UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 28 March 2016

మేము న్యాయ స్థానాన్ని ఆశ్రయించడమే, మేము రాజ్యాంగాన్ని ప్రబుత్వాలను గౌరవించడం అని భావించగలరు, ఇక మేము న్యాయ స్థానము యొక్క పరిధికి మించి ఉన్న పరిణామం గా ముందుకు వస్తున్న తీరు యావత్తు ప్రపంచ మానవజాతికి వర్తిస్తుంది, మొదట తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయ స్థానం మమ్ములను తటస్థ వైఖరిలో పరిగణించి, సాక్షం పరిశీలించి, మమ్ములను మేధావి బృందం సహకారంతో నిత్యం గ్రహించండి, మా నుండి పూర్తీ వివరాలు గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయండి, ఇప్పుడు ఉన్న అధికారం, చట్టం, న్యాయం పరిధిలో మమ్ములను విశాలంగా గ్రహించలేరు, కావున సర్వం, మా మాటకు కర్తవ్యానికి అందిన మమ్ములను మేము కోరినట్లు అనగా గౌరవ గవర్నర్ గారి సమక్షం లో, వారి సమ్మతితో కొలువు తీరాలి అని భావిస్తున్నాము.

                                                                    సమన్వయ దృష్టి 


                                   గౌరవనీయులు  అతీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్  జుడికేచర్ యట్  హైదరాబాద్ ఫర్ తెలంగాణ  అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజలను అప్రమత్తం చేయుటకు ధర్మ చేయూత ఇవ్వగలరు.  

రెఫ్: మమ్ములను సృష్టి కాలం ఎన్నుకొన్న జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజు గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, గ్రహించి ప్రజలకు పరిచేయం చేయగలరు అని కోరుతూ 18-2-2016, పంపుకోన లేఖ.

                                  న్యాయ మూర్తుల సదస్సులో  న్యాయ మూర్తులు భగవంతుడి   ఏజెంట్ అని,  ప్రతి న్యాయ మూర్తి  అంతరాత్మకు ప్రాధాన్యత ఇవ్వండి అని, తీర్పులు చెప్పేటప్పడు  ఎటువంటి ప్రభావాలకు లోబడకండి అని తెలియజేసుకొన్నారు.          ఈ విధంగా న్యాయ మూర్తులు పని చేయాలి అంటే బలమైన,  ప్రత్యామ్యాయ, పెద్దతనం గొప్పతనం ఆసరా ఉండాలి, అక్కడ నుండి దైర్యాన్ని, ప్రేరణని పొందాలి అప్పుడే  న్యాయ మూర్తులు మేరగైన తీర్పులు, సూచనలు, సలహాలు ఇవ్వగలరు. న్యాయ స్థానాన్ని ఆశ్రయించి   వారు కూడా న్యాయ స్థానం యొక్క తీర్పులు గౌరవించి విశాలంగా  నడుచుకోవాలి అంటే వారికి కూడా న్యాయ స్థానం ఉన్నత ప్రామాణికములు పాట్టించి తీర్పులు, సూచనలు ఇస్తున్నారు అనే నమ్మకం, గౌరవం  వలన కోర్టు దిక్కారం  తగ్గి  న్యాయ స్థానమును ఆశ్రయించు వారు, ప్రామాణికాలు గౌరవించి  మేలుగుతారు.               

                          న్యాయ మూర్తులకే  కాకుండా ప్రతి ఒక్క మనిషి  అంతరాత్మ గా, కాలాన్ని,ధర్మాన్ని  మాట మాత్రం గా నియమించిన  మమ్ములను అనగా మా ద్వారా జరిగిన పరిణామాన్ని న్యాయ మూర్తులు, ప్రజలు, నాయకులు, మేధావులు, పండితులు, ఆద్యాత్మిక గురువులు   సర్వోన్నత స్థాయి గా  పరిగణించుట వలన బౌతిక, చిద్విలాసం కరీగి మా దివ్య జ్ఞాన గుణ రూపం  బలపడి, యావత్తు మానవజాతికి శాశ్వత జ్ఞాన పరిష్కారం అంతర్యం గా అందుబాటులో  వచ్చినది అని గ్రహించగలరు.  మేము 10-14 సంవత్సర కాలాన్ని  రెండు గంటలు లోపు  నియమించి చూపడం, అందులో కొన్ని న్యాయ స్థానం నుండి వెలువడిన తీర్పులు  కూడా ఉన్నాయి  అని గ్రహించి, మేము ఈ భూమి మానవ మాత్రులం అయినా, పంచభూతాలను  నియమించిన  పురుశోత్తములం, జగన్నాటక  సూత్రదారులం, జగద్గురువులం, సృష్టి మాకు, మనసు గా నిలిచినది కావున మహారాణి సమేత  మహారాజు గా అందుబాటులో  ఉన్నాము,  అంతటి మేము న్యాయ స్థానానికి మా పరిస్తితి  తెలియజేసి, పరిగణించండి, మమ్ములను  పరిశీలనలో పెట్టుకొని  గ్రహించండి  అని కోరు చున్నాము, జరిగిన పరిణామం ప్రకారం  ఇప్పుడు బౌతిక ప్రపంచం అంతరించి పోయి,  జ్ఞాన ప్రపంచం మొదలు అయినది,  ఇప్పుడు సమకాలికులు అందరూ అప్రమత్తం చెంది,   వారి వారి కర్మలు  కర్తవ్యాలు  మాకు సమర్పించి, బౌతిక మమకారం, దేహ మమకారం విడిచిపెడితే  మమ్ములను గ్రహించడానికి వీలు అవుతుంది  లేకపోతె  బౌతిక  మాయ ప్రపంచమే  ఎక్కవ, శాశ్వతం, బలమైనది,  అనుకోవడం వలన,  బౌతిక బలం కొద్ది, బౌతిక వస్తు మాయ కొలది మాటలు తీసుకోవడం లేదా  విస్మరించడం వలన అరాచకం పెరిగి మనుష్యులు దేహ బలం తో నిర్లక్ష్యంగాభావిస్తూ ,   సృష్టినే  నియమించి చూపిన పురుశోత్తముడిని, మామూలు మనిషిగా నిర్లక్ష్యం గా, సాక్షులు దగ్గర నుండి వ్యవహరిస్తున్నారు అని  న్యాయ స్థానం వారు  గ్రహించి, న్యాయ మూర్తి కూడా మా పరిణామంలో  బాగమే అని ప్రాధమికంగా అర్ధం చేసుకొని  గ్రహించడం వలన,  మన చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం వట్టి మట్టి అని, మా వాక్ తో ప్రారంభం అయిన దివ్య రాజ్యం మే శాశ్వతం అని, అప్రమత్తం చెంది, తెలుగు రాష్ట్ర ప్రబుత్వలను, దేశ, ప్రపంచం ప్రబుత్వాలను సాక్షం ఆధారం గా తక్షణం అప్రమత్తం చేయుట తెలుగు వారిగా మనకు భగవంతుడు ఇచ్చిన దివ్య వరం అని అప్రమత్తం చెందండి, సమకాలికులు అందరిని గ్రహించి తరించనివ్వండి.     


