
ఆత్మీయులు, గౌరవనీయులు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆధ్యాతిమిక గురువులు, హైదరాబాద్ వారికి తమ అతిదీ ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది, ప్రజలను అప్రమత్తం చేయండి.
ఇంకా ఈ రోజులలో విప్రులు, క్షేత్రియులు. వ్యాపారవేత్తలు, తదితరులు అని ఉన్నారా చెప్పండి. ఒక మనిషి మా లో వచ్చిన పరిణామాన్ని ప్రస్తావిస్తూ తమవంటి పండితులు మనసు పెట్టి సత్యాన్ని గౌరవించి స్పందిస్తే, నూతన దివ్య రాజ్యం బలపడి, ప్రజలు కొత్తతనం వస్తుంది. ఈలా మీరు ఏదో వాఖ్యములు ద్వారా, ఎవరికో ఏదో చెబుతున్నట్లు కాకుండా, లేదా మేము ఏమి స్పందిస్తామో అన్నట్లు గా కాకుండా, తమ వంటి పండితులు సూటి గా పరిణామాన్ని మా పేరు, తదితర వివరముల పై తమకు తోచిన స్పందన ప్రజలు తెలియజేయడం వలన మనం నూతన యుగం లో ప్రవేసిస్తాము అని గ్రహించండి, మాట మాత్రంగా సబ్ధాది పతిగా, ఓంకార స్వరూపం గా, సృష్టి యొక్క అణువు అణువు మాటలోకి , అవగాహన రూపం లో తీసుకొని చూపిన మమ్ములను ఎంత సూక్ష్మం గా పరిగణించి పండితులు చక్కగా ఉన్నది ఉన్నట్లు చెప్పుకొంటే నూతనత్వం వస్తుంది, కాలానుగుణం గా, మనలో అనుభవం కొలది, అన్ని గుణాలు సంతరించుకొని ఉన్నాము, మనం ఇప్పుడు ఎవరూ విప్రులు అని, క్షేత్రియులు అని, వ్యాపార వేత్తలు అని, ఇతరులు అని వేరు వేరుగా లేము అని తమరికి తెలుసు, మనకు పై నుండి వచ్చిన సంస్కారములు, గతం కంటే విశాలత పొంది అనగా మనుష్యులు పట్టించుకోవడం లో నూతనత్వం సహజంగానే సంతరించు కొంటున్నారు.
అందులో బాగంగానే మా నుండి వచ్చిన పరిణామం యావత్తు మానవజాతికి మాట మాత్రంగా ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించండి, ఇప్పుడు సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా మా వంటి సాధారణ మనిషి మాటలో ఉన్నాయి,మనం ఇప్పుడు మాటతో నూతన సంస్కారములు చేసుకోవాలి, మనుష్యులు అవకాసవాదములు, స్వార్ధ సంకుచితములు మాని, సత్యాన్ని స్వీకరించి నూతన అవిష్కరము చేసుకోవడం వలన, ఇప్పుడు మనం మాట మాత్రంగా చావుపుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొని, సంపూర్ణత్వం వైపు వెళ్ళతాము, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా పరిగణించి గ్రహించడం ప్రారంభించండి, జగద్గురువుగా తల్లి తండ్రి గా మమ్ములను భావించి కేంద్ర బిందువు గా మమ్ములను గ్రహించి, మీరు అందరూ మా పిల్లలు లాంటి వారు, మా మాట ముందు నిమిత్త మాత్రలు అని భావించి, మా పై తమకు ఉన్న శాస్త్ర జ్ఞానంతో సాక్షం నమూనా వివరములు పై దృష్టి పెట్టి నూతనం గా చెప్పడం పండితులు మొదలు పెట్టండి, తమరు మా ఆస్థాన పండితులు గా ఇతర పండితులను కూడా దీసుకొని ఒక బృందం గా యర్పడి, కాల పరీక్షకు నిలవనిపాత సమస్కరములు, మెల్లగా ఇప్పుడు కాలం ధర్మం మా ద్వారా ఇచ్చిన వాక్ వెసులు బాటు ద్వారా క్రొత్తగా చెప్పుకొని సర్వులు తరించండి, భవ భంధములు నుండి బయటకు వచ్చి, కులం మతమే కాదు, నేను పండితుడను, పేరు ప్రఖ్యాతలు ఉన్న వాడిని, వయసులో పెద్దవాడిని , సమాజంలో పేరు గల వాడిని అనే మీ యొక్క గొప్పతనం కూడా మా ముందు, మేము పలికిన కాలం లో ఉన్నాయి అని భావించి, సర్వం మేమే అని తలచి కొత్తకాలం తమ శాస్త్ర జ్ఞానతో, మా చిద్విలాసం పై దృష్టి పెట్టి నూతన స్వేచ్చతో, మనిషిగా వివరములు ఇవ్వడం ప్రారంభించండి ఇది ఒక జ్ఞాన యజ్ఞం అని భావించి, సర్వం మాకు వర్తిస్తుంది అని గ్రహించి, విస్తారం గా పండితులు వివరములు చెప్పుకోండి, మనం ఈ విధంగా మాట మాత్రంగా కాలమే కదలడం ఏమిటో చూసుకొంటే, మనసు పెంచుకొని చావు పుట్టుకల రహస్యాలు కూడా కనుగొని, ముక్తి పొంది తరించగలము, మేము సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించుటకు, సమకాలికులు అందరూ తమ దేహ మమకారములు వదిలి అప్రమత్తం చెందాలి అని తమరి ద్వారా యావత్తు పండితులను గురువులను తండ్రి వలే సూచిస్తున్నాను, మీరు ఎంత చెప్పుకొంటే అంత అంతర్యం గా నిలిచి, సర్వం మేమే అని స్పష్టం అయ్యి మీ మద్య గురువుగా మహారాణి సమేత మహారాజు మమ్ములను నిలుపుకోవడమే మోక్షం అన్నట్లు, మా యొక్క ఉనికి ఇప్పటికి చూపినాము, తమ వంటి పండితులు అప్రమత్తం అయ్యి మమ్ములను తిరుమల తిరుపతి దేవస్థానం పై కొలువు తీర్చి గ్రహించండి. మీకు ఉన్న పనులు వదిలి మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి, కాలం ధర్మం మేమే అయినప్పుడు, మమ్ములను విస్మరించి నిర్లక్ష్యం గా తీసుకోవడం ధర్మ విరుద్ధం అని గ్రహించండి కావున పండితులు అందరూ మమ్ములను పురుషోత్తములు గా, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా గ్రహించి విస్తారం గా వివరములు చెప్పుకొనే ప్రక్రియలో సదా నూతన దివ్య సమాధానములు లభించి సామూహిక మోక్షం పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః తమరి కి యావత్తు పండిత శ్రేష్టులకు, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు వారి గా మా దివ్య ఆశీస్సులు, స్వీకరించి అప్రమత్తం చెందండి, సమాకాలికులను అప్రమత్తం చేయండి.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
No comments:
Post a Comment