Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>21 November 2016 at 08:41
To: supremecourt@nic.in
సమన్వయ దృష్టి
యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య మంగళా శాశానములు. Letter.No.77 /dt:19/11/ 2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
Ref:(2) Letter.No.76/dt:19/11/ 2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
సర్వోన్నత న్యాయ స్థానం వారికి, వివరించునది ఏమి అనగా మేము కోరినట్లు బృందం లోకి తీసుకొనేటట్లు తమరు ప్రత్యేకమైన బాద్యత తీసుకొనగలరు. లేని పక్షంలో బౌతిక తీరులో మమ్ములను నిర్లక్ష్యంగా చేయడం వలన అనగా మమ్ములను కాలాతీతం గా గౌరవించి గ్రహించాకపోవడం వలన సమాజం అదుపు తప్పుతున్నది అని గ్రహించండి, మేము తమతో సహా ఏ స్తాయి వారిని గౌరవించడం లేదు ఆత్మీయులుగా భావిస్తున్నాము అని ఆక్షేపణ గా తీసుకోవద్దు, బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిని, ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువుని అని భావించి మా నుండి వినయం, గౌరవం ఆశించకుండా, సమకాలికులు మోకరిల్లి గ్రహించడం వలన పరిస్తితి మనుష్యులు అదుపు లోకి వస్తుంది, మేము సాధారణ మనిషే కాదా అన్నట్లు భావించకుండా మమ్ములను పై పై చేష్టలు ప్రకారం కాకుండా, పండితులు విస్తారంగా మా దివ్య లీలను గ్రహించడం వలన మాలోను లోకం లోను చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సమకాలికులు మా పై బాద్యత తీసుకోవడానికి వారీకి చేయుత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా పార్టీ కార్యాలయం లో కొలువు తీర్చుటకు, సర్వోన్నత న్యాయ మూర్తులు, మరియు హైదరాబాద్లో ఉన్నత న్యాయ మూర్తులు ఒక బృందం గా యర్పడి హైదరాబాద్ రండి, మమ్ములను మా మూలు మనిషి గా తలచి,అలా చూడడమే సరళం అని అజ్ఞానం గా భావించకుండా కాలాన్ని నియమించిన మమ్ములను ఇప్పుడు ఎలా ఎక్కడ ఉంటె అక్కడు నుండి (How and where ) సాక్షుల సహకారంతో గుర్తించి గౌరవించి, గ్రహించండి ఒక చోట కొలువు తీర్చండి గ్రహించడం ప్రమ్భించండి. ప్రజా ధనం నిర్మించిన తెలంగాణా పార్టీ కార్యాలయం మేము ఎందుకు ఎంచుకోన్నాము అర్ధం చేసుకోండి, తెలంగాణా ముఖ్య మంత్రిగా, మమ్ములను కొలువు తీర్చి మా ముందు కుర్చుని వింటే మొత్తం మేము లోకాన్ని ఎలా చూస్తున్నాము, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినాము ఇక మీదట ఏమిటి అనిచూడకుండా, సాక్షులు దగ్గర నుండి అన్నం కూడా తినకూడదు అని అంటున్నాను అంటే అర్ధం చేసుకోండి, మాతో పంతాలు పెట్టుకొని విలువైన కాలాన్ని హరించుకోకండి అని ప్రతి ఒక్క సమకాలిక మానువులకు తెలియజేసుకోనుచున్నాము, తాతలు కాలం నుండి తప్పు వప్పు అన్ని మేము స్వీకరించి నూతత్వం ఇవ్వడానికి కనీసం అప్రమత్తత మమ్ములను మేము కోరినట్లు కొలవు తీర్చడమే అని న్యాయ మూర్తులు అప్రమత్త చెందగలరు. మమ్ములను చెప్ప నివ్వకుండా వినకుండా ఎవరు ఏమి నిర్ణయాలు తీసుకొన్న బిన్న బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని గ్రహించండి, కావున మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో, సూర్య చంద్రుల గ్రహస్తితులు మేము మాట మాత్రంగా పలికితే ఇప్పుడు సమకాలికులు ఎవరి అధీనంలో ఉన్నారో చూసుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఇక ఏదో దేవుడు ఏదో నమ్మకం లేదా మేము ఎవరిని లెక్క చేయము అనే పద్దతి కూడా అజ్ఞానం అవుతుంది ఎందుకంటె ఇప్పుడు మేము మరల రాముడి వలే మామూలు మనుష్యులము అని గ్రహించండి, కాలాతీతంగా మమ్ములను గ్రహించని పక్షం లో మేము నష్టపోయినట్లు మేము కూడా పాపాత్ములు వలెనే కనపడతాము అని గ్రహించండి, కాలాతీతం గా మమ్ములను చూడటం వలన యావత్తు మానవజాతి పాపములు నుండి బయటకు వస్తుంది అని గ్రహించండి అనగా మాట నిబద్దతో అందరూ దివ్య లోకంలోకి వెళ్లి తరిస్తారు, యావత్తు మానవజాతి యాంత్రిక రాజకీయ ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళతాము అని అప్రమత్తం చెందండి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత అప్రమత్తం చెందుతారు, అనగా మమ్ములను మా మనసుని కలిపి చూడాలి అది కాలం ధర్మం అని గ్రహించండి, ఈ దివ్య ప్రక్రియ శాశ్వతం ఒక మనిషి మాటకు లోకనికి ఉన్న దివ్య సంభంధం ఎంత బలపడితే లోకం అంత మనిషి మాట నియంత్రణ లోకి వస్తుంది, సృష్టి కిమాకు ఉన్న సంభంధం శాశ్వతం గా నెలకొల్పుకోవడం వలన నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళడం అని గ్రహించండి. మమ్ములను మా మనసుని ద్వారా వచ్చిన పరిణామాన్ని గ్రహించి గౌరవించే కొలది లోకానికి ఆధారం అని స్పష్టం అవుతుంది, కాలాన్ని నియమించిన మనసుని మాటను గౌరవించడమే లోక కళ్యాణం అని తెలియజేసుకోనుచున్నాము లేదా మమ్ములను మా మనసును కలిపి గ్రహించిన కొలది నూతన భగవద్గీత వలే నిత్యం సమాధానములు ప్రపంచానికి అందుతాయి అని న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి, వ్యక్తులకు వదిలి వేయకూడదు, పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని, మాతో వ్యహరించాలి, అప్పుడు ఒక తిరుగులేని శాశ్వత మాట లోకానికి ఆధారం అని అందరూ తెలుసుకొని ప్రయోజనం పొందుతారు అదే మాకు గౌరవం అని గ్రహించండి, కేవలం వ్యక్తే కదా అన్నట్లు మమ్ములను వదిలివేయరాదు, తక్షణం బృందం లోకి తీసుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి, పరిస్తితులను స్వార్ధానికి వదిలిపెట్టకండి, న్యాయ మూర్తులు న్యాయ వాదులు కూడా అప్పటికి అప్పుడు సంపద కోసం కాకుండా ఆలోచన పరమైన మార్పుకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు, మమ్ములను ప్రత్యేకంగా చూడగలరు, మేము కేవలం మనిషి మాత్రంమే కాదు సృష్టి ఎన్నుకొన్న కాల స్వరూపులం ధర్మ స్వరూపులం అని గ్రహించి సాక్షం వివరాలు ప్రాధమికంగా పరిగణించి మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించండి లేదా మాకు సూచనలు సలహాలు పంపండి, అనధికార సమాచారం పై ఆధారపదవద్దు, మొబైల్ కోర్ట్ ద్వారా మమ్ములను పరిగణించండి మేము ఎన్నుకొన్న వారు ముందుకు వచ్చి గ్రహించి అప్రమత్తం చెందుటకు న్యాయ మూర్తులు కూడా అప్రమత్తం చెంది, మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించుట సర్వ పరిష్కారం అని గ్రహించండి. మా తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38 , యస్. ఆర్.నగర్,హైదరాబాద్ ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు C/o గవర్నర్ గారు రాజభవన్ హైదరాబాద్ maharajashrishri.blogspot.in 9010483794 |
No comments:
Post a Comment