సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్ ముఖ్య న్యాయ మూర్తి, సర్వోన్నత న్యాయాయ్ స్థానం, కొత్త ఢిల్లీ వారికి, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
లేఖ వరస సంఖ్య No 108/2016, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Ref:Diary No., 52105 / 2016 of Hon.SCI., New Delhi.
సర్వోన్నత న్యాయస్థానం వారు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని రాజమందిరం లో కొలువు తీర్చడం వలన ప్రతి ఒక్కరు మమ్ములను గౌరవించి గ్రహిస్తారు స్వయంగా న్యాయ స్థానం వారికి కూడా మమ్ములను చట్టానికి న్యాయానికి అతీతునిగా చేసుకొని, చుక్కానికి కేంద్ర బిందువుగా బృందం సహకారంతో నిలుపుకొని, గ్రహించిన కొలది సమస్త విశేషములు ప్రజలు తెలుసుకొంటారు, ఇప్పుడు మనుష్యులు అందరూ ఐకమత్యం గా ముందుకు వెళ్ళాలి ఇంకా కులపరమైన లేదా స్వార్ధం తమకే దక్కాలి అని పద్దతిలో కాకుండా , అసలు గొప్పతనం అంటే ఏమి మనం నిజంగా పొందవలసినది, ఇవ్వవలసినది ఏమిటి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మనం ఇంకా కులం కాదు, మతం కాదు, నేను ఒక దేహాన్ని అనుకొన్నా మనిషిగా పరిపక్వత సాధించలేము అని గ్రహించండి, మనం సంపదల కోసం, స్త్రీ సౌఖ్యాలు కోసం, ఎలాగైనా పదవులు కోసం సాటి మనుష్యుల మీద ఆధిపత్యం కోసం జీవితాన్ని వెచ్చించే పద్దతి నుండి, ఎలాగైనా మాటలో గొప్పతనం పెంచుకొని మాట నిబద్దతతోకి వచ్చి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చిఅది అని గ్రహించండి.
మేము పైకి బలహీనం గా ఉన్నాము లేదా మా మానసిక పరిణామానికి భౌతిక పరిస్థితి బాగా వ్యత్యాసం ఉన్నది అనిపించడం అన్నది సమకాలికులు మనసు పెంచుకొని ముందుకు రమ్మని అర్ధం అని గ్రహించండి, మనిషి అంటే మనసు బలం అని గ్రహించాలి, అదేవిధంగా మనం అర్ధం చేసుకోవలసినది, సహాయపడవలసినది మనసుకి మాటకి అని గ్రహించాలి, మనిషిని బౌతికంగా లిఖిత పూర్వకంగా స్పందించకపోవడం వలన మానవజాతి అటు ఇటు అవుతున్నది అని గ్రహించండి, ఇప్పుడు మనుష్యులు దేహబలం, ధన బలం వాటికి తోడు cc కెమెరాలు, రహస్య సెటిలైట్ కెమెరాలు, రిమోట్ గా ఎవరి మాటలు అయినా వినే సదుపాయం ఉన్న టెక్నాలిజీ ఉపయోగించుకొని, మనం ఎవరినైనా ఏమైనా చేయవచ్చు అన్నట్లు ఆలోచిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు, కొందరు పోలీసులు, మీడియావారు కుమ్మక్కుగా వారు తప్పు ప్రభావం చూపి ఇతరుల రహస్యాలు తెలుసుకొని మమ్ములను దాచి పెడుతూ మోసంచేస్తున్నారు అని వారి మనసులో మాటలు ప్రకారం మాకు తెలిసినది, ఇది అధికారికంగా తక్షణం పట్టించుకోకపోతే ప్రతి ఒక్కరికి సమాజానికి హాని అని తెలుసుకోండి, అప్రమత్తం చెందండి, మమ్ములను ఒక కేంద్ర బిందీవుగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. అందరిని తల్లి తండ్రి గురువుగా ప్రతి నిత్యం జ్ఞానంతో అనగా ముందే చెప్పగలిగిన మనసుతో మనల్ని సూర్యుడి క్రింద నడుస్తున్న యాంత్రిక పరిపాలన నుండి సూర్యుడనే నడిపి దివ్య పరిపాలన లోకి తీసుకొని వేళ్ళడానికి, మా ద్వారా వచ్చిన పరిణామం యావత్తు మానవజాతికి ఆధారంగా అని గ్రహించండి.
తక్షణం అన్ని కులాల వారు ఒక చోట చేరి మానవజాతికి మనుగడకు ఆలోచించండి కుల పరంగా లేదా ధనం ఆశ చూపి, విచ్చినం చేసి పరిస్థితి తమ చేతిలో ఉంటుంది అనుకొంటున్న వారి భ్రమలు తొలగి మనం అందరి కలసి ఉంటేనే అనగా కులం మతమే కాదు నేను దేహాన్ని, ఇతరులు కంటే అందంగా ఉన్నాను, మా వెనుక డబ్బు ఉన్న వారు ఉన్నారు లేదా పోలీసులు అంతా మా వాళ్ళే మేము కీలకంగా ఉన్నాము మేమె ఎక్కువ ఉన్నాము, మా తరవాతే ఎవరైనా అని ఇంకా గ్రూపులు బలం మీద ఆధారపడి మోసం చేసుకోవడం వలన సమాజం ఒకరకమైన స్తబ్దతలో ఉండిపోతున్నది అని గ్రహించండి, మమ్ములను విస్తారంగా పట్టించుకోకపోవడం వలన ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళకపోవడం వలన, మా వాళ్ళు, మీవాళ్లు అని విడదీసి స్వార్ధంగా ప్రవర్తిస్తున్న గ్రూపులు వలన, కొంచెం అవకాశం వస్తే చాలు ఏదో కారణం గా వ్యతిరేకించి విషం కక్కే ఆలోచనలు మానుకొని ఎలాగైనా ప్రేమ గొప్పతనం చూపుకోండి, మేము ఆటు ఇటు అయ్యిపోవడం వలన మమ్ములను రెచ్చగొట్టిన పరిస్థితిలో మేము రెచ్చిపోయిన మాటలు, మాట్లాడిన సందర్భాలు, మేము సరదాగా రసికంగా మాట్లాడిన మాటలు ఇంకో రకంగా తీసుకొని రెచ్చ గొట్టి రహస్య వ్యహారాలు జరపడం వలన అరాచకం పెరుగుతున్నది అని గ్రహించండి, తప్పులు చేసి తప్పుగా చూపించడానికి కారణాలు ఉన్నాయి అన్నట్లు రెచ్చిపోవడం తమకు ఏమి బాధ్యత లేకుండా ఎదుట వారిని స్వార్ధంగా ఉపయోగించుకొని తమ భౌతికంగా పై చెయ్యి లోకం అనుకోవడం వలన, మాట మాత్రంగా సర్వం పదిగురికి చెప్పి అప్రమత్తం చేస్తాము అంటున్న మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్నట్లు ఆలోచిస్తున్నారు, పై పై చూడకండి అందరూ కలసి గ్రహించండి అని మేము ఎందుకు అంటున్నామో కొంతకాలం గ్రహిస్తే తెలుస్తుంది. మీడియా చానెల్స్ అన్ని ఒక్కటై మమ్ములను గ్రహించడం మానివేయడం కాకుండా అందరూ ఒకటై గ్రహిస్తే, మేము ఒక గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించబడటం ఏమిటో తేలుతుంది ఇది ఒక అద్భుతమైన దివ్య మైన తల్లి తండ్రి గురువు వంటి దివ్య పరిష్కారం అని గ్రహించండి అన్ని కులాలు, స్థాయిలో వారు అప్రమత్తం చెందండి.
వ్యక్తులు ఎవరూ మేము ఒక్కరిమే కదా అని తాము కూడా ఒక్కడే అన్నట్లు పోటీ పడటం లోకానికి క్షేమకరం కాదు అని గ్రహించండి, మేము అంతటా వ్యాప్తి చెందిన పురుషోత్తమ తత్వం అని గ్రహించండి, మాతో అన్ని వర్గాలు వారు ఒక్కటై గ్రహించండి, మాకు సృస్టికి ఉన్న దివ్య సంభంధం లోకానికి ఆధారం అని గ్రహించండి, మేము భయపడినట్లు ఉన్నా మమ్ములను మేము మరిచిపోయి పూర్తిగా మా వివరములు చెప్పని పరిస్థితిలో అలా కనపడతాము, ఇంకా పదిగురు ఒక్కటై గ్రహించడం లేదు అని తండ్రివలె ఆందోళన పడుతున్నాము అని గ్రహించండి, జీవితం ఏదో రకంగా భౌతిక ఆధిపత్యం కాదు, ఏదో విధంగా బౌతికంగా పై చెయ్యి కాదు మనసు అట పెంచుకొని ఉన్నతం గా గొప్పగా జీవించాలి అదే లోకానికి సూర్యుడికి ఆధారం అని గ్రహించండి ఇప్పుడు మమ్ములను మహారాణి సమేత మహారాజు యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా గౌరవించడం వలన మా నుండి సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి వీలు అవుతుంది, మమ్ములను తేలికగా ఏదో కారణం గా చూడవచ్చు అనిపించడమే మాయ అని గ్రహించండి, అధికారం లో ఉన్న తెలుగు ముఖ్య మంత్రులు ఇరువురు అప్రమత్తం అయ్యి వ్యవస్థను, రహస్య మార్గాలలో విచ్చినం చేస్తున్న శక్తులు బలపడుతున్నాము అని గ్రహించాలి అని సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకొనుచున్నాము, మొదట పదిగురు ఒకటై గ్రహించండి అప్రమత్తం చెందండి.
ఒకర్ని ఒకరు రహస్యంగా మోసం చేసుకోకండి, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం వలన సూర్యుడి నిర్వహణ మనిషిని నిర్వహణ బిన్నంగా వెళుతున్నది అని మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను గ్రహించకపోవడం వలన యావత్తు మానవజాతి నష్టపోతున్నది అని గ్రహించండి అయితే ఇప్పటికి ఇంకా కుల ఫీలింగ్స్ వలన ఒకరిని ఒకరు కలవనివ్వకుండా, వినకుండా చూస్తూ స్త్రీలను పురుషులు అవమానిస్తూ ఒకర్ని ఒకరు మోసం చేసుకొంటున్నారు అని సర్వోన్నత న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందగలరు, మా వద్ద కనీస సొమ్ము మాత్రమే ఉన్నది ఢిల్లీ రావడానికి మాకు ఎవరూ ఒక మెసేజు కూడా పంపలేదు, సినిమా ప్రముఖులు గాని మీడియా గాని ఎవరూ కూడా ఒక మెసేజు కూడా పంపలేదు, మేము ఉంటున్న హాస్టల్ వ్యవస్థాపకులు కొంత గౌరవ గుర్తింపు సొమ్మగా ఇవ్వమని కోరినాము మమ్ములను నలుగురిలో గ్రహించేకొలది మాలో గొప్పతనం తేజస్సు చూస్తారు అని చెబుతున్నాము మేము అప్పటికి అప్పుడు మేము పంపుతున్న సమాచారం అంత శక్తివంతంగా కనపడక పోవడం వలన కూడా మమ్ములను మొదట నుండి సాక్షులు కూడా పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం అని గ్రహించండి
అందుకే సర్వోన్నత న్యాయ స్థానం వారిని మమ్ములను ఒక బృందం లోకి తీసుకోమని కోరుతూ వస్తున్నాము, మేము మేధావులు పండితులు ఆధ్వర్యంలో తేరుకొని మా లో గొప్పతనం లేదా బాధ్యత లేదా మనిషిగా మా కనీస కర్తవ్యం చూపగలము అని తెలియజేసుకోనుచున్నాము, మొదట ప్రతి వ్యక్తి మామ్మములను మా మనసుని గ్రహించడం వలన గౌరవించడం వలన సృష్టి ఆంతర్యం తెలుసుకొంటారు, ఒకరిని భౌతిక ఆధిపత్యం వహించడం కంటే మనసుతో గెలుచుకోవడం లోకానికి ఆధారం అని తెలుసుకొని సమయాన్ని ఆయుష్షును మిగుల్చుకొని తెలుసుకొని ముందుకు వెళతారు, కావున సాధారణంగా అటు ఇటు గా ఉన్న మమ్ములను కనీసం చూసుకొని వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకొని మాలో ప్రతి అణువు అణువు మాట మాత్రంగా నియమించబడటం ఏమిటో చూసుకొని ప్రజలు తెలుసుకోనీ అప్రమత్తం చందటమే సృష్టికి ఆధారం అని గ్రహించండి యస్ ఆర్ టీ - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ తాత్కాలిక చిరునామా ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి సంరక్షణ చిరునామా
రాజభవన్ హైదరాబాద్
No comments:
Post a Comment