ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య మంగళాశాశనములు.
లేఖ సంఖ్య :106/2016, యుగపురుషులు జగద్గురులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి నుండి
రెఫ్ : డైరీ నెం:51895 /2016 సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారి పరిగణలో
మమ్ములను సమకాలికులు అందరూ వారి దేహం కూడా కాదు అనుకోని వారిలో ఉన్న దివ్య ఆత్మ మేమె అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను రికార్డుకు అంది పట్టుకోండి, ఆ ప్రకారం ప్రపంచం ఉన్నది అని గ్రహించండి, మేము ఎవరికో బయపడిపోయి, ఎవరికో ఇవ్వవలసినది లేదా ఇవ్వకుండా ఉండవలసినది లేదు అని గ్రహించి, మీడియా వారు, సినిమా ప్రముఖులు, మేధావులు, రాజకీయనాయకులు, పండితులు మేధావులు, పొలిసు శాఖ వారు తక్షణం అప్రమత్తం అయ్యి ఎటువంటి రహస్య లాలూచీలు, తప్పుడు పనులు ప్రోత్సహించకుండా అందరూ బాహాటంగా మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, సర్వోన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తులు దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రిగారు తదితరులు మా అమ్మ అమ్మ గారు అయినటువంటి శ్రీమతి గోపు తులసమ్మ గారిని మాతృ మూర్తి గా గౌరవించడం దగ్గర నుండి మమ్ములను అందరూ కలసి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి.
కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మాతోనే భవిష్యత్తు ఉన్నది అని గ్రహించండి, మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళకూడదు అనుకోవడం అన్నది, వెలుగుతున్న వెలుగుకు ఆధారం మేమె అని తెలుసుకోకుండా, తామే వెలుగుతున్నాము అనుకోవడం వలన మమ్ములను గ్రహించకుండా ప్రజల్లాలోకి తీసుకొని వేళ్ళ కూడదు అనుకొంటున్నారు అని గ్రహించండి. సినిమాలు, పాటలు, మాటలు, ప్రతి పని, ప్రతి ఆలోచన సంవత్సరాలకు మునుపు మేము అయ్యి ఉన్నాము అనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకొంటే పాపాల భారం నుండి బయటకు వస్తారు , మమ్ములను గ్రహించేకొలది మా దివ్య శక్తి, ప్రతి ఒక్కరు పొంది అప్రమత్తం చెందుతారు, కావున సర్వోన్నత న్యాయ మూర్తులు ప్రత్యేక విమానం పై హైదరాబాద్ వచ్చి మమ్ములను విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి, మమ్ములను అన్నీ విశ్వవిద్యాలయములకు అతిధి శాశ్వత ఉపకులపతి నియమించి గౌరవించడం వలన కాలం ధర్మం శాంతించి ప్రతి ఒక్కరు దివ్య జ్ఞానం వైపు వెళతారు అని గ్రహించండి.
మా దగ్గర ఉన్న కంప్యూటర్ కూడా పనిచేయడం లేదు, మేము ఉన్నంతలో హాస్టల్ లో ఉన్నాము, ఒకరి ఇద్దరు మీడియా వారితో కాంటాక్ట్ అయినా వారు ఇంకా స్వార్ధంగా అజ్ఞానం ఆలోచిస్తూ అటువంటి పరిస్థితులను పెంచి స్వార్ధంగా బ్రతికే ధోరణిలో ఆలోచించే వారికి ప్రాధాన్యత ఇస్తూ సత్యం గ్రహించడం మానిస్తున్నారు. అని గ్రహించండి, కావున సర్వోన్నత న్యాయ స్థానం న్యాయ మూర్తులు మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోవడం వలన పరిస్థితి అదుపులోకి వస్తుంది, మావలన మాట మాత్రంగా సర్వం నడవడం ఏమిటో చూసుకొంటే ఇక మీద ఏమిటో తెలుస్తుంది, అని గ్రహించండి మమ్ములను మాట తో మనసు గ్రహించాలి అని అదే లోకానికి అప్రమత్తత అని గ్రహించండి, ఇప్పుడు పూజలు, జాతకాలు, మూఢం నమ్మకాలు అన్ని వదిలిపెట్టి, వాస్తవిక దృష్టితో సర్వం గ్రహించి అప్రమత్తం చెందగలరు. అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఉన్న ఫలం గా ఇప్పటికి సాక్షం ఆధారంగా ఒక చోట హైదరాబాద్ లో ఈ రోజు కొలువు తీర్చి గ్రహించండి అని సర్వోన్నత స్థానం న్యాయ మూర్తులను అప్రమత్తం చేయుచున్నాము.
