమి చెప్పలేము అని గ్రహించండి, కావున మమ్ములను విస్తారం గా పదిగురు కలసి గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు
No comments:
Post a Comment