UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 25 November 2016

పైన ఎన్నుకొన్న వారిలో తెలంగాణా ముఖ్యమంత్రి గారు మరియు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము కొలువు తీరుటకు ప్రత్యెక బాద్యత తీసుకొనగలరు, మాకు ముఖ్యమంత్రి కార్యాలయం కానుకగా ఇవ్వడం వలన మాకు తగిన భవనం అవుతుంది, ప్రతి ఒక్కరి ప్రాణాలు కూడా మా అధీనం లో ఉన్నాయి, అటుంటి మమ్ములను అనామకంగా వదిలివేయకూడ్డు అని గ్రహించండి, సంగీతం సాహిత్యం విలువలు పెంచి, మధ్య నిషేధం మొదలుగు కార్యక్రమాలతో, గొప్ప ఆలోచనే ఉద్యోగం అన్నట్లు మలచి ప్రశాంతమైన వాతావరణం సృష్టించగలము, ఇప్పుడు యత్రికత్వం ఎక్కువగా ఉన్నది పైకి ఒకటి లోపల ఒకటి అన్నట్లు ఉన్నారు, మమ్ములను కూడా యాంత్రికంగా చూసి వదిలివేస్తున్నారు, మాతో బాటుగా ఎవరిని దృశ్య రూపం లో చూడకండి, దృశ్యాలను కూడా ఆలోచన రూపం లో చూడండి, అనగా మొత్తం బౌతిక ప్రపంచాన్ని గంట గంటనరలో తేల్చిన పరిణామం లోకి వెళ్ళాలి, మీడియా చానల్స్ అన్ని పరి పరి విధములు మానుకోవాలి అందరూ ఒకటై ప్రశాంతమైన వాతావరణమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. మమ్ములను పరిణామం ప్రకరం చూడాలి, మాట మాత్రంగా చెప్పిన పరిణామం లోకి మనం వెళ్ళాలి, మేము ఒక్కరిమే హైలైట్ అవుతున్నాము అన్నట్లు అనిపిస్తుంది, కాని ఇంత లోకానికి ఒక మనిషి మాట చాలు అనే భరోసా అందుతుంది అది అసులు సత్యం అని గ్రహించి, మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం లో గాని తెలంగాణా పార్టీ కార్యాలయం లో గాని మాకు కానుకగా సమర్పించి గ్రహించడం ప్రారంభించడం వలన అందరికి బ్రమలు తొలగి వాస్తవం లోకి వస్తారు అని గ్రహించండి, ప్రజలు మోసాలు నుండి బయట పడతారు, మేము ప్రజల్లోకి రాకూడదు అని సైటిలైట్ కెమెరాలు ఉపయోగించి చేసిన తప్పులు మోసాలు కూడా మా పాదాలకు సమర్పించి పాపం నుండి బయటపడండి.


                                                                సమన్వయ దృష్టి


                           యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య మంగళశాశనములు.


Letter.No.76/dt:19/11/ 2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi


                          ధర్మాన్ని పునః నిర్మించడానికి తెలుగు రాష్ట్రాల నుండి దేశం నుండి కొందరు నాయకులను,ప్రముఖ వ్యక్తులను మాకు శిష్యులు గా మంత్రులుగా ఎన్నుకొనిట జరిగినది, ధర్మాన్ని పునః నిర్మించుటకు బాధ్యతగా వివరణలు గ్రహించి ప్రజలకు విస్తారంగా తెలియజేయుట ఒక దివ్య వరంగా భావించి, నిజాయితీతో ముందుకు వచ్చి బాద్యత తీసుకొనగలరు, కాలం ధర్మమే ఇస్తున్న దివ్య బాద్యత గా భావించి అప్రమత్తం చెందగలరు, తెలుగు రాష్ట్రాల ప్రజలను, దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను తక్షణం అప్రమత్తం చేసి, కాలం లో వచ్చిన మార్పు ప్రకారం లోకం ఉన్నది,ఇప్పుడు ఉన్న బౌతిక ప్రపంచానికి చుక్కాని భవిష్యత్తు మా దివ్య పరిణామం అయ్యి మేము యుగపురుషులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, జగద్గురువులుగా మహరాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి ప్రజలు చెప్పుటకు ఒక వరంగా భావించి తరించగలరు.


ఎన్నుకొన్న వ్యక్తులు

1. శ్రీ చిన్న జీయర్ స్వామి జి గారు జీయర్ ట్రస్ట్
2 .శ్రీ కోణిదెల పవన్ కళ్యాణ్ గారు,జనసేన పార్టీ వ్యవస్థాపక, అధ్యక్షులు, సినీ నటులు
3 .శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు YSRCP అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ప్రతి పక్ష నేత
4.శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణా రాష్ట్ర మంత్రి, IT మరియు పంచాయితీ
5 . శ్రీ గంగాపురం కృష్ణా రెడ్డి గారు, తెలంగాణా BJP అధ్యక్షులు
6.శ్రీ నారా లోకేష్ బాబు గారు, తెలుగు దేశం పార్టీ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్
7.శ్రీ ముద్రగడ్డ పద్మనాభంగారు, మాజీ మంత్రి, కిర్లంపూడి
8.శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణా తెలుగు దేశం నాయకులు
9 Dr జయప్రకాశ్ నారాయణ గారు లోక్ సత్తా NGO అధ్యక్షులు
10 .శ్రీ మురళి కృష్ణ గారు, సీనియర్ జర్నలిస్ట్ tv 9
11 .శ్రీ రవిశంకర్ గురుజి, ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యస్తపకులు, బెంగుళూరు
12 .శ్రీ అనంత శ్రీ రామ్ గారు, సినీ గేయ రచేయత
13. శ్రీ సిరివెన్నల సీత రామ శాస్త్రి గారు, తెలుగు సినిమా పాటల రచేయత
14. శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస రావు గారు, తెలుగు సినిమా డైరెక్టర్ మరియు మాటలు రచేయత
15. శ్రీమతి సునీత గారు తెలుగు సినీ నేపధ్య గాయిని మణి
16. శ్రీ R.L. నారాయణ మూర్తి గారు, దర్శకులు, నటులు
17. శ్రీ యండమూరి వీరెంద్రనాద్ గారు, నవల రచేయత
18 . Dr కర్రి నరసింహ రెడ్డి గారు ప్రముఖ మానసిక విద్య నిపుణులు
19. Dr దాసరి నారాయణ రావు గారు దర్శకులు రచేయత, మాజీ మంత్రి
20.శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు no.1 న్యూస్ ఛానల్
21. శ్రీ గంటా శ్రీనివాస రావు గారు, మానవ వనరుల శాఖ మంత్రి గారు ఆంధ్ర ప్రదేశ్
22. శ్రీ దగ్గుబాటి సురేష్ బాబు గారు, నిర్మాత రామానాయుడు స్టూడియో
23 .జస్టిస్ ఠాకూర్ గారు సర్వోన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తి
24. శ్రీ  ESL నరసింహన్ గారు గవర్నర్ తెలుగు రాష్ట్రాలు రాజభవన్ హైదరాబాద్
25 శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణా ముఖ్య మంత్రి
26 . శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు
27 . శ్రీ మాగంటి మురళి మోహన్ గారు పార్లమెంట్ సబ్యులు రాజమండ్రి
28. శ్రీ నరేంద్ర మోది గారు ప్రధాన మంత్రి కొత్త డెల్లి
29 శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు దేశ అధ్యకులు రాష్ట్రపతి భవన్ న్యూ ఢిల్లీ
30 శ్రీ చంద్రశేఖర జయింద్ర సరస్వతి గారు కంచి కామా కోటి పీఠాధీపతి
31 శ్రీ కోణిదెల చిరంజీవి గారు మెగాస్టార్ పార్లమెంట్ సబ్యులు కొత్త డెల్లి
32 శ్రీ యస్ రామకృష్ణ రావు గారు రిటైర్డ్ అగ్రికల్చరల్ శాస్త్రవేత్త
33 శ్రీ యాన్ వి నాయుడు గారు డైరెక్టర్ అఫ్ రీసెర్చ్ ANGRAU
34 శ్రీమతి రాజరాజేశ్వరి గారు ప్రొఫ్ తిరుపతి ఆచార్య NG రంగా యూనివర్సిటీ
35 శ్రీమతి రాజారత్నం అమ్మ గారు తిరుపతి ANGRAU
36 శ్రీమతి సుశీల గారు scientist హైదరాబాద్
37. Dr చిట్కాల దేవి గారు ప్రొఫ్ అనకాపల్లి
38 Dr భారత లక్ష్మి గారు ప్రొఫ్ అనకాపల్లి
39 శ్రీమతి ఎడపల్లి రామ కృష్ణ గారు, సాయి హరికి హాస్టల్ హైదరాబాద్
40శ్రీ జొన్న విత్తుల రామలిగేశ్వర రావు గారు గేయ రచేయత
41.శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి గారు BJP పార్టీ మద్రాసు
42. శ్రీ సి హెచ్ విద్య సాగర్ రావు గారు గవర్నర్ మహారాష్ట్ర మరియు తమిళ్ నాడు
43. శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రి వర్యులు
44. కొత్యాల శ్రీవల్లి D/O మాణిక్యాల రావు గారు కొండెపాడు
45 . శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ఆధ్యాత్మిక ప్రసంగీకులు
46. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆధ్యాత్మిక ప్రసంగీకులు
47 . శ్రీ పరుచూరి గోపాల కృష్ణ మరియు వెంకటేశ్వర రావు సోదరులు, సినిమా రచేతలు
48. శ్రీ గుమ్మడి నాగ బాబు, DSP మెన్స్ హాస్టల్ యస్ ఆర్ నగర్ హైదరాబాద్
49. శ్రీ గుణ్ణం విట్టాల్ బాబు IMD ఎంప్లాయ్ హైదరాబాద్.
50 శ్రీ రాజీవి గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
51. శ్రీ పల్లం రాజు గారు, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ
52. శ్రీ రోజా గారు YSRCP MLA,
53. శ్రీ గంగా భవాని గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు
54. శ్రీ ననపనేని రాజకుమారి గారు తెలుగు దేశం
55. శ్రీ జయప్రద గారు, ప్రముఖ నటి, నాయకులు
56. శ్రీ రవి ప్రకాష్ గారు tv9
57. శ్రీ రాధాకృష్ణ గారు, ABN
58. శ్రీ రామచంద్ర మూర్తి గారు HMTV
59 శ్రీ నరేంద్ర చౌదరి గారు NTV భక్తీ
60 ఇతర తెలుగు, జాతీయ, అంతర్జాతీయ చానల్స్ వారికీ పేరు పేరు న ప్రతి ఒక్క సీనియర్ మరియు జూనియర్ జర్నలిస్ట్లు కు సర్వం ఒక మాట మనసు అన్ని దివ్య లోకం ఇప్పుడు ప్రపంచానికి కనీసం అని గ్రహించి పరమత్తం చెందండి.
61 శ్రీ రాజనాద్ సింగ్ జి, కేంద్ర హోమ మంత్రి
62 శ్రీ కొడాలి నాని, గుంటూరు MLA
63, ఆచార్య మర్ఖండేయ కట్జు రిటైర్డ్ జస్టిస్ సర్వోన్నత న్యాయస్థానం
64. శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రాజముండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు
65. శ్రీ అంబటి రాంబాబు గారు, YSCRP లీడర్ 66. శ్రీ రెడ్డి నాయుడు నార్ని వీరవాసరం
67. శ్రీ కాంతా రావు గారు, వీరవాసరం
68 శ్రీ పురాణం శ్రీనివాస రావు గారు
69 శ్రీ పిళ్ళా ఉదయ భాస్కర్ గారు
70. శ్రీ మల్లి కర్హున రావు గారు ANGRAU
71 శ్రీ బాపూజీ రావు గారు ANGRAU
72 శ్రీ అనురాగ్ శర్మ గారు DGP తెలంగాణా
73 శ్రీ నండూరి సాంబ శివ రావు గారు DGP ఆంధ్ర ప్రదేశ్
74 శ్రీ రాజీవి శర్మ గారు ప్రధాన కార్యదర్శి తెలంగాణా
75 శ్రీ సత్య ప్రకాష్ టక్కర్ గారు ప్రాధాన కార్యదర్శి ఆంధ్ర పదేశ్ ప్రబుత్వం
76. తెలుగు పరిశ్రమ తమిళ్ మరయు హిందీ పరిశ్రమ హీరోలు నటులు హీరోఇన్లు, దర్శకులు అందరూ పేరు పేరు నా మా గూర్చి తెలుసుకొని అప్రమత్తం అవ్వండి, లేన పక్షం లో సూర్యుడి ఒక రీతి లోకం ఒక రీతి అన్నట్లు అరాచకం అవుతుంది అని గ్రహించండి.
77 శ్రీ గరిక పాటి లక్షమినరసింహ రావు గారు
78 శ్రీ చంద్ర బోసు గారు పాటలు రాచేయత
79. శ్రీ జగ్గి వసుదేవ్ గారు, ఇషా వ్యవస్థాపకులు
80. జయ లలిత గారు, తమిళ్ నాడు ముఖ్య మంత్రి గారు
81. శ్రీ అరవింద్ కేజ్రేవాల్ వారు డెల్లి ముఖ్య మంత్రి
82. మమతా బెనర్జీ గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్య మంత్రి
83. విజయ మలియా, ప్రముఖ వ్యాపారి
84. శ్రీ ముఖేష్ అంబానీ, రేలైన్సు ఇండస్ట్రీస్ ప్రాముఖ్య వ్యాపారి
85. శ్రీ శంకేర్ మహాదేవన్ ప్రముఖ నేపధ్య  గాయకులు
86 . ఇతర సమకాలికులు మాకు తెలిసిన వారు తెలియని వారు అందరూ పేరు పేరున తెలియజేస్తున్నట్లు భావించి ప్రతి ఊరులోను, ప్రతి ఆఫీసు లోను, ప్రతి ఇంటిలోనూ మా గూర్చి సమావేశం అయ్యి గ్రహించడం ప్రారంభించండి, పేరు పేరున ప్రతి ఒక్కరు మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి. అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి తెలంగాణా పార్టీ కార్యాలయం మాకు కానుక గా సమర్పించి అక్కడ కొలువు తీర్చమని లిఖితపూర్వకంగా తెలియజేసినాము, లేదా కొత్త ప్రారంభం అయిన ముఖ్య మంత్రి కార్యాలయం లో మీటింగ్ హాల్ కొంత వసతి మాకు, కానుకగా ఇవ్వడం వలన చరిత్ర అవుతుంది, మమ్ములను కొలువు తీర్చడం లక్ష జన్మలు ఎత్తి లక్ష మందిరాలు కట్టించినా, ఇప్పుడు లభిస్తున్న అంతర్యం సర్వోన్నతం అని గ్రహించండి, కావున మేము చెప్పినట్లు చేయండి మమ్ములను అనమకం గా వదిలియడం మానవ సమాజానికి మంచిది కాదు అని గ్రహించండి మాయా రూపం వెనుకాల ఉన్న తేజ్జసు పండితుల సమక్షం లో బయట బడి లోకాన్ని నిత్యం కాపాడుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందండి


                            పైన ప్రస్తావించిన, నాయకులను, ప్రముఖులను,వారి ప్రస్తుత ప్రోటో కాల్ కు సంభంధం లేకుండా, సమాజం లోకి ఇప్పటికి పరిణమించి ఉన్న దివ్య పరిణామం ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళుటకు, సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా మమ్ములను ప్రజలు విస్తారంగా గ్రహించినంతనే అప్రమత్తత చెందుతారు అని గ్రహించి, మా గూర్చి ప్రజలు విస్తారంగా తెలుసుకొని అప్రమత్తం చెందాలి, మా ప్రకారం ప్రతి అణువు ప్రతి సంఘటన మా అధీనం లో ఉన్నాయి, మాకు ఎటువంటి రహస్యములు ఎవరితో ఉండవు,


                         మమ్ములు కుల మతాలే కాదు, నేను అని దేహం మమకారం కూడా వదిలివేసి అనగా నేను ఇప్పుడు మంత్రి గారిని, పెద్ద స్టార్ ని లేదా, లేదా అత్యధిక సంపద కలిగి ఉన్న వాడిని, లేదా అత్యధిక జ్ఞానం కలిగి ఉన్నవాడిని, అత్యదిక ప్రజాదారణ కలిగి ఉన్న వాడిని ఇలా ఏ విధంగాను ఎవరూ ఎవరితో పోల్చుకోకుండా, ఇలాంటి పదవులు, మనుష్యులను ఏక కాలంలో చావు పుట్టకల కూడా నిర్ణయించిన, మమ్ములను యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువులుగా భావించి, సబ్ధాది పతి, పరమేశ్వరుడి అంశగా,సకల దేవతల సమాహారం గా, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రపంచాన్ని ఒక దివ్య రాజ్యం గా ఏక చత్రంగా ఒక జ్ఞానం పర్వేక్షణ లోకి తీసుకొని, ప్రపంచాన్ని ఒక నూతన ఒప్పందం లోకి తీసుకొని రాగలము, ఈ ప్రక్రియలు మనుష్యులు దేహ మమకారులు వదిలి బౌతిక సుఖం, బౌతిక సంపదే పరమార్ధం అనే మాయ నుండి బయటకు వచ్చి, కనీసం మనిషి మాట, అందులో పరిపూర్ణత సాధించినకొలది యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతాము అని గ్రహించండి.


                            ఇప్పుడు మనుష్యులకు కస్టాలు, సుఖాలు ఏమైనా ఉన్నాయి అంటే బౌతిక సుఖాలు పొందుతున్నాము లేదా పొందలేకపోతున్నాము, అన్నట్లు ఉన్నారు, తాము కలిగి ఉన్నాము అని చూపుకొనే ప్రయత్నంలో ఎదుటవాడు ఏమిటి అని చూడకుండా, ఆలోచన పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా ఒకరిని ఒక్కరు మోసం చేసుకొంటూ, తాము ఏమి చూసారో, విన్నారో చెప్పడానికి వినడానికి కూడా ఇంకా ఏదో ప్రాధాన్యత తమకే రావాలి, ఇవ్వాలి పొందాలి అనే ప్రయత్నం, ఎదుట వాడు ఏమి అని, ఏమి అంటున్నాడో చూడని పరిస్తితి ఈ వాళ్ళ నెలకొని ఉన్నది, ఎవరి గోల వారిది అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వ్యక్తిగతంగా మనుష్యుల మధ్య తిప్పుకొంటూ, నాలుగు టీవి చానల్స్, పొలిసులు, ప్రబుత్వ సిబ్బంది మధ్య సమాజం లో గొప్పతనం, విలువలు అభివృద్ధి చెందవలసినంత అభివృద్ధి చెందటం లేదు అని గ్రహించండి.


                             ఇంకా మనుష్యులు పైకి ఒకటి, మనసులో ఒకటి నడుపుతూ మనుష్యులను మనుష్యులే, డబ్బు కోసం, సుఖాలు కోసం. అప్పటికి అప్పుడు ఆధిపత్యం కొసం , పై చెయ్యి కోసం, తాము గ్రహించవలసినది ఏమిటి, జరుగుతున్నది ఏమిటి, చెప్పవలసినది ఏమిటి, వినవలసినది ఏమిటి అనే పొంతన లేకుండా, అప్పటికి అప్పుడు స్వార్ధంతో పై చెయ్యి, లేదా, బౌతిక విషయాలు కొలది చర్చలు, అ మేరకు మనుష్యులకు విలువ ఇవ్వడం లేదా తీసివేయడం వంటి పరిణామం నుండి, ఎలాగైనా ఆలోచన గొప్పతనం వైపు మనం వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు, గ్రహించి అప్రమత్తం చెందవలెను. దివ్య పరిణామం భూమి మీదకు తీసుకొని వచ్చిన సహజ పరిణామం గా, నూతన మోడ్పు గా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.


                               మమ్ములను తెలంగాణా పార్టీ కార్యాలయం లో మరియు కొత్త గా నిర్మించిన కార్యాలయం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, పైన ఎన్నుకొన్న వారు మాకు శిష్యులు గా, మంత్రులు గా, సలహాదారులుగా, మా ప్రతి మాట దివ్య లీలలు లోకంలోకి వెళ్ళుటకు సర్వోన్నత న్యాయ స్థానం, ఉన్నత న్యాయ స్థానం, మరియు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు మరియు దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రి గారి తదితర ప్రముఖుల మేధావుల సహకారంతో మమ్ములను కాలతీతులుగా ,చట్టానికి న్యాయానికి అతీతులు గా, మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, పైన ప్రస్తావించన వారు కేవలం మనుష్యులుగా మేము ఒక మనిషిగా కాలాన్ని నియమించడం ఏమిటో, గ్రహించి తెలుసుకొని లోకాన్ని అప్రమత్తం చేయుటకు సృష్టే ఎన్నుకొన్నది అని భావించి అప్రమత్తం చెంది, వీలు అయినంత మంది ఒక చోట సమావేశం అయ్యి, అనగా మాకు తెలంగాణా పార్టీ కార్యాలయం మా రాజమందిరం గా కానుకగా ఎర్పాటు చేయమని సూచించినాము, లేదా కొత్తగా ప్రారంభించిన తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం, మాకు సమర్పించిన పర్వాలేదు, మేము ప్రపంచాన్నికే ఆధారం అయిన దివ్య పురుషులం కావున ముఖ్యమంత్రి గా మమ్ములను అక్కడకు ఆహ్వానించండి, కొలువు తీర్చుకొని అనగా కాలం ఇచ్చిన స్తాయిని నిలబెట్టుకొని గ్రహించండి, పరి పరి విధముల వెళ్లి పోతున్న బౌతిక ప్రపంచాన్ని పట్టుకొని దారిలో పెట్టగల పురుశోత్తముడిని, కనీసం గ్రహించడం వలన మేము పూర్తీ స్తాయిలో బాద్యత తీసుకోనగలము, అని గ్రహించి, పైన ఎన్నుకొన్న వారు, ఇతర 100 మంది వరకు పండితులు మేధావులు సంగీత సాహిత్య కారులను, మా నుండి రాజ ముద్రతో వారిని ఆహ్వానించి, మా సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి అదే నూతన దివ్య పరిణామం అని గ్రహించండి.


                            మాకు వజ్రాలతో పోదిగిని దుస్తులు కానుకగా సమర్పించి, మమ్ములను ప్రతి రోజు అతి సన్నీ హితులు చూసుకొని, మా మనసుతో తేరుకొని ప్రపంచాన్ని మనసు మాట లోకి తీసుకొన్న పురుసోత్తముడిగా మమ్ములను నిత్యం గ్రహించండి, మా మీద మనసుపెట్టి గ్రహించుటకు తక్షణ యర్పాటుగా తెలంగాణా పార్టీ కార్యాలయం మాకు కానుకగా ఇవ్వమని సూచించినాము, కొత్తగా గృహ ప్రవేశం చేసిన ముఖ్య మంత్రి నివాసం లో, మాకు ఒక ఫ్లోర్ ఎర్పాటు చేసి నిత్యం ప్రజలను దర్శించడానికి ఎర్పాటు చేయండి, ఈ విధంగా మేము ఏమి చెబితే అది చేయండి, అక్కడ మమ్ములను కొలువు తీర్చి విస్తారంగా ప్రజల్లోకి సమాచారం వెళ్ళుట ఒక బాద్యతగా తీసుకోండి, రాజకీయ పార్టీలు విలీనం అయ్యిపోయి, గవర్నర్లు మరియు దేశ అధ్యకులు ద్వారా నేరుగా నాయకులను ఓపెన్ ఎన్నికలు ద్వారా ఎన్నుకొనే పద్దతిలో మనం మేలైన ప్రజాస్వామ్యం లేదా నూతన పారదర్సిక దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము అని గ్రహించండి, కావున తక్షణం పైన ఎన్నుకొన్న వారిలో వీలు అయినంత మంది సమావేశం చెంది మిగిలిన వారిని ఆహ్వానించండి, అందరూ సమావేశం చెంది, మమ్ములను గ్రహించుట ఒక దివ్య వరం, అనగా గతం లో భగవంతుడు కూడా ఒక సభలో కొలువు తీరలేదు అయిన ముందు కుర్చుని ఎవరూ ఎప్పుడూ కాలం అంత పరిణామాన్ని దర్శించలేదు, మరల ఇప్పుడు మా వలన ఈ కలియుగం అంతం అయ్యిపోతూ, సత్య యుగం ప్రారంభం అయినది అని మనం సంధి కాలం లో ఉన్నాము అని గ్రహించి , నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్ళుతున్నాము అని గ్రహించి, అప్రమత్తం చెందగలరు.


                               పైన ఎన్నుకొన్న వారిలో తెలంగాణా ముఖ్యమంత్రి గారు మరియు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము కొలువు తీరుటకు ప్రత్యెక బాద్యత తీసుకొనగలరు, మాకు ముఖ్యమంత్రి కార్యాలయం కానుకగా ఇవ్వడం వలన మాకు తగిన భవనం అవుతుంది, ప్రతి ఒక్కరి ప్రాణాలు కూడా మా అధీనం లో ఉన్నాయి, అటుంటి మమ్ములను అనామకంగా వదిలివేయకూడ్డు అని గ్రహించండి, సంగీతం సాహిత్యం విలువలు పెంచి, మధ్య నిషేధం మొదలుగు కార్యక్రమాలతో, గొప్ప ఆలోచనే ఉద్యోగం అన్నట్లు మలచి ప్రశాంతమైన వాతావరణం సృష్టించగలము, ఇప్పుడు యత్రికత్వం ఎక్కువగా ఉన్నది పైకి ఒకటి లోపల ఒకటి అన్నట్లు ఉన్నారు, మమ్ములను కూడా యాంత్రికంగా చూసి వదిలివేస్తున్నారు, మాతో బాటుగా ఎవరిని దృశ్య రూపం లో చూడకండి, దృశ్యాలను కూడా ఆలోచన రూపం లో చూడండి, అనగా మొత్తం బౌతిక ప్రపంచాన్ని గంట గంటనరలో తేల్చిన పరిణామం లోకి వెళ్ళాలి, మీడియా చానల్స్ అన్ని పరి పరి విధములు మానుకోవాలి అందరూ ఒకటై ప్రశాంతమైన వాతావరణమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. మమ్ములను పరిణామం ప్రకరం చూడాలి, మాట మాత్రంగా చెప్పిన పరిణామం లోకి మనం వెళ్ళాలి, మేము ఒక్కరిమే హైలైట్ అవుతున్నాము అన్నట్లు అనిపిస్తుంది, కాని ఇంత లోకానికి ఒక మనిషి మాట చాలు అనే భరోసా అందుతుంది అది అసులు సత్యం అని గ్రహించి, మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం లో గాని తెలంగాణా పార్టీ కార్యాలయం లో గాని మాకు కానుకగా సమర్పించి గ్రహించడం ప్రారంభించడం వలన అందరికి బ్రమలు తొలగి వాస్తవం లోకి వస్తారు అని గ్రహించండి, ప్రజలు మోసాలు నుండి బయట పడతారు, మేము ప్రజల్లోకి రాకూడదు అని సైటిలైట్ కెమెరాలు ఉపయోగించి చేసిన తప్పులు మోసాలు కూడా మా పాదాలకు సమర్పించి పాపం నుండి బయటపడండి.


                             ఎవరు ఎవరి తప్పులు మీద తెలివి తక్కువతనం మీద ఆధారపడవద్దు, బౌతికంగా ఎప్పుడూ ఇలా ఉంటాము అనే దేహ బ్రంతులు వదిలి, మాకు మనసుతో మోకరిల్లి గ్రహించండి, మనసు పెట్టి మా గూర్చి చెప్పుకోండి వినండి, మమ్ములను మొదటి సూర్యవంశ మహారాజుగా గ్రహించండి. మమ్ములను పైన వ్యక్తులు ప్రతినిధులు తక్షణం ఒక చోట మేము కోరినట్లు కొలువు తీరి గ్రహిచండి, కొత్తగా పరంభించిన ముఖ్య మంత్రి కర్యలయలయం లో వెయ్యి మంది పట్టే ఆడిటోరియం మాకు సమర్పించి ప్రతి రోజు మమ్ములను గ్రహించండి అందుకు ప్రత్యెక బాద్యత తెలంగాణా ముఖ్యమంత్రి గారు మరియు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు తక్షణం అధికారిక నిర్ణయం తీసుకోండి, వ్యక్తులు ఆహ్వానించి కొలువు తీర్చండి, మమ్ములను ఉన్న ఫలంగా గౌరవించి, వజ్రాలతో పొదిగిన దుస్తులు కానుకగా ఇచ్చి మమ్ములను అన్ని దేవతల స్తుతులతో మనసు నిలపండి మా ముందు కుర్చుని చెప్పుకోండి మా ద్వారా కాలాతీతం గా జరిగిన పరిణామం ప్రకారం మమ్ములను లోకాన్ని చూడండి, మేమే లోకానికి ఆధారం అని నెమ్మదిగా అర్ధం అవుతుంది ఆలస్యం చేసుకొంటే మమ్ములను కూడా దీసుకోవడం లో అటు ఇటు అవుతారు అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలిపి గ్రహించండి అదే లోక కళ్యాణం అని గ్రహించండి, ఒక మనిషి అతని మనసే సర్వం అనే సత్యం లోకానికి ఆధారం అని గ్రహించండి, మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించి చూపిన లీలలు ప్రజలు తక్షణం తెలుసుకోవాలి, ఆప్పుడే ప్రజలలో అహంకారములు నిర్లక్ష్యములు తగ్గి, మా వలన అటు ఇటు అయ్యిపోయినవారు కూడా, తమ వాళ్ళ అందరికి మంచి జరిగినది అని సంతోషిస్తారు అని గ్రహించి, మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చుకొని గ్రహించి తరించండి. తాత్కాలిక చిరునామా సాయి హారిక హాస్టల్, యస్ ఆర్ టి -38,ఎస్ ఆర్ నగర్, హైదరాబాద్. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయత





ఈ లెటర్ ఎవరికి పోస్ట్లో పంపలేదు     25/11/2016
యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
maharajashrishri.blogspot.in 9010483794

No comments:

Post a Comment