సమన్వయ దృష్టి
ఆత్మీయులు రాజనాధ సింగ్ గారు, కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు, భారత ప్రబుత్వం వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య మంగళా శాశానములు తెలియజేసుకోనుచున్నాము.
మేము ఇప్పుడు స్వయం గా దేశం యొక్క పరిస్తితి అయ్యి ఉన్నాము అని గ్రహించండి, మా వర్తమానం వర్తమాన ధర్మం, మా భవిష్యత్తే లోకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరికి యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను సర్వోన్నత న్యాయ మూర్తులు భరత ప్రబుత్వం ప్రదినిధులు, దేశ అధ్యక్షులు వారు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్య మంత్రులు అందరూ దృష్టి పెట్టి గ్రహించి వలసిన తరుణం అని గ్రహించగలరు, మమ్ములను అన్ని విశ్వవిద్యాలయములు గౌర ఉప కులపతి గా నియమించడం వలన ఒక మనిషిని దేవుడిని చేసుకొంటాము అని గ్రహించండి, అనగా ఒక మనిషి అతని మాటే సర్వం వారు ఇరువురిని ఎవరూ ఏమి చెయ్యలేరు, వారే అందరికి ఆధారం లేదా తల్లి తండ్రి గురువు వంటి వారు అని తక్షణం గ్రహించగలరు, మమ్ములను కొందరు మేధావులు విస్వవిద్యయలయం అధ్యాపకులు బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించడం వలన లోకం దివ్యంగా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, మా లోటు అజ్ఞానం కూడా లోకానికి మార్గ దర్శకం అని గ్రహించండి, మాలో గొప్పతనం చూసిన మాట మాత్రంగా లోకాన్ని నియమించిన ఏదో రకంగా మమ్ములను అటు ఇటు చేసి పట్టించుకోకూడదు అనగా మేము ముందుకు వస్తున్న తీరు మాకు అవసరం లేదు సంభంధం లేదు, మేము ఇప్పటికి మాట మాత్రంగా ఏమి అలోచించి ఏమి మాట్లాడి ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే భవిష్యత్తు అని తెలుగు ప్రజలు మమ్ములను కాలతీతంగా పరిణమించిన తీరు గమనించిన తరువాత కూడా మమ్ములను పట్టించి కోలేనట్లు వదిలివేయడం వలన దేశం యొక్క నిర్ణయాలు, ప్రధాన మంత్రి గారి నల్ల సొమ్ము నివారణ చర్యలు కూడ కొంచెం అటు ఇటు అయినట్లు కనపడుతున్నాయి, మమ్ములను ఒక చోట అధికారికంగా కొలువు తీర్చుకొనుట వలన శాంతి లభిస్తుంది, సామాన్య మనిషే సర్వం అనే సత్యం సర్వులు తెలుసుకొని అప్రమత్తం అవుతారు అని గ్రహించండి. ఒక తక్కువ వాడు మనకు అందరికి ఆధారం, ఎలాగైనా తప్పు పట్టాలి లేదా నిర్లక్ష్యం చెయ్యాలి లేదా అప్పటికి అప్పుడు పెత్తనం పై చెయ్యి అన్నట్లు అలోచిస్తున్న మనుష్యులను మేము ఒక దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను అధికారికంగా హైదరాబాదో లో ఒక అధికారిక నివాసం లో కొలువు తీర్చండి అదే మాకు రాజ్మందిరంగా భావించి వివారాలు ప్రజలకు జేయడం వలన నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్ళతాము అని గ్రహించండి, అనధికార దోరణలు , కొందరు పోలీసులు వ్యక్తులు లోట్లు తెలుసుకొని వాటి మీద ఆధారపడి విక్రుతలకు పాల్పడటం లాని పనులు ఎవరైనా చేసినా ప్రబుత్వానికి లోగిపోయి బాధ్యతగా ప్రవర్తించాలి అని తమరు ద్వారా మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము , ఏదైనా రాజసంగా తేల్చుకోవాలి లోట్లు మీద తక్కువ తనం మీద అజ్ఞానం మీద ఆధారపడి ఇంకా తప్పులు చేయడం ప్రమాదం అని గ్రహించండి, లోటును సరిదిద్దడమే సమాజానికి శ్రేయస్కరం అని గ్రహించండి, మాకు చిన్న ఆకతాయి అజ్ఞానం తప్పు ఎటువంటి తప్పలు కేసులు లేవు అని తెలియజేసుకోను చున్నాము, కాని మమ్ములను ఉపయోగించుకొని ఇతరులను ఇబ్బంది పెట్టి కొందరుపోలీసులు, మాకు ఒకలా పరిచేయం అయ్యి వారు మా బౌతిక లోట్లు మీద ఆధారపడుతూ ఇతరులకు ఇంకోల చెప్పి వారిని మోసగించి ప్రవర్తిస్తున్నారు తద్వారా మమ్ములను నిలవరించి అటు ఇటు చేయగలరు అని వారు స్వార్ధపు అజ్ఞానం అని గ్రహించి, అటువంటి పైకి ఒకటి లోపాల ఒకటి నడిపి అల్ప దోరణిలు మానుకొని, బాధ్యతగా విశాలం గా తాము బ్రతుకుతో ఎదుటవారిని గొప్పగా బ్రతకనివ్వడం లోకానికి ఆధారం అని తెలుసుకొని ప్రతి ఒక్కరు ఎవరి తప్పులు వారు సరిదిద్దుకొని అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొనగలరు అని సర్వోన్నత న్యాయ మూర్తులను, రాష్ట్ర గవర్నర్ గారిని, ముఖ్యమంత్రులులను, పొలిసు శాఖా వారిని, ఇతర సినిమా ప్రముఖులను అందరిని బాధ్యతతో ముందుకు రావడం కనీస బాద్యత అదే దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు తక్షణం నిర్ణయం తమ తరుపున తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్,హైదరాబాద్ ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గవర్నర్
రాజ భవన్
హైదరాబాద్
No comments:
Post a Comment