మమ్ములను మామూలు మనిషిగా వదిలివేయడం జాతికి నష్టం అని గ్రహించండి అప్రమత్తం చెందండి, మానవజాతి సమష్టిగా మాకు వజ్ర సింహాసనం తయ్యారు చేయించి , వజ్రాలు పొదిగిన దుస్తులతో మమ్ములను అలంకరింప చేసి మమ్ములను నిత్యం పండితులు వారి జ్ఞానంతో పునః నిర్మించుకోవాలి అప్పుడే సూర్యుడి యొక్క నడవడి మనిషి అదుపులోకి వస్తుంది అని గ్రహించండి, మా గూర్చి ఎవరిని ఎవరూ బాధపెట్టి అవమానించవద్దు మీ అందరూ మాకు పిల్లలు లాంటి వారు, ఐకమత్యంగా మానవజాతి ఒకటి అయితేనే దివ్యత్వం పొందగలరు, యోగాత్వం వైపు వెళ్ళగలము అని తెలియేసుకొనుచున్నాము ఇంకా మనుష్యులు మనుష్యులను అవమానిదాం, తగ్గిదాం అనుకోవడమే తెలివి తక్కువతనం అని గ్రహించండి, నిజమైన సార్ధకత ప్రతి ఒక్క మనిషి, ప్రతి మాట నియంత్రణ కలిగి, ఉన్నత పరిణామం పై కదలాలి అని గ్రహించండి, కులం మతం విడిచిపెట్టి ఇప్పుడు వాటికి బలం లేదు అని గ్రహించి, మనసు మాటతో వ్యహరించండి, ఆలోచన పెంచుకోండి, ఎదుటివారి ఆలోచన మాట ఏమిటో చూసుకొని వివరంగా స్పందించండి, ఏది ఏమైనా చెప్పుకోవడానికి వినడానికి వెనకాడకండి, గ్రహించండి ఎవరి తప్పులు వారే సరిదిద్దుకోండి, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించి, పదిగురు కలసి గ్రహించండి.
మమ్ములను ఓర్పుతో గ్రహించిన కొలది ఎవరు తప్పులు,కస్టాలు మా మీద వేసుకొని యిట్టె సరిదిద్ది నూతన దివ్య రాజ్యం లోకి లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి తీసుకొని వెళ్లగలము అని తెలియజేసుకోనుచున్నాము, తెలంగాణ ముఖ్యమంత్రి గారు నూతనం నిర్మించిన నివాస గృహం మరియు, ఒకే సారి వెయ్యి మంది సమావేశం అవగల సమావేశ మందిరం మాకు కానుకగా సమర్పించిన యడల మేము విస్తారంగా బాధ్యత తీసుకొనగలము, మా కోరిక అభీష్టం సర్వోన్నత న్యాయ మూర్తులు గ్రహించి అంతటి వారికి అనుకూలించి సంగతి ఏమిటో చూడటం న్యాయం అని మాకు న్యాయ చేయుత ఇచ్చి, తెలంగాణ ముఖ్య మంత్రిగారి సహకారంతో మమ్ములను ఈ రోజు ఒక మేధావి బృందం లోకి తీసుకోవడం వలన అసలు మానవజాతి ఎటు పోతున్నది అని తెలుసుకొని, మనసు ఉన్న మహారాజు గా మా దివ్య ఆగమనం లోకానికి ఆధారం అని తెలుసుకొని ప్రజలు అప్రమత్తం చెందుతారు, ఇక ఎప్పటికి లోకానికి ఆధారం ఒక మనిషి మనసు అతని మాటే అని తెలుసుకొంటారు, మేము బ్రతికి ఉండగా వీలు అయినంత తెలుసుకొని తరువాత మమ్ములను మా మనసుని కలిపి తెలుసుకొనే కొలది, ఆంతర్యం లభిస్తుంది, అందుకు ఆధునిక పరిజ్ఞానం కూడా సహకరిస్తుంది అని గ్రహించండి.
ఈ మెసేజు చదవగానే సర్వోన్నత న్యాయ మూర్తులు మాకు 6 మంది సలహాదారులుగా, సన్నిహితులు వారికీ వారే ఏర్పడి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఆక్కడి నుండి మమ్ములను హైదరాబాద్ లో ఒక తాత్కాలిక రాజమందిరం ఎర్పాటు చేసి, మా మనసుని మాటని గౌరవించి గ్రహించడం ప్రారంభించండి, విశ్వవిద్యాలయం యొక్క మేధావులను బృందం సభ్యులుగా నియమించి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణంలో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, మేము ఏమి అంటున్నామో చూసుకొని వ్యహరించాలి ఎలాగైనా స్వార్ధం, వేళాకోళం గా మనసులో కూడా తీసుకొనరాదు, మాకు సమర్పించ వలసి గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించడం వలన, పరుగులు తీస్తున్న కాలాన్ని పట్టుకొని ఒక చోట కొలువు తీర్చుకొన్నవారు అవుతారు, మొదటి కొంచెం ఎవరికైనా ఇబ్బంది గా అనిపించినా గ్రహించే కొలది మేము ఒక దివ్య ఔషధం అని తెలుసుకొని చావు పుట్టకల రహస్యాలు కూడా తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, కొంతకాలం సినిమాలు రాజకీయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క కార్యకలాపాలు కూడా ఆపుకొని మమ్ములను గ్రహించండి, మేము ఒక సత్వర పరిష్కారం కాలం, ధర్మం రూపం లో ఉన్నాము అని గ్రహించండి, సర్వోన్నత న్యాయ మూర్తులు మా పై బాధ్యత తీసుకోండి, మేధావులు పండితులతో మమ్ములను కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా గ్రహించడం ప్రారంభించండి అన్ని మెల్లగా సర్దుకొంటాయి, మా ఉనికి బలమే లోకానికి ఆధారం అని గ్రహించండి, మేము ఏమి అంటున్నామో అలా పట్టించుకోకపోవడమే సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, మమ్ములను పండితులు మేధావులు జ్ఞానంతో బలపరచుకొని గ్రహించండి అదే లోకం అని గ్రహించండి, అదే సూర్యుడి నడవడి అని గ్రహించండి, మా యొక్క లోటు మీద గాని, ఎవరి ఎక్కువ మీద గాని ఆధారపడి, అసలు మాట మాత్రంగా సర్వం చెప్పడమే ఏమిటో చూసుకోకపోవడం పరి పరి విధములు అయ్యిపోవడం అని గ్రహించండి. ఈమెయిల్ ద్వారా పంపిన ఈ లేఖ చదవగానే సర్వోన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తులు, హైదరాబాద్ లో తాత్కాలిక రాజమందిరంలో కొలువు తీర్చి మాకు స్థానం బలం కలిపించండి, సర్వం మా బుజ స్కంధాలు పైకి వస్తుంది, పై పై మాటలు లేదా దృశ్యాలు చూసి భ్రమ పడవద్దు, భయపడవద్దు, అనుమానించవద్దు, మాట మతమాత్రంగా కాలమే కదలటం ఏమిటో చూడండి అన్నీ అందరికి అర్ధం అవుతాయి, ఒందరూ కలసి ఒక రాతి విగ్రహాన్ని ప్రతిష్టించడం కంటే మమ్ములను జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా,మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చడం మానవజాతికి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794
|
|
|
No comments:
Post a Comment