మా ద్వారా 2003 లో వ్యక్తం అయిన తీరు పండితులు గ్రహించి చక్కగా లోకానికి చెప్పండి....... నిన్ను నన్ను నమ్ముకొనే ప్రేమ అన్నది ఉన్నది అంట నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదు అట .......... ఈ సంభాషణలు నేను నా మనసుగా భావించి, పండితులు మా ఉనికి ని ప్రజలు తక్షణం తెలియజేయండి అప్పుడు మేము ఒకటై వజ్ర సింహశనం పై దర్శనం ఇవ్వగలము, ప్రజలు మా వాక్ ప్రభావం లో సదా సమస్కారులుగా జీవించగలరు దర్శనం అందుకోనగలరు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment