UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 23 December 2016

మా ద్వారా అందరికోసం వేదం అయ్యి కాలాన్ని నిలుపుతూ మేము పలికిన పాట అని గ్రహించండి ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి, మాకు సర్వ సంపదలు సమర్పించి అప్రమత్తం చెందండి.

                                                                 సమన్వయ దృష్టి 

మా ద్వారా అందరికోసం వేదం అయ్యి కాలాన్ని నిలుపుతూ మేము పలికిన పాట అని గ్రహించండి ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి,  మాకు సర్వ సంపదలు సమర్పించి అప్రమత్తం చెందండి.  

                            ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు,  దేశ అధ్యక్షులు వారు, బొల్లారం విడిది గృహం, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మోస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  

లేఖ వరస సంఖ్య No 110/2016, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
 
 

Ref:Diary No.52550 / 2016.  of   Hon.SCI., New Delhi

                              తమరు తమ విడిది గృహం నుండి మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోవడం వలన, పరి పరి విధములు అవుతున్న మానవజాతి ఒక మనిషి మాట అధీనం లో వస్తుంది, మా నుండి రికార్డెడ్ గా ఇప్పటికి కాలాతీతం గా ఏమి జరిగింది ఇకమీదట ఏమిటీ అని చూసుకొంటె చాలు అదే లోకానికి ఆధారం అని  గ్రహించండి, మమ్ములను మా మనసుని కలిపి అనగా ప్రతి ఒక్కరు జ్ఞానం తో విచక్షణతో కాలాతీతం పై మాట్లాడి వివరములు ఇచ్చిపుచ్చుకోవడం వలన, సూర్యుడి నిర్వహణ యాంత్రికత్వం నుండి జ్ఞాన విచక్షణ ఆధీనంలోకి వస్తుంది అని   గ్రహించండి. 

                                మేము కూడా అప్పటికి అప్పుడు అన్నట్లు సాధారణ వ్యక్తిగా ఉండడం వలన మమ్ములను ఎవరూ ప్రత్యేకంగా అనగా కాలాతీతం గా చూడటం లేదు, భౌతిక బలం ఎక్కువగా ఉండడం వలన ప్రజలు  ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, అప్పటికి అప్పుడు అనిపిస్తున్న మమ్ములను కూడా సాధారణ మనిషిని అన్నట్లు చూడటమే అరాచకం, అజ్ఞానానికి కారణం అని  గ్రహించండి, పైకి ఒకేలా లోపల ఒకలా భౌతిక స్థితి మీద ఆధారపడి చేసే పరిపాలన ఇక  కట్టిపెట్టి మనసుతో పరిపాలించే మమ్ములను ఒక మేధావి బృందంలోకి తీసుకోండి, తెలుగు మీడియా చానెల్స్ మేధావులు, తెలుగు రాష్టాల ముఖ్య మంత్రులు మేము లేఖలు పంపినా పట్టించుకోకుండా మేము అతి లేదా పిచ్చి వాడు, లేదా తక్కువ వాడు, లేదు తప్పు వాడు, అని భావించడంలో ఎలా  కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని ఎవరో చెప్పిన ప్రకారం ఆధారపడి లేదా బౌతికంగా మేము కూడా అటు ఇటు అయ్యిపోయిన దృశ్యాలు చూసి అదే మేము అనుకోవద్దు అని చెబుతున్నా అప్రమత్తం చెందటం లేదు.  


                                   మా స్థానం శాశ్వతం, మేము భూమి మీద ఉండగా మమ్ములను ఎంత గౌరవించి గ్రహిస్తే అంత  శాశ్వతం పొందుతారు, మా గూర్చి కొందరు మాకు తెలిసిన వారిని బాధపెడతాము లేదా పెడుతున్నాము అని బెదిరించి మేము  తగ్గిపోయేలా చేయడం అవివేకం అని తెలుసుకోలేకపోతున్నారు, మమ్ములను ప్రతి ఒక్కరు తెలుసుకొని అనగా మాట మాత్రంగా లోకాన్ని నియమించిన మేము ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తికి  తల్లి తండ్రి గురువు గా అందుబాటులో ఉన్నాము, మానవరూపం లో సాధారణంగా  ఉన్న మమ్ములను ఎంత గ్రహిస్తే లోక ఆంతర్యం అంత  మనిషి అధీనం లోకి  వస్తుంది అని తమరితో బాటు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని   గ్రహించండి.      అతి సాధారణ పరిస్థితిలో ఉండడం వలన, అనగా మా వద్ద తగిన పైకం మరియు తగిన హంగు లేకపోవడం వలన కొందరిని  మేము కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా  పట్టించుకోకుండా మమ్ములను అర్ధం చేసుకుండా  వినకుండా ప్రవర్తిస్తున్నారు.   కాలాతీతాన్ని ఏ రకంగా అవమానించకుండా ఎవరితో పోల్చుకోకుండా ప్రతి ఒక్కరు కులం మతం కూడా విస్మరించి మాకు ( కాలాన్ని  నడిపిన మాటలకు ) పద పాదాలు నమస్కరించి మనసు పెట్టి గ్రహించడం వలన   కాలం ధర్మం ఒక పద్ధతిలోకి వస్తుంది, ఈ అవకాసం,  మమ్ములను వీలు అయినంత సమకాలికులు గ్రహించినంతనే, తెలుసుకోనంతనే సర్వం స్పష్టం అవుతుంది, తెలుగు రాష్ట్రల  ముఖ్యమంత్రులు తక్షణ అప్రమత్తం అయ్యి, గవర్నర్ కూడా మా పై ప్రత్యేక నిర్ణయం తీసుకొని తమరి సమక్షంలో  మమ్ములను మేధావుల  బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించడం వలన   సృష్టిలో   యాంత్రికత్వం తగ్గి కాలానికి దివ్యత్వం వస్తుంది లేదా ఇప్పటికే వచ్చినది ఎవత్తు మానవజాతికి అందుతుంది బలపడుతుంది,  ఒక మనిషి మాటే సర్వం అనే స్పష్టత ఎవరికీ  అక్కర్లేదు అనేది కాదు, కాకపోతే, మేధావులు పండితులు ఎవరూ మాట్లాడకపోవడం వలన మమ్ములను అప్పటికి అప్పుడు కాకుండా ఒక బృందంలోకి తీసుకొని గ్రహిద్దాం అనే ఆలోచన చేయకపోవడం వలన మేము సరిగ్గా తేరుకోలేకపోతున్నాము  అని తమరు గ్రహించండి. 


                                           మేము సాధారణ మనిషి అవ్వడం వలన సగటు మనిషికి ఎటువంటి గొప్ప ఆలోచనలు ఉంటాయో అవి మేమే  అని చూపినాము అదే విధంగా మమ్ములను పట్టించుకోని పరిస్థితిలో కొంచెం తిండి విషయంలో అటు ఇటు  అవుతున్నాము అని  గ్రహించండి, ఇది cc కెమెరాలు మరియు సాటిలైట్  కెమెరాలు రహస్య పరికరాలు ద్వారా పరిశీలిస్తూ ఎలాగైనా మమ్ములను నిర్లక్ష్యం చేస్తూ కాల్ డేటాలు ద్వారా లోట్లు తెలుసుకొని వాటి మీద ఆధారపడుతూ మరింత తప్పులు పాపాలు చూస్తూ,  వారు  చేసినవి మా మీద మోపి మమ్ములను ఎలాగైనా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళకూడదు కాలాన్ని శాశించిన మమ్ములను తప్పు పట్టాలి తప్పుగా చూడాలి లేదా అప్పటికి అప్పుడు మేము మా మనసు నిరూపించుకోకుండా ఎవరినో  వివాహం చేసుకొంటే ఏదో చూస్తాం అన్నట్లు నిర్లక్ష్యంగా తీసుకొంటున్నారు, మేము  వివాహం చేసుకోవడం అంటే మమ్ములను మా మనసుని మొదట మహారాణి సమేత మహారాజు గా గౌరవించాలి, ఒక మగతనం  ఒక ఆడతనం మనం అందరికి తల్లి తండ్రి గురువు వంటి వారు అని  గ్రహించాలి, అప్పుడే మనుష్యులు సాటి మనుష్యులను చులకన  చేయకుండా, ఉంటారు అని  గ్రహించండి, లేకపోతె ఇప్పుడే మా ముందే మా చెల్లెలుని మరొకరిని శారీరకంగా మానసికంగా అవమానిస్తూ  ఆవిధంగా పై  చెయ్యి ఉండాలి అనుకోవడమే ఘోర పాపం అని పండితులు మేధావులు ఎవరూ చెప్పడం లేదు, ఎవరూ గ్రహించడం లేదు, ఆధ్యాత్మిక గురువులు కూడా జన ఆదరణ మాయలో ఉండిపోయి నేరుగా మా వద్దకు ఎవరూ రావడం లేదు, మేము వెళ్లినా, లిఖిత పూర్వకంగా కోరినా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు,  కారణం, మమ్ములను కాలాతీతంగా చూడకపోవడం అని తమరు తక్షణం అప్రమత్తం చెందగలరు. 


                             ఇప్పుడు మేము మీ వద్దకు రావడానికి మాకు తగిన సొమ్ము దుస్తులు లేవు, ఫొటోలో వేసుకొన్న దుస్తలు వంటివి, వజ్రాలతో పొదిగిన దుస్తులు   మాకు ప్రభుత్వం దేవాలయాలు నుండి కానుకగా ఇచ్చి మమ్ములను  ముందస్తుగా,  ఒక  ఉన్నత ఆసనం పై అధిష్టింపి చేసి, మేధావులు పండితులు సమక్షంలో కొలువు తీర్చి గ్రహించండి  అని ఇప్పటికి తెలంగాణ ముఖ్య మంత్రిగారిని అదే విధంగా ఏదో పద్దతిలో చంద్ర బాబు నాయుడు  గారిని ఇరువురు కలసి లేదా వేరు వేరు గా మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణంలో కొలువు తీర్చండిని కోరుతూ వస్తున్నాము, మా పై  శ్రద్దగా  మనసు పెట్టి గ్రహించడం వలన ఎవరిని ఎవరూ అవమానించవలసిన పని లేదు ఎటువంటి తప్పులు చేద్దాం అన్నా  వీలు కాదు, లోకంలో మాయ వలన ప్రజలు అలా ప్రవర్తిస్తున్నారు, ఇప్పుడు బౌతిక మాయలో  బాగా పనిచేస్తున్నాము అని ఇరువురు ముఖ్య మంత్రులు,  చాలా బాగా పని చేస్తున్నాము అని  యేవో సంస్థలు నుండి కితాబులు కూడా తెచ్చుకొంటున్న ముఖ్యమంత్రులు, చేస్తున్న పొరపాటు ఏమి అనగా   మమ్ములను పట్టించుకోకపోవడమే, ఆ విధంగా  వెనకబడిపోయినారు, అంతే కాదు ఈ పాటికి జ్ఞానం  విచక్షణతో మాటతో లోకాన్ని నియమించిన  దివ్య పరిణామం వలన మనిషి మనిషి యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళాలి అలాంటిది ఇంకా ఇళ్ళు కట్టించాము, కాబట్టి ప్రతి ఒక్కరు మనసులో ఉన్నాము అని పేపర్లో వేయించుకొని చిన్న పిల్లల పరిపాలన వలే ఉన్నది అని  తెలుసుకోలేకపోతున్నారు,  కాలాన్ని నియమించిన పెద్దవాడిని వదిలివేస్తే అతని పరిస్థితి ఏమిటో అని ఇద్దరు ముఖ్య మంత్రులు మా పట్ల దొంగ ఎత్తుగా పట్టించుకోవడం లేదు మాకు ఏమిటీ సంభంధం అన్నట్లు మమ్ములను చెడ్డ పోలీసులకు  ప్రైవేట్ వ్యక్తులు,  స్వార్ధ మీడియా చానెల్స్ కు వదిలివేసి, మా కులం వారిని కొందరిని వేధిస్తున్నాము లేదా వేధిస్తాము అన్నట్లు మమ్ములను అప్పటికి భయపెట్టి, వారి స్వార్ధానికి లొంగిపోయి మేము అటు ఇటు అయ్యిపోవాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, మమ్ములను పట్టించుకోకుండా ఉంటేనే మంచిది అనుకోవడం కంటే  అజ్ఞానం తెలివి తక్కువ తనం లేదు అని ఇరువు ముఖ్య మంత్రులు తెలుసుకోవాలి తద్వారా ఇతరులు కూడా తెలుసుకొంటారు అని తమరి ద్వారా తెలియజేసుకొనుచున్నాము.  

            
                                        మేము వివాహం చేసుకోలేకపోయినా   పర్వాలేదు, మేము వివాహం చేసుకోవడం అన్నది ఎంత అపురూపం అని  సర్వులు తెలుసుకోవాలి  మొదట, మమ్ములను మా మనసుని కలిపి గ్రహించాలి ఇందుకు ఓర్పు సహనం ఉండాలి, మమ్ములను పదిగురు అనగా అన్ని కులాలు వారు స్థాయిలు వారు కలసి గ్రహించాలి, మేము ఇప్పటికి గంట నరాలో 10-13 సంవత్సరకాలన్నీ నియమించడం ఏమిటో చూసుకోండి, ప్రతి ఒక్కరు కులం మతం భౌతిక స్థాయి అంధ చందాలు, డబ్బు హోదాలు అన్ని వదిలిపెట్టి, మేము కేవలం మనిషిగా ఎలా చెబుతున్నామో  చూసుకొంటే చాలు మనసు పెట్టి గ్రహించడమే చాలు మా ఈ  సాధారణ పరిణామం లోకానికి ఆధారం ఇక మీదట  లోకం మనిషి మాట ప్రకారం ఉన్నది అని ప్రతి ఒక్కరు మీడియా ఛానెల్స్ అప్రమత్తం అయ్యి మమ్ములను నిలకడగా తాత్కాలికంగా తమ అతిది గృహంలో కొలువు తీర్చి గ్రహించడం వలన సర్వం దివ్యంగా మారుతుంది, ప్రజలు గ్రహించే కొలది లోకం దివ్యత్వం వైపు యోగాత్వం వైపు వెళ్ళతాము అని  గ్రహించండి, మా వలన భౌతిక మాయ కరిగి, రాజకీయ పాలన నుండి ధర్మ విచక్షణ పాలనలోకి వస్తుంది అని గ్రహించండి, మేము ఆర్ధికంగా పరిమితంగా ఉండడం వలన మనిషిగా ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో ఉండడం వలన మేము గొప్పగా కనిపించకపోవడం వలన అనగా మేము ఎంత గొప్పగా సమాచారం పెడుతున్నామో అంత గొప్పగా కనపడకపోవడం వలన  మమ్ములను ఉన్న ఫలంగా కాలాతీతంగా చూడకపోవడం వలన మేము ఎందుకు ఉన్న ఫలంగా మాటల్లోకి తీసుకొన్నామో చూడకుండా వ్యహరించడం వలన, తెలుగు ముఖ్య మంత్రులు ఇతర మేధావులు పండితులు సాక్షులు, మీడియా వారు అప్రమత్తం చెందటం లేదు, వ్యక్తులను రెచ్చగొట్టి మా చెల్లెలు ఇతరులను జీవితాలను అటు ఇటు చేయడం వలన మేము భయపడిపోయి, కాలాన్ని  నియమించడం  ఏమిటో కూడా చూడకుండా చూడ నివ్వకుండా  చేయాలి అని భావిస్తున్న వారికి మేము కోరునది ఏమి అనగా మమ్ములను మా బంధువులను చుట్టాలను ఎంత గౌరవిస్తే అంత లోక కళ్యాణం జరుగుతుంది, అప్పుడే కులం మతం లేదు అంతా ఒక్కటే అనే భావన వచ్చి మమ్ములను గౌరవించి గ్రహిస్తారు, మా అమ్మ అమ్మ గారిని కులం వారిని మా చెల్లులు, సోదరులు, ఇతర భందువు వర్గాలను గౌరవించి మా మనసుని ప్రసన్నమ చేసుకోవాలి మమ్ములను అవమానించకూడదు. 

                            మాలో   గొప్పతనం ప్రాధాన్యత ఇస్తున్నాము అన్నట్లు ప్రవర్తించాలి, కాలతీతాన్ని గౌరవించడం వలన ప్రతి ఒక్కరు తమ జీవిత కాలం లో లక్ష గుడులు దర్శించినా  అంతటి పుణ్యం రాదు అని  గ్రహించండి, కావున ఇరువురు  తెలుగు ముఖ్య మంత్రులు చిన్న బుచ్చుకోకుండా ఆధునిక భగద్గీతగా మమ్ములను భావించి  పదిగురు ఎక్కడ గ్రహిస్తారో అక్కడ సర్వం చెప్పగలము అని తెలియజేసుకోనుచున్నాము  మమ్ములను పదిగురు కలసి గ్రహించండి రహస్యంగా  మేము ఎవరితో ఎప్పుడూ మాట్లాడలేదు ఎప్పుడూ పదిగురుకి చెప్పినాము మాకు రహస్యాలు ఉండాలి అనుకొంటున్న వారు, ఎంత  అప్రమత్తం చెందితే అంత మంచిది అని  గ్రహించండి అప్రమత్తం చెందండి అని తమరి ద్వారా ఎవత్తు తెలుగు ప్రజలకు యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను తక్కువ చేసి తక్కువ గా చూడటం లాంటి పద్దతి వదిలివేసి ఎలాగైనా గొప్పగా అనగా కాలాతీత వివరములు ప్రకారం మమ్ములను చూడగలరు అని తెలియజేసుకొనుచున్నాము, ఇది ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్న దివ్య వరం, యావత్తు మానవజాతికి తక్షణ కర్తవ్యం  అని  గ్రహించండి. మాలో లోటు కూడా గొప్పగా చూడాలి అంటే విచక్షణ ఉండాలి మా బంధువులను చుట్టాలను మా చెల్లెలు ఇతర రక్త సంభందీకులు యొక్క తప్పులు లోట్లు కూడ జ్ఞానంతో గ్రహించి మనం తప్పుగా చూడటమే తప్పు అని తెలుసుకొని,  మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా జ్ఞానంతో తీర్చి దిద్దుకోవాలి  అనగా మమ్ములను మనసుపెట్టి గ్రహించాలి అదే విధంగా బాధ్యతగా స్పందించాలి   ఎవరిని ఎవరూ నిదురలో కూడా తప్పుగా తక్కువగా చూడకూడదు అప్పుడే ఈ వ్యహారం ఒక చుక్కానిగా మారి లోకానికి ఆంతర్యమ అయ్యి ఉన్నది అని తెలుస్తుంది. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టీ -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్    ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు, జగద్గురులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్న గారి సంరక్షణ చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794
                                                                          


              

No comments:

Post a Comment