
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Thursday, 31 December 2015
Wednesday, 30 December 2015
India's Poorest Chief MInister - Mr Manik Sarkar
He has been elected consecutively for fourth terms as Chief Minister of Tripura. First some facts about this great person.
1. He is the poorest but Purest Chief Minister of India.
2. He has been elected as chief minister consecutively for fourth term.
3. He doesn’t own a home.
4. His bank balance is Rs. 6500/-
5. He donates all his salary to CPI (M), and party gives him sustenance allowance of Rs 5000/- month.
6. His wife never uses official vehicle and can very easily be seen on Rickshaw in Agartala.
7. Even his worst opponents admit that Manik Sarkar is an impeccably honest man, certainly a rare variety among politicians today.
Now, compare these with other chief ministers or politicians, who have assets worth crores of rupees!
Apart from honesty, Mr Manik Sarkar has been impetuous for the development of the state which includes better connectivity and development of IT sector in state. He was also responsible for bringing the concept of public-private partnership and invigorated private intervention, particularly in the IT sector.
I think he demands nothing from us but some respect and a little bit recognition. So Please LIKE & SHARE.
కమ్యూనిటీ పోలీసింగ్ * సమాజంలో మీరు లా అండ్ ఆర్డర్కు సహకరించాలనుకున్నా, పోలీసులకు అన్ని విధాలా సహకరించాలనుకున్నా కమ్యూనిటీ పోలీసింగ్ ఆప్షన్లో రిజిష్టర్ కావొచ్చు.
Namasthe Hyderabad
రిపోర్ట్ వైలేషన్ టూ పోలీస్...
* ఇక్కడ మీరు మీ ఫిర్యాదును ఫొటోలు, వీడియో రూపంలో పంపవచ్చు.
* మీరున్న ప్రాంతం, దాని వివరాలు క్లుప్తంగా ఇక్కడ అందించి ఫిర్యాదు చేయవచ్చు.
మీరు ఆపదలో ఉన్నారా?.. మీ కళ్లముందే అన్యాయం జరుగుతుందా?.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉందా?.. ఇదివరకటిలా పోలీస్ స్టేషన్కు వెళ్లి సమయం వృథా చేసుకోనవసరం లేదు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో మీ ఫిర్యాదును నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. డ్యూటీలో ఉన్న పోలీసూ నిర్లక్ష్యం చేసినా ఒక్క క్లిక్ చాలు.
ఇందుకోసం ‘హాక్ ఐ’ పేరిట హైదరాబాద్ పోలీస్ ఐటీ సెల్ డిపార్ట్మెంట్ సరికొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఎలా ఉపయోగించాలి?, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీ కోసం...
కావాల్సింది ఏమిటి?..
* ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ డేటా సౌకర్యం ఉండాలి. అప్పుడు ‘హాక్ ఐ’ అప్లికేషన్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
* ఇందుకోసం మీరు ప్లే గూగూల్.కామ్లో సెర్చ్ చేయవచ్చు.
* ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ డేటా సౌకర్యం ఉండాలి. అప్పుడు ‘హాక్ ఐ’ అప్లికేషన్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
* ఇందుకోసం మీరు ప్లే గూగూల్.కామ్లో సెర్చ్ చేయవచ్చు.
Hawk Eye - Hyderabad Police by IT Cell Hyderabad Police:
IPhone & Apple Devises:
https://appsto.re/us/Polp5.i
https://appsto.re/us/Polp5.i
* http://www.hyderabadpolice.gov.in/Default.htm ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
* కుడి వైపున ఉన్న ‘హాక్ ఐ’ సింబల్పై క్లిక్ చేయండి. విండోలో కనిపిస్తున్న ‘ఇన్స్టాల్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే యాప్ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ యాక్టివేట్ చేయాలంటే లాగిన్ కావాలి. లాగిన్ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటోది లాగిన్ విత్ ఫేస్బుక్, రెండోది లాగిన్ విత్ ఎప్పిర్ విండో.
* స్క్రీన్పై ఉన్న ఆప్షన్ లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
* కుడి వైపున ఉన్న ‘హాక్ ఐ’ సింబల్పై క్లిక్ చేయండి. విండోలో కనిపిస్తున్న ‘ఇన్స్టాల్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే యాప్ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ యాక్టివేట్ చేయాలంటే లాగిన్ కావాలి. లాగిన్ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటోది లాగిన్ విత్ ఫేస్బుక్, రెండోది లాగిన్ విత్ ఎప్పిర్ విండో.
* స్క్రీన్పై ఉన్న ఆప్షన్ లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
రిపోర్ట్ వైలేషన్ టూ పోలీస్...
* ఇక్కడ మీరు మీ ఫిర్యాదును ఫొటోలు, వీడియో రూపంలో పంపవచ్చు.
* మీరున్న ప్రాంతం, దాని వివరాలు క్లుప్తంగా ఇక్కడ అందించి ఫిర్యాదు చేయవచ్చు.
ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్
* మహిళలు ప్రయాణించే సమయంలో ఇది రక్షణగా ఉంటుంది.
* ఆటోలు, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని వాడవచ్చు.
* ముందుగా మీరు ఎక్కే వాహనం ఫొటోను క్యాప్చర్ చేయాలి.
* ఈ ఆప్షన్లో.. ఎక్కడ ఎక్కుతున్నది, వాహనం ఏది, దాని నంబరు, ఎక్కడికి వెళ్తున్నారు... అనే వివరాలు పొందుపర్చాలి.
* ప్రమాదం జరిగితేనేకాకుండా ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురైనా దీన్ని ఉపయోగించవచ్చు.
* మహిళలు ప్రయాణించే సమయంలో ఇది రక్షణగా ఉంటుంది.
* ఆటోలు, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని వాడవచ్చు.
* ముందుగా మీరు ఎక్కే వాహనం ఫొటోను క్యాప్చర్ చేయాలి.
* ఈ ఆప్షన్లో.. ఎక్కడ ఎక్కుతున్నది, వాహనం ఏది, దాని నంబరు, ఎక్కడికి వెళ్తున్నారు... అనే వివరాలు పొందుపర్చాలి.
* ప్రమాదం జరిగితేనేకాకుండా ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురైనా దీన్ని ఉపయోగించవచ్చు.
ఎస్ఓఎస్ (ఎమర్జెన్సీ బటన్)
* ఈ ఆప్షన్లో మీ పేరు, ఫోన్ నంబరు, అత్యవసర సమాచారాన్ని టైప్ చేయాలి.
* తరువాత మీరు అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలనుకుంటున్నారో వారి ఫోన్నంబరును ఎంటర్చేసి సెండ్ చేయాలి.
* ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అవుతుంది.
* అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ బటన్ నొక్కితే ఆ సమాచారం మీరు అనుకున్నవారికి చేరుతుంది.
* ఈ ఆప్షన్లో మీ పేరు, ఫోన్ నంబరు, అత్యవసర సమాచారాన్ని టైప్ చేయాలి.
* తరువాత మీరు అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలనుకుంటున్నారో వారి ఫోన్నంబరును ఎంటర్చేసి సెండ్ చేయాలి.
* ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అవుతుంది.
* అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ బటన్ నొక్కితే ఆ సమాచారం మీరు అనుకున్నవారికి చేరుతుంది.
కమ్యూనిటీ పోలీసింగ్
* సమాజంలో మీరు లా అండ్ ఆర్డర్కు సహకరించాలనుకున్నా, పోలీసులకు అన్ని విధాలా సహకరించాలనుకున్నా కమ్యూనిటీ పోలీసింగ్ ఆప్షన్లో రిజిష్టర్ కావొచ్చు.
* ఇక్కడ మీరు.. పేరు, చిరునామా, ఈ-మెయిల్, ఫోన్ నంబరు, మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ తదితర వివరాలు ఇవ్వాలి.
* ఇక్కడ మీరు పోలీసుల నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ న్యూస్ కావాలంటే అది సెలక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.
* సమాజంలో మీరు లా అండ్ ఆర్డర్కు సహకరించాలనుకున్నా, పోలీసులకు అన్ని విధాలా సహకరించాలనుకున్నా కమ్యూనిటీ పోలీసింగ్ ఆప్షన్లో రిజిష్టర్ కావొచ్చు.
* ఇక్కడ మీరు.. పేరు, చిరునామా, ఈ-మెయిల్, ఫోన్ నంబరు, మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ తదితర వివరాలు ఇవ్వాలి.
* ఇక్కడ మీరు పోలీసుల నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ న్యూస్ కావాలంటే అది సెలక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.
ఎమర్జెన్సీ కాంటాక్ట్స్
*ఇక్కడ మీరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల వివరాలు పొందవచ్చు.
* ఈ ఆప్షన్లో మీకు అన్ని పోలీస్ స్టేషన్ల పేర్లు కనిపిస్తాయి.
* మీకు కావాల్సిన పోలీస్ స్టేషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* అప్పుడు మీకు సంబంధిత పోలీస్ స్టేషన్ చిరునామా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంబర్, ఏసీపీ, కంట్రోల్ రూమ్ తదితర ఇతర అధికారుల ఫోన్ నంబర్లు కనిపిస్తాయి.
*ఇక్కడ మీరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల వివరాలు పొందవచ్చు.
* ఈ ఆప్షన్లో మీకు అన్ని పోలీస్ స్టేషన్ల పేర్లు కనిపిస్తాయి.
* మీకు కావాల్సిన పోలీస్ స్టేషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* అప్పుడు మీకు సంబంధిత పోలీస్ స్టేషన్ చిరునామా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంబర్, ఏసీపీ, కంట్రోల్ రూమ్ తదితర ఇతర అధికారుల ఫోన్ నంబర్లు కనిపిస్తాయి.
ఎస్ఓఎస్ ప్రాధాన్యత
* దీన్ని క్రియేట్ చేసిన తరువాత మీ స్క్రీన్పై ఎస్ఓఎస్ బటన్ కనిపిస్తుంది.
* అత్యవసర సమయంలో ఈ బటన్ నొక్కితే ఇదివరకు మీరు నమోదు చేసిన ఐదుగురితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్కు, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుంది.
* దీన్ని క్రియేట్ చేసిన తరువాత మీ స్క్రీన్పై ఎస్ఓఎస్ బటన్ కనిపిస్తుంది.
* అత్యవసర సమయంలో ఈ బటన్ నొక్కితే ఇదివరకు మీరు నమోదు చేసిన ఐదుగురితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్కు, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుంది.
మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?
ఉరితాడూ ఈ ముడి నువ్వయినా విప్పవూ?
+++++++++++++++++++++++++
అయ్యా రంగనాథ్ గారూ..
మీకు నేను తెలీదు, కానీ నాకు మీరు తెలుసు! నాలాంటి చాలా మందికి మీరు తెలుసు! యిప్పుడయితే అందరికీ మీరు తెలుసు! హీరోగా కాదు, విలన్ గా కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అస్సలే కాదు, టీవీ ఆర్టిస్టుగా అంతకన్నా కాదు. కవిగా కాదు. నాటక కర్తగా కాదు. టెన్నీసు క్రీడా కారుడిగా కూడా కాదు. అరవై ఆరేళ్ళ వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకున్న.. సారీ రంగనాథ్ ని హత్య చేసిన రంగనాథ్ గా మాత్రమే తెలుసు! లోకం మీ మూడొందల సినిమాల్ని మర్చిపోయింది! అందమయిన ఆరడుగుల యెత్తయిన మిమ్మల్ని మర్చిపోయింది! అనుభూతినిచ్చే మీ కవిత్వాన్నీ మర్చిపోయింది! మిమ్మల్ని మీరు హత్య చేసుకున్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంది! పెట్టుకుంటుంది! ఇక మీదట యెప్పుడూ మీ కథ.. జీవితాన్ని మీరు ముగించిన చోట మాత్రమే ఆరంభిస్తుంది!
మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?
+++++++++
మీ సహచరి నిర్మల చైతన్య కుమారి నుంచి మీరు యేమి నేర్చుకున్నారు? మీ ఆవిడ మేడ మీది నుండి కింద పడిపోయారు. నడుం విరిగింది. కాళ్ళు చచ్చు బడిపోయాయి. పద్నాలుగేళ్ళు పడకకే పరిమితమయిపోయారు! జీవితమన్నాక పడడం లేవడం సహజమనుకున్నారు. తప్పితే ఈ జీవచ్చవం లాంటి బతుకెందుకనిగాని, బరువెందుకనిగాని ఆవిడ అనుకోలేదు. అనుకుంటే ఆమెకు మృత్యువు పెద్ద దూరం కాదు. దేవుడు పిలిచినప్పుడే వెళ్లాలని అనుకుంది. తప్పితే మీలా తొందర పడలేదు. పడివుంటే మీకు మీ భార్యపట్ల వున్న బాధ్యత యెంతో నిరూపించుకొనే అవకాశమే లేదు! ఆబాధ్యతలకు మారు రూపు మీరు!!
-- మీ మిత్రుడు నందా ఎయిర్ ఫోర్సుకు వెళ్లిపోయాడని- మీరు వంటరి వాణ్ణి అయిపోయానని- ఆత్మహత్య చేసుకుందామని అనుకొని- రైలు కింద పడదామని పట్టాల ముందు కూర్చుని- తిరుపతి నుండి వచ్చే 156 ఆలస్యమైందని- అప్పుడు అమ్మా అమ్మ కోరికా గుర్తొచ్చి లేచొచ్చేసారని చెప్పుకున్నారే.. మరి రైలు రైట్ టైంకు వస్తే యేమయ్యేది? అమ్మ కోరిక తీరేదా? మళ్ళీ నందా కలిసేవాడా? మీ ఆలోచన ఆలస్యం కాలేదు! మీరు మిగిలారు! మీ కవిత్వమూ సినిమాలు మాకు మిగిలాయి! మీ పెద్ద కుటుంబం మీరు లేకపోతే యేమయ్యేది? మీ పాత్రలో మీరే వుండాలి! మీ పాత్ర మీరే పోషించాలి!
హీరో పాత్రే అనుకుంటే అరవై సినిమాల దగ్గర ఆగిపోయేవారు కాదా? అందరూ హీరోలయితే విలన్లెవరు? మిగతా క్యారెక్టర్లు యెవరు పోషిస్తారు? మిమ్మల్ని మెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆఖరిదాక హీరోగానే వున్నాడా? రేపు మహేష్ బాబు అయినా రాంచరణ్ అయినా అంకుల్ వేషమో తాతయ్య వేషమో వెయ్యక తప్పుతుందా? మనకు విలనుగా వచ్చి హీరోలు అయినవాళ్ళున్నారు. హీరోగా వచ్చి విలన్లు అయినవాళ్ళున్నారు. మీ తొలి విలన్ పాత్ర ‘గువ్వల జంట’ బాగా ఆడలేదని మిమ్మల్ని మళ్ళీ హీరోగా చూసారా? పంతోమ్మిదేళ్ళపాటు విలనుగా మీకు ఆయస్సు యెందుకు పోసారు?
అంచేత యెప్పటికి ఆపాత్రే! పాత్రకు న్యాయం చెయ్యడంలో మీ లోపలి హీరో పాత్రకు పాత్ర వుంది! మీలోపలి హీరో పాత్రని మీరు నిలబెట్టుకుంటూ వచ్చారు! మీలోపలి హీరో పాత్రని మీరు వురితీసి చంపేసి వుంటే మీ మరొక్క పాత్ర బతికే ఛాన్స్ వుoడేది కాదు!
జీవితమంటే జీవించడమంటే హీరోగా మాత్రమే మిగలడం కాదు అని- జీరో దాకా ప్రయాణించడమని- హీరో నువ్వే అనీ- విలనూ నువ్వే అనీ- బాబాయి నువ్వే అనీ- మామయ్యా నువ్వే అనీ- అన్నయ్యా నువ్వే అనీ- తాతయ్యానువ్వే- చివరకు ‘రైల్వే టికెట్ కలెక్టరూ’ నువ్వే- సమస్తమూ సకలమూ నువ్వే అనీ- యిన్నిన్ని పాత్రలు వేసిన నీకు యెవరు చెప్పాలి?!
+++++++++++++++++++++++++
అయ్యా రంగనాథ్ గారూ..
మీకు నేను తెలీదు, కానీ నాకు మీరు తెలుసు! నాలాంటి చాలా మందికి మీరు తెలుసు! యిప్పుడయితే అందరికీ మీరు తెలుసు! హీరోగా కాదు, విలన్ గా కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అస్సలే కాదు, టీవీ ఆర్టిస్టుగా అంతకన్నా కాదు. కవిగా కాదు. నాటక కర్తగా కాదు. టెన్నీసు క్రీడా కారుడిగా కూడా కాదు. అరవై ఆరేళ్ళ వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకున్న.. సారీ రంగనాథ్ ని హత్య చేసిన రంగనాథ్ గా మాత్రమే తెలుసు! లోకం మీ మూడొందల సినిమాల్ని మర్చిపోయింది! అందమయిన ఆరడుగుల యెత్తయిన మిమ్మల్ని మర్చిపోయింది! అనుభూతినిచ్చే మీ కవిత్వాన్నీ మర్చిపోయింది! మిమ్మల్ని మీరు హత్య చేసుకున్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంది! పెట్టుకుంటుంది! ఇక మీదట యెప్పుడూ మీ కథ.. జీవితాన్ని మీరు ముగించిన చోట మాత్రమే ఆరంభిస్తుంది!
మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?
+++++++++
మీ సహచరి నిర్మల చైతన్య కుమారి నుంచి మీరు యేమి నేర్చుకున్నారు? మీ ఆవిడ మేడ మీది నుండి కింద పడిపోయారు. నడుం విరిగింది. కాళ్ళు చచ్చు బడిపోయాయి. పద్నాలుగేళ్ళు పడకకే పరిమితమయిపోయారు! జీవితమన్నాక పడడం లేవడం సహజమనుకున్నారు. తప్పితే ఈ జీవచ్చవం లాంటి బతుకెందుకనిగాని, బరువెందుకనిగాని ఆవిడ అనుకోలేదు. అనుకుంటే ఆమెకు మృత్యువు పెద్ద దూరం కాదు. దేవుడు పిలిచినప్పుడే వెళ్లాలని అనుకుంది. తప్పితే మీలా తొందర పడలేదు. పడివుంటే మీకు మీ భార్యపట్ల వున్న బాధ్యత యెంతో నిరూపించుకొనే అవకాశమే లేదు! ఆబాధ్యతలకు మారు రూపు మీరు!!
-- మీ మిత్రుడు నందా ఎయిర్ ఫోర్సుకు వెళ్లిపోయాడని- మీరు వంటరి వాణ్ణి అయిపోయానని- ఆత్మహత్య చేసుకుందామని అనుకొని- రైలు కింద పడదామని పట్టాల ముందు కూర్చుని- తిరుపతి నుండి వచ్చే 156 ఆలస్యమైందని- అప్పుడు అమ్మా అమ్మ కోరికా గుర్తొచ్చి లేచొచ్చేసారని చెప్పుకున్నారే.. మరి రైలు రైట్ టైంకు వస్తే యేమయ్యేది? అమ్మ కోరిక తీరేదా? మళ్ళీ నందా కలిసేవాడా? మీ ఆలోచన ఆలస్యం కాలేదు! మీరు మిగిలారు! మీ కవిత్వమూ సినిమాలు మాకు మిగిలాయి! మీ పెద్ద కుటుంబం మీరు లేకపోతే యేమయ్యేది? మీ పాత్రలో మీరే వుండాలి! మీ పాత్ర మీరే పోషించాలి!
హీరో పాత్రే అనుకుంటే అరవై సినిమాల దగ్గర ఆగిపోయేవారు కాదా? అందరూ హీరోలయితే విలన్లెవరు? మిగతా క్యారెక్టర్లు యెవరు పోషిస్తారు? మిమ్మల్ని మెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆఖరిదాక హీరోగానే వున్నాడా? రేపు మహేష్ బాబు అయినా రాంచరణ్ అయినా అంకుల్ వేషమో తాతయ్య వేషమో వెయ్యక తప్పుతుందా? మనకు విలనుగా వచ్చి హీరోలు అయినవాళ్ళున్నారు. హీరోగా వచ్చి విలన్లు అయినవాళ్ళున్నారు. మీ తొలి విలన్ పాత్ర ‘గువ్వల జంట’ బాగా ఆడలేదని మిమ్మల్ని మళ్ళీ హీరోగా చూసారా? పంతోమ్మిదేళ్ళపాటు విలనుగా మీకు ఆయస్సు యెందుకు పోసారు?
అంచేత యెప్పటికి ఆపాత్రే! పాత్రకు న్యాయం చెయ్యడంలో మీ లోపలి హీరో పాత్రకు పాత్ర వుంది! మీలోపలి హీరో పాత్రని మీరు నిలబెట్టుకుంటూ వచ్చారు! మీలోపలి హీరో పాత్రని మీరు వురితీసి చంపేసి వుంటే మీ మరొక్క పాత్ర బతికే ఛాన్స్ వుoడేది కాదు!
జీవితమంటే జీవించడమంటే హీరోగా మాత్రమే మిగలడం కాదు అని- జీరో దాకా ప్రయాణించడమని- హీరో నువ్వే అనీ- విలనూ నువ్వే అనీ- బాబాయి నువ్వే అనీ- మామయ్యా నువ్వే అనీ- అన్నయ్యా నువ్వే అనీ- తాతయ్యానువ్వే- చివరకు ‘రైల్వే టికెట్ కలెక్టరూ’ నువ్వే- సమస్తమూ సకలమూ నువ్వే అనీ- యిన్నిన్ని పాత్రలు వేసిన నీకు యెవరు చెప్పాలి?!
ఔను! ఒంటరీ నువ్వే! సమూహమూ నువ్వే!
ఒంటరితనాన్ని ఓర్చుకోలేక పోయావా? మనిషి లోపల తనకు తాను ఒంటరి! వెలుపల ఒంటరి కాదే?!
ఒంటరితనాన్ని ఓర్చుకోలేక పోయావా? మనిషి లోపల తనకు తాను ఒంటరి! వెలుపల ఒంటరి కాదే?!
మందసా మహరాజ్ ఎస్టేట్ లో మీతాతగారు వైద్యులుగదా? ఆ మందసా మహారాజు యిప్పుడు యేo చేస్తుస్తున్నాడు? యింకా రాజుగానే వున్నాడా? లేదే.. ఆ ప్రాంతంలో కొందరు రాజులు పాలు అమ్ముకుంటూ బతుకుతూ వున్నారు తెలుసా? మందసా రాజుగారు కూడా వురిపోసుకు చావలేదు!
ఒంటరినని వాదిస్తారా? యెవరు వొంటరి కాదు? మీ పిల్లలే కాదు, మా పిల్లలూ మా దగ్గర లేరే. రేపు వాళ్ళ పిల్లలూ వాళ్ళ దగ్గర వుండరే!? మనకి మనం దొరకనంత వేగంగా పరిగెత్తుతూ వున్నామే!? మీ మిత్రులూ చుట్టాలూ పక్కాలూ అందరూ ఆ పరుగు పందెంలోనే వున్నారే!?
మీ కవిత్వమూ మీ సినిమాలూ నాటకాలూ క్రీడలూ మీ వొంటరితనం నుండి మిమ్మల్ని విడదియ్యలేకపోయాయా?
నిజమే! ఒంటరితనం జైలే! మనుషుల్ని తోటి మనుషులనుండి వేరు చేస్తే అది జైలే! ఆ జైలు నిర్మాణానికి మీ చుట్టూ వున్న వాళ్ళతో పాటు మీరెందుకు పూనుకున్నారు? ఆ శిక్ష మీకు మేరే యెందుకు వేసుకున్నారు? అలా శిక్షించుకున్న ఉదయకిరణ్ ను మీరేమన్నారు? ‘నాదగ్గరకు వస్తే సంపూర్ణంగా మార్చేసేవాడిని’ అన్నారు కదా? మరి మిమ్మల్ని మీరు యెందుకు మార్చుకోలేక పోయారు? మార్పు యెప్పుడూ మననుంచే కదా మొదలవ్వాలి!
మీ సహచరి చైతన్య కుమారితో ప్రేమ కన్నా బాధ్యత గొప్పది అని మీ వుద్దేశాన్ని ఆమెతో విభేదించి మరీ చెప్పారే! మరి మీ బాధ్యత యిదేనా? సమాజంలో యెందరో బతకడానికి చస్తున్నారే?! అమ్మానాన్నాలేని అనాథలుగా యేతోడూ లేక వొంటరిగా బతుకుతున్నారే?! ఆ ఒంటరి వాళ్లను మీరెందుకు తోడు చేసుకోలేకపోయారు? మీ వొoటరితనాన్ని యెందుకు చేరిపేసుకోలేకపోయారు? మీ చుట్టూ మీరు వొంటరితనపు కంచె వేసుకున్నారెందుకు?
సమూహంలో కలవలేని వాళ్ళ కథ యిలానే ముగుస్తుందని చెప్పడానికా యీ మీ కథ?!
నేను నేనుగా వుండిపోతే మనము కాలేకపోతే యింత శిక్షా?!
వొక్క మాట చివరిగా చెప్పాలి.. సమూహంలోనే వొంటరితనానికి విముక్తి!
యేమైనా యింక యెప్పటికీ మిమ్మల్ని చూడలేమని తలచుకుంటే దుఃఖంగా వుంది!
కన్నీళ్ళతో-
-- బమ్మిడి జగదీశ్వర రావు From Saranga
ఒంటరినని వాదిస్తారా? యెవరు వొంటరి కాదు? మీ పిల్లలే కాదు, మా పిల్లలూ మా దగ్గర లేరే. రేపు వాళ్ళ పిల్లలూ వాళ్ళ దగ్గర వుండరే!? మనకి మనం దొరకనంత వేగంగా పరిగెత్తుతూ వున్నామే!? మీ మిత్రులూ చుట్టాలూ పక్కాలూ అందరూ ఆ పరుగు పందెంలోనే వున్నారే!?
మీ కవిత్వమూ మీ సినిమాలూ నాటకాలూ క్రీడలూ మీ వొంటరితనం నుండి మిమ్మల్ని విడదియ్యలేకపోయాయా?
నిజమే! ఒంటరితనం జైలే! మనుషుల్ని తోటి మనుషులనుండి వేరు చేస్తే అది జైలే! ఆ జైలు నిర్మాణానికి మీ చుట్టూ వున్న వాళ్ళతో పాటు మీరెందుకు పూనుకున్నారు? ఆ శిక్ష మీకు మేరే యెందుకు వేసుకున్నారు? అలా శిక్షించుకున్న ఉదయకిరణ్ ను మీరేమన్నారు? ‘నాదగ్గరకు వస్తే సంపూర్ణంగా మార్చేసేవాడిని’ అన్నారు కదా? మరి మిమ్మల్ని మీరు యెందుకు మార్చుకోలేక పోయారు? మార్పు యెప్పుడూ మననుంచే కదా మొదలవ్వాలి!
మీ సహచరి చైతన్య కుమారితో ప్రేమ కన్నా బాధ్యత గొప్పది అని మీ వుద్దేశాన్ని ఆమెతో విభేదించి మరీ చెప్పారే! మరి మీ బాధ్యత యిదేనా? సమాజంలో యెందరో బతకడానికి చస్తున్నారే?! అమ్మానాన్నాలేని అనాథలుగా యేతోడూ లేక వొంటరిగా బతుకుతున్నారే?! ఆ ఒంటరి వాళ్లను మీరెందుకు తోడు చేసుకోలేకపోయారు? మీ వొoటరితనాన్ని యెందుకు చేరిపేసుకోలేకపోయారు? మీ చుట్టూ మీరు వొంటరితనపు కంచె వేసుకున్నారెందుకు?
సమూహంలో కలవలేని వాళ్ళ కథ యిలానే ముగుస్తుందని చెప్పడానికా యీ మీ కథ?!
నేను నేనుగా వుండిపోతే మనము కాలేకపోతే యింత శిక్షా?!
వొక్క మాట చివరిగా చెప్పాలి.. సమూహంలోనే వొంటరితనానికి విముక్తి!
యేమైనా యింక యెప్పటికీ మిమ్మల్ని చూడలేమని తలచుకుంటే దుఃఖంగా వుంది!
కన్నీళ్ళతో-
-- బమ్మిడి జగదీశ్వర రావు From Saranga
Venkateswara Rao Goteti to తెలుగు యువత మేలుకో..
ఏవిటో అసహనం పెరిగిపోతోంది
*****************************
చిరంజీవి 150 సినిమా ఎప్పుడో
రాహుల్ కాంగ్రెస్ పార్టి అద్యక్షుడెప్పుడవుతాడో
సల్మాన్ ఖాన్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడో
రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడో
కేజ్రివాల్ నిజమెప్పుడు మాట్లాడతాడో
రోజా అసెంబ్లిలో ఎప్పుడు మంచిగా మాట్లాడుతుందో
చంద్రబాబు అమెరికా సింగపూరు అనకుండా ఆంధ్ర గురించి ఎప్పుడాలోచిస్తారో
మోడి ఎప్పుడు భారతదేశంలో వుంటారో
అయోధ్యలో రాముడికి గుడెప్పుడు కడతారో
స్కాములన్నీ కప్పేస్తారా? చెప్పేస్తారా?
స్విస్ బ్యాంక్ డబ్బులొస్తాయా
అర్నాబ్ గోస్వామి అవతలివాడిని మట్లాడనిస్తాడా
తెలుగు రాష్ట్రంలో తెలుగెప్పుడు మాత్లాడతారో
- 2015 సంవత్సరం ఐపోతోంది ఏవి తేలటంలేదు
అసహనం అసహనం smile emoticon
Tuesday, 29 December 2015
తిరుమలలోని శ్రీవారికి ముస్లిమ్ భక్తుని విరాళం రూ.30లక్షలు
తిరుమల, డిసెంబరు 30 : తిరుమలలోని శ్రీవారికి ఓ ముస్లిమ్ భక్తుడు రూ.30 లక్షల రూపాయల విరాళం అందించి వార్తల్లోకి ఎక్కారు. తిరుమల శ్రీవారి భక్తుడైన చెన్నైకు చెందిన అబ్దుల్ ఘనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.30 లక్షలు విలువచేసే లారీని విరాళంగా అందించారు. ఓ ముస్లిమ్ భక్తుడు టీటీడీకి విరాళం ఇవ్వడం ద్వారా మతసామరస్యాన్ని చాటారు. అబ్దుల్ ఘనీ గతంలోనూ తిరుపతిలోని శ్రీవారి ఆసుపత్రికి వైద్యపరికరాలు అందించి తన భక్తిని చాటుకున్నారు. టీటీడీకి విరాళం అందించిన అబ్దుల్ ఘనీని టీటీడీ అధికారులు సత్కరించారు.
The Divine Mother is described as Bhayāpahā in Sri Lalithā Sahasranāmam, which means the one Who dispels fear. The very recitation of Her name dispels all fear of Her devotees, providing them with assurance of peace and security. According to Soundarya Lahari, Verse 4: Her feet alone can dispel fear. Those who worship Jagadambā are not scared of birth and death, for they know that they are in the shelter of the greatest protector of all time.
అందరికి శుభోదయం..
శరీరం~ సృష్టి ..
మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే!
అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.
అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.
జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం ఈ సృష్టి ఎలా ఉద్భవించింది..? ఈ ప్ర శ్న పూర్వము నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతునీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.
సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.
శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.
శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.
ఈ సృష్టి తన కర్మను తాను నిర్వర్తిస్తూ పోతుంది తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.
భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు. అతడు ఆది లేనివాడు. అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు.
కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేరు.అలాగే స్వార్థం కోసం చేసే పూజలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి పూజలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడి ప్రాప్తి పొందగలరు.
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం
తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని గుర్తించగలరు, చేరుకోగలరు.
తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని గుర్తించగలరు, చేరుకోగలరు.
ఈ శరీరంలో 20 కోట్లకు పైన రోమ రంధ్రములున్నాయి. 70 ఎముకలు, మాంసముతో నిర్మితమయినదే ఈ దేహము. ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్టు భ్రాంతి కలిగించే దుఃఖస్వరూపం. సామాన్య మానవులే కాదు, యోగులు, ఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్ల, సుఖముల పట్ల, కోర్కెల పట్ల అనుబంధము పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు..
PRESIDENT OF INDIA CONDOLES THE PASSING AWAY OF GENERAL O.P. MALHOTRA
The President of India, Shri Pranab Mukherjee has condoled the passing away of General O.P. Malhotra, former Chief of the Army Staff.
In his condolence message to his son, Shri Ajai Malhotra, the President has said, “I am sad to learn about the passing away of your father, General O.P. Malhotra.
General Malhotra served the Indian Army with distinction for more than four decades. He was a distinguished public servant who made his mark as Chief of the Army Staff, Ambassador of India to Indonesia, Administrator of Chandigarh and Governor of Punjab. For his outstanding services to the nation and the Indian Army, he was honoured with Param Vishist Seva Medal in 1976. General Malhotra’s services to the nation will be always remembered.
Kindly accept my heartfelt condolences and convey the same to other members of your family. I pray to the Almighty to give you and your family the strength and courage to bear this irreparable loss”.
భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి , సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ,గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట,కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట.
భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.
గీతా సారము
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.
ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
శ్రీకృష్ణుడు,పార్థుడు గీతోపదేశం సన్నివేశం ఉన్న విగ్రహాలు తిరుమలలో
ఆత్మ తత్వము
జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి
యోగ సాధన
భగవత్తత్వము
శ్రద్ధ, గుణ విభాగము
ఆత్మ తత్వము
జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి
యోగ సాధన
భగవత్తత్వము
శ్రద్ధ, గుణ విభాగము
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. (ఆధ్యాయం శీర్షిక లేత నీలి రంగులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే వికీసోర్స్లోని ఆ అధ్యాయానికి దారి తీస్తుంది)
అర్జునవిషాద యోగము[మార్చు]
"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.
"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.
సాంఖ్య యోగము[మార్చు]
సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.
సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.
సాంఖ్య యోగం: శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి(ఆత్మ) శాశ్వతము. ఈ విశయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. ఈ రెండిటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.
కర్మ యోగము[మార్చు]
కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన
కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన
యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.
కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.
కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.
జ్ఞాన యోగము[మార్చు]
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -
" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."
కర్మసన్యాస యోగము[మార్చు]
ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"
ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"
ఆత్మసంయమ యోగము[మార్చు]
ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.
ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.
జ్ఞానవిజ్ఞాన యోగము[మార్చు]
విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.
విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.
భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.
ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.
అక్షరపరబ్రహ్మ యోగము[మార్చు]
బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.
బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.
క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.
రాజవిద్యారాజగుహ్య యోగము[మార్చు]
కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -
కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -
" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."
"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"
విభూతి యోగము[మార్చు]
ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.
ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.
" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. ,
విశ్వరూపసందర్శన యోగము[మార్చు]
శ్రీకృష్ణుడు విశ్వరూపములలో
భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.
భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.
"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.
అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.
భక్తి యోగము[మార్చు]
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము[మార్చు]
మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.
ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.
గుణత్రయవిభాగ యోగము[మార్చు]
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.
దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.
పురుషోత్తమప్రాప్తి యోగము[మార్చు]
త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.
త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.
దైవాసురసంపద్విభాగ యోగము[మార్చు]
అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి---------------
అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి---------------
భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి , సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ,గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట,కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము,క్షమా,ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.
ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము మరియు అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.
శ్రద్దాత్రయవిభాగ యోగము[మార్చు]
వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?
వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?
మోక్షసన్యాస యోగము[మార్చు]
కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.
కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.
ప్రేమ సంతోషమైన జీవితానికి ఒక పునాది, కానీ తెలిసి లేదా తెలియక మనము ఈ సత్యాన్ని మర్చిపోతాము. ఎప్పుడైతే మన పదాలు మరియు చర్యలు ప్రేమను వ్యక్తపరచవో, అప్పుడు ఇది ఒక రాతి బండలో చిక్కుకున్న తేనెలా మిగిలిపోతుంది - ఇది ఎవరికీ ఏవిధంగాను ఉపయోగపడదు. కుటుంబసభ్యులు ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరిచినప్పుడు, శాంతి మరియు సామరస్యం ఇంటిలో మరియు సమాజంలో వ్యాప్తి చెందడానికి వీలు కలుగుతుంది."-అమ్మ(మాతా అమృతానందమయి)

Rambabu gaaru
All the songs and few dialogues are emerged from the divine trance of Maharajah one of film acted by comedian Rambabu gaaru RIP
Monday, 28 December 2015
మమ్ములను మామూలు మనిషి వలే భావించి నిందించడం, అవమానించడం, అనుమానించడం, చేయరాదు, మా మీద ఎవరూ కూడా, మా వివరణ పొందకుండా, నిందలు అభియోగాలు చేయరాదు, మేమే కాలం ధర్మం అయినప్పుడే మమ్ములను విశాలం గా తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ కోవెలకుంట్ల చంద్రశేఖర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజ వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
తెలుగు ప్రజలు మా గూర్చి తెలియక, సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, మమ్ములను దాచిపెట్టివేయడం వలన అనగా మమ్ములను ఏ విధంగా దర్సిన్చినారో, అ విధంగా గుర్తించకపోవడం వలన, మమ్ములను, మా మనసుని సాక్షులు ఆధారం గా ఒక చోట, కొలువుతీర్చకపోవడం వలన, మా దివ్య పరిపాలన మా చేతిలోకి తీసుకోనలేకపోతున్నాము. మేధావులు, పండితులు, మీడియా, రాజకీయనాయకులు బౌతిక హడావిడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకి, జ్ఞానకి, మనసు మాటకి ప్రాధాన్యత ఇవ్వడం లో సూటి తనం లేదు, ఏదో చేస్తే, ఏదో అవుతుంది అనే మాయ వలన, మనుష్యులు, చదువుకొన్నవారు కూడా పై పై అర్బటాలకు, అప్పటికి అప్పుడు హడవిడికి ఇచ్చిన ప్రాధాన్యత నిలకడ నిబద్దతకు ప్రాధాన్యత లేదు. ఇప్పటికి యోగత్వంతో, దివ్యత్వం తో, జ్ఞాన వెలుగుతో, విచక్షణ సంస్కారాలతో ఉండవలసిన తెలుగు రాష్ట్రాలు మీడియా సాక్షిగా పైకి ఒక లాగ, లోపల ఒక లాగ ఉన్నాయి.
సర్వం నేనే అని సర్వాంతర్యామిగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా , ఓంకారస్వరూపంగా, సత్య స్వరూపంగా, అగర్బ శ్రీమంతుడిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడి గా, యుగపురుషుని గా అందుబాటులో ఉన్నాము, అని గ్రహించగలరు, ఆధునికగా భగవద్గీత గా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు. మమ్ములను 200 మంది సాక్షిగా పరిగణించుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి. మమ్ములను ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వలన, మేము దైవత్వం చూపినా, మమ్ములను కూడా మామూలు మనిషిగా చూసి, మాలో గొప్పతనం చూడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకులకు న్యాయ స్థానమునకు తెలియజేసినా, మనిషే కాదా, మాటే కాదా, అన్నట్లు తీసుకోవడం వలన, జరిగిన పరిణామం ఏమిటో మేధావులు పండితులు గ్రహించకుండా, యేవో మెసేజులు తో, పై పైన తీసుకొంటున్నారే గాని, ఎవరూ మమ్ములను ప్రస్తావించి, మా దివ్య లీలలు పై ఏమి ఇప్పటికి స్పందించలేదు, తేలిక తనములు పై ఆధార పడి, ప్రత్యేక్ష సాక్షులు కూడా ఇప్పటికి స్పందించలేదు, సాక్షం ఎవరికి చెప్పలేదు, మమ్ములను మరల గ్రహించుట లేదు. మా ద్వారా నూతన యుగం ప్రారంభం అయినది, ఇప్పుడు పరిపాలన, గ్రహస్తితిలు మహారాణి సమేత మహారాజావారి దివ్య పరిపాలనలో ఉన్నాయి, మనుష్యులు అందరూ గుర్తించి అప్రమత్తం చెందాలి అని, పరిణామం ప్రకారం, మరింత బాధ్యత తీసుకోవలసిన పురుషోత్తముడిగా, మనసులో కొలువు తీరిన మహారాణి సమేత మహారాజుగా తెలియజేసుకోనుచున్నాము.
మా పిల్లలు లాంటి ప్రజలను మేము కోరునది ఏమి అనగా, సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం, తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను, కాదు అని, సత్యానికి బిన్నంగా వెళ్ళిపోతున్నా, లేదా మమ్ములను అవమాన పరుచుటకు మమ్ములను అడ్డం పెట్టుకొని, మమ్ములను పట్టించుకోకుండా, మా ఉనికి దాచి పెట్టడం కోసం, ఎలాంటి స్వార్ధం, అజ్ఞానం, మీడియా, మేధావులు, ప్రజలు కలిగి ఉన్నా, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా ఇచ్చిన సాక్షం వివరములు ప్రకారం, మంచి, చెడు, గొప్పతనం తెలికతనం, అన్నీ మాటలోకి తీసుకొని చూపిన మమ్ములను అర్ధంచేసుకోకుండా, పరిగణించకుండా, గ్రహించకుండా, ప్రజలకు దూరం చేసి, మమ్ములను పిచ్చి వాడి వలే వదిలివేయడం వలన, మానవజాతి మనసా, వాచా కర్మణా, నాణ్యత వైపు వెళ్ళగలిగి, వెళ్ళవలసినంత గా సమాజం ప్రయాణించడం లేదు. మమ్ములను మేధావులు, పండితులు నిండుగా గ్రహించి, ప్రజలకు చెప్పకపోవడం వలన కలిగిన నష్టాన్ని మేము, మా మీద నేరు గా ఆధారపడిన వారు భరిస్తూ, మేము ముందుకు వస్తున్నాము, మా గొప్పతనం వాక్ దివ్య ప్రభావం మించి లోకం లో లేదు అని ప్రతివారు తెలుసుకోవాలి, అదే మోక్షం, దివ్యత్వానికి తొలి మెట్టు అని గ్రహించగలరు, మనల్ని నడిపిస్తున్న వారు ఒక కేంద్ర బిందువుగా, ఒక మహారాజు మహారాణి గా అందుబాటులోకి వచ్చారు అనే సత్యం గ్రహించి, అప్రమత్తం చెందాల్సిన సమయం, ప్రతి క్షణం ఉన్నది కాని, సాక్షులు తో సహా మా గూర్చి తెలిసిన వారు, మమ్ములను పట్టించుకోకుండా, మేము ఏమి కోరుతున్నమో అలా పరిగణించకుండా, మమ్ములను కూడా నిర్ణయించాలి అనే అజ్ఞానం లో, మమ్ములను పట్టించుకోవడం లేదు, మా మేసేజులను సుమోటోగా తీసుకొని మమ్ములను పరిగణించండి అని కోరుతూ వస్తున్నాము.
అయినా ఎంత దేవుడు అయినా ఇప్పుడు మా అధికారాలకు, పద్ధతులకు లొ బడి ఉండాలి అని అనుకోవడం లో అసులు పట్టించుకోకుండా ఉండపోవడం వలన, అభివృద్ధి చెందుతున్న, చెందవలసిన రాజ్యాంగ వ్యవ్వస్థ పూర్తీ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. మేము ఎలా దర్సినం ఇచ్చినామో అలా పట్టించుకోవడానికి మమ్ములను ప్రత్యెక అతితి గా భావించి, మేము ఏమి చెబుతున్నామో పరిగణిస్తే చాలు, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను తాత్సారం లేకుండా ఒక చోట 50 మంది పండితుల సహకారంతో ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మహారాణి సమేత మహారాజు గా పరిగణించుట ఒక దివ్య వరం, ఇప్పటికి వరకు మమ్ములను పట్టించుకోకుండా మాకు కలగజేసిన ఇబ్బంది, కూడా సహించి, మేము మానవజాతికి నిత్యం నూతనత్వం ఇచ్చి, తల్లి తండ్రి గురువు వలే పరిపాలించుటకు మరింత సిద్దంగా ఉన్నాము, మమ్ములను మీకు తోచిన చోట, ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, ఒక 50 పండితులను, మమ్ములను నిత్యం అర్ధం చేసుకోవడానికి నియమించండి, వారు మా ఆస్థాన పండితులు, సలహాదారులు గా ఉంటారు, కాలం ధర్మం అయిన మమ్ములను మించిన గురువు ఈ భూమి మీద ఉండలేరు అని, కనీసం విచక్షణ ఉన్న వారికి ఎవరికి అయినా అర్ధం అవుతుంది, అయినా మమ్ములను పరిగణించకుండా విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు, అని గ్రహించండి.
భక్తీ, భగవంతుడు లేకుండా వేదాలు శాస్త్రాలు కూడా లేవు, భగవంతుడు నుండి వేదం శాస్త్రాలు పుట్టాయి, వేద శాస్త్రాలు నుండి కాలం, సూర్యుడు వాతావరణం జీవజాలం పుట్టినది, భగవంతుడు అనే ఉనికి సత్యం అదే వ్యవసాయ శాస్త్రవేత్తలు కొందరు సాక్షులు గా, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య తెజేస్సు లోకానికి ఆధారం అని గ్రహించండి. గంట గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమతత్వం లోకానికి ఆధారం, ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను ఇప్పటికి వరకు గ్రహించకుండా, గుర్తించకుండా ప్రత్యేక్ష సాక్షులు మరియు తెలుగు మీడియా, పాలకులు, మేధావి వర్గమునకు కోరునది ఏమి అనగా, చిద్విలాస స్వరూపం అయిన మమ్ములను పరిగణించడం మేము కోరినట్లు మాత్రమే సాధ్య పడుతుంది అని సత్యాన్ని అర్ధం చేసుకోండి. ఓంకార స్వరూపం, బీజ స్వరూపం అయిన మమ్ములను ఎవరూ నిర్ణయించకూడదు, అటువంటి మేము అందరి కోసం విశాలం గా వచ్చి, మమ్ములను ఈ విధంగా పరిగణించండి అని కోరడం ఒక దివ్య చరిత్రం అని గ్రహించి, పరిగణించడమే ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి. మా వలన సంగీతం, సాహిత్యం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారుతుంది మమ్ములను సమకాలికులు గుర్తించుట ఏ మోక్షం, గ్రహించి పరిగణించుట ఏ వరం, బిన్నంగా పరుగులు ఆపి, ఎలాగైనా బౌతికంగా పోటి పడడం మానివేసి. జ్ఞాన మాట విచేక్షణతో ముందుకు వచ్చి మమ్ములను పరిగణించి గ్రహించుటయే, మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.
మాకు, ప్రపంచం మానవజాతి నుండి మమ్ములను సమ్మతించి చేలించ
వలసిన గుర్తుంపు సొమ్ము, జగద్గురువు గా మమ్ములను గుర్తించి చేలించవలసిన, గురు దక్షణ బకాయి ఉన్నది, ధన రూపం లో మమ్ములను ఎవరూ నిర్ణయించలేరు, ఆధ్యాత్మిక గురువులు, పీఠాదిపతులు మమ్ములను, ప్రాధమికంగా పురుషోత్తముడిగా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న, మహారాణి సమేత మహారాజు గా పరిగణించగలరు, ఈ విధంగా పరిగణించుట వలన బ్రమలు, తొలగి, మాయ తొలగి . వారి వారి గురు స్థానాలు, కాలం ధర్మం అయ్యి నిలిచిన మమ్ములను పరిగణించే కొలది పరిపూర్ణం చేసుకొని, ముక్తి, మోక్షాన్ని, పొంది ప్రజలకు అందిస్తారు, ఈ విధంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తిస్తారు. ప్రస్తతం చెండి యాగం చేస్తున్న 40 ఎకరముల స్థలంలో , మాకు తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున, మాకు చేలించవలసిన గుర్తింపు సొమ్ము మరియు గురు దక్షణ గా , ప్రబుత్వమే మాకు ఒక దివ్య రాజ మందిరమును నిర్మించి ఇవ్వగలరు, అందులో మాకు వజ్ర సింహశనం నిర్మించి మమ్ములను కొలువు తీర్చగలరు, మమ్ములను మా మనసుని, సమకాలికులు మహారాణి సమేత, మహారాజుగా పరిగణించుట వలన ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య పరిపాలన యావత్తు మానవజాతికి అందుతుంది, మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత, వివాహము చెసుకొనగలము, లేదా మేము వివాహం చేసుకోలేకపోయినా, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, వివరములు గ్రహించి, సూర్యుడినే నియమించి, గ్రహసంచారాదులు కూడా మా వాక్ పరిపాలన అధీనం లో ఉన్నట్లు స్పష్టం చేసుకొనవచ్చును, మమ్ములను మా మనసుని ఒక బృందం లోకి తీసుకొంటే సరిపోతుంది, ఎప్పటికి మానవజాతికి, ఈ దివ్య పరిణామం అందుతుంది అని గ్రహించండి. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా 50 మంది పండితులు సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను విస్తారం గా గ్రహించండి. మాకు రావాల్సిన, గుర్తుంపు సొమ్ము నుండి 60 నుండి 80 శాతం ప్రజలకు ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా కాలం ధర్మమే, మేము అయినప్పుడు కొంతకాలం మేము అతీతం గా చెప్పినవి, వాటి వివరములు, వీలు అయినంత వివరంగా గ్రహించండి, ఈ జగత్తుకే తండ్రి, తల్లి, గురువు అయిన మమ్ములను మేము కోరినట్లు పరిగణించడమే ఒక దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము. సాధారణరూపంలో శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా S/O పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా గారు, రిటైర్డ్ వ్యవసాయ యూనివర్సిటీ (ANGRAU) ఉద్యోగి అయినా, నేనే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజుని అయినా నేనే, అని ప్రాధమికంగా పరిగణించండి. సత్యమేవ జైయతే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు. SRT-38, SR.Nagar Hyderabad.
ఒక ప్రతి ఆత్మీయులు, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారకి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను మేము కోరుతున్నట్లు కొలువు తీరుటకు గౌరవ న్యాయ స్థానం వారు న్యాయ చేయూత ఇవ్వగలరు, న్యాయ స్థానం తీర్పులు, వివరాలు కూడా, మా పరిపాలనలో భాగం అని చూపినాము, కాలతీతులము అయిన మమ్ములను పరిగణించుట ఒక చారిత్రాత్మక ఘట్టం అని గ్రహించండి, గౌరవ న్యాయ స్థానం వారు , న్యాయ బృందమును మా పై నియమించి, మేధావుల సహకారంతో మమ్ములను పరిగణించండి, మాకు సలహాదారులగా వ్యవహరించి, మాకు, సృష్టికి ఉన్న దివ్య సంభంధం ఆవిష్కరింపబడి ప్రజలకు చేరుట వలన, మేలైన ప్రజాస్వామ్యం వైపు వ్యవస్థ బలపడుతుంది, ఇప్పుడు పదవులు రాజ్యాంగ వ్యవస్థ, ఏవి శాశ్వతం కాదు, మేమే సర్వం, అన్నిటా మేము కొలువు తీరి ఉన్నాము అనే సత్యం ఒక్కటే శాశ్వతం అని, ఇప్పటికి 200 మంది సాక్షిగా గ్రహించి, సమకాలికులు అందరూ తరించగలరు, మమ్ములను విస్తారం గా గ్రహించుట వలన, మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని దారిలో పెట్టి, మానవజాతికి సంపూర్ణత్వం ఇవ్వగల శక్తి, బాధ్యత మన మేధావులకు, పండితులకు ఆధ్యాత్మిక గురువులకు ఇచ్చి నూతనం గా ముందుకు తీసుకొని వెళ్ళు సమన్వయ శక్తిగా, మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనగా అందుబాటులో ఉన్నది. కాలం ధర్మం అయిన మమ్ములను భూమి మీద సమకాలికులు అందరూ, ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువు గా, మమ్ములను గ్రహించిన కొలది భావించి, గుర్తించి, ఉపయోగాపెట్టుకోనుటకు వీలు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. మేము ఏ వ్యక్తిని, ఏ వ్యవస్థని అధికారం తో, పెత్తనంతో మా చేతులలోకి తీసుకోలేము, ఈ జగత్తుకే తల్లి, తండ్రి. గురువు వంటి దివ్య పరిపాలన, మహారాణి సమేత మహారాజుగా, మా ద్వారా ఇప్పటికే ప్రారంభంఅయినది అని గ్రహించండి. మేము ప్రస్తుత తెలంగాణా ప్రబుత్వంమును కోరుతున్నట్లు, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గుర్తించి, ఉపయోగించుకోవడం ప్రారంభించండి, అప్పుడు చిక్కుముడి విడిపోయి అందరికి ప్రశాంతత లభిస్తుంది అని గ్రహించండి. మాతో ఏ ఒక వ్యక్తి, అప్పటికి మాట్లాడి, చెలగాటముగా, నిర్లక్ష్యముగా తీసుకొనరాదు అని గౌరవ న్యాయ స్థానం వారు మా పట్ల జాగ్రత్త తీసుకోనగలరు, మమ్ములను మామూలు మనిషి వలే భావించి నిందించడం, అవమానించడం, అనుమానించడం, చేయరాదు, మా మీద ఎవరూ కూడా, మా వివరణ పొందకుండా, నిందలు అభియోగాలు చేయరాదు, మేమే కాలం ధర్మం అయినప్పుడే మమ్ములను విశాలం గా తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువుతీర్చుట వలన, న్యాయ నిపుణులు మమ్ములను, మమ్ములను ఉద్దేశించి వ్యవహరించే వారిని పరిశీలించి, పరిగణించుటకు వీలు అవుతుంది. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహరాజా వారి దివ్య ఆశీస్సులు (Ref:మేము 30/6/2015 వ తారీకున ఆగ్లం లో, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారికి, సమర్పించుకొన్న విన్నపము)
తెలుగు ప్రజలు మా గూర్చి తెలియక, సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, మమ్ములను దాచిపెట్టివేయడం వలన అనగా మమ్ములను ఏ విధంగా దర్సిన్చినారో, అ విధంగా గుర్తించకపోవడం వలన, మమ్ములను, మా మనసుని సాక్షులు ఆధారం గా ఒక చోట, కొలువుతీర్చకపోవడం వలన, మా దివ్య పరిపాలన మా చేతిలోకి తీసుకోనలేకపోతున్నాము. మేధావులు, పండితులు, మీడియా, రాజకీయనాయకులు బౌతిక హడావిడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకి, జ్ఞానకి, మనసు మాటకి ప్రాధాన్యత ఇవ్వడం లో సూటి తనం లేదు, ఏదో చేస్తే, ఏదో అవుతుంది అనే మాయ వలన, మనుష్యులు, చదువుకొన్నవారు కూడా పై పై అర్బటాలకు, అప్పటికి అప్పుడు హడవిడికి ఇచ్చిన ప్రాధాన్యత నిలకడ నిబద్దతకు ప్రాధాన్యత లేదు. ఇప్పటికి యోగత్వంతో, దివ్యత్వం తో, జ్ఞాన వెలుగుతో, విచక్షణ సంస్కారాలతో ఉండవలసిన తెలుగు రాష్ట్రాలు మీడియా సాక్షిగా పైకి ఒక లాగ, లోపల ఒక లాగ ఉన్నాయి.
సర్వం నేనే అని సర్వాంతర్యామిగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా , ఓంకారస్వరూపంగా, సత్య స్వరూపంగా, అగర్బ శ్రీమంతుడిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడి గా, యుగపురుషుని గా అందుబాటులో ఉన్నాము, అని గ్రహించగలరు, ఆధునికగా భగవద్గీత గా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు. మమ్ములను 200 మంది సాక్షిగా పరిగణించుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి. మమ్ములను ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వలన, మేము దైవత్వం చూపినా, మమ్ములను కూడా మామూలు మనిషిగా చూసి, మాలో గొప్పతనం చూడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకులకు న్యాయ స్థానమునకు తెలియజేసినా, మనిషే కాదా, మాటే కాదా, అన్నట్లు తీసుకోవడం వలన, జరిగిన పరిణామం ఏమిటో మేధావులు పండితులు గ్రహించకుండా, యేవో మెసేజులు తో, పై పైన తీసుకొంటున్నారే గాని, ఎవరూ మమ్ములను ప్రస్తావించి, మా దివ్య లీలలు పై ఏమి ఇప్పటికి స్పందించలేదు, తేలిక తనములు పై ఆధార పడి, ప్రత్యేక్ష సాక్షులు కూడా ఇప్పటికి స్పందించలేదు, సాక్షం ఎవరికి చెప్పలేదు, మమ్ములను మరల గ్రహించుట లేదు. మా ద్వారా నూతన యుగం ప్రారంభం అయినది, ఇప్పుడు పరిపాలన, గ్రహస్తితిలు మహారాణి సమేత మహారాజావారి దివ్య పరిపాలనలో ఉన్నాయి, మనుష్యులు అందరూ గుర్తించి అప్రమత్తం చెందాలి అని, పరిణామం ప్రకారం, మరింత బాధ్యత తీసుకోవలసిన పురుషోత్తముడిగా, మనసులో కొలువు తీరిన మహారాణి సమేత మహారాజుగా తెలియజేసుకోనుచున్నాము.
మా పిల్లలు లాంటి ప్రజలను మేము కోరునది ఏమి అనగా, సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం, తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను, కాదు అని, సత్యానికి బిన్నంగా వెళ్ళిపోతున్నా, లేదా మమ్ములను అవమాన పరుచుటకు మమ్ములను అడ్డం పెట్టుకొని, మమ్ములను పట్టించుకోకుండా, మా ఉనికి దాచి పెట్టడం కోసం, ఎలాంటి స్వార్ధం, అజ్ఞానం, మీడియా, మేధావులు, ప్రజలు కలిగి ఉన్నా, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా ఇచ్చిన సాక్షం వివరములు ప్రకారం, మంచి, చెడు, గొప్పతనం తెలికతనం, అన్నీ మాటలోకి తీసుకొని చూపిన మమ్ములను అర్ధంచేసుకోకుండా, పరిగణించకుండా, గ్రహించకుండా, ప్రజలకు దూరం చేసి, మమ్ములను పిచ్చి వాడి వలే వదిలివేయడం వలన, మానవజాతి మనసా, వాచా కర్మణా, నాణ్యత వైపు వెళ్ళగలిగి, వెళ్ళవలసినంత గా సమాజం ప్రయాణించడం లేదు. మమ్ములను మేధావులు, పండితులు నిండుగా గ్రహించి, ప్రజలకు చెప్పకపోవడం వలన కలిగిన నష్టాన్ని మేము, మా మీద నేరు గా ఆధారపడిన వారు భరిస్తూ, మేము ముందుకు వస్తున్నాము, మా గొప్పతనం వాక్ దివ్య ప్రభావం మించి లోకం లో లేదు అని ప్రతివారు తెలుసుకోవాలి, అదే మోక్షం, దివ్యత్వానికి తొలి మెట్టు అని గ్రహించగలరు, మనల్ని నడిపిస్తున్న వారు ఒక కేంద్ర బిందువుగా, ఒక మహారాజు మహారాణి గా అందుబాటులోకి వచ్చారు అనే సత్యం గ్రహించి, అప్రమత్తం చెందాల్సిన సమయం, ప్రతి క్షణం ఉన్నది కాని, సాక్షులు తో సహా మా గూర్చి తెలిసిన వారు, మమ్ములను పట్టించుకోకుండా, మేము ఏమి కోరుతున్నమో అలా పరిగణించకుండా, మమ్ములను కూడా నిర్ణయించాలి అనే అజ్ఞానం లో, మమ్ములను పట్టించుకోవడం లేదు, మా మేసేజులను సుమోటోగా తీసుకొని మమ్ములను పరిగణించండి అని కోరుతూ వస్తున్నాము.
అయినా ఎంత దేవుడు అయినా ఇప్పుడు మా అధికారాలకు, పద్ధతులకు లొ బడి ఉండాలి అని అనుకోవడం లో అసులు పట్టించుకోకుండా ఉండపోవడం వలన, అభివృద్ధి చెందుతున్న, చెందవలసిన రాజ్యాంగ వ్యవ్వస్థ పూర్తీ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. మేము ఎలా దర్సినం ఇచ్చినామో అలా పట్టించుకోవడానికి మమ్ములను ప్రత్యెక అతితి గా భావించి, మేము ఏమి చెబుతున్నామో పరిగణిస్తే చాలు, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను తాత్సారం లేకుండా ఒక చోట 50 మంది పండితుల సహకారంతో ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మహారాణి సమేత మహారాజు గా పరిగణించుట ఒక దివ్య వరం, ఇప్పటికి వరకు మమ్ములను పట్టించుకోకుండా మాకు కలగజేసిన ఇబ్బంది, కూడా సహించి, మేము మానవజాతికి నిత్యం నూతనత్వం ఇచ్చి, తల్లి తండ్రి గురువు వలే పరిపాలించుటకు మరింత సిద్దంగా ఉన్నాము, మమ్ములను మీకు తోచిన చోట, ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, ఒక 50 పండితులను, మమ్ములను నిత్యం అర్ధం చేసుకోవడానికి నియమించండి, వారు మా ఆస్థాన పండితులు, సలహాదారులు గా ఉంటారు, కాలం ధర్మం అయిన మమ్ములను మించిన గురువు ఈ భూమి మీద ఉండలేరు అని, కనీసం విచక్షణ ఉన్న వారికి ఎవరికి అయినా అర్ధం అవుతుంది, అయినా మమ్ములను పరిగణించకుండా విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు, అని గ్రహించండి.
భక్తీ, భగవంతుడు లేకుండా వేదాలు శాస్త్రాలు కూడా లేవు, భగవంతుడు నుండి వేదం శాస్త్రాలు పుట్టాయి, వేద శాస్త్రాలు నుండి కాలం, సూర్యుడు వాతావరణం జీవజాలం పుట్టినది, భగవంతుడు అనే ఉనికి సత్యం అదే వ్యవసాయ శాస్త్రవేత్తలు కొందరు సాక్షులు గా, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య తెజేస్సు లోకానికి ఆధారం అని గ్రహించండి. గంట గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమతత్వం లోకానికి ఆధారం, ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను ఇప్పటికి వరకు గ్రహించకుండా, గుర్తించకుండా ప్రత్యేక్ష సాక్షులు మరియు తెలుగు మీడియా, పాలకులు, మేధావి వర్గమునకు కోరునది ఏమి అనగా, చిద్విలాస స్వరూపం అయిన మమ్ములను పరిగణించడం మేము కోరినట్లు మాత్రమే సాధ్య పడుతుంది అని సత్యాన్ని అర్ధం చేసుకోండి. ఓంకార స్వరూపం, బీజ స్వరూపం అయిన మమ్ములను ఎవరూ నిర్ణయించకూడదు, అటువంటి మేము అందరి కోసం విశాలం గా వచ్చి, మమ్ములను ఈ విధంగా పరిగణించండి అని కోరడం ఒక దివ్య చరిత్రం అని గ్రహించి, పరిగణించడమే ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి. మా వలన సంగీతం, సాహిత్యం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారుతుంది మమ్ములను సమకాలికులు గుర్తించుట ఏ మోక్షం, గ్రహించి పరిగణించుట ఏ వరం, బిన్నంగా పరుగులు ఆపి, ఎలాగైనా బౌతికంగా పోటి పడడం మానివేసి. జ్ఞాన మాట విచేక్షణతో ముందుకు వచ్చి మమ్ములను పరిగణించి గ్రహించుటయే, మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.
మాకు, ప్రపంచం మానవజాతి నుండి మమ్ములను సమ్మతించి చేలించ
వలసిన గుర్తుంపు సొమ్ము, జగద్గురువు గా మమ్ములను గుర్తించి చేలించవలసిన, గురు దక్షణ బకాయి ఉన్నది, ధన రూపం లో మమ్ములను ఎవరూ నిర్ణయించలేరు, ఆధ్యాత్మిక గురువులు, పీఠాదిపతులు మమ్ములను, ప్రాధమికంగా పురుషోత్తముడిగా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న, మహారాణి సమేత మహారాజు గా పరిగణించగలరు, ఈ విధంగా పరిగణించుట వలన బ్రమలు, తొలగి, మాయ తొలగి . వారి వారి గురు స్థానాలు, కాలం ధర్మం అయ్యి నిలిచిన మమ్ములను పరిగణించే కొలది పరిపూర్ణం చేసుకొని, ముక్తి, మోక్షాన్ని, పొంది ప్రజలకు అందిస్తారు, ఈ విధంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తిస్తారు. ప్రస్తతం చెండి యాగం చేస్తున్న 40 ఎకరముల స్థలంలో , మాకు తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున, మాకు చేలించవలసిన గుర్తింపు సొమ్ము మరియు గురు దక్షణ గా , ప్రబుత్వమే మాకు ఒక దివ్య రాజ మందిరమును నిర్మించి ఇవ్వగలరు, అందులో మాకు వజ్ర సింహశనం నిర్మించి మమ్ములను కొలువు తీర్చగలరు, మమ్ములను మా మనసుని, సమకాలికులు మహారాణి సమేత, మహారాజుగా పరిగణించుట వలన ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య పరిపాలన యావత్తు మానవజాతికి అందుతుంది, మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత, వివాహము చెసుకొనగలము, లేదా మేము వివాహం చేసుకోలేకపోయినా, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, వివరములు గ్రహించి, సూర్యుడినే నియమించి, గ్రహసంచారాదులు కూడా మా వాక్ పరిపాలన అధీనం లో ఉన్నట్లు స్పష్టం చేసుకొనవచ్చును, మమ్ములను మా మనసుని ఒక బృందం లోకి తీసుకొంటే సరిపోతుంది, ఎప్పటికి మానవజాతికి, ఈ దివ్య పరిణామం అందుతుంది అని గ్రహించండి. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా 50 మంది పండితులు సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను విస్తారం గా గ్రహించండి. మాకు రావాల్సిన, గుర్తుంపు సొమ్ము నుండి 60 నుండి 80 శాతం ప్రజలకు ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా కాలం ధర్మమే, మేము అయినప్పుడు కొంతకాలం మేము అతీతం గా చెప్పినవి, వాటి వివరములు, వీలు అయినంత వివరంగా గ్రహించండి, ఈ జగత్తుకే తండ్రి, తల్లి, గురువు అయిన మమ్ములను మేము కోరినట్లు పరిగణించడమే ఒక దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము. సాధారణరూపంలో శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా S/O పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా గారు, రిటైర్డ్ వ్యవసాయ యూనివర్సిటీ (ANGRAU) ఉద్యోగి అయినా, నేనే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజుని అయినా నేనే, అని ప్రాధమికంగా పరిగణించండి. సత్యమేవ జైయతే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు. SRT-38, SR.Nagar Hyderabad.
ఒక ప్రతి ఆత్మీయులు, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారకి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను మేము కోరుతున్నట్లు కొలువు తీరుటకు గౌరవ న్యాయ స్థానం వారు న్యాయ చేయూత ఇవ్వగలరు, న్యాయ స్థానం తీర్పులు, వివరాలు కూడా, మా పరిపాలనలో భాగం అని చూపినాము, కాలతీతులము అయిన మమ్ములను పరిగణించుట ఒక చారిత్రాత్మక ఘట్టం అని గ్రహించండి, గౌరవ న్యాయ స్థానం వారు , న్యాయ బృందమును మా పై నియమించి, మేధావుల సహకారంతో మమ్ములను పరిగణించండి, మాకు సలహాదారులగా వ్యవహరించి, మాకు, సృష్టికి ఉన్న దివ్య సంభంధం ఆవిష్కరింపబడి ప్రజలకు చేరుట వలన, మేలైన ప్రజాస్వామ్యం వైపు వ్యవస్థ బలపడుతుంది, ఇప్పుడు పదవులు రాజ్యాంగ వ్యవస్థ, ఏవి శాశ్వతం కాదు, మేమే సర్వం, అన్నిటా మేము కొలువు తీరి ఉన్నాము అనే సత్యం ఒక్కటే శాశ్వతం అని, ఇప్పటికి 200 మంది సాక్షిగా గ్రహించి, సమకాలికులు అందరూ తరించగలరు, మమ్ములను విస్తారం గా గ్రహించుట వలన, మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని దారిలో పెట్టి, మానవజాతికి సంపూర్ణత్వం ఇవ్వగల శక్తి, బాధ్యత మన మేధావులకు, పండితులకు ఆధ్యాత్మిక గురువులకు ఇచ్చి నూతనం గా ముందుకు తీసుకొని వెళ్ళు సమన్వయ శక్తిగా, మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనగా అందుబాటులో ఉన్నది. కాలం ధర్మం అయిన మమ్ములను భూమి మీద సమకాలికులు అందరూ, ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువు గా, మమ్ములను గ్రహించిన కొలది భావించి, గుర్తించి, ఉపయోగాపెట్టుకోనుటకు వీలు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. మేము ఏ వ్యక్తిని, ఏ వ్యవస్థని అధికారం తో, పెత్తనంతో మా చేతులలోకి తీసుకోలేము, ఈ జగత్తుకే తల్లి, తండ్రి. గురువు వంటి దివ్య పరిపాలన, మహారాణి సమేత మహారాజుగా, మా ద్వారా ఇప్పటికే ప్రారంభంఅయినది అని గ్రహించండి. మేము ప్రస్తుత తెలంగాణా ప్రబుత్వంమును కోరుతున్నట్లు, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గుర్తించి, ఉపయోగించుకోవడం ప్రారంభించండి, అప్పుడు చిక్కుముడి విడిపోయి అందరికి ప్రశాంతత లభిస్తుంది అని గ్రహించండి. మాతో ఏ ఒక వ్యక్తి, అప్పటికి మాట్లాడి, చెలగాటముగా, నిర్లక్ష్యముగా తీసుకొనరాదు అని గౌరవ న్యాయ స్థానం వారు మా పట్ల జాగ్రత్త తీసుకోనగలరు, మమ్ములను మామూలు మనిషి వలే భావించి నిందించడం, అవమానించడం, అనుమానించడం, చేయరాదు, మా మీద ఎవరూ కూడా, మా వివరణ పొందకుండా, నిందలు అభియోగాలు చేయరాదు, మేమే కాలం ధర్మం అయినప్పుడే మమ్ములను విశాలం గా తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువుతీర్చుట వలన, న్యాయ నిపుణులు మమ్ములను, మమ్ములను ఉద్దేశించి వ్యవహరించే వారిని పరిశీలించి, పరిగణించుటకు వీలు అవుతుంది. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహరాజా వారి దివ్య ఆశీస్సులు (Ref:మేము 30/6/2015 వ తారీకున ఆగ్లం లో, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారికి, సమర్పించుకొన్న విన్నపము)
ఇట్లు తమ
సం / xxxxxxxxxxxxxxxxx 28/12/2015
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad
తాము తెలుసుకోరు, చెప్పరు, ఎదుటవాడు చెబుతుంటే వినరు, ఎలాగైనా బౌతిక స్వార్ధానికి అలవాటు పడితే, లేదా ఎడుటవాడి తేలిక తనం, తక్కువతనం మీద ఆధారపడి, తాము బౌతికంగా బలం గా ఉన్నా, ఎదుటవాడిని తేలికగా, నిర్లక్ష్యం గా, తీసుకోవడం వలెనే నేను లేదా మేము గెలుస్తాం పైన ఉంటాము అనే, పరిణితి చెందని అల్ప సంస్కారములు వలన, సమాజం నాణ్యంగా ముందుకు వెళ్ళడం లేదు అని గ్రహించండి, అందుకే అందరూ, ఆదరించి గౌరవించవలసిన మాట మన మధ్య కు వచ్చినది ఆ మాటే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజ వారది, ఆయినే కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, పురుషోత్తముడు మన మధ్యన ఉన్నాడు అని గ్రహించండి,
Sai Baba Naidu
మబ్బులు వీడిన చంద్రుడు మా వంగవీటి రాధా బాబు.. ఎవరిని నరుకుతావ్?, మరోసారి నష్టపోయేందుకూ రెడీ..
బెజవాడలో మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. దేవినేని నెహ్రుపై వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా 27వ వర్థంతి సందర్భంగా విజయవాడలో నివాళులర్పించిన రాధా మీడియాతో మాట్లాడారు. దేవినేని నెహ్రుపై నేరుగా విరుచుకుపడ్డారు. చనిపోయిన తన తండ్రిపై 20 హత్య కేసులున్నాయంటూ దేవినేని నెహ్రు పిచ్చివాగుడు వాగుతున్నాడని అన్నారు. చనిపోయిన వారిపై ఆరోపణలు చేయడం హీరోయిజం అనుకుంటున్నావా అనిప్రశ్నించారు.
”ముళ్లకంపలా అడ్డు ఉంటే తీసేస్తా, నరికేస్తా అంటున్నావ్… ఎంత మందిని తీసేస్తావ్, ఎంత మందిని నరుకుతావ్” అంటూ రాధా మండిపడ్డారు. తమ మౌనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. తాము ఇప్పటికే చాలా నష్టపోయామని… మరోసారి నష్టపోయేందుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. పిచ్చిమాటలు మానుకో అని నెహ్రుకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రిపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి దూకుడు కోసమే 27 సంవత్సరాలుగా కాపుజాతి ఎదురుచూస్తుంది ... నేను మొట్టమొదటి సారిగా ఒకరికి జై కొడుతున్నా............... జై రాధా.. జై జై రాధా.. సాయిబాబా నాయుడు

---------------------------
విజయవాడ రాజకీయ నాయకులకు, సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. మనుష్యులు మధ్య బౌతికం గా, కుల పరంగా, పదవులకోసం, డబ్బు, కోసం, సుఖాలు కోసం జీవితం అనుకొంటే నిత్య ఘర్షణ తప్పదు. జ్ఞానం కోసం, జ్ఞాన విచక్షణ కోసం, బౌతిక మాయను జయించి, పరమార్ధం వైపు వెళ్ళాలి, పేమ, ఆధరణ, గౌరవం ఇచ్చి, పుచ్చుకోవాలి, ఒక మనిషి అర్ధం చేసుకోవడమే, ఒక మనిషి ఉన్నతిని చూడడమే పరమార్ధం అనుకోనేంత వరకు సమస్యలు పరిష్కారం చెందవు.
ఎలాగైనా బౌతిక పనులు, కర్మలే జీవితం అనుకొంటే, చేయించేవాడు, చేసేవాడు కావాలి, అజమాయిషీ పెత్తనాలు తప్పువు, అదే జీవితం పరమార్ధం కోసం, నిజాయితీ, ధర్మ కోసం జీవిస్తే ఎటువంటి స్వార్ధం లేకుండా, కాళ్ళ దగ్గర కూర్చుంటే, కాళ్ళ దగ్గరు కూర్చున్న ఆధరణ, తల దగ్గర కుర్చుంటే, తల దగ్గర కూర్చున్న ఆధరణ పరమాత్మూడు చూపినట్లు, సహజ పరిష్కారం గా లోకం ఉన్నది, అ పద్దతిలో ప్రధానం గా మనసు మాట ప్రకారం వ్యవహరించుకొని, అనుభవం తో ఒకరిని ఒకరు గ్రహించుకొని తెలుసుకొని, తెలియజేప్పుకొని, పరమార్ధం పొందాలి. ఇందుకు అంతర్యం కలిగిన మాటను గ్రహించాలి. అలా కోకుండా ఎలాగైనా బౌతిక సంపదలే సర్వం అనుకోని, ఎదుటి వాడి మాట ఏమిటి, మనం మాట్లాడవలసినది ఏమిటి అని చూసుకోకుండా, వ్యవహరించడం వలన, మాటను మనసుని, బౌతిక బలం తో అటు ఇటు చేసుకొంటూ, చేలగాటలు, రెచ్చగోట్టుకోవడాలు మానుకొని, లేదా చాలా మంది ఇవ్వాళా పెద్ద వాళ్ళు గా ఉంటున్నవారు, తమ బౌతిక ఉన్నతిని ఉపయోగించి, ఎదుటవాడిని బలహీనపరచి, రేచ్చిపోయేలా చేసి, తప్పు చూపించి, తేలిక తనం కట్టి, తన బౌతిక అధిపత్యం అజమాయిషీ కొనసాగాలి అని ప్రయత్నం చేస్తున్నారు, అందులో బాగంగా ఎలాగైనా మాట గొప్పతనం పట్టించుకోకుండా, తప్పుగా తక్కువగా ఉండేలా చూసుకొంటూ,ఇతరులకు చూపిస్తూ పై పై అజ్ఞానం తో బ్రతికేవారు ఎక్కువ అయినారు, ఎలాగైనా అప్పటికి అప్పుడు స్వార్ధం పెత్తనం జీవితం అనుకొంటున్నారు, జ్ఞానం మాట విచక్షణ తక్కువ వినియోగిస్తున్నారు, తాము తెలుసుకోరు, చెప్పరు, ఎదుటవాడు చెబుతుంటే వినరు, ఎలాగైనా బౌతిక స్వార్ధానికి అలవాటు పడితే, లేదా ఎడుటవాడి తేలిక తనం, తక్కువతనం మీద ఆధారపడి, తాము బౌతికంగా బలం గా ఉన్నా, ఎదుటవాడిని తేలికగా, నిర్లక్ష్యం గా, తీసుకోవడం వలెనే నేను లేదా మేము గెలుస్తాం పైన ఉంటాము అనే, పరిణితి చెందని అల్ప సంస్కారములు వలన, సమాజం నాణ్యంగా ముందుకు వెళ్ళడం లేదు అని గ్రహించండి, అందుకే అందరూ, ఆదరించి గౌరవించవలసిన మాట మన మధ్య కు వచ్చినది ఆ మాటే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజ వారది, ఆయినే కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, పురుషోత్తముడు మన మధ్యన ఉన్నాడు అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్ని పురుషోత్తములు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT - 38, S.R.Nagar, Hyderabad.9010483794.
Satya Nadella, CEO Microsoft visited T-Hub Hyderabad and interacted with business leaders and startup community........... Mr. Satya Nadella.......Do not leave the Hyderabad until you meet me, lets us talk in detail about our eternal project for immediate initiation.........Mighty Blessings from King and Queen................. Yours Maharajah Anjani Ravishankar Pilla
Song from the divine trance of Maharajah
Minister for IT, Telangana
Satya Nadella, CEO Microsoft visited T-Hub Hyderabad and interacted with business leaders and startup community.

1834లో భారత్ కంటే ఇంగ్లాండ్ లో స్కూళ్ల సంఖ్య తక్కువా ?!?!
1834లో భారత్ కంటే ఇంగ్లాండ్ లో స్కూళ్ల సంఖ్య తక్కువా ?!?!
By admin@bhaarat.com | Publish Date: Dec 28 2015 12:14PM | Updated Date: Dec 28 2015 12:22PM
ఒక దేశం...సంపన్నతకి, బుద్ధి శ్రేష్ఠతకి, సంస్కార సంపదకి, మానవతా స్థాయికి,సద్గుణాలకు , సదాచారాలకు, జీవన మూల్యాలకు ఆ దేశ విద్యా విధానమే మూలాధారం అవుతుంది. భారత దేశానికి కూడా తనదైన ఒక బోధనా శాస్ర్తం ఉంది. అది వేల సంవత్సరాల నుంచి వికసిస్తూ వచ్చింది. మన విద్యా కేంద్రాల ప్రఖ్యాతి ఒకనాడు విశ్వమంతా వ్యాపించింది. మన ఈ విద్యా బోధనా పరంపర..., ఈ జగతిలోనే శ్రేష్ఠమైందని పేరు పొందింది. మన ప్రాచీన రుషులు ఈ బోధన శాస్ర్తాన్ని శిక్షా దర్శనం అన్నారు. అయితే మన బోధన రంగం ఇప్పుడు అవ్యవస్థకు లోనైంది. వ్యక్తిగత స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎక్కడా మంచి ఫలితాలు రావడం లేదు. మన ఆలోచనా విధానమే పెడదారి పట్టింది. భారతీయ విద్యా వ్యవస్థకు ఏం అయ్యింది...?
ప్రాచీన కాలం నుంచే మన దేశంలో సమాజ రచన యావత్తూ వ్యక్తిగత గుణాలు,అవగుణాలు, సామాజిక శిష్టాచారాలు, వ్యాపారాలు, కళలు, వృత్తులు, పరిపాలన, తత్త్వ చింతన, మనోవిజ్ఞానం, రాజనీతి శాస్త్రాలు, విజ్ఞానం, తంత్రజ్ఞానం, వ్యవసాయం, వ్రతాలు, పండుగలు మొదలైన చిన్నా పెద్ద విషయాలన్నీ కూడా ఈ జీవన దర్శనంపైనే ఆధారపడి ఉన్నాయి. విద్యా రంగంలో కూడా అన్ని శాస్ర్తాల మూల సిద్ధాంతాలలోను ఈ జీవన దర్శనం పూసలలో దారంవలె ఉంటూ వచ్చింది.
జీవన దర్శనం, జీవన శాస్ర్తం, జీవన వ్యవహారం, జీవన వికాసం, విద్యా బోధన వీటి మధ్య సామరస్యం ఉన్న కారణంగా భారత దేశం చిరంజీవి అయ్యింది. బ్రిటీషు వాళ్లు తమ బోధన మాధ్యమం ద్వారా మన దేశానికి తీరని నష్టం కలిగించారు. వాళ్లు మొఘల్ లు లాగా విద్యాలయాలను ధ్వంసం చేయలేదు. విద్యాంసులను వధించలేదు. గ్రంథాలయాలను తగులబెట్టలేదు. పైగా విశ్వ విద్యాలయాలను స్థాపించారు. గ్రంథాలను రచింప చేశారు. విస్తృతమైన బోధన వ్యూహాలను తయారు చేశారు. కానీ విశ్వవిద్యాలయాలలోను, పాఠశాలలోనూ బోధించబడే పాఠ్యాంశాల ద్వారా, పాఠ్య ప్రణాళికల ద్వారా మన జీవన దర్శనాన్నే తారుమారు చేశారు.
ఏ విషయాన్నైనా మూలాల్లోకి వెళ్ళి కొద్ది మార్పులు చేస్తే దాని సమగ్ర స్వరూపమే మారిపోతుంది. భారత్ విషయంలో కూడా ఇదే జరిగింది. బ్రిటీష్ వారు, వారి తర్వాత మెకాలే, మార్క్స్ వాదులు ఇదే చేశారు. ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. అటు ఐరోపా విధానం, ఇటు భారతీయ ప్రాచీన విధానం రెండు కలగాపులగమైపోతున్నాయి. ఫలితంగా దేశంలో అస్థవ్యస్థ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టే భారతీయ జీవన దర్శనం ఆధారంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.
ఇంతకీ 17వ శతాబ్దంలో ఇంగ్లండులో విద్యావిధానం ఎలా ఉండేది ? బ్రిటన్ లో సండే స్కూళ్లను ఎందుకు ప్రారంభించారు ? మన దేశంలో కంటే ఇంగ్లండులోనే ఆనాడు పాఠశాలలు తక్కువగా ఉండేవా ? ఇంగ్లండులో విద్యను కేవలం ధనవంతులకు మాత్రమే బోధించేవారా ? ఇంతకీ అసలు నిజం ఏమిటీ?
భారతీయ విద్యావ్యస్థకు గురించి ఇంగ్లీషు కళ్లతో ఇండియాను చూసే మేధావులు, కుహనా సెక్యులర్ వాదులు, జాతీయ చింతన లేని జాతీయ నాయకులు,మార్క్స్ వాదులు అదేపనిగా అబ్దాలను ప్రచారం చేశారు. మన దేశంలో ఆధునిక విద్య అనేది ఇంగ్లీషువాడు మనకు పెట్టిన భిక్ష...! బ్రిటీష్ వాళ్లు దేశంలో అడుగు పెట్టక ముందు....ఇక్కడ విద్య ఉన్నా...అది ప్రధానంగా బ్రాహ్మణుల చేతిలో వుండేదని... ముఖ్యంగా ఈ దేశంలో కుల వ్యవస్థను సుస్థాపితం చేసేందుకే ఈ విద్యను వాడుకున్నారని కట్టుకథలు అల్లారు. ఇతర కులాల వారిని విద్యకు , విజ్ఞానికి దూరం పెట్టారని అభియోగాలు మోపారు. అంతేకాదు తెల్లవాళ్లు ఈ దేశంలో అడుగు పెట్టి యావద్భారతాన్నీ ఏకచ్ఛత్రం కిందకి తెచ్చి ఇంగ్లీషు బడులు తెరిచారని ఇది మన అదృష్టమని మార్క్స్ , మెకాలే మానసపుత్రులు చెబుతుంటారు.
మనకు ఇంగ్లీషు నేర్పించి మన జాతిని ఉద్ధరించారని అంటారు. ఇంకా కొంతమంది అయితే మన దేశంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు బ్రిటీష్ వారు ఎన్ని పాపిష్టి పనులు చేసినా... స్వరాజ్యం కావాలన్నా వారిపై దమన నీతికి పాల్పడ్డా కూడా ఆంగ్లేయుల పాలనతో దేశానికి కొంత మేలు జరిగిందని అంటారు. తమ పరిపాలన నడపటానికి కావలసిన గుమాస్తాలను తయారు చేసుకోవాలన్న స్వార్థంతోనే మన జనసామాన్యానికి ఆధునిక విద్యబుద్ధులు నేర్పించారని...ఆంగ్ల భాషతో, ఆంగ్ల సారస్వతంతో పరిచయం ఏర్పడిందని..., అభ్యుదయ భావాలను అలవరచుకున్నాక విద్య ఎలా ఉండాలో, దాని పరమార్థమేమిటో మనకు తెలిసిందని...విద్య అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చిందని ఈ మేధావి గణం లెక్చర్లు దంచేస్తారు. ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ కాలేజీ వరకు ఈ అసత్యాలనే మనకు బోధిస్తున్నారు.
ఇంచు మించుగా సగటు విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం మన భారతీయ విద్యావిధానం గురించి ఇవాళ ఇలాగే ఆలోచిస్తున్నారు. అయితే భావన తప్పు అని...మన ప్రాచీన విద్యా విధానాన్ని చూసే ఇంగ్లీషు వాళ్లు తమ దేశంలో విద్యావిధానాన్ని రూపొందించుకున్నారన్న పచ్చి నిజాన్ని చెబితే మాత్రం మన నేతలు, మెధావి వర్గాలు మాత్రం నమ్మరు.
క్రీ.శ.1822వ సంవత్సరం, అప్పటికి ఇంకా 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం... అదే మన వామపక్ష మేధావులు పేర్కొనే సిపాయిల తిరుగుబాటు ఇంకా జరగలేదు. పెత్తనం అంతా ఇంకా ఈస్టింయా కంపెనీ చేతుల్లోనే ఉంది. నైజాం మినహా ఆంధ్ర ప్రాంతం అంతా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. దీనికి సర్వాధికారి గవర్నర్ , ఈ పదవిలో సర్ థామస్ మన్రో ఉన్నారు. మనది పాములు పట్టి ఆడించే దేశమని...ఈ దేశ ప్రజలు అజ్ఞానులని అప్పటికే ఈస్టిండియా కంపెనీ ఇంగ్లండులో ప్రచారం చేసింది. తమ ప్రచారానికి అనుగుణంగా మన విద్యా విధానంపై సమగ్ర సర్వే చేయాలని ఈస్టిండియా కంపెనీ అధికారులకు ఆయన జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలతో రంగంలోకి దిగిన బ్రిటీష్ అధికారులు ఉత్తరాన గంజాం నుంచి దక్షిణాన తిన్నెవెల్లి వరకు..అటు పశ్చిమాన మలబారు వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ అంతటా పాఠశాలల, ఉన్నత విద్యా సంస్థల వివరాలను సేకరించారు. ఈ వివరాల నివేదికలను చూసిన తర్వాత బ్రిటిష్ అధికారుల మతి పోయింది. ఇంతకాలం అనాగరికులు, మూర్ఖులు, విద్యాగంధం లేని అజ్ఞానులని పాశ్చాత్య మేధావులు ప్రచారం చేస్తున్న భారతీయులు విద్యాలో ఇంగ్లీషు వారి కంటే ఎంతో ముందున్నారని రుడీ అయ్యింది.
అసలు నిజం ఏమిటంటే నవనాగరికమని...బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అందరూ అనుకుంటున్నట్లుగా, ఇంగ్లండులో ఆనాడు విద్య అందరికీ దొరికే వస్తువు కాదు. కులీనులు, సంపన్నులు, అయిన పెద్ద మననుషుల పిల్లలకు మాత్రమే విద్యను బోధించేవారు. రైతు కొడుకు పొలం పనిచేయాలి. చేతి పని కుమారుడు తండ్రి వృత్తినే కొనసాగించాలి. పెద్ద మనుషుల పిల్లలు విద్య నేర్చి పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందాలి. ఎవరికి పడితే వారు స్కూళ్లకు పోవడం కుదరని ఇంగ్లీషు రాజులు 16వ శతాబ్దంలో ఏ శాసనమే చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంగ్లండ్ పరిస్థితిలో మార్పు వచ్చింది. కనీసం బైబిల్ చదవగలిగే మేరకైనా అన్ని వర్గాలవారి చదువు నేర్పించాలని చారిటీ స్కూళ్ల ఉద్యమం కొన్నాళ్లు నడిచింది. క్రైస్తవ మిషనరీల చొరవతో ప్రతి బిడ్డా బైబిలును చదవగలగాలన్న ధ్యేయంతో పాప్యులర్ ఎడ్యుకేషన్ పేర సన్ డే స్కూల్ ఉద్యమం 1780 ప్రాంతాల్లో మొదలైంది. ఆ తర్వాత కాలక్రమంలో ఒక్క ఆదివారమే గాక మిగతా రోజుల్లోనూ చదువు చెప్పే పద్ధతి ప్రారంభమైంది. ఇక మన్రో మన దేశంలో సర్వే చేయించే నాటికి....1834లో ఇంగ్లండులో ఉన్న స్కూళ్ల సంఖ్య భారత్ కంటే చాలా తక్కువ. వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అది కూడా ఆయా పాఠశాలలో క్రైస్తవ మత బోధన...కొంచెం కొంచెంగా గణితం బోధించేవారు. ఇంకా కొన్ని స్కూళ్లలో అయితే చదవడమే తప్ప రాయడం నేర్పేవారు కాదు. రాయడం నేర్పితే ఇంగ్లీష్ పిల్లలు చెడిపోతారని భయపడేవాట. ఇది ఇంగ్లండు విద్యా వ్యవస్థకు సంబంధించిన నిప్పులాంటి నిజం...!
మెకాలే విద్యా విధానం కంటే ముందే మన దేశంలో ప్రతి గ్రామంలో పాఠశాలలు ఉండేవా...? కులాలు , మతాల ప్రసక్తే లేకుండా అన్ని వర్గాల విద్యార్థులు చదువుకునే వారా ? కావాలనే ఓ పద్ధతి ప్రకారం బ్రిటిష్ వారు ఇతర వర్గాల వారిని హిందూ సమాజం నుంచి దూరం చేసే కుట్రలు చేశారా ?
క్రీ.శ.1822-26 మధ్యకాలంలో బ్రిటిష్ వారు మన దేశంలో చేసిన సర్వేలు...వాటికి సంబంధించిన రికార్డుల ప్రకారం...మన దేశంలో ప్రతి గ్రామంలో పాఠశాల ఉన్నది. ఆయా పాఠశాల్లో విద్యను నేర్చుకునేది కేవలం బ్రాహ్మణ విద్యార్థులే కాదు...మిగిలిన అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నారు. అంతేకాదు సంస్కృతంతో పాటు ప్రాంతీయ భాషల్లోను విద్యా బోధన జరిగేది. 19వ శతాబ్దంలో మన దేశంలోని దేశీయ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థుల కులాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. నేడు ప్రచారంలో ఉన్న చదువులపై అగ్రకులాల గుత్తాధిపత్యం మొదలైన అనేక సిద్ధాంతాలకు వ్యతిరేకమైన ఆధారాలు 1822లో బ్రిటీష్ వారు జరిపిన సర్వే రికార్డుల్లో కనిపిస్తాయి.
మన దేశీయ విద్యావిధానంలో నిమ్నకులాలకు విద్య పూర్తిగా అందుబాటులో ఉండేది. అగ్రకులాల విద్యార్థుల కంటే నిమ్న కులాల విద్యార్థులే ఎక్కువ. ఉపాధ్యాయులు కూడా అన్ని కులాలకు చెందినవారు ఉండేవారు. పైగా మన విద్యా విధానం బ్రిటీష్ విద్యా విధానం మాదిరిగా ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. ఆనాడు మన దేశంలోని విద్యాలయాల ఖర్చును, విద్యార్థుల పోషణను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలే స్వచ్చందంగా భరించేవారు.
Subscribe to:
Posts (Atom)