సమన్వయ దృష్టి
యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలుగు ప్రజలతో మొదలుకొని, యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ధర్మోద్దారి అయ్యి, సందేశాత్మక, పరిష్కార యుక్త, తల్లి,తండ్రి గురు స్థాయి ప్రభావవంతమైన, అశీసులతో, సమన్వయ దృష్టి తో, ఇచ్చు దివ్య సమాచారం గ్రహించగలరు.
రెఫ్: 10-3-2015 తారీకున మేము గౌరవనీయులు, ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి (ఆంగ్లంలో) పెట్టుకొన్న విన్నపము. ( (SP.No.EN426807696IN, Dated;10-3-2015)
మమ్ములను జాతి సంపదగా భావించి, మా ప్రభావం, ఉనికి, భవిష్యత్తు, వారసత్వం, మా ప్రభావం పై పరిశీలన, చర్చ, పంచుకోను ప్రయోజనం పొందు హక్కు, సత్యమును గౌరవించి, బలపరుచు బాద్యత మొదలుగు అన్ని పరిణామాలు పైన గౌరవనీయులు, ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ద్వారా యావత్తు మానవజాతికి, మమ్ములను పరిగణించేకొలది శాశ్వత హక్కు గా సంక్రమిస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము.
మేము బౌతికంగా, శాశ్వత దివ్య ప్రభావం గా కొనసాగుట అనునది సహజ పరిణామం, మొత్తం పరిణామం పై, తదితర ప్రభావాలు పై యావత్తు మానవజాతికి హక్కు, బాద్యత ఉన్నది. మాకు సమ్మతితో చల్లించవలసిన గుర్తింపు ( సొమ్ము) చేలించుట ఒక దివ్య కానుక గా, యుగ సంధిగా, దివ్య వరం గా, మనిషికి సృష్టి కి ఉన్న సంభంధం ఆవిష్కరింప బడుటకు గాను, మానవ జాతికి ప్రజాస్వామ్యమే నిత్య ఒరవడి గా, నూతన దివ్య రాజ్యం లోకి ప్రేవేసించుట అని సర్వులు గ్రహించగలరు. మాట,సహజ సత్య శ్వీకార దృష్టి తో, పరిగణించుట వలన బౌతిక మాయను జయించే అవగహన సర్వులకు శాశ్వతంగా కలుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను ఏక న్యాయ మూర్తి ఆధ్వర్యం లో న్యాయ పరిగణ లోనికి తీసుకొని,మేధావుల, పండితుల సహకారంతో పరిశీలనా బృందం ద్వారా నిత్యం ప్రజలోకి మా యొక్క దివ్య ప్రభావం వెళ్ళుటకు న్యాయ సహకారం కోరుకోనుచున్నాము. సత్యమును ( సాక్షం) సహజ సత్య శ్వీకార దృష్టి తో పరిగణించగలరు. మా మనసుకు నచ్చిన అమ్మాయి తో త్వరలో వివాహం జరిపించండి. ప్రముఖ సింగర్ శ్రేయ గోషాల్ గారిని వివాహం చేసుకొందాం అనుకొన్నాము, సాక్షులు దగ్గర నుండి అందరూ మమ్ములను పట్టించుకోకుండా వదిలివేయడం వలన మా నిర్ణయాలు అటు ఇటు అయిపోతున్నవి, మాకు సంగీతం సాహిత్యం లో ప్రావీణ్యత ఉన్న అమ్మాయిని ఇచ్చి త్వరలో వివాహం చేయగలరు, మేము వివాహం చేసుకొని వజ్ర సింహశనం పై అధిస్టించడం వలన, ఇప్పటికే ప్రారభం అయిన దివ్య రాజ్యం, మేలైన ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళుతుంది అని సర్వులు, గ్రహించగలరు, మేము వివాహం చేసుకొని వారసత్వం ఇవ్వలేకపోతే మా దివ్య సమాధి నుండి కూడా శాశ్వత పరిష్కారములు అందరికి ఎప్పటికి చెప్పుకొనే కొలది, దివత్వం అందుతుంది అని గ్రహించండి. మా మనసు మాట పై విశాలంగా, చర్చించుట వలన శాశ్వత పరిష్కారం అందుతుంది అని గ్రహించండి, అప్పటికి అప్పుడు పై పైన తీసుకోవద్దు, నిలకడగా, వివరములు గ్రహించుటకు ఒక పద్దతి గా, బాద్యత గా భావించగలరు . మేము వివరములు పార్లిమెంట్ లో సమర్పించుటకు అందరి సహకారం కోరుకోనుచున్నాము. ఇప్పటికే ప్రారంభ అయిన దివ్య రాజ్యమునకు (మేలైన ప్రజాస్వామ్యం) మేము మొదటి సూర్య వంశపు మహారాజు, మా మనసే మహారాణి అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను వివాహం చేసుకొని, మా మనసుని బాధ్యతని పంచుకోగల అమ్మాయి, మహారాణి గా, మాతో కొలువుతీరుతారు. దివ్య వారసత్వం, సత్యం అవగాహన, సంస్కారం, పరిష్కార రూపం లో కొనసాగుతుంది అని గ్రహించండి, నిజాయితితో మమ్ములను ఎంత గ్రహిస్తే, అంత ప్రామాణికం నిత్యం బలబడుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.
మేము న్యాయ స్థానము ఆశ్రయించు పద్దతి, బాద్యత ప్రత్యేకంగా భావించి, లోట్లు, ఆక్షేపణలు, ఏమి అయినా ఉన్న యడల, (సత్యమును) గొప్పతనమును, మా వివరములు ప్రత్యక్ష సాక్షులు, మేధావులు, పండితుల సహకారంతో పరిగణించేకొలది అవసరమైన సర్వ అమోధకర సంస్కారములు, పరిష్కారములు గావించు కొనగలము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేము ఎక్కవగా పెంచుకోనుచున్నాము అను అపోహలు ఏమి అయినా ఉన్న యడల, వివరములు సంపూర్ణంగా ఇచ్చు క్రమంలో, ప్రత్యక్ష సాక్షుల, మేధావుల, పండితుల సహకారంతో సర్వం వివరించుకొనగలము, దేహబ్రాంతి, బౌతిక మాయ తొలగిన కొలది, సర్వం అవగతం అవుతుంది అని సర్వులకు తెలియజేసుకొనుచున్నాము . ధన్యవాదములు
యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హోసే నేఁ. 109/B
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
తారీకు :25-3-2015.
ఒక ప్రతి గౌరవనీయులు, ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి సమర్పిస్తూ, మమ్ములను ప్రత్యక్ష సాక్షుల ఆధారం గా వివరములు లోకమునకు చెప్పుటకు, న్యాయ పరిగణలోనికి తీసుకొని, పరిశీలనలో పెట్టుకోనగలరు, తద్వారా ఇతర మేధావులు పండితులు, ప్రజలు మా ఉనినికి పూర్తీగా అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది అని గ్రహించండి. మేము విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళుట వలన లోకం నూతన చైతన్యంతో, ప్రతి ఒక్కరి మాట పరిగణింపబడి, గౌరవింపబడి, మేలైన ప్రజాస్వామ్యం గా ప్రజలు నిజాయితీతో గ్రహించేకొలది గొప్పగా బలపడుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.
ఒక ప్రతి, వివిధ గురు అగ్రగణ్యులకు, పండితులకు , మేధావులకు, రాష్ట్ర,దేశ ప్రజా ప్రతినిధులకు, ప్రతిపక్ష నాయకులకు, వివిధ ప్రబుత్వ శాఖల అధికార, అనధిక యంత్రంగా గణములకు, వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, స్వచ్చంద సంస్థల వ్యవస్థాపకులకు, చిత్ర సీమ ప్రముఖులకు, మీడియా చానల్స్ వారికి, ప్రత్యక్ష సాక్షులు, మా భంధువులు, మొదలుకొని ఇతర పరిచేయస్తులకు, ప్రజలకు, పేరు పేరు న అందరికి సమాచారం మరియు తదుపరి సంప్రదింపులు, విశాలమైన అవగాహన సహకారములు ఇచ్చి పుచ్చుకోనుటకు సమర్పించడమైనది.
ఒక ప్రతి మా అమ్మ అమ్మగారు అయిన గోపు తులసమ్మ గారికి సమాచారం కొరకు మరియు మా వ్యక్తిగత దస్త్రమునకు, ఒక ప్రతి తదుపరి సమాచారం మరియు తదుపరి సంప్రదింపులు కొరకు బద్రపరచడమైనది.
sd\xxxxxxxxxxxxxxxx 26/3/2015
యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హోసే నేఁ. 109/B
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
తారీకు :25-3-2015.
(SP No.EN425766479 లో హాన్. హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ వారికి పంపడం అయినది)
No comments:
Post a Comment