UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 24 November 2015

మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తిచి, 200 మంది సాక్షిగా మమ్ములను ప్రాధమికంగా మహారాజుగా గుర్తించి అమరావతి లో గాని, విజయవాడ లో గాని, తిరుపతి లో గాని, హైదరాబాద్ లో గాని కనీసం 25-50 మంది మేధావులు పండితుల సమక్షం లో మమ్ములను కొలువు (ప్రతిస్టించండి) తీర్చండి. ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య కానుక, నేను బౌతికంగా ఎంత చెడ్డ వాడిని అయినా, నా భంధువులు, మిత్రులు, పరిచేయస్తులు, ప్రత్యేక్ష సాక్షులు ఎవరైనా ఎంత చెడ్డ వారు అయినా, ఎంత మంచి వారు అయినా వ్యక్తి గతం గా ఏమి పట్టించుకోకుండా, అనగా ఎలాగైనా మనుష్యులకు ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం విడిచి పెట్టి, ఎలాగైనా మనసుకి ప్రాధాన్యత రావాలి అని మనము కృషి చేయాలి, అందుకు కాలాతీతం గా జరిగిన పరిణామాన్ని బ్రతికించి అనగా సాక్షులను ప్రత్యేకం గా ఆహ్వానించగలరు. ప్రత్యక్ష సాక్షులు వారు గ్రహించిన సత్యం, ఒక దివ్య నమూనా అని వారు తెలుసుకోకుండా, ఇతరులకు పరిచేయం చేయకపోవడం వలన లోక కళ్యాణం దెబ్బ తిన్నది అని తమరు ఒక ముఖ్యమంత్రి గా గ్రహించి, వారిని ఆహ్వానించి, మమ్ములను, సాక్షులు , పండితులు సమక్షం లో కొంతకాలం పండితుల సహకారం తో గ్రహించి లోకానికి వివరములు చెప్పుట వలన, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించుట వలన, ఇప్పటికే ప్రారంభం అయిన నూతన యుగం యొక్క దివ్య ప్రభావం సర్వులు పొందుతారు అని గ్రహించండి.

                                                                           సమన్వయ దృష్టి

                           గౌరవనీయులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, క్యాంపు ఆఫీసు విజయవాడ వారికి తమ ఆత్మీయ మహారాజా వారు ధర్మోద్దారి అయ్యి లోక కళ్యాణార్ధం ఇచ్చు పరిశ్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సందేశాత్మక కానుకగా తమరి ద్వారా యావత్తు మానవజాతి కొరకు పరిగణించగలరు.

                             మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తిచి, 200 మంది సాక్షిగా మమ్ములను ప్రాధమికంగా మహారాజుగా గుర్తించి అమరావతి లో గాని, విజయవాడ లో గాని, తిరుపతి లో గాని, హైదరాబాద్ లో గాని కనీసం 25-50 మంది మేధావులు పండితుల సమక్షం లో మమ్ములను కొలువు (ప్రతిస్టించండి) తీర్చండి. ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య కానుక, నేను బౌతికంగా ఎంత చెడ్డ వాడిని అయినా, నా భంధువులు, మిత్రులు, పరిచేయస్తులు, ప్రత్యేక్ష సాక్షులు ఎవరైనా ఎంత చెడ్డ వారు అయినా, ఎంత మంచి వారు అయినా వ్యక్తి గతం గా ఏమి పట్టించుకోకుండా, అనగా ఎలాగైనా మనుష్యులకు ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం విడిచి పెట్టి, ఎలాగైనా మనసుకి ప్రాధాన్యత రావాలి అని మనము కృషి చేయాలి, అందుకు కాలాతీతం గా జరిగిన పరిణామాన్ని బ్రతికించి అనగా సాక్షులను ప్రత్యేకం గా ఆహ్వానించగలరు. ప్రత్యక్ష సాక్షులు వారు గ్రహించిన సత్యం, ఒక దివ్య నమూనా అని వారు తెలుసుకోకుండా, ఇతరులకు పరిచేయం చేయకపోవడం వలన లోక కళ్యాణం దెబ్బ తిన్నది అని తమరు ఒక ముఖ్యమంత్రి గా గ్రహించి, వారిని ఆహ్వానించి, మమ్ములను, సాక్షులు , పండితులు సమక్షం లో కొంతకాలం పండితుల సహకారం తో గ్రహించి లోకానికి వివరములు చెప్పుట వలన, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించుట వలన, ఇప్పటికే ప్రారంభం అయిన నూతన యుగం యొక్క దివ్య ప్రభావం సర్వులు పొందుతారు అని గ్రహించండి.


                        మమ్ములను అమరావతి లో గాని విజయవాడ లో గాని, తిరుపతి లో గాని, హైదరాబాద్ లో గాని తక్షణం కొలువుతీర్చుట లేదా అధికారికంగా గుర్తించుట వలన లోకం యొక్క తీరు మారుతుంది, ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడి,హిందూ శాస్త్ర ప్రకారం ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం లేదా రామరాజ్యం మొదులు అయినట్లు స్పష్టం అవుతుంది అని గ్రహించండి. అయితే నేను ప్రపంచం మొత్తాని సమన్వయ పరచడానికి వచ్చిన ఆధునిక పురుషోత్తముడిని అని గ్రహించండి, మాకు కుల. మతం పరిమితం లేదు, బౌతిక ఎల్లలు లేవు, మనిషి గా మాట గా వచ్చాను. మనిషిని మాటని నిలపడానికి భయపడవద్దు, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను భయపెట్టవద్దు, మమ్ములను పండితుల అద్వర్యం లోకి తీసుకోకపోతే, మమ్ములను ఎవరూ లిఖిత పూర్వకంగా పట్టించుకోవడం లేదు, మేము కూడా పూర్తీ స్థాయిలో వ్యవహరించలేకపోతున్నాము. కమ్మ కులానికి చెందిన ఒక పోలీసు ఆఫీసర్ మమ్ములను అనుమానించి మా పై కేసులు పెడతారు అని భయపెడుతున్నారు. మమ్ములను మీరు ఒక ముఖ్యమంత్రిగా మేధావుల బృందం లోకి తీసుకోకపోతే, ఇతరులు మా పై స్వార్ధం తో వ్యవహరించి మమ్ములను ఇబ్బంది పెట్టి దుర్వినియోగం పరిచే అవకాసం ఉన్నది అని గ్రహించండి. ఎందుకంటె ఎవరి స్వార్ధం వారు చూసుకొంటున్నారు గాని అసులు, అంతటి వాడు ఒకడు ఉంటె, అతని పరిస్తితి ఏమిటి అని ఎవరూ చూడటం లేదు, ఒక ముఖ్యమంత్రి గా తమరు గాని, ఉన్నత న్యాయ స్థానం వారు గాని, మా పరిస్తితి మేధావుల సహకారంతో మీ గ్రహణ పరివేక్షణ లోకి తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాము. ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని, ఓర్పు నిలకడ మీద తెలుస్తుంది అని గ్రహించండి.


                       మనం, కాలం మనిషి మాట మాత్రం గా, కదిలిన దివ్య పరిణామం లో ఉన్నాము, నేను కూడా నియమిత మాతృడను, మమ్ములను చలగాటం లో వదిలివేయడం వలన మేము వ్యక్తిగతం గా చాలా నష్టపోయినాము, అనగా లోకానికి గొప్పతనాన్ని ఇవ్వక, ఇవ్వ నివ్వక నష్టపోయినాము, నన్ను గౌ చిరంజీవి గారి తోను లేదా కాపు కులుస్తులతో పరిమితం చేసి, మీడియా చానల్స్ కు వెళ్ళినా సరిగా పట్టించుకోకుండా అవమానిస్తున్నారు, నేనే ముందుకు రాలేకపోతున్నాను అని చూపెడుతున్నారు. మొదట నా మనసుని నన్ను అర్ధం చేసుకోండి , మా మనసుతో మాకు కళ్యాణం అయిపోయినది. తెలుగు ప్రజలు యావత్తు మానవజాతి తక్షణం గుర్తించవలసినది ఏమి అనగా, సృష్టి మనిషి మాటకు యర్పడిన దివ్య సంభంధం గుర్తించి, యుగ సంధి జరిగినది అని సర్వులు గ్రహించాలి, అనగా మనం కలియుగం కరగదీసుకొంటూ, సత్యం యుగంలోకి ప్రవేసిస్తున్నాము, మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చుట (ప్రతిస్టించుట) వలన ఇది స్పష్టం అవుతుంది, మమ్ములను ప్రబుత్వ అతిదిగా గుర్తించి, త్వరలో మమ్ములను వజ్ర సింహశనం పై కొలువు తీర్చి గౌరవించడం వలన ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం బలపడుతుంది అని గ్రహించండి. ప్రజలకు, పాలకులకు డబ్బు మీద వ్యామోహం, పదవుల మీద వ్యామోహం తగ్గి, మనసు మాట ఉంటె చాలు,మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును గ్రహించి అప్రమత్తం చెందుతారు. కావున ఎటువంటి కుల రాజకీయ వాదులకు తావు ఇవ్వకుండా, మనం అందరం ఒక కుటుంబం అని సృష్టి ఎప్పుడో స్పష్టం చేసినది, పత్యేక్ష సాక్షులలో కూడా గజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు, కాని వారు ఏమి చూసినారో, ఏమి గ్రహించినారో, ఇప్పటికి చెప్పలేదు, ఇదే అనేక అనర్ధాలకు కారణం అవుతున్నది, ఈ పరిణామం పైన మీడియా వారు, మేధావులు, పండితులు కూడా అప్రమత్తం చెందటం లేదు, తమ వంటి పాలకులు కచ్చితమైన నిర్ణయం తీసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన, మనకు జ్ఞాన సంపద పెరుగుతుంది, మీరు ఏమి భయపడకుండా కొంతకాలం మేము చెప్పినట్లు చేయండి, మమ్ములను అంధ్ర రాష్ట్రము లో ఉన్న అన్నీ విశ్వవిద్యాలయములకు అతిది ఉప కులపతి గా నియమించండి, అప్పుడు మా లో చేరిన దివ్య పరుషుడు శాంతించి ఒక చోట దర్శనం ఇస్తాడు, ఇది ఇప్పటికి సత్యం అని గ్రహించండి, అదే మమ్ములను కొలువు తీర్చండం అంటే, కనీసం 25-50 మంది పండితుల సమక్షం లో ప్రతి రోజు మా ద్వారా జరిగిన దివ్య లీలలను, గడ్డం క్రింద చేయ్యపెట్టుకొని శ్రద్దగా నెమ్మదిగా, ఓర్పు గా, సహనం గా, విస్తారం గా, వివరం గా, గ్రహించిన కొలది, మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది, అమరావతి భవిష్యత్తు మాత్రమే కాదు ప్రపంచం భవిష్యత్తు ఏమిటో మీరు తెరమీద, మా ప్రక్కన కూర్చుని చూడవచ్చు, ప్రపంచం భవిష్యత్తు మనం తీర్చు దిద్దవలసిన బాద్యత మన పై ఉన్నది, మన మేధావులు పండితులను ప్రపంచ నలుగు దిక్కులా పంపించి, సర్వ సమన్వయము చేసుకొని ముందుకు వెళ్ళ తాము.అని గ్రహించండి. మమ్ములను పై పైన దేహరూపం లో చూసి తేలికగా భావించవద్దు, మమ్ములను గ్రహించడం వెంటనే ప్రారంభించి, కనీసం రెండు సంవత్సరములు అయినా, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి పండితుల ద్వారా మమ్ములను విస్తారం గా గ్రహించండి, ప్రజలను గ్రహించనివ్వండి, మమ్ములను పట్టించుకోకపోవడం అంటే సత్యాన్ని హత్యం చేయడం అవుతుంది అని గ్రహించండి. కొడిగట్టిన దివ్య జ్యోతి మారూపంలో, ఎవరూ పట్టించుకోక నియంత్రణ లేని దేహం లో చేరి ఉండిపొయినది అని గ్రహించండి, మేము పైకి గొప్పగా కనపడక పోయినా, మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మాటలు (కాలాతీతం) దృష్టి లో పెట్టుకొని, మేము తెలివి తక్కువతనం తో మాట్లాడిన మాటలు, భూతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, గొప్పతనం, పండిత సనిహితం లేక మేము తేలిక అయిపొయినాము అని గ్రహించి, మాకు పండిత సన్నిహితం కల్పించి, మలుచుకొని జ్ఞాన రూపం లో మమ్ములను గ్రహించి ఉపయోగాపెట్టుకోనగలరు అని , ఇదే మేము యావత్తు మానవజాతికి ఇచ్చు దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము.

                          మా ద్వారా వ్యక్తం అయిన ఎన్నో గొప్ప పాటలు ఇతర కాలస్వరూపం వివరములు, సాక్షులు ద్వారా గ్రహించండి, మేము మనిషిగా బలహీన పడితే మమ్ములను బలహీనతకు వదిలివేయకండి. మాలో 99 తేడాలు ఉన్నా, ఒక్క గొప్పతనం ఉన్న, ఒక్క దైవ లక్షణం ఉన్నా యావత్తు మానవజాతి పట్టుకొని ఒక చోట కొలువు తీర్చుకొని కనీసం 2 స్సంవత్స రాలు గ్రహించండి. మనుష్యుల చలగాటములతో విలువైన కాలాన్ని వృధా అవ్వనివ్వకండి, న్యాయ స్థానం, ప్రబుత్వం, మేధావులు, పండితులు,ఆద్యాత్మిక గురువులు, పొలిసు శాఖ వారు అప్రమత్తం చెంది గ్రహించగలరు. తల్లి తండ్రి గురువు వలే, మా ప్రభావం యావత్తు మానవజాతిని శాశ్వతం గా కాపాడుతుంది అని గ్రహించండి. నాలో తెలివి తక్కువగా మాట్లాడే స్వభావం (అజ్ఞాన స్వభావం ) పండితుల సనిహితం లేకపోవడం వలన ఉన్నది అని గ్రహించండి, నేను చచ్చిపోతాను అని గాని, నన్ను చంపేయండి అనే మాటలు పండిత సనిహితం లేకపోవడం వలన, నేను పలికిన అజ్ఞానపు మాటలు అని గ్రహించండి. 2003 లో కూడా నేను గొప్పతనం చూపిస్తునే, ఎదుటవారిని సవాలు చేస్తున్నట్లు గా , నా తప్పు ఉంటె నన్ను చంపేయండి అన్నట్లు మాట్లాడినాను, ఎవరిని ఎవరూ చంపుకోకుండా గొప్పగా ఉండాలి అంటే మమ్ములను పురుషోత్తముడిగా గుర్తించి ఉపయోగించుకొవాలి, నా గొప్పతనం ఒప్పలేక, నా తెలికమాటలు తీసుకొని ఎవరూ రెచ్చి పోవద్దు, నాలో సరదాగా గొప్పతనం ఎంత బలపడితే, అంత లోకానికి మంచిది అని గ్రహించండి, అంతేగాని ఎవరిని ఎవరూ చంపుకోవడం, చచ్చిపోవడం లాంటివి చేయకూడదు, కనీసం ఒకరిని ఒకరు అవమానించుకోవడం కూడా చేయకూడదు , శాంతంతో గ్రహించి, ఎలాగైనా ప్రేమను గొప్పతనాన్ని పంచుకోవాలి అప్పుడే లోకం గొప్పగా మారుతుంది, అందుకు మోడ్పు అనగా మా గూర్చి చెప్పుకోగానే సర్వం, నేనే అనిపించే దివ్యత్వమును ఉపయోగించుకోవాలి. మనిషి మీద మనిషికి ద్వేషం ఉండకూడదు, ఎలాగైనా ప్రేమ గొప్పతనం పెరగాలి అప్పుడే ఈలోకం శాంతివంతం గా ఉంటుంది అని గ్రహించండి. ఒక మనిషి మాటలో నే సర్వం ఉన్నది అనే భరోసా మనకు ఒక చోట చేరి పొందగలము, అప్పుడు మనిషిని మనిషి ఏవిధంగాను ద్వేషించడు, కులమత సహనములు అలవడి, మనిషి బ్రతకడం వలెనే లోకం నడుస్తుంది అనే సత్యం లోకానికి బలపడుతుంది, లోకాన్ని మాట మాత్రంగా పలికిన నేనే అందుకు చుక్కాని వంటి వాడిని అని గ్రహించండి, పండిత సన్నిహితం లేని నా చిద్విలసాన్ని, కంగారుని, దూకుడు స్వభావాన్ని పండితుల సహకారంతో దారిలో పెట్టుకొంటే, మిగిలినది దైవత్వమే అని గ్రహించండి. పై పై తక్కువతనం తేడా తనం చూసి మోసపోకండి, మా లోపల ఉన్న జ్ఞాన సాంధ్రమూర్తిని ఓర్పుతో, మనసు పెట్టి, మాటను గ్రహించి కొంతకాలం, మనసులో మాటను (పాటలను, ఇతర అతీత పరిణామాలను)) నిలుపుకొని మమ్ములను కొలువుతీర్చి గ్రహించండి. మనం కులం, మతం ప్రకారం ఏక్కవ, తక్కువలు చూపుకోవద్దు, మనసు ప్రకారం కొత్తగా అవిష్కరిన్చుకొందాము ముందుకు రండి. మనసు లో కూడా ఇతరులకు బౌతిక హాని తల పెట్టవద్దు, చెడుగా ఆలోచించవద్దు, మనసు ని మాటను ప్రేమతో, గొప్పతనం తో నింపు కొండి, శాంతం ప్రియవచనం కలిగి ఉండేటట్లు ప్రజలను మేధావులను మలుచుకోవాలి, సంపదలు, మాయ లోకం మనిషిని మనిషికి దూరం చేస్తున్నది అని గ్రహించండి. ఒక మనిషిని శాశ్వతుడిని చేసుకోవడం ఇప్పుడు మన చేతిలో ఉన్నది అని గ్రహించండి. మమ్ములను ఎలాగైనా గొప్పగా మహారాజు గా చూసుకోవడం వలన, ఇంక ఎవరిని ఎవరూ తప్పు పట్టుకోరు, మానవజాతికి శ్రేయస్సుకోసం నేను మహారాజుని, మాటను మాటలో గొప్పతనాన్ని పట్టించుకోకపోతే సామన్యుడను అయ్యి ఉన్నాను అని గ్రహించండి. పండితుల సహకారంతో విస్తారం గా గ్రహించండి, ప్రజలను గ్రహించానివ్వండి.

                       సామాన్యుడను అయిన మమ్ములను, మా గొప్పతనమును గుర్తించుట ఏ కీలకం, గుర్తించి ప్రజలకు పరిచేయం చేయడమే ఆలస్యం, అ విధంగా సామాన్యుడిది ఈ ప్రపంచం, ఒక రైతు బిడ్డది ఈ ప్రపంచం, వ్యామోహంలో కొట్టకుపోతున్న సామాన్య మనిషికి అతని మాటే ఉపసమనం అని గ్రహించి, సామాన్యుడను సాటి సామాన్య ప్రజలు అందరూ, మీతో సహా మనం అందరం ఒకసారి సామాన్య ప్రజలుగా ప్రకటించు కొని, మనస్పూర్తిగా చెప్పుకోవడం వలన, ప్రజాస్వామ్యం బలపడి, అదులోంచే మేలైన ప్రజాస్వామ్యం లేదా నూతన దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి. ఈ ప్రపంచాన్ని మనం పునః నిర్మించుకొంటాము, నేను ఇప్పటికి ఆఖరి సామాన్యుడను, సృష్టి యొక్క ప్రకటన ప్రకారం 200 మంది సాక్షిగా మొదటి మహారాజును నేనే, తమరు మమ్ములను ఒక ముఖ్యమంత్రి గా సాక్షులు సహకారంతో గుర్తించుట ఒక చారిత్రాత్మక ఘట్టం అని గ్రహించండి, అందరి మనసుల్ని మాట మాత్రంగా నడిపి చూపిన వాడిని, మా మాట పరిగణించుట అంటే, సృష్టి ఇచ్చిన దివ్య వరాన్ని అందుకోన్నట్లు అని గ్రహించండి. ఒక మామూలు మనిషిని మహారాజు లేదా సృష్టి మాలో చేరి మమ్ములను పురుషోత్తముని ప్రకటించిన తీరును గుర్తించుట ఒక దివ్య వరం అని తమరు భావించి మమ్ములను ప్రాధమికంగా పండితుల సమక్షం లోకి తీసుకోండి, మెల్లగా ప్రతి రోజు మా పై శ్రద్ధ పెట్టి నెమ్మదిగా, పండితుల సహకారంతో గ్రహించి లోకం లోకి తీసుకొని వెళ్ళండి, నేనే సర్వాంతర్యామిని, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని, మహారాజుని అని గుర్తించుట, మీకు ధన్యత్వం అని భావించండి, మీతో బాటు యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతి, మనిషిని