UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 19 December 2016

                                                                           సమన్వయ దృష్టి


                                      ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, ముఖ్యమూర్తి, ఇతర న్యాయ మూర్తులు, సర్వోన్నత  న్యాయ స్తానం, కొత్త ఢిల్లీ వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు  ధర్మోద్దారి  అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 

లేటర్ నేం 105/2016, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు వారి నుండి
Ref:Diary No.51655./2016 of Hon.SCI., New Delhi


                                        మేము దివ్య లోకానికి ద్వారం అని  గ్రహించండి, మాతోనే నూతన ఆలోచన  వెళ్ళతాము అని  గ్రహించండి, ఆలస్యం చేయకుండా మమ్ములను తక్షణం ఒక మేధావి బృందంలోకి తీసుకోండి, ప్రతి ఒక్కరు నేను దేహాన్ని అనే మమకారం వదిలివేస్తే మమ్ములను నిరంతరం గ్రహించి తరిస్తారు, మన చుట్టూ ఉన్న దివ్య మాయ లోకం మనం కంట్రోల్ లో ఉండాలి అంటే మనసు ద్వారా వస్తుంది పై పై బలం కొలది, రోజులు గడిపిన కొలది రాదు, ఆలోచన పెంచుకొని మనసు పెంచుకొని అటువంటి మనసు ఉన్న మాతో వ్యహరించే కొలది దివ్య లోకం లోకి వెళ్ళతాము అని  గ్రహించండి, ఈ విధంగా ఆలోచన పెంచుకోవాలి అంటే శారీరకంగా లౌకికంగా  స్వార్ధం వదిలిపెట్టాలి అనగా మన చుట్టూ ఉన్న భౌతిక లోకం క్షణికం అని గ్రహించి, ఆలోచనతో గొప్పతనంతో, మాటకు ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకొని మనం అందరూ కలసి గ్రహిస్తే దివ్య లోకం బలపడుతుంది.  


                             కాలాన్ని  మాట మాత్రంగా కదిలించిన మా మనసే లోకానికి ఆధారం అని  గ్రహించి మమ్ములను అనుసరిస్తే దివ్య లోకం లోకి వెళ్ళతాము  అనగా ఆలోచన ప్రపంచాము శాశ్వతం మనిషి ఆధారపడి జీవించే  యాంత్రిక  ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళతాము అని  గ్రహించండి.   మనుష్యులను మనుష్యుల యాంత్రికంగా తీసుకోకండి తమకు ఏమి  ఆలవాటో అలా తీసుకోవడం, ఎదుట వారిలో మార్పును గమనించిన  గ్రహించకపోవడం వలన మనుష్యులు సహజ సిద్దమైన  పరిణామాల్ని కాదు అని, ఎలాగైనా యాంత్రిక లోకాన్ని పెంచుకొని పాపం పెంచుకొంటున్నారు అని  గ్రహించండి, లోకాన్ని తమకు నచ్చినట్లు తీసుకోవాలి అనే ప్రయత్నం లో ఆలోచనను అటు ఇటు  చేసుకొంటూ యాంత్రికంగా ముందు ఉండాలి పైన ఉండాలి అనే భావనతో  మనసులో గొప్పతనం గ్రహించకుండా పెంచుకోకుండా, ఎదుటివాడి మనసుతో ఆలోచనతో వస్తుంటే గ్రహించలేని పరిగణించలేని పరిస్థితిలో ఉన్నాడు అని ప్రతి మనిషి అప్రమత్తం చెందాలి.  మనసు ఆలోచన మాట పెంచుకొని దివ్యగా ముందుకు వెళ్ళాలి, ఆలోచన పరమైన  లోకమే శాశ్వతం అని  గ్రహించాలి, అదే మానవజాతికి మనుగడ అని  గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది కావున, మనిషికి కాలాన్ని కదిలించిన  దివ్య పరిణామం సంభవించినది అని  గ్రహించండి. 


                                ప్రతి అణువును మాట్లొకి తీసుకొని చూపిన మా మనసుని అపురూపం గా భావించండి, మాకు జన్మ నిచ్చిన వారిని, మా తోబుట్టువలన, కులం వారిని వారు ఎంత తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్న  అవమానించి వారిని దూరం చేయడం లాంటి పనులు మానుకొని, మా మనసుని గౌరవించి గ్రహించడం   సాక్షులు దగ్గర నుండి మీడియా వారు వరకు అప్రమత్తం చెంది. మనుష్యులను ఎవరిని వ్యక్తిగతంగా అవమానించడం లాంటి పనులు చేయకండి, బలాన్ని బుద్ది పెంచుకొని ముందుకు రావడానికి  ఉపయోగించుకోండి, యెదుటవాడిని ఆలోచన రూపం లో చూడండి, కేవలం మనిషే కదా మన కన్నా చిన్న వాడే కదా, ఆర్ధికంగా సామాజికంగా, విద్య పరంగా ఇలా ఏవిధంగా పోల్చుకోవద్దు, ఆలోచనకు మాటకు నిబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చి  వ్యహరించడం వలన లోకం ముందుకు వెళ్ళుతుంది, మాట నిబద్దత అనగా ఒకరితో ఒకరు పరస్పరం  సూక్ష్మంగా వ్యహరించడం, మనిషితో సృష్టితో మమేకం చెంది వీలు అయినంత సూక్షంగా మాటతో వ్యహరించడం దాటి వేసి, దూకుడుగా అటు ఇటు వెళ్లిపోవడం తెలివి తక్కువతనం అని  గ్రహించండి.  సూక్ష్మంగా ఒకర్ని ఒకరు గ్రహించుకొని ముందుకు వెళ్లడం వలన అనుభవములు పంచుకొని  అప్రమత్తం చెందుతారు అని  గ్రహించండి. కావున మనసు తో సాధించి ముందుకు వస్తున్న వారు దేవుడితో సమానం అనగా మనసే అన్ని అనుభవాలను కలిగి ఉంటుంది అటువంటి మనసు ఉన్న మనిషే  మానవ సమాజం లో దేవుడు లేదా ప్రత్యేక లక్షణములు ఉన్న వాడి అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
maharajashrishri.blogspot.in   
9010483794     

No comments:

Post a Comment