                              మేము న్యాయ స్థానాన్ని ఆశ్రయించడమే, మేము రాజ్యాంగాన్ని  ప్రబుత్వాలను   గౌరవించడం అని  భావించగలరు, ఇక మేము న్యాయ స్థానము  యొక్క పరిధికి మించి ఉన్న  పరిణామం గా ముందుకు వస్తున్న తీరు  యావత్తు  ప్రపంచ మానవజాతికి వర్తిస్తుంది, మొదట తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయ స్థానం మమ్ములను  తటస్థ వైఖరిలో  పరిగణించి, సాక్షం పరిశీలించి, మమ్ములను  మేధావి బృందం  సహకారంతో  నిత్యం గ్రహించండి, మా నుండి పూర్తీ వివరాలు గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయండి, ఇప్పుడు ఉన్న అధికారం, చట్టం,  న్యాయం పరిధిలో మమ్ములను విశాలంగా గ్రహించలేరు, కావున  సర్వం,   మా మాటకు కర్తవ్యానికి  అందిన మమ్ములను మేము కోరినట్లు అనగా గౌరవ గవర్నర్ గారి సమక్షం లో, వారి సమ్మతితో కొలువు తీరాలి అని భావిస్తున్నాము.  మమ్ములను   తటస్థ వైఖరి లో  గౌరవించి, పరిణామం ప్రకారం మేము మన దేశ ప్రధమ పౌరులు కంటే, అత్యున్నత న్యాయ స్థానం  యొక్క ప్రధాన న్యాయ మూర్తులు వారి కంటే ఉన్నతులు గా, మమ్ములను భావించాలి  అనగా మా  మనసు, పరిణామాన్ని ప్రభావాన్ని  గ్రహించి అప్రమత్తం చెందాలి  అంటే మమ్ములు ఇప్పుడు ఉన్న చట్టాలకు, న్యాయ పరిధులకు మించిన వాడిగా చూడాలి  అనగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ భూమి మీద మనుష్యులు ఎవరూ  తమ  బౌతిక దేహం కూడా తమది కాదు, అది కూడా మా అధినం లో ఉన్నది అనగా  సమకాలికుల  భవిష్యత్తు, లోకం యొక్క మనుగడ, అన్ని మా మనసు మాట అధీనం లో ఉన్నాయి అని   ఇప్పటికి 200 మంది సాక్షం ఆధారం గా, ప్రాధమికంగా   భావించి,  గ్రహించగలరు, కావున  మనసు మాటను ఇప్పుడు మేము ఎటువంటి బౌతిక విద్య అర్హత గాని, క్రమ శిక్షణ తో  గాని సంభంధం లేకుండా, మాలో వెలిగిన దివ్య జ్ఞాన జ్యోతి లోకానికి ఆధారం అని,   ఈ దేహం మమకారంతో  బౌతికంగా  మమ్ములను ఏవిధంగాను ఎవరితోనూ   పోల్చుకోరాదు అని,  మా శారీరక అలవాట్లు గాని, పద్దతులు గాని, ఏవి తప్పు గా  ఇతర బౌతిక ప్రామాణికం కలిగిన గురువులు పండితులతో పోల్చి మమ్ములను గ్రహించడం  మానివేస్తే, మమ్ములను విస్మరించి  సమయం వృధా చేసుకొని బౌతిక  ప్రపంచ, మాయలో ఇరుకొని పోయి మమ్ములను తప్పుగా, తక్కువగా   చూసి సమకాలికులు తప్పించుకోవడం వలన,  మా వాక్ తో ప్రారంభం అయిన దివ్య రాజ్యం లోకి ప్రజలు  రాకుండా, అంతరించి  పోయే మాయా లోకంలో దేహ మమకారం ఆధిపత్యం కొలది అప్రమత్తం చెందకుండా సమయం వృధా చేస్తున్నారు.   మేము దేహ పరం గా అందం గా ఉన్నాము, బలం గా ఉన్నాము, ఉన్నత పదవిలో  ఉన్నాము, డబ్బు, ఆస్తులు కలిగి ఉన్నాము   అనుకొంటున్న  వారు అందరూ అప్రమత్తం చెంది  మమ్ములను గ్రహించండి, దేహపరమైన, బౌతిక పరమైన లోకానికి భవిషత్తు లేదు, ఆలోచనతో గొప్పతనం, నిజాయితితో, మానవత్వం తో ముందుకు వెళ్ళడమే ఇప్పుడు ప్రజల   కర్తవ్యం అని గ్రహించగలరు, కావున మమ్ములను  తక్షణం ఒక ప్రత్యెక మేధావి  బృందం లోకి తీసుకొని, గవర్నర్ గారి సమక్షం లో  వివరం గ్రహించండి.   మా  దివ్య పరిణామమును   సుమోటోగా  భావించి  తటస్థ వైఖరి లో   మమ్ములను విస్తారం గా గ్రహించండి, సృష్టి మమ్ములను ఎందుకు ఎన్నుకొని  ప్రాధాన్యత ఇచ్చినదో చూడడమే  పరిష్కారం అని గ్రహించండి.  మాకు  న్యాయ స్థానం వారు  స్పెషల్ ఎస్కార్ట్ మరియు కార్యాలయం  ఎర్పాటు చేసి  తక్షణం మమ్ములను   న్యాయ పరిశీలకులు, మేధావులు పండితుల  సాక్షుల సమక్షంలో కొలువు తీర్చి   గ్రహించండి, మానవ ఆలోచనలు, ప్రబుత్వాలు  పద్దతులే కాదు, సునామి వంటి     ప్రాకృతి  వైపరిత్యాలు కూడా మా మనసు మాట అధీనం లో    ఉన్నాయి అని న్యాయ  స్థానం వారు గ్రహించి అప్రమత్తం చెంది మమ్ములను పరిగణించి, విస్తారం గా వివరములు మా నుండి గ్రహించి మరింత  అప్రమత్తత  ప్రజలకు అందించండి, మమ్ములను తండ్రి తల్లి గురువు  వంటి బాద్యత తీసుకోనివ్వండి, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు గా  మమ్ములను   గుర్తించి గ్రహించడమే, లోకానికి వరం అని తెలియజేసుకోను చున్నాము, ఇదే   మా అసీస్సులు, సర్వ మానవ శ్రేయస్సుకోసం మేము ఈ విధంగా ముందుకు, మానవ మాత్రుడి గా  రావడమే ఒక వరం, మమ్ములను పరిగణించకుండా  ఏదో అనుమనములతో జాప్యం చేయవద్దు, ఎటువంటి ప్రశ్నలు కైనా  సమాధానములు ఉన్నవి, ఎటువంటి  సమస్యలకు అయినా పరిష్కరములు  మా ద్వారా జరిగిన పరిణామం లో  గ్రహించిన కొలది సమాధానములు లభిస్తాయి.  కనీస మనిషి మాటే ఎక్కువ, ఎటువంటి పరిస్తితిలో మనిషి మాటకు విలువ రావాలి, అలా ప్రాధాన్యత ఇచ్చుకొంటే మొత్తం సృష్టి మనకు  ప్రాధాన్యత ఇస్తుంది అని గ్రహించండి, ఇది మేము కనీస మనిషిగా  కోరికొని పరితపించగా వచ్చిన దివ్య పరిణామం, కావున కనీసం మనిషి అతని మనసుకు ఆకాశమే  హద్దు ఆన్నట్లు పరిణమించిన మమ్ములను మించి పెద్దతనం, గొప్పతనం గతం లో గాని, వర్తమానం లో గాని భవిష్యత్తులో గాని ఉండదు అని గ్రహించండి, భగవద్గీత ప్రకారం  గతం లో విశ్వరూపం కంటే,   ఇప్పుడు వాక్ విశ్వరూపం  తో సాటి మనుష్యులకు మరింత చేరువ అయ్యి అప్రమత్తం చేయడానికి  వచ్చిన  పురుశోత్తములం అని గ్రహించండి, ఎటువంటి  ఈర్ష్య ద్వేషములు , అప్పటికి అప్పుడు  అవసరములు కొరకు శాశ్వతమైన గొప్ప విశేషముగా ముందుకు వస్తున్న మమ్ములను మనసులో కూడా  నిర్లక్ష్యం గా తీసుకోనకండి  తక్షణం అప్రమత్తం చెందండి.  న్యాయ స్థానం వారు, గవర్నర్ గారు    తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు మమ్ములను ఒక చోట అధికారికంగా కొలువు తీర్చి  గ్రహించండి  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారి దివ్య ఆశీస్సులు,  సత్యమేవ జయతే.  





తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,   సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.          


ఒక ప్రతి  గౌరవనీయులు ఆత్మీయులు సర్వోన్నత న్యాయ స్థానంకొత్త డెల్లి వారికి సమర్పిస్తూ మేము న్యాయ స్థానమునకు సమాచారం తెలియజేయడమే  న్యాయస్థానమునకు ఇస్తున్న గౌరవం అని గ్రహించి, యావత్తు మానవజాతికి దివ్య వరం అని, సూర్య చంద్రుల నిర్వహణ కూడా మా మాటలో సాక్షం ప్రకారం పలికిన తీరు  మమ్ములను సర్వన్నతు లుగా   పరిగణించడం వలన, జరిగిన పరిణామం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించగలరు, మమ్ములను విస్మరించి నిర్లక్ష్యం చేయడం  వలన మానవజాతి పరిష్కారం అందుకోకుండా నష్టపోతున్నది, ఎప్పటి నుండి అధికారికంగా గ్రహించడం ప్రారంభిస్తే అప్పటి నుండి ఇప్పటికే బౌతికం గా  ప్రపంచాన్ని లయం చేసుకొంటూ ప్రారంభం అయిన దివ్య రాజ్యం, అమలు  లోకి ప్రజలు వచ్చినట్లు స్పష్టం అయ్యి, మేలైన ప్రజాస్వామ్యం గా   బలపడి, జీవితం గూర్చి పోరాటములు ఆపి, మనుష్యులుగా జీవించి అంతర్యం పొందుతారు,  చావు, పుట్టుకుల, రహస్యాలు తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, అంతరించి పోతున్న బౌతిక లోకం, సూర్యుడి ఆయుష్షు లోపు, సూర్యుడికి సంభంధం లేకుండా, మా ద్వారా  ముందే పలికిన దివ్య  వాక్కు,   నూతన  దివ్య రాజ్యానికి, ద్వారం అని  గ్రహించి మమ్ములను తెలుసుకొనే కొలది సర్వం అవగతం అవుతుంది, మేము  ఈ  భూమి మీద ఉనంత కాలం  తరువాత కూడా మేము కాలాతీతం గా పలికిన దివ్య వాక్కులే  దివ్య రాజ్యానికి ఆధారం అని గ్రహించండి,  మా వాక్కే మానవజాతికి ఆధారం, భవిష్యత్తు అని గ్రహించగలరు.   సూర్య చంద్రుల భవిష్యత్తు కూడా మా వాక్ లో ఉన్నది అని గ్రహించండి, మేము ఎంత తక్కువ తేలిక అని పించినా, మా దివ్య వాక్ విశ్వరూపమునకు ప్రాధాన్యత ఇవ్వడం వలన, మనుష్యులలో అహంకారములు నిర్లక్ష్యములు తగ్గి మానవజాతి ఒక మాటలోకి వచ్చి సర్వ నియంత్రణతో నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం గా బలపడుతుంది.  ధర్మో రక్షతి రక్షతః                   

ఒక ప్రతి ఆత్మీయులు, గౌరవనీయులు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారికి  సమాచారం కొరకు, సమాలోచన కొరకు, మమ్ములను వ్యక్తిగతం గా  మీ అద్వర్యం లో కొలువు తీర్చుకొని సాక్షాన్ని  పరిశీలించండి, న్యాయ స్థానం సహకారంతో  తక్షణం ప్రజలను  అప్రమత్తం చేయవలసిన  బాద్యత తమ పై  ఉన్నది అని భావించి, మా పరిణామాన్ని ఒక సాధారణ పౌరుని ప్రయత్నమే అనుకోని  విస్మరించకుండా  వాక్ విశ్వరూపం గా పరిణమించి,  పరిణామంలో  మన మానవజాతి  భవిషత్తు మనుగడ ఆధారపడి ఉన్నది అని గ్రహించండి , పరిణామం ప్రకారం మేము యావత్తు మానవజాతికి  తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించి, పండితుల మేధావుల, న్యాయ నిపుణుల,  కళా కారులు కవులు, సంగీత కారులను, ఇప్పటికి సాక్షులు ఆహ్వానించి మా దివ్య జ్ఞాన సభ ఎర్పాటు చేసి మమ్ములను, మనసు ద్వారా జరిగిన పరిణామా వివరములు గ్రహించి నిత్యం ప్రజలను అప్రమత్తం చేయడం  ఒక్కటే ఆలస్యం అని గ్రహించండి, లేక పొతే  ఈ దృశ్య మాయా ప్రపంచం సర్వం అనుకోని, మనిషి మాటలో ఉన్న గొప్పతనం  మనుష్యులే గ్రహించకుండా, అజ్ఞానంతో బౌతిక ప్రపంచమే సర్వం అనుకోని మాయ లో క్రీడిస్తూ,  బౌతిక చిద్విలాసాన్ని మా మాటతో జయించే అవకాసం ఉన్నా,  గ్రహిన్న్చాకపోవడం వలన మానవజాతి అప్రమత్తం చెందడం లేదు.     సర్వం  మేమే అని చెప్పగలిగిన  మమ్ములను  విస్తారం గా  గ్రహించండి, మానవ మాత్రుడిగా  ఇది కనీస మమ్ములను జ్ఞాన రక్షణలోకి తీసుకోండి అనగా పండిత, మేధావి బృందం లోకి తీసుకోండి. మా పరిస్తితి ప్రజలు గ్రహించే వరకు మమ్ములను రాజభవన్ ప్రత్యేక అతిదిగా, స్వాగతించి, పండితులు, కళాకారులు, గాయని, గాయకులను ఆహ్వానించి,  మమ్ములను విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలరు,న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ప్రత్యేకంగా భావించి సహకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.           తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కొంతకాలం మమ్ములను గ్రహించడం ఒక బాద్యతగా  భావించమని సలహా ఇవ్వండి, మాలో   తక్కువ తనం ఎక్కువతనం కలిపి మమ్ములను కొంత కాలం చూడండి, సర్వులు అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ వారి దివ్య ఆశీస్సులు.  






ఒక ప్రతి తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు  సమాచారం కొరకు, అప్రమత్తత కొరకు సమర్పించడం అయినది, మమ్ములను గవర్నర్ గారు  మరియు న్యాయ స్థానం  వారి సహకారంతో  ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  ఇప్పటికి 200 మంది సాక్షిగా ప్రాధమికం గా మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా గ్రహించండి,  మమ్ములను పండితులు మేధావుల సహకారంతో ఎంత  విస్తారం గా గ్రహిస్తే అంత మంచిది అని తెలియజేసుకోను చున్నాము, మాట మాత్రంగా ఇప్పటికి  వరకు సర్వం    చెప్పగలిగిన మమ్ములను బౌతికం గా ఏ విధంగా ఎవరితో పోల్చుకొన రాదు అని గ్రహించండి, సూటిగా సరళం గా పరిణామాన్ని, అనగా మాట మాత్రంగా కాలం ధర్మం  నియమించ బడటం ఏమిటో అప్రమత్తం చెందండి, ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి. పార్టీల పరంగా వత్తిడి తగ్గి, ప్రతి నాయకుడు ప్రజలతో విస్తారం గా, మనసా వాచా కర్మణా ప్రవర్తించుట వలన, మనుష్యులకు  బౌతిక  వత్తిడి తగ్గి, జ్ఞాన విచక్షణ తో, వస్తు మాయను, బౌతిక బలాన్ని జయించి నిజమైన  ప్రజాస్వామ్యం వైపు వెళ్ళతారు   అని గ్రహించండి, మా మీద ఎటువంటి బోటిక లోటులు చూడకుండా,కొంత కాలం కాలాతీత పరిణామమునకు  ప్రాధాన్యత ఇస్తే చాలు అని తెలియజేసుకోసుకొనుచున్నాము.  కావున అప్రమత్తం చెంది సాక్షులు మేధావులు పండితులు, కవులు కళాకారుల, నేపధ్య గాయని గాయకులు  సహకారంతో మమ్ములను కొంత కాలం గ్రహించండి  మేము గవర్నర్ గారి వద్ద రాజభవన్ లో కొలువు తీరి గ్రహించుటకు  సహకరించగలరు, మేము  తెలుగు ప్రజల అందరి  వారము , మాకు ఎటువంటి  ప్రాంతీయ అభిమానములతో  పరిమితం చేయవద్దు,  పరిణామం విశాలమైనది అని జరిగిన పరిణామం ప్రకారం గ్రహించగలరు, మా లో లోకానికి సంభందించి అన్ని గుణగణాలు ఉన్నాయి అని, మమ్ములను కేంద్ర బిందువు గా భావించి గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య  ఆశీస్సులు.        



                                                                                                                                                                 
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,   సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.          

No comments:

Post a Comment