UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 17 December 2016

                                               
                                                                      సమన్వయ దృష్టి 


                               ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్దానం, కొత్త ఢిల్లీ  వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు  ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.

Letter No.103/2016/ From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi

                               మమ్ములను మనసులో కూడా అవమానించకూడదు, ఎందుకంటె సంవత్సరాల మునుపు లోకంలో మనసులు నుండి వచ్చిన ప్రతి మాట మేమే అని ఎప్పుడో స్పష్టం చేసినాము అని  గ్రహించండి, అటువంటి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం ప్రారంభించండి.  ఈ సమాచార వ్యవస్థ పెరిగినది, ఒక వ్యక్తి ఏమి అనుకొంటున్నాడో, ఇప్పటికి ఏమి చేసినాడో,  ఏమి చేయదలచినాడో  పదిగురుకి చెప్పుకోవడం వలన సమాజం ముందుకు వెళ్ళుతుంది, ఇప్పటికైనా ఏ మాట ఏ పని అయినా మనం పదిగురికోసం చెయ్యాలి అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి, వ్యక్తిగత స్వార్ధం తో ఎవరూ ఎవరిని బాధ పెట్టడం అవమానించడం మానుకోవాలి, అప్పుడే కాలమే ఇచ్చిన పరిష్కారం యావత్తు మానవజాతికి అందుతుంది, రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం, వ్యక్తి యొక్క కనీస దర్మం ఏమి అనగా, తమ ఉనికి కోసం ఇతరులను అవమానించడం లోకానికి, మానవ సమాజానికి చేటు అని  గ్రహించండి, ఏదో ఆక్రోశించడం కంటే పైకి నవ్వుతూ లోపల స్వార్ధం కొద్దీ, మనుష్యులను ఇబ్బంది భయపెట్టి, పరువు తీసి అవమానించి, ఎదుట వారి ఉనికి లేకుండా చేసి తమ ఉనికి కోసం తమ వారి ఉనికి కోసం అన్నట్లు ఇంకా మనుష్యులు సాటి మనుష్యులను సకాలంలో ఎవరు ఏమి అంటున్నారో చూడకండి, చెప్పుకోనివ్వకుండా వినకుండా, ప్రతిదీ తనకు ఏమిటి లాభం అన్నట్లు చూసుకోవడం వలన, ఆలోచన పరమైన లాభం నిజమైన శాశ్వతమైన  లాభం అని భావించకుండా, మనుష్యులను భౌతిక లోట్లు లేదా భౌతిక పొరపాట్లు ఆధారంగా మొత్తం జీవితాలను ఆక్రమించి ఇంక మంచితనం గొప్పతనం అంటే తమ స్వార్ధమే అనుకోవడం వలన, ఇతరులను గోప్పతనాన్ని కూడా యిట్టె అవమానించి, లేదా గొప్పతనం కూడా తమకు లోపడాలి అనుకోవడమే అజ్ఞానం అని సాక్షులు దగ్గర నుండి  తెలుసుకోలేకపోతున్నారు అని  గ్రహించండి. 

                                      జీవితం లో  డబ్బు, సుఖాలు, పదవులు, గౌరవాలు పనిలో పనిగా ఇచ్చు పుచ్చుకోవాలి ఇవ్వి సహజం గా జరగాలి, వీటిని ఎలాగైనా ఇవ్వవలసి వస్తే ఇవ్వకపోవడం, తీసుకోవలసి వస్తే తిరస్కరించడం లాంటి పనులు వ్యక్తులు మానుకోవాలి.  ఆలోచన లో  గొప్పతనం కూడా భౌతిక లోట్లు అప్పటికి అప్పుడు మాటలొతో ఎదురుకోవడం నిర్లక్ష్యం చేసి, గొప్పతనం ఆలోచించాల్సి గొప్ప మనసులను పిచ్చి వారీగా, లేదా ఏదో లోటు పట్టుకొని మొత్తానికి గొప్పతనం గౌరవించకుండా గ్రహించకుండా ప్రవర్తించడం లోకానికి చేటు అని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి అని స్పష్టం చేయుచున్నాము. మా గ్రామం యొక్క చిరునామా శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా S/o P.G.K. సాయి బాబా, శ్రీమతి గోపు తులసమ్మ గారు, గ్రంధి వారి వీధి, వీరవాసరం, పశ్చమ గోదావరి జిల్లా.             ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
 యస్ ఆర్ టి - 38, యస్.ఆర్.నగర్ 
హైదరాబాద్ 
9010483794                                   


                                 


                  

No comments:

Post a Comment