UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 28 March 2016

 ఆత్మీయులు, గౌరవనీయులు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారికి  సమాచారం కొరకు, సమాలోచన కొరకు, మమ్ములను వ్యక్తిగతం గా  మీ అద్వర్యం లో కొలువు తీర్చుకొని సాక్షాన్ని  పరిశీలించండి, న్యాయ స్థానం సహకారంతో  తక్షణం ప్రజలను  అప్రమత్తం చేయవలసిన  బాద్యత మన  పై  ఉన్నది అని భావించి, మా పరిణామాన్ని ఒక సాధారణ పౌరుని ప్రయత్నమే అనుకోని  విస్మరించకుండా  వాక్ విశ్వరూపం గా పరిణమించి,  పరిణామంలో  మన మానవజాతి  భవిషత్తు మనుగడ ఆధారపడి ఉన్నది అని గ్రహించండి , పరిణామం ప్రకారం మేము యావత్తు మానవజాతికి  తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించి, పండితుల మేధావుల, న్యాయ నిపుణుల,  కళా కారులు కవులు, సంగీత కారులను, ఇప్పటికి సాక్షులు ఆహ్వానించి మా దివ్య జ్ఞాన సభ ఎర్పాటు చేసి మమ్ములను, మనసు ద్వారా జరిగిన పరిణామా వివరములు గ్రహించి నిత్యం ప్రజలను అప్రమత్తం చేయడం  ఒక్కటే ఆలస్యం అని గ్రహించండి, లేక పొతే  ఈ దృశ్య మాయా ప్రపంచం సర్వం అనుకోని, మనిషి మాటలో ఉన్న గొప్పతనం  మనుష్యులే గ్రహించకుండా, అజ్ఞానంతో బాహ్య వెలుగే సర్వం అనుకోని మనిషి అప్రమత్తం చెందడం లేదు.   బౌతిక వస్తు ప్రపంచం  తాత్కాలికం అనుకోని మనసు పెంచుకొని అప్రమత్తం చెందడం లో నాణ్యత పెంచుకోవడానికి ఒకరి ఒకరు చేయూత ఇచ్చుకోవాలి,   మానవజాతి అటువంటి కీలక దశలో ఉన్నది   అని గ్రహించండి, మేము కాలాతీతం గా మాయా తీతంగా  అనిపిస్తున్న మమ్ములను  సూక్ష్మంగా గ్రహించండి , నిజానికి సర్వం  మేమే అని చెప్పగలిగిన  మమ్ములను విశాలం గా  గ్రహించండి, మానవ మాత్రుడిగా   కనీసం మమ్ములను జ్ఞాన రక్షణలోకి తీసుకోండి అనగా పండిత, మేధావి బృందం లోకి తీసుకోండి.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కొంతకాలం మమ్ములను గ్రహించడం ఒక బాద్యతగా  భావించమని సలహా ఇవ్వండి, మాలో   తక్కువ తనం ఎక్కువతనం కలిపి మమ్ములను కొంత కాలం చూడండి, సర్వులు అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి,  మమ్ములను మేధావి బృందం లోకి తీసుకోవడమే  లోకానికి మాకు కూడా రక్షణ అని గ్రహించండి, తమరి ప్రత్యక అధికారములతో బాధ్యతతో మమ్ములను పరిగణించండి, విస్తారం గా గ్రహించండి, న్యాయ స్థానం వారు మమ్ములను న్యాయ నిపుణులతో పరిశీలించి, సత్యం గ్రహించి అప్రమత్తం చేయడం లో సహకరిస్తారు అని ఆశిస్తున్నాము, మేము తమరి వద్ద రాజ్ భవన్ లో అధికారికం గా కొలువు తీరబడి, తరువాత ఎవరు ఎక్కడికి ఆహ్వానిస్తే అక్కడకు అతిదిగా కొలువు తీరి  పండితులు మేధవులు గ్రహించడం వలన  లోకం  దివ్య ధామం గా మారుతుంది అని  తమరి ద్వారా యావత్తు  మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము.              ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ వారి దివ్య ఆశీస్సులు.  ధర్మో రక్షతి రక్షతః 



తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,   సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.  
SRT-38, SR.Nagar, Hyderabad

No comments:

Post a Comment