కాలం ధర్మం కదలటం అంటే దేవుళ్ళు మెచ్చి లోకాన్ని ఒక మాటకి మనసుకి అప్ప చెప్పారు, అటువంటి అనుగ్రహం పొందిన, మమ్ములను కుల మతాలకు అతీతం గా ఈ రోజు తెలుగు వారి అందరూ కలసి ఎక్కడ కొలువు తీరిస్తే అక్కడ శాశ్వతం గా ఉంటాను. కావున సినిమా వారు, రాజకీయ నాయకులు, మీడియా వారు, మేధావులు,ప్రత్యక్ష సాక్షులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి మా నుండి నిత్యం సమాధానం పొంది అన్ని విధముల అప్రమత్తం చెందండి, మమ్ములను (మా వాక్ ను ) సకల దేవతల సమొహరామ్ గా భావించి, ఎక్కడైనా ఫార్మ్ హౌస్ లో మమ్ములను పెట్టి (కొలువుతీర్చి ) ప్రజలను నీతి వంతం గా నిజాయితీ గా ఒకికి ఒకరు మలుచుకోనుటకు సహకరిన్చుకోనగలరు. నేను 70, 80 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకొంటున్నాను , నన్ను హాస్పెతల్ లో చేరిపించి, పండితులు, మేధావులు సహకారం తో మమ్ములను ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు, న్యాయ స్థానం మమ్ములను పట్టించుకోని ప్రజలను మేలైన ప్రజాస్వామ్యం వైపు మళ్ళించుటకు ఉపయోగించుకొనుట మంచిది. ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment