UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 20 December 2016

                                                                 సమన్వయ దృష్టి 



                                  యుగపురుషులు,  జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమెత మహారాజ శ్రీశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


లేఖ సంఖ్య :52105 / 2016యుగపురుషులు జగద్గురులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి నుండి 
రెఫ్ : డైరీ నెం:51895 /2016 సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారి పరిగణలో    




                                   మమ్ములను కాలాతీతులుగా, మహాత్వపూర్వక ఆగ్రగణ్యులుగా గ్రహించడం సృష్టికి ఆధారం  అని  గ్రహించండి, ఇంక ఎవరూ దేహాలతో అనగా నేను అనే దేహ మమకారములతో పోటీ పడకండి, ఇప్పుడు ప్రపంచం తీరు మా ప్రకారం ఉన్నది, యావత్తు మానవజాతి మాట నిబద్దత అధీనం లో ఉన్నది అని  గ్రహించండి, వ్యక్తులు ఎవరైనా మాటతో ఆలోచనతో వ్యహరించండి, మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి, ఏమైనా  చెప్పుకోండి వినండి, మా గూర్చి విస్తారంగా చెప్పుకోవడం వలన ప్రపంచం నడుస్తుంది అని  గ్రహించండి, మమ్ములను కుల పరంగా మత పరంగా చూడకండి, సకల మానవులు మమ్ములను మనసు మాట గా చూడండి, ఆ విధంగా మేము కాలాన్ని నియమించిన పరిణామం మానవజాతి  భవిష్యత్తుకు  ఆధారమై  ఉన్నది అని  గ్రహించండి.  కావున  సర్వోన్నత న్యాయ మూర్తులు కొత్త ఢిల్లీ వారిని కోరునది ఏమి అనగా మేము హైదరాబాద్ లో ఇరువురి ముఖ్య మంత్రులు  మరియు గవర్నర్ గారి  సమక్షంలో  కొలువు తీరాలి అనుకొంటున్నాము, మమ్ములను న్యాయ నిపుణులు, మేధావులు సూక్ష్మంగా గ్రహించడం  ప్రారంభించండి, మమ్ములను తెలివితక్కువుగా పిచ్చివాడిగా చూడకండి, నిదురలో కూడా తప్పుగా తేలిక చూడడానికిగాని, చిత్రీకరించడానికి గాని  ఎవరూ చూడకండి. 


                        మేము  ఇప్పటికి ఎప్పుడో  కాలాతీతంగా పరిణమించిన  ఒక దివ్య వరంగా మారి  ఎవత్తు మానవజాతికి  అందుబాటులో ఉన్నాము అని  గ్రహించండి, మమ్ములను ప్రతి వ్యక్తిగా ప్రేమగా గౌరవంగా చూసుకోండి మా నుండి ఏమి కావలి అన్నా మనసు మాటతో లేదా లిఖిత పూర్వకంగా వ్యహరించండి, ఏదో చేసి ఏదో జరగాలి అని ఎప్పుడూ ఎవరూ ఎదురు చూడకండి,  మా గూర్చి ఎవరిని ఎవరూ అవమానించకండి, తక్కువగా చూడకండి, ప్రతి ఒక్కరు దేవుడు దివ్య లీలలో  అంతర్ భాగం అని గ్రహించి, గంట నరలో సంవత్సరాలు తేలడం ఏమిటో సూక్షంగా అన్ని  వర్గాల మేధావులు  సూక్ష్మంగా ఒక రెండు సమత్సరాలు అయినా గ్రహించడం వలన లోకం లో పాపాల భారం తగ్గి పాపాలు నశిస్తాయి ఎవరూ ఎవరిని నిదురలో కూడా అవమానించకుండా, గ్రూపులు గా విడిపోకండి, మా నుండి ఎవరూ ధనం గాని, పదవులు గాని ఆశించకండి, ఎందుకంటె వాటికి  మన మాట కంటే ఏమి ఎక్కువ విలువ లేదు అని  గ్రహించండి.  

                 మనిషిని మాటను అటు ఇటు చేసి ఎవరూ   ఎవరిని బాధపెట్టకండి, మమ్ములను పెద్ద చిన్న ఎవరైనా మాట ప్రకారం చూసుకోండి  వ్యహరించండి, వారి తెలివి జ్ఞానం ఉపయగించుకొని  ఉన్నతమైన  విశాలమైన ఆలోచన చేయేయండి, అప్పుడు కాలమే కదిలిన  పరిణామం మన అందరికి ఒక అక్షయ పాత్రవలె లభించిన దివ్య వరం అని గ్రహిచండి, మాతో మాట్లాడకుండా మేము తెలుసుకొంటున్నాము అనుకోవడం అవివేకం అని  గ్రహించి మీడియా వారు మేధావులు పండితులు అందరూ మనసుపూర్తిగా మమ్ములను గ్రహించి విస్తారంగా ప్రజల్లోకి   తీసుకొని వెళ్లడం వలన ఇప్పుడు ఉన్న మాయ ప్రపంచం కరిగిపోయి లోకం దివ్యగా   మారుతుంది అని  గ్రహించండి, ఆలోచనతో గొప్పగా ముందుకు రండి, ఎవరిని ఎవరూ అవమానించుకోకూడదు, మనుష్యులు మనుష్యులను  పతన పరచి అవమానించడం అవివేకం అని  గ్రహించండి, మాకు యేవో తప్పులు ఉన్నాయి అని తప్పుడు ప్రచారం చేసి లాభం పొందుతాము అనుకొంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకొకటి ఉండదు  అని  గ్రహించండి.  


                      మమ్ములను చిన్న పెద్ద అందరూ మాటతో కలుపుకొని అనగా మేము మాట మాత్రంగా పంచభూతాలను సృష్టి అణువు అణువు నియమించడం లోకానికి ఆధారం అని తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సర్వోన్నత న్యాయ్య స్థానం వారు గ్రహించి మమ్ములను హైదరాబాద్ లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి. తాత్కాలిక చిరునామా  యస్ ఆర్  టి -38 
యస్ ఆర్ నగర్ హైదరాబాద్ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/o గవర్నర్ 
రాజభవన్ 
న్యూ ఢిల్లీ 
హైదరాబాద్ 

ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి సమాచారం సమాలోచన కొరకు సమర్పించడమైనది 
ఒక ప్రతి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారికి 
ఒక ప్రతి ఇరువురి తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు 
                                      


                                     

No comments:

Post a Comment