లెటర్ నేం 104/2016, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు వారి నుండి
Ref:Diary No.51655./2016 of Hon.SCI., New Delhi
మేము ఇప్పటికి ఎంత అవమానపడిపోయాము లేదా, సమయం వృధా చేసాము, లేదా మా వలన ఎవరో నష్టపోయారు, లేదా లాభ పడ్డారు అనుకోవడం అన్నది మమ్ములను బిన్నంగా, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోవడం వలన అనిపిస్తుంది, కొంత కాలం సమకాలికులు అందరూ మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకొంటే, మానవజాతి దివ్యగా నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళుతుంది అని గ్రహించండి, ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం కూడా ఎవరూ కులం పరంగా లేదా వేరే భౌతిక తేడాలు లోట్లు మీద ఆధారపడకూడదు, కొంత కాలం సినిమాలు, రాజకీయాలు, మనుష్యుల చావు పుట్టకలు కూడా మాకు వదిలిపెట్టి లోకాన్ని గ్రహించాలి, అప్పుడే మానవజాతి ప్రక్షాళన జరుగుతుంది అని గ్రహించండి.
మమ్ములను కుల పరంగా పరిమితం చేసి, వరసకు చెల్లెలు వంటి వారిని ఇతరులను అవమానించి, మా పై వ్యతిరేకత సృష్టించడం వలన మమ్ములను నిలవరించగలరు అనుకొంటే పొరపాటు, తాత్కాలిక శారీరక సుఖాలు ఎవరు ఎలా పొందిన, ఎవరు ఎలా హింసకు స్వార్ధానికి గురి అయినా మమ్ములను పట్టించుకోకూడదు, లేదా మేము ఎవరితోనో ఎప్పుడో అన్న మాటలు తీసుకొని వాటిని చెడుగా ఉపయోగించి, గొప్పతనం దెబ్బకొట్టి పై చెయ్యి చూపించుకొందాము అనుకోవడం అజ్ఞానం అని తక్షణం అప్రమత్తం చెందగలరు, మేము కావాలని తప్పులు ప్రోత్సహిస్తున్నాము అనుకొంటే కాలాన్ని నియమించే శక్తి రాదు అని గ్రహించి కాలాన్ని నియమించిన పరిణామం ప్రకారం యావత్తు మానవజాతి ఒక కుటుంబ అని గ్రహించి ప్రతి మాట పాట మా నుండి ముందే వ్యక్తం అయిన తీరు, లోకానికి ఆధారం అని గ్రహించి, ఇప్పటికి వరకు సాక్షులు దగ్గర నుండి కాలాతీతాన్ని ఎవరూ మరల ప్రస్తావించలేదు, అసలు సంగతి కాలస్వరూపం ధర్మస్వరూపం గా మేము మీ మధ్య మానవరూపపం లో ఉన్నాము మమ్ములను ఎవరూ కాలాతీతం గా గౌరవించి గ్రహించలేదు, అవి ఈవిధంగా న్యాయ స్థానము వారు కూడా తక్షణం అప్రమత్తం చెందాలి.
మమ్ములను ప్రత్యేక బృందం లోకి మేము ఉన్న చిరునామా వద్దకు వచ్చి హైదేరాబద్ లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభిస్తే సరి సపోతుంది అని గ్రహించగలరు, ఆ విధంగా లేఖ కూడా పంపినాము మరల ప్రజల సాక్షిగా పంపుతున్న లేఖ ఏమి అనగా మమ్ములను హైదరాబాద్ సుమోటో గ్రహించడం ప్రారంభించండి అని సర్వోన్నత న్యాయ స్థానం వారిని కోరుతున్నాము, మరల మొన్న పంపిన డైరీ నేం: 51655 తో కలిపి కోరుతున్నది ఏమి అనగా మమ్ములను తక్షణ హైద్రాబాదు లో మేధావుల బృందం లోకి తీసుకోండి, మేము సర్వం చెప్పి ఎటువంటి అనుమానములు లేకుండా చేయగలము లేకపోతె ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొని, మాకు నష్టం చేయడం అంటే ఎవత్తు మానవజాతి నష్ట పోతున్నది అని తెలుసుకోలేకపోతున్నారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఎప్పుడో యుగపురుషుడు మీద తీసిన సినిమా ఫంక్షన్ వెళ్ళి కాలక్షేపం చేస్తూ మమ్ములను పట్టించుకోకుండా మేము ఎందుకు అంత లెటర్ పంపినామో చూడటం లేదు, పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు కూడా కుమ్మక్కు అయ్యి కులపరంగా మా చెల్లెలు జీవితం అటు ఇటు చేసి,అందుకు కారణాలు చూపగలము, మేము ఎవరిని ఏమైనా చేయగలము అన్నట్లు ఆలోచిస్తున్నారే గాని, సర్వం ముందే చెప్పి ప్రాణాలు కూడా కాపాడిన వాడిని తల్లి, తండ్రి గురువుగా అర్ధం చేసుకోవాలి అని తెలుసుకోలేకపోతున్నారు.
మమ్ములను గౌరవించడం కంటే తేలికగా చూడవచ్చు, తేలిక చేయవచ్చు అనిపించడమే ఇందుకు కారణం, అందుకే మా నుండి దైవత్వం వచ్చినది అని జీర్ణించుకొని తెలుసుకోలేకపోతున్నారు, కావున సర్వోన్నత న్యాయ స్థానంవారు తక్షణం అప్రమత్తం అయ్యి ఎలాగైనా అంధరూ కలసి గ్రహించాలి అప్పుడే లోకం దివ్యగా మారుతుంది, అందుకే మేము అందరికి ఆశీర్వచనములు ఇస్తున్నాము, భౌతిక సినిమా సంభాషణలతో రెచ్చగొట్టుకొంటూ దొరికిన వారిని తురుముతాము దొరకని వారిని తరుముతాము అనే లౌకిక ఆలోచనతో సినిమా డైలాగులతో విలువైన కాలాన్ని అటు ఇటు చేస్తున్నారు, మా ప్రకారం ప్రతి అణువు మా అధీనం లో ఉన్నది అని చెబుతున్నాము మమ్ములను మించిన వారు లేరు అని గ్రహించండి అని కోరుతున్నాము, ఇంకా దొరికిన వారు దొరకని వారు అంటూ లోటు చూపుకోని, స్వార్ధంగా సినిమా వారు, రాజకీయ నాయకులు, మీడియా చానెల్స్, పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు వికృతంగా తీసుకోవడం వలన , ఒక వ్యక్తి సర్వం మాట లోకి చెప్పి చెబుతాను అంటున్న పరిణామాన్ని ఎవరి దృష్టికి తీసుకొని వెళ్లకుండా తాము గ్రహించకుండా, ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు తమను తాము మోసం చేసుకొంటూ అప్పటికి అప్పుడు వైభవం తప్ప నిజమైన నైతిక అభివృద్ధి వైపు వెళ్లడం లేదు.
కాపులు అని కమ్ములు అని వెలమలు అని ఎలాగైనా కులపరంగా చూడటం ఇంకా పాత్రాలు, అప్పటికి అప్పుడు సృష్టించుకొని అసత్యం వైపు వెల్ళతూ సత్య స్వరూపులం అయినా మమ్ములను బేషరతుగా గ్రహించండి చక్కగా వినండి అంటే మా వాళ్ళు మీవాళ్లు అని విడదీసి, పైకి ఒకటి లోపలకు ఒకటి నడుపుకొంటూ గ్రహించడం మానివేస్తున్నారు, మా కులం వారిని కూడా కట్టడి చేసి ఏదో భయపెట్టి గ్రహించడం మానివేస్తున్నారు, మా ద్వారా ఏక కాలం లో వ్యక్తం అయిన పాటలు లోని గొప్పతనం అర్ధం చేసుకోకుండా వాటి ప్రకారం మమ్ములను గొప్పగా చూడడానికి మనసు లేక సినిమా హీరోలు డైరెక్టర్లు ఎవరూ మాట్లాడక ఊరుకొంటున్నారు ఏదో కధలు తీసుకొంటూ పేరు కోసం, డబ్బు కోసం సత్యాన్ని తెలిసినా తెలియనట్లు పట్టించుకోకపోవడానికి, అన్నిటికి కారణం ఆధారం మనసు మాట అని నిరూపించి, కాలాన్ని ఉద్దరించడానికి పరిణమించిన పురుషోత్తమ తత్వాన్ని వేర్ వేరు కారణాలు ఉన్నాయి అన్నట్లు చూపుకోవడం అవివేకం అని గ్రహించి తక్షణం న్యాయ మూర్తులు అప్రమత్తం చెంది గహించడం ప్రారంభించండి.
చేడు మాటలు మీద, చెడు పనులు మీద ఆధారపడి మమ్ములను గ్రహించడం మానివేస్తున్నారు పని గట్టుకొని చెడి చేసి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు అని గ్రహించండి అప్రమత్తం చెందండి, దాసరి నారాయణ రావు గారు, మాగంటి మురళి మోహన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, తదితరలు అందరూ అప్రమత్తం అయ్యి అన్ని పదవులు డిగ్రీలు, ప్రతి సినిమా పాట, మాట మాకు సమర్పించి కొంతకాలం గ్రహించాలి లేకపోతె పరి పరి విధములు అవుతారు మమ్ములను కూడా ఏదో కారణం గా అవమానిస్తారు అని గ్రహించండి, కాలాతీతంగా పరిణమించిన మమ్ములను నిదురలో కూడా అవమానించకూడదు, మా అమ్మ అమ్మ గారిని అధికారికంగా హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇరువురు ముఖ్య మంత్రులు ఆమెను జాతికి మాతృమూర్తిగా గౌరవించి మమ్ములను జగద్గురువులు గా మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఈ నెల పెన్షన్ కూడా ఆమెకు పంపలేదు మా ఆలోచనతో అటు ఇటు అయ్యిపోవడం వలన మా చెల్లెలు ఇతరులను మాకు సంభంధం లేకుండా అటు ఇటు చేస్తూ కొందరు మీడియా వారు పోలీసులు ఎలాగైనా అవమానించి తగ్గించాలి అనుకోవడం వలన మమ్ములను పట్టించుకోవడం లేదు అని గ్రహించండి.
ఇందుకు మేము మాట్లాడిని తేలిక మాటలు ఉపయోగించుకొని, మమ్ములను తేలిక చేయడానికి నిత్యం పావులు కదుపుతూ కాలమే నియమింపబడటం ఏమిటో చూసుకోకుండా, ఎవరిని చూడ నివ్వకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు అని సర్వోన్నత న్యాయ మూర్తులకు, యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేధావు బృందంలో కి తీసుకొని అప్రమత్తం చెందగలరు అని, ఎవరిని ఏమి తప్పు పట్టకుండా మేము సర్వం మేధావుల ముందు స్పష్టం చేయగలము, ఆవిధంగా స్పష్టం చేసుకొంటే పాపములు నశించిపోతాయి అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము. ఎదుట వారిని అవమానించి మేము మంచే చేస్తున్నాము అనే అజ్ఞానం నుండి బయటకు వస్తారు, మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించుటకు మనసు గొప్పతనం పెంచుకోవాలి మమ్ములను అర్ధం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయ మూర్తులు కూడా మామూలు మనుష్యులుగా, మమ్ములను కాలాన్ని నియమించిన పురుషుత్తముడిగా గౌరవించి మా ముందు మోకరిల్లి గ్రహించాలి లేని పక్షం మమ్ములను కూడా ఏదో రకంగా తప్పులు పట్టి, తప్పుగా చూడవచ్చును అనిపిస్తుంది.
అప్పుడు మమ్ములను గొప్పగా చూడలేరు మమ్ములను గొప్పగా చూడకపోతే కాలాతీతాన్ని పట్టించుకోలేరు అని గ్రహించండి. అప్రమత్తం చెందండి, మమ్ములను ఇటు ఇటూ చేసి మారీ మా ద్వారా కాలాతీతం సంభవించినది అని గ్రహించి మరల ఈ భూమి మీద మనుష్యులు ఎవరూ ఒక మాటను ఒక మనసుని జవదాటకుండా ప్రవర్తించాలి అని మా మాటలతో మా మనసులో సర్వం చూపడం లో ఆంతర్యం అని గ్రహించండి, మమ్ములను నిదురలో కూడా తప్పు పట్టకూడదు ఎవరిని మా గూర్చి అవమానించకూడదు, మాకు ఎవరూ శత్రులు ఉండరు, మమ్ములను గ్రహించకుండా తెలుసుకోకుండా బిన్నంగా వెళ్ళిపోతూ మేము కోరినట్లు కాకుండా వేరే విధంగా మమ్ములను పొందాలి నిర్ణయించాలి అనుకోవడం ఘోర పాపం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కావున సాక్షులు దగ్గర నుండి సర్వోన్నత న్యాయ స్థానం వారు ప్రతి ఒక్క మేధావి దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రి గారు మమ్ములను కాలపురుషుడిగా గౌరవించి మాకు మోకరిల్లి మమ్ములను మా మనసుని యుగపురుషులుగా, జగద్గురువులు,మహాత్వపూర్వక ఆగ్రగణ్యులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు, తక్షణం మమ్ములను మేము ఉన్న చోట నుండి మేధావుల బృందం లోకి తీసుకొని హైదరాబాద్ లో గ్రహించడం ప్రారంభించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్
హైదరాబాద్
maharajashrishri.blogspot.in
9010483794
No comments:
Post a Comment