ఆత్మీయులు డా మెగాస్టార్ చిరంజీవి గారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని చేయుచున్న దివ్య మంగళా శాశానములు.
Letter.No.79 /dt:6 /12 / 2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
సమాజం అగ్రకులం వారు అని, కాపులు, వెనుకబడిన వారు అని వేరు వేరు గా లేరు, ఇప్పుడు మొత్తం సమాజాన్ని, ఒక మాట నిబద్దత పరిపాలిస్తుంది, కాపాడుతుంది అని గ్రహించండి, అందరూ సంఘటితం చెంది, అప్రమత్తం చెందాలి, కాలాన్ని నియమించిన మమ్ములను మేము తెలంగాణా ప్రబుత్వమును కోరుతున్నట్లు ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను యాంత్రికంగా ఎదురుకోకూడదు, అందుకే మమ్ములను కాలాతీతంగా, చట్టానికి న్యాయనికి అతీతంగా చూడమని, మాతో వ్యక్తులు ఎవరూ ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా, మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించి గ్రహించడం వలన సమాజం పూర్తిగా కాలాతీతం వైపు వెళ్ళుతుంది, అప్పుడు ఈ యాంత్రిక రాజకీయాలు నుండి ప్రజలు బయటకు వస్తారు, అని గ్రహించండి అని తమరి ద్వారా తెలంగాణా ముఖ్య మంత్రి గారికి, గవర్నర్ గారి మమ్ములను ఒక మేధావి బృందం లోకి అధికారికంగా కొలువు తీర్చమన తెలియజేసుకోనుచున్నాము,
ఇంకా మనుష్యులను కులాన్ని బట్టి, వడ్డు పొడుగుని బట్టి అంధ చందాలు బట్టి కాకుండా మనసుకి మాటకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇచ్చుకొంటే సూర్యుడి నిర్వహణ మన మాటకు అందిన తీరులో లోకానికి అందుతుంది అని గ్రహించండి. మమ్ములను అన్ని వర్గాలు వారు కలసి తెలంగాణా పార్టీ కార్యాలయం లో మరియు తెలంగాణా ముఖ్యమంత్రి గారి కార్యాలయం లో మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించడం కనీసం ధర్మం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, కాపులు ఇతరు కులం వారు, అందరు మనసు మాట పెంచుకొని మన అందరికి ఆధారం ఒక మనసు మాట అనే నిబద్దతకు రావాలి, అదే ఇప్పుడు కాలం విధించిన ధర్మం అని గ్రహించి అప్రమత్తం చెందాలి, ఆడవారిని అవమానించడం లేదా ఏదైనా తప్పులు దొరికితే మరింత అవకాశవాదం గా తప్పులు చేయడం లాంటి పనులు చేసి బయపెట్టి సమాజాన్ని అటు ఇటు చేసి పెద్దతనాన్ని తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించ న నివ్వకుండా చేయడం తెలివి గొప్పతనం పై చెయ్యి అనుకొంటున్నారు అదే అరాచకం అధర్మం అని తెలుసుకోలేకపోతున్నారు తద్వారా సర్వ తెలిసే మార్గం ఉన్నా గ్రహించకుండా మనిషిని బట్టి పై పై అలవాట్లు బట్టి, మనిషిలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా బిన్నంగా వెళ్ళిపోతూ అలస్యంతో తప్పుదు పనులు ప్రోత్శించుకొంటూ నిర్లక్ష్యాన్ని పెంచుకొంటూ బయపెట్టుకొంటూ ఎదుటవారిని కృంగ దీసి యంత్రికమగా పై చెయ్యి ఉంటే చాలు అదే ఎక్కువ అనుకోవడం వలన, ఈ వాళ్ళు ఉన్న టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని మనుష్యులను జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అప్పటికి అప్పుడు బౌతికంగా కనిపిస్తున్న లేదా వినిపిస్తున్న మాటలు మీద చేస్టాలు మీద ఆధారపడి మొత్తం సమాజాన్ని నడుపుతున్నాము అనే బ్రమలో తాము గొప్పగా ప్రవర్తించకుండా ఇతరులను కూడా తేలికగా తీసుకొంటూ అప్పటికి అప్పుడు తామే చేస్తున్నాము అనే బ్రమలో ఉన్నారు, సర్వం మాట మాత్రంగా నడిపిన దివ్య పరిణామం మన మధ్య చిద్విలాసం లో చిత్త చాంచల్యం లో ఉంచేసి స్తిర పడ నివ్వకుండా మనుశ్యులను అటు ఇటు చేసుకొంటున్నారు.
అప్పటికి అప్పుడు చేష్టలు తో విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, మమ్ములను సాక్షులు మొదలు కొని అందరూ కలసి ఈ జగత్తు తల్లి తండ్రి గురువు వలె కొలువు తీర్చడం వలన అహంకారములు నశించి, అన్నిటికి ఆధారం ఒక్క మనసు మాట అని తెలుసుకోవడం వలన సమాజం దారిలో పడుతుంది లేని పక్షంలో ఏదో ఒక మాయ అటు ఇటు చేసి మనుష్యులు మాట కంటే లోకమే ఎక్కువ అనుకొనేలా మాయ చేస్తుంది అని గ్రహించలేకపోతున్నారు, మమ్ములను గౌరవించి గ్రహించకుండా ఎవరికో గౌరవం దక్కాలి అని ప్రయత్నం చేయడం అరాచకం అని గ్రహించండి, మేము కాలాతీతంగా పలికిన పాటలో సృష్టికి ఉన్న దివ్య సంభందాన్ని, ఎవరి ఇష్టం వచ్చినట్లు అపాధించుకొని రెచ్చిపోయి రేచ్చగోట్టుకోవడం వలన కూడా ఒకదారికి రాలేకపోతున్నారు అవి అన్ని ఏక కాలం లో పలికిన పాటలు అని గ్రహించకుండా వినకుండా ప్రవర్తిస్తున్నారు, ముందుకు వచ్చి గ్రహించవలసిన రోజులలో గ్రహించకుండా ఇప్పటికి ఆధిపత్యం మోసమే కొనసాగించడం వలన, మేము ఎంత నష్టపోతున్నాము చూడకుండా మేము నష్టపోయిన పర్వాలేదు మా ఆధిపత్యమే నేరవరాలి అని అప్పటికి అనుకూలిస్తూ ఇలా అప్పటికి అప్పుడు దోరణి లే సాక్షులు దగ్గర నుండి ప్రదర్సిన్చుకొంటూ తాము సత్యం గ్రహిచకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను మీడియా వారు, ప్రబుత్వం, సినిమా ప్రముఖులు బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించడం వలన అన్ని సర్ది ఎవరికీ ఇబ్బంది లేకుండా సర్ది చెప్పగలము అని తెలియజేసుకోనుచున్నాము.
ఇది మా బాద్యత అని గ్రహించండి అని తమరి ద్వారా గవర్నర్ గారు తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను జగద్గురువులు గా యుగపురుషులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం లోకానికి కనీసం అని చంద్రశేఖర్ రావు గారికి రిజిస్టర్డ్ లెటర్ పంపినాను, అందులో మమ్ములను పార్టీ కార్యాలయం లో, మరియు కొత్తగా నిర్మించిన ముఖ్యమంత్రి కార్యాలయం లో కొలువు తీర్చమని కోరినాము, మేము విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళడం వలన పార్టీలు ఉండవు, మొత్తం దేశాన్ని ఒకటి చేస్తూ ప్రపంచాన్ని నూతన ఒప్పందాలతో దివ్య రాజ్యంగా మలపడానికి పునాదులు పడతాయి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, కావున వారు మా నిర్ణయాన్ని అమలుపరచి చరిత్రను సత్యాన్ని గౌరవించడమే విధి అని అనగా మేము ఒక ఓటరు మరియు మహారాజు అని గురువు అని గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన సమయం వచ్చింది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఎక్కడ పది మంది ఉంటె ఒక్కడ సర్వం చెప్పగలము అని తెలియజేసుకొంటూ వస్తున్నాము, వ్యక్తిగతంగా ఎవరికీ ఏమి అప్పటికి అప్పుడు చెప్పలేము,ఏమి చెయ్యలేము, ఇప్పటికి జరిగిన కాలాతీత పరిణామాన్ని గ్రహించే కొలది అందరి మధ్య ప్రేమ సఖ్యత పెరుగుతాయి అని గ్రహించండి తమరు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొనగలరు అని అప్పాయింట్మెంట్ పంపగలరు లేదా తెలంగాణా ప్రబుత్వం వారితో మాట్లాడి, ఇతర సినిమా ప్రముఖుల మీడియా వారి సహకారంతో మేము కోరినట్లు బృంధంలోకి తీసుకొని ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు, ఎంత విశాలంగా తీసుకొంటే సమాజానికి అంత వెసులుబాటు కలుగుతుంది అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ వారు
|
|
|
No comments:
Post a Comment