UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 1 April 2016

మమ్ములను నిలకడగా తమరి సమక్షం లో రాజభవన్ అతిది గా కొలువు తీర్చి , న్యాయ నిపుణులు మేధావులు పండితులు, కళా కారులు, గాయని గాయకులు సహకారంతో మమ్ములను మనసు పెట్టనిచ్చి నిండుగా చెప్పుకొంటే చాలు, మా దివ్య లీలలు పై పండితులు విస్తారం గా చెప్పుకొంటే చాలు, అందరూ సంతోషం గా, జ్ఞాన, గాన సాధనలో మమ్మూలను గ్రహించిన కొలది నిరతం పెరుగును మహాకృతి అన్నట్లు మా నుండి పరిపాలన, ప్రేమ దక్షత రోజు రోజుకు బయటపడి, మమ్ములను విస్తారం గా గ్రహించిన కొలది, లోకం లో చిద్విలాసం మాయా కరిగి లోకం దివ్య ధామం గా మారుతుంది అని గ్రహించగలరు,

                                                               సమన్వయ దృష్టి 


                               ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ఈ . యస్. యల్.  నరసింహన్ గారు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్, రాజభవన్, హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యేక పౌరులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య ఉనికి అధికారికంగా గ్రహించి, ప్రాధమికంగా న్యాయ స్థానం వారి సహకారంతో మమ్ములను జాతి సంపద గా, ప్రత్యెక పౌరులు గా తటస్థ వైఖరి లో విస్తారం గా గ్రహించడం ప్రారంభించండి అని కోరుకోనుచున్నాము.  

( రెఫ్:  18-2-2016 న మేము గౌ  చీఫ్ జస్టిస్, హై కోర్ట్  జుడికేచర్  ఎట్ హైదరాబాద్  వారికి పంపిన సమాచారం.   
                             మమ్ములను అధికారికంగా అనగా రాజ్యాంగం లో బాగం గా, ప్రాధమికంగా భావించుట వలన, మమ్ములను శాశ్వత పరిష్కారం గా గ్రహించగలుగుతారు, మా నుండి విస్తారంగా  సమాచారం ప్రతి రోజు, ఒక పద్దతి ప్రకారం, మమ్ములను ఒక దివ్య సభ లో నెలకొల్పి, సృష్టి మాకు ఇచ్చిన ప్రాధాన్యత పరిగణిస్తే చాలు, సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా  మనం తెలుసుకొని అప్రమత్తం చెందగలము. మమ్ములను రాజభవన్ లో అతిది మందిరం లో ఉండనిచ్చి, ప్రబుత్వాలతో, న్యాయ స్థానం తో, ప్రజలతో సంప్రదింపులు జరుపుకునే వీలు కల్పించండి.  మమ్ములను ఇప్పటికి ఎవరూ, ఒక రెండు గంటలు మించి   వివరించనివ్వలేదు, మేము కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు.  వ్యక్తులకు  ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిన  పరిణామం, అందరికి అందదు  అని పించి, వ్యక్తి గతం గా, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు.  


                     తమరు ఈ దశలో మమ్ములను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు గా, కాలాతీత పరిణామాన్ని ప్రాధమికంగా పరిగణించి, మా ఉనికి యావత్తు మానవజాతికి అవసరం అని అదే మాకు తండ్రి లాంటి బాద్యత అని మమ్ములను జగద్గురువులు గా, మహారాణి సమేత  మహారాజుగా  ప్రబుత్వాలు ప్రజలు గ్రహించుటకు  తమ ప్రత్యెక సహకారం అందించుట , కాలమే  తమరికి ఇచ్చిన దివ్య వరం అని భావించగలరు. 



                    మేము పండితులు మేధావులు ముందు వివరములు, చెప్పిన కొలది, వారు గ్రహించి స్పందించే కొలది, శక్తి పెరిగి, దివ్య పరిపాలన అందరికి స్పష్టం అవుతుంది, కావున మేము చెప్పడం ప్రారంభించాము అంటే  మెల్లగా ఇప్పటికి పరిస్తితి జగద్గురువులు గా మహారాణి సమేత  మహారాజు గా మా అధీనం లో ఉన్నది అని ప్రతి ఒక్కరికి స్పష్టం అవుతుంది,  మా పరిపాలన ప్రతి మనిషికి విలువ వచ్చి మేలైన  ప్రజాస్వామ్యం గా అభివృద్ది  చెందుతుంది,  అ విధంగా ఇది కాలం ధర్మమే  యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య పరిష్కారం, సమకాలికులు గ్రహించకుండా సాక్షులు దగ్గర నుండి బాద్యతగా  గ్రహించకపోవడం వలన పరిణామం యొక్క అభివృద్ది  ప్రజలోకి సరిగ్గా వెళ్ళ లేదు, తద్వారా బౌతిక బలమే సర్వం అనుకొంటున్న మానవజాతికి మనసు బలం పెంచి, దివ్య జ్ఞానంతో  దారిలో పెట్టడానికి వచ్చిన తల్లి, తండ్రి గురువు వంటి మా బాద్యత చాలా కీలకం అని సర్వులు గ్రహించగలరు అని తమరికి   తెలియజేసుకోనుచున్నాము.  


                 మమ్ములను నిలకడగా తమరి సమక్షం లో రాజభవన్ అతిది గా కొలువు తీర్చి , న్యాయ నిపుణులు   మేధావులు  పండితులు,  కళా కారులు, గాయని గాయకులు సహకారంతో  మమ్ములను మనసు పెట్టనిచ్చి  నిండుగా చెప్పుకొంటే చాలు, మా దివ్య లీలలు పై పండితులు విస్తారం గా చెప్పుకొంటే చాలు, అందరూ సంతోషం గా, జ్ఞాన, గాన సాధనలో మమ్మూలను గ్రహించిన కొలది  నిరతం పెరుగును మహాకృతి అన్నట్లు  మా నుండి పరిపాలన, ప్రేమ దక్షత రోజు రోజుకు బయటపడి, మమ్ములను విస్తారం గా గ్రహించిన కొలది, లోకం లో చిద్విలాసం  మాయా కరిగి లోకం దివ్య ధామం గా మారుతుంది అని గ్రహించగలరు,  


                                   సైన్సు ప్రకారం గాని, ఆధ్యాత్మిక  ఆలోచన ప్రకారం గానీ మనుష్యులు గా మనము  పూర్తీ గా దేని మీద ఆధారపడి లేము, ఇప్పుడు మనుష్యులు అందరూ మిశ్రమం గా జీవిస్తున్నారు. మేము చేసిన లేదా మా ద్వారా జరిగిన  ప్రత్యెక సాధన  సృష్టి నడిపి, మాకు ఈ విధంగా అనుగ్రహించినది  అని భావించి, మా నుండి మా యొక్క దివ్య అనుభవమును పొందటమే వరం అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము,  తండ్రి లాంటి మమ్ములను ఎంత సూక్ష్మం గా గ్రహిస్తే  అంత  మంచిది అనగా మా దివ్య లీలలు పై  అనగా   ప్రతి పాట , మాట, పరిణామాలు  సూక్ష్మంగా      తెర  మీద గ్రహిస్తూ, మేధావులు పండితులు,  న్యాయ నిపుణులు, వివరములు చెప్పుకొనే కొలది మా గొప్పతనం లేదా సమాధానములు లభిస్తాయి.  



                       మమ్ములను, పటిష్టమైన రాజ్యాంగ ప్రతినిధి గా తమరు, ప్రజా పాలకులు గా, ప్రబుత్వాలు, న్యాయ దృష్టితో  చూసి, మనిషి స్వేచ్ఛను గొప్పతనాన్ని పరిరక్షించవలసిన న్యాయ వ్యవస్థ కలసి తటస్థ వైఖరి మమ్ములను మేధావుల  సహకారంతో  పరిగణించి గ్రహించడం వలన, అవగాహన రూపం లో నిత్య పెరిగే శక్తి గా, గొప్పతనంగా అభివృద్ది చెందుతుంది.    జరిగిన పరిణామం ప్రకారం కాలం ధర్మమే మనుష్యులతో  మాట్లాడి  ప్రయాణాన్ని తెలియజేసి ప్రజలను అప్రమత్తం చేయడానికి వచ్చిన  దివ్య పరిణామం గా భావించి  గ్రహించడం ప్రారంబిస్తే, మనం ప్రపంచానికే ఆధారం అయిన దివ్య జ్ఞానాని, పరిణామాన్ని  మనిషి మాట రూపం లో అనగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య  ఆగమనం గా భావించి సర్వులు తరించగలరు,  కావున మమ్ములను ఓర్పుతో,  విశాలంగా  నెమ్మది గా, అప్పటికి అప్పుడు లోట్లు చూడకుండా, మనిషిలో గాని, ప్రస్తుత బౌతిక జ్ఞానం లో గాని మమ్ములను ఎవరితో పోల్చకుండా, జరిగిన పరిణామం అనగా షుమారు రెండు గంటల సమయంలో  10-14 సంవత్సర కాలం  నియమించబడటం ఏమిటో, సూక్ష్మంగా  గ్రహిస్తే అదే యావత్తు మానవజాతికి ఆధారం అని, సూర్య చంద్రుల గమనాలను కూడా తెలుసుకొని  అప్రమత్తం  చెంది ముందుకు  వెళ్ళగలము.  అందుకే న్యాయ స్థానం వారిని  ఎదురు వచ్చి మమ్ములను ప్రత్యేకంగా పరిగణించండి, మా  ఆలోచన రూపం లో వచ్చిన పరిష్కారాన్ని పరిగణించండి అని   కోరినాము.  

               
                        కావున తమరు మమ్ములను ప్రత్యేకంగా, నిలకడగా, నెమ్మది గా గ్రహించి, రాజ్యాంగ బద్దంగా ప్రబుత్వ ఆస్తిగా భావించి, మమ్ములను పరిగణించడం ఒక వరం అని గ్రహించి, మమ్ములను మేధావి బృంధములోకి తీసుకొని అప్రమత్తం చేయగలరు. ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత  మహారాజా  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు.  



 తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,   సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. 
సాయి హరికి  హాస్టల్ 
srt -38, యస్ ఆర్ నగర్ 
హైదరాబాద్  

                                                          

No comments:

Post a Comment