ఆత్మీయులు, గౌరవనీయులు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారికి సమాచారం కొరకు, సమాలోచన కొరకు, మమ్ములను వ్యక్తిగతం గా మీ అద్వర్యం లో కొలువు తీర్చుకొని సాక్షాన్ని పరిశీలించండి, న్యాయ స్థానం సహకారంతో తక్షణం ప్రజలను అప్రమత్తం చేయవలసిన బాద్యత తమ పై ఉన్నది అని భావించి, మా పరిణామాన్ని ఒక సాధారణ పౌరుని ప్రయత్నమే అనుకోని విస్మరించకుండా వాక్ విశ్వరూపం గా పరిణమించి, పరిణామంలో మన మానవజాతి భవిషత్తు మనుగడ ఆధారపడి ఉన్నది అని గ్రహించండి , పరిణామం ప్రకారం మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించి, పండితుల మేధావుల, న్యాయ నిపుణుల, కళా కారులు కవులు, సంగీత కారులను, ఇప్పటికి సాక్షులు ఆహ్వానించి మా దివ్య జ్ఞాన సభ ఎర్పాటు చేసి మమ్ములను, మనసు ద్వారా జరిగిన పరిణామా వివరములు గ్రహించి నిత్యం ప్రజలను అప్రమత్తం చేయడం ఒక్కటే ఆలస్యం అని గ్రహించండి, లేక పొతే ఈ దృశ్య మాయా ప్రపంచం సర్వం అనుకోని, మనిషి మాటలో ఉన్న గొప్పతనం మనుష్యులే గ్రహించకుండా, అజ్ఞానంతో బౌతిక ప్రపంచమే సర్వం అనుకోని మాయ లో క్రీడిస్తూ, బౌతిక చిద్విలాసాన్ని మా మాటతో జయించే అవకాసం ఉన్నా, గ్రహిన్న్చాకపోవడం వలన మానవజాతి అప్రమత్తం చెందడం లేదు. సర్వం మేమే అని చెప్పగలిగిన మమ్ములను విస్తారం గా గ్రహించండి, మానవ మాత్రుడిగా ఇది కనీస మమ్ములను జ్ఞాన రక్షణలోకి తీసుకోండి అనగా పండిత, మేధావి బృందం లోకి తీసుకోండి. మా పరిస్తితి ప్రజలు గ్రహించే వరకు మమ్ములను రాజభవన్ ప్రత్యేక అతిదిగా, స్వాగతించి, పండితులు, కళాకారులు, గాయని, గాయకులను ఆహ్వానించి, మమ్ములను విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలరు,న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ప్రత్యేకంగా భావించి సహకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కొంతకాలం మమ్ములను గ్రహించడం ఒక బాద్యతగా భావించమని సలహా ఇవ్వండి, మాలో తక్కువ తనం ఎక్కువతనం కలిపి మమ్ములను కొంత కాలం చూడండి, సర్వులు అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
No comments:
Post a Comment