పాత 5౦౦, 1౦౦౦ నోట్ల రద్దు ప్రజల కంటే కొందరు వ్యాపారులు విపరీతమయిన ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు..........
అది వాళ్ళు కష్ట పడి (ప్రజలను అధిక ధరలు వసూలుచేసి, ప్రభుత్వాలను పన్ను కట్టకుండా) మోసంచేసి సంపాదించినది డిపాజిట్ లిమిట్ వల్ల చెల్లకుండా పోతుంది అనే ఆక్రోశం .............. పార్లమెంటు సభ్యులను డబ్బుతో కొని మోడీ గారిని తప్పిస్తారు అంటూ.........శాపనార్థాలు........
ఇంతకాలం దోచుకున్నారు కదా, ఇకనుండి కుదరదు అని ...............
దోచుకోవడం దాచుకోవడం వాళ్ళ హక్కు అన్నట్లు, చట్టాలకు అతీతులము అన్నట్లు (ఇంతకాలం అధికారులకు లంచాలు ఇచ్చి దోచుకున్నారు) ............
కావాలనే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వ్యాపారులు చిల్లర లేదు అంటూ కృత్రిమ కొరత ఉద్దేశ్య పూర్వకంగా చెయ్యడమే కాకుండా పాత 500 ల రూపాయల రూపాయల నోటుకు 50 రూపాయల కమీషన్ (టాక్స్ కట్టుకోవాలి అంటూ) తీసుకుని 450 రూపాయల సరుకులు ఇస్తున్నారు........
ఇంకా ఎదో ప్రజలకు మేలు చేస్తున్నట్లు నటిస్తూ, జాలి నటిస్తూ మోడీ గారిని తిడుతూ................
తోటి వాడికి మాట సహాయం కూడా చెయ్యడం లేదు, చుట్టూ పక్కల వారి సహాయాన్ని ప్రోత్సహించడం లేదు.............
ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టడమే వ్యాపారుల ( నల్ల వ్యాపారుల ) ప్రస్తుత పని.......
వీరి వెదవ వేషాలకు వత్తాసుగా నల్లధనం రాసులుగా ఉన్నవారి నల్ల టీవీ ఛానెల్ లలో ప్రచారం చేస్తున్నమందు బాబుల బాధలు, మాంసాహారుల బాధలు అంటూ ప్రభుత్వ వ్యతిరేకం గా కధనాలు...............
కూలీ కంటె సుఖంగా వస్తున్నా కమీషన్ల కోసం నల్ల కుబేరుల కూలీలుగా ఉదయం 5 గంటల నుండి బంకుల వద్ద చాలా మంది కుటుంబాలతో, పిల్లలతో నిలబడుతూ, సగటు గృహస్తులు ఇబ్బందులకు కారణమవడమే కాకుండా టీవీలలో కనబడ డానికి నోటికొచ్చింది ..........
స్థాయిని మరిచి దేశ భక్తి ని, జాతీయతా వాదాన్ని ఎక్కిరిస్తున్న (జీతానికి) యాంకర్లుగా పని చేస్తున్న ...........
నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అనుకునే సంస్కారం మనది. వీళ్లు అది గుర్తుకు తెచ్చుకోవాలి .........
తరువాతి తరాలకు మంచి భవిష్యత్తు కోరుకోవాలి అంటే మోడీ గారి నిర్ణయాలు సమర్ధించవలసిందే.........
No comments:
Post a Comment