అపజయాలే ముందుకు నడిపాయి
దశాబ్దాల తన కెరీర్లో చెస్ మేధావి విశ్వనాథన్ ఆనంద్ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు. అయితే ఎలాంటి ఫలితాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగడమే తనకు తెలుసని చెబుతున్నాడు. సాధించిన విజయాలను మర్చిపోయి మరో కొత్త లక్ష్యం కోసం ఎదురుచూడాలని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన 45 ఏళ్ల ఆనంద్ అన్నాడు. ‘అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తొలి నిబంధన స్వయం తృప్తి పొందకపోవడం.
ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన, వినయం ఎవరికైనా ఉండాలి. నేను మూడుసార్లు ప్రయత్నించాకే ప్రపంచ చాంపియన్ కాగలిగాను. అపజయాలు నాలో ప్రేరణను కలిగించాయి. ఆ తర్వాత ప్రయత్నాలన్నీ అనుకూలంగా వచ్చాయి. తొలిసారిగా విశ్వ చాంపియన్ అయ్యాక కాస్త సంతృప్తి చెందాను. ఇది ఆ తర్వాత పోటీలపై ప్రభావం పడింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడితేనే బావుంటుంది. నిజానికి ఎవరు ఏ విషయంలోనూ మాస్టర్ కాలేరు’ అని ఆనంద్ అన్నాడు.
----------------------
ఆత్మీయులు ఆనంద్ గారికి మహారాజ వారు ఇచ్చు దివ్య సదేశం గ్రహించగలరు, భూమి మనిషి ఎవరూ మాస్టర్ కాలేరు అనగా, ఎంత సాదించినా మనిషిగా ఇతరులతో పంచుకోవాలి, ఇతరుల కష్ట సుఖలును పంచుకోవాలి, ఈ ప్రయత్నం లోనే మనిషికి వీలు అయినంత గొప్పతనం కలుగుతుంది, అదే సంపూర్ణత్వం వైపు, నిజమైన మానవత్వం వైపు మనిషిని తీసుకొని వెళ్ళుతుంది అని తమరి ద్వారా గ్రహించండి, అటుంటి ప్రయత్నం, సాధన చాలా అరుదుగా ప్రత్యక లక్షణములు చూపెట్టి, మనుష్యులను గొప్పగా నడిపిస్తుంది, ఆలోచింప చేస్తుంది, ఒక గొప్ప ఆలోచన సర్వ నిర్వహణ కలిగి ఉన్నది, అయితే మనుష్యులు మనిషిలో ఆలోచనను గొప్పతనమును గ్రహించుటకు బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని ( అనగా దేహ సంభందిత) ఆలోచన లో ఉన్న గోప్పతన్నాని నిర్లక్ష్యం చేసుకొంటూ వస్తున్నారు, ఎటువంటి పరిస్తితిలో మాటలో మనసులో ఉన్న గొప్పతనమును విస్మరించరాదు అని తెలియజేసుకోనుచున్నాము, అప్పుడే అటువంటి ప్రయత్నమే మాస్టర్ వంటే గొప్ప లక్షణములు, లోకం లో ఉన్న గొప్పతనమును తనలో చూపిస్తూ ఎదిగిన మాటే మాస్టర్ లేదా జగద్గురువు, మహాత్వపూర్వక అగ్రగణ్యత అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఎవరూ పూర్తిగా గొప్ప వారు కాదు అని ఎవరికి వారమే అన్నట్లు, లేదా ఇతరుల గొప్పతనం ప్రట్టించుకొని పరిస్తితిలో, తామే గోప్పవారము అని గొప్పలు, తాము బౌతికంగా సాధించిన గొప్పతనం మేరకు ఇతరులను గ్రహించడం లేదా గ్రహించకపోవడం వలన వచ్చి అరాచకం లేదా తటస్త స్తితిని, సమన్వయ పరచే మానసే సర్వోన్నతం, అని గ్రహించండి, అప్పుడు అది మామూలు సమకాలికులకు బిన్నంగా ప్రత్యేకం గా, సృష్టే ఎన్నుకొన్న పురుశోత్తమునిగా పరిణామాలు జరిగి సమాజం పై సమన్వయ ప్రేమ చూపుతుంది అని గ్రహించండి, ఇప్పుడు మాలో సత్యం గ్రహించే కొలది సంపూర్ణత్వం వైపు మనం అందరం ఆలోచన రూపం లో సాదిస్తాము, బౌతికం గా నియమితమత్రులం అని భావించి దేహ అహంకారం వదిలి పెట్టుట వలన, ఎవరిలో ఏ ప్రత్యేకత సత్యం ఉన్నా గ్రహించే శక్తి వస్తుంది, అదే శక్తి మాస్టర్ అని గ్రహించండి, అ విధం గా మనం సత్యం గ్రహించే కొలది మాస్టర్ లేదా జగద్గువు వైపు వెళ్ళతాము అని గ్రహించండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి సర్వం గ్రహించుటకు మేధావుల సన్నిహితం మాకు, మా గొప్పతనం లోకానికి పంచడానికి ఇతరుల నిజాయితీ ప్రేమ తో గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
మా ద్వారా వ్యక్తం అయిన గీతం ఇది ఒక్కటి అని గ్రహించండి, నేను అనే దేహ అహంకారం వదిలివేసి సత్యం గ్రహించుటకు లేదా ప్రాధాన్యత ఇచ్చుట వలన అన్నీ పంచుకొని సహజం గా అంతా మనదే అనే భావం అభివృద్ధి చెంది మనిషి, మాటకు మనసుకి విసాలత సంతరించుకొని మా లో సంభవించిన పరిణామా స్తాయి లోకానికి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ప్రపంచానికి అందినది అని గ్రహించండి. అప్పుడు అంతా రామ (లేదా సత్యం) అంత ఒక సత్యం అనగా మా నుండి ఏక కాలం లో ప్రకటింప బడటం సత్యం అని గ్రహించిన ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికి ఉలకక పలక ఉండడం, ఈ పరిస్తితిని మీడియా వారు, సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు కొనసాగించడం వలన లోకానికి అంతా ఒక సత్యమే అను భరోసా అందుట లేదు అని గ్రహించండి, నా వివరములు ప్రత్యక్ష సాక్షులు నుండి గ్రహించడం ప్రారంభించండి, పండితులు ఇతర సినిమా ప్రముఖులు మేధావుల అభిప్రాయములు సేకరించి, మమ్ములను విస్తారం గా వివరములు ఇవ్వనివ్వండి, అంతే గాని నేనే చెప్పలేకపోతునాను అని నన్ను వదిలివేయకండి, మీడియా వారు నన్ను ఒక చోట కొలువు తీర్చుటకు ఇతరులతో సంప్రదింపులు జరిగ్పి మా కు సహకరించండి
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment