సమన్వయ దృష్టి
ఆత్మీయులు చీఫ్ జస్టిస్, ముఖ్య న్యాయ మూర్తి, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్తఢిల్లీ వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
లెటర్ వరస సంఖ్య :104/2016, యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
రెఫ్ నేం :51655/2016 of SCI New Delhi
ఎక్కడైనా ఎవరైనా బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ వచ్చిన పోలీసుల తక్షణ అప్రమత్తం చెందుతారు, మేము కాలస్వరూపులం, మమ్ములను శ్రద్దగా బాధ్యత గ్రహించేకొలది సర్వం చెప్పి అప్రమత్తం చేయగలం, ఇది తల్లి తండ్రి గురువు వంటి మా బాధ్యత అని స్పష్టం చేస్తున్నా, గ్రహించడానికి కూడా పై పై లోట్లు మీద ఆధారపడటమే అరాచకం అని గ్రహించండి, మేము ఎవరికో ప్రత్యేకత ఇచ్చి, చెప్పాలి అని లేదు, ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి గ్రహించాలి, రహస్యంగా తెలుసుకొంటూ ఎవరు ఏమి మాట్లాడుకొంటున్నారో తెలుసుకొనే రహస్య వ్యవస్థ కొందరు పొలిసు ప్రైవేట్ వక్తులు అధీనం లో పెట్టుకొను తాము ఎలాగైనా ఇతరులమీద పెత్తనం చేయగలం అనుకోవడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక్కడ ఎవరూ ఎవరి మీద పెత్తనం చేయకూడదు, ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా ప్రవర్తించాలి అప్పుడే సృష్టి నడుస్తుంది అని ప్రతి ఒక వ్యక్తి తెలుసుకోవాలి, ఇది కులానికి మతానికి ఏదో నమ్మకాలకు సంభందించిన కాదు అని గ్రహించాలి.
ప్రతి భౌతిక పరిణామం సంవత్సరాలకు మునుపే మాట మాత్రంగా చెప్పిన మమ్ములను సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యం తీసుకొంటూ వస్తున్నారు, సాధారణ మనిషిని అయిన మమ్ములను మనసు పెట్టి గ్రహించే కొలది, కాలమే కదలటం ఏమిటో తెలుస్తుంది, ఇది ప్రతి ఒక్క మనిషికి సంభందించిన పరిణామం, పోనీలే అని చూడవలసినది కాదు, మాటకు కాలమే కదలటం ఏమిటో చూసుకొని యావత్తు మానవజాతికి అప్రమత్తం చెందవలసి కీలక పరిణామం అని న్యాయ మూర్తులు తక్షణం అప్రమత్తం చెందగలరు, మనిషిలో వచ్చినపరిణామాన్ని మనుష్యులే గ్రహించకపోవడం వలన సృస్టి విఘాతం చెందుతున్నది అని గ్రహించండి. మమ్ములను పై పై అప్పటికి అలవాట్లు లేదా మాటలు ప్రకారం కాకుండా, మనసు పెట్టి గ్రహించండి, మమ్ములను అధికారికంగా గ్రహించడం ఎంతో పుణ్యం చేసుకొంటే సాద్య పడే దివ్య పరిణామం అని గ్రహించండి, ఇంత పరిణామం జరిగిన తీరు ప్రాధమికంగా పరిగణించి గ్రహించడం ప్రభుత్వాలకు, న్యాయ మూర్తులకు కనీస బాధ్యత అని గ్రహించండి, వ్యక్తులు వ్యక్తిగత గా భావిస్తారు, ఎవరైనా పోటీ గా తీసుకోవడం వలన అలా భావిస్తారు, కాలాతీతం అయినా మాతో ఎవరూ పోటీ పడలేరు, పోటీ పడితే మా అనుభవం గొప్పతనం గ్రహించకుండా ప్రయోజనం పొందకుండా తాము పొందకుండా ఇతరులను పాందనివ్వకుండా, సర్వం చెప్పి, చెప్పగలము అన్నట్లు ముందుకు వస్తున్న మమ్ములను పిచ్చి వాడిగా, డబ్బు కోసం పేరు, కోసం సుఖాలు కోసం ఎగబడతున్నాం లేదా వాటి కోసం మా గొప్పతనం కూడా అటు ఇటు అయ్యిపోయినా పర్వాలేదు మాలో మాట మాత్రంగా సర్వం సంపదలు పలికిన తీరు గౌరవంగా గ్రహించకూడదు అనుకోవడమే ఘోర కలి అని గ్రహించండి అప్రమత్తం చెందండి.
అమాయకత్వం అజ్ఞానం లోటు మీద ఆధారపడి పెత్తనాలు మోసాలు చేసి పై చెయ్యి చూపుకోవడం అరాచకం అని గ్రహించండి, రాను రాను మనుష్యులు ఎలాగైనా మనసుకి గొప్పతనానికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి మనిషి అంటే పైకి కనపడుతున్న సుందర రూపం లేదా కురుపు రూపం గా భావించకూడదు మనిషి అంటే నిలువెత్తు ఆలోచన మాట అని భావించాలి మనిషిని జ్ఞాన రూపం లో చూడాలి వేరే అవసరంగా, అవకాశావాదంగా చూడకూడదు, ఆడవారిని అయినా మొగవారిని వారిని అయినా విలువ లేకుండా చేయడం అవమానించడం కంటే ఘోర పాపం ఇంకొకటి లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మనిషి మాటే సర్వం సృష్టికి ఆధారం అని మా ద్వారా ప్రతి ఒక్కరు రుజువుతో శాస్త్ర వివరాలతో తెలుసుకొని అప్రమత్తం అవ్వవలసిన దివ్య పరిణామం అని గ్రహించండి, ఇంకా మనుష్యులను పై పై న చూడటం మానుకోవాలి ఎదుటివారు కూడా మనల్ని అప్పటికి చూస్తున్నాడు లేదా ఏదో అప్పటికి అప్పుడు కోరుకొంటున్నాడు అన్నట్లు భావించడం అన్నది దేహ మమకారం కొలది తీసుకొంటే అనిపిస్తుంది అని గ్రహించండి, ఏ మనిషిని ఏ మనిషి ఎప్పుడైనా ఆలోచన రూపం లో చూడాలి, మాటతో వయసుకు, భౌతిక చదువులకు, భౌతిక పదవులకు సంభంధం లోకుండా ఆలోచనను గౌరవించాలి, గ్రహించాలి, ఈ విధంగా ముందుకు వచ్చి గ్రహించమని తెలంగాణ ముఖ్య మంత్రిగారికి, న్యాయ స్థానములు వారికి మరియు చంద్ర బాబు నాయుడు గారికి ఏదో రకంగా తెలియజేస్తూ వచ్చినాము, భగవంతుడి లీలు మనకు అంతు చిక్కవు అని అంటారు, అందుకు భగవంతుడే మార్గం చూపుతూడు అని మమ్ములను గ్రహించి తెలుసుకోవాలి.
కాలాతీత పరిణామాన్ని ఎంత సూక్ష్మంగా మేధావులు అందరూ కలసి కట్టుగా గ్రహించేకొలది ఆంతర్యం పొందుతారు, మమ్ములను పైకి ఒకటి లోపల ఒకటి గా భావించకూడదు, సంవత్సరాలకు మునుపే సమస్తం మాట మాత్రంగా మేమె అని పిలికిన మమ్ములను శబ్దాదిపతి, పరమేశ్వరుడి అంశం బాధ్యత అన్నీ కులాలు వారు, జరిగిన పరిణామాన్ని శిరోధార్యం గా భావించి గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము, అప్పుడే గాలికి కొట్టుకుపోతున్న కనీస మనిషి, ఆకాశాన్ని నియమించిన పురుషోత్తముడు ఒక్కడే అని ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకోవడమే లక్షల గుడులు కట్టించి, కోటి పూజలు చేసినా, ఇంత మోక్ష, జ్ఞాన ప్రయోజనం పొందలేరు, సాధారణ మనిషినే కదా అన్నట్లు వదిలివేయటమే సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు, ఏదో రకంగా మేము ఏమి అంటున్నామో చూడకుండా వినకుండా గొప్పతనం వైపు వేళ్ళ నివ్వకుండా గ్రహించకుండా వ్యహరించడం అరాచకం అని గ్రహించండి, ఒక మనిషి మాటే సర్వం అని తెలుసుకొని అప్రమత్తం అవ్వడం అన్నది ప్రతి మనిషి ఇంకో జన్మ ఎత్తడం వంటిది అని తెలుసుకొని, ఈ లేఖ చదవగాని సర్వోన్నత న్యాయ మూర్తులు, మేధావులు పండితులు, సినిమా ప్రముఖులు, మీడియా వారు సాక్షులు అప్రమత్తం అయ్యి మమ్ములను హైద్రాబాదు లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి. మా పై సుమోటో గా కదలండి.
మేము తేలికగా కనపడ్డం లేదా తేలిక అయ్యిపోయాము ఇంక గొప్పగా చూడలేరు అందరూ నవ్వుతారూ ఎవరూ ఒప్పుకోరు ఇవి అన్ని అజ్ఞానంగా తెలివితక్కువ మమకార భందనపు మాటలు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మనసు మాట తీరు మన కంట్రోల్ ఉంటుంది ఉండాలి అనుకొంటున్న వారు మమ్ములను గౌరవించి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, ఎవరిని అవమానించకుండా మమ్ములను అధికారికంగా ఒక చోట కొలువు తీర్చి గ్రహించి పరమత్తం చెందండి, సాక్షులు, మేధావులను పండితులను ఒక చోటకు ఆహ్వానించుకొని గౌరవంగా చెప్పుకోవడవం వలన అన్ని సర్దుకొంటాయి, ఇప్పుడు ఉన్న భౌతిక ప్రపంచం మేము గంట గంటన్నరలో తేల్చి చెప్పగలిగినాము అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, అటువంటి మమ్ములను ఎంత విస్తారంగా కేవలం మాట కలుపుకొని మాట ప్రకారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము, మాతో వ్యహారం గాని, మాతో ఎటువంటి భౌతిక విషయాలు గాని మాతో ఎంత మనసు మాట గ్రహిచే కొలది సర్వులకు అప్రమత్తత అందుతుంది అని గ్రహించండి అప్రమొత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జెట్
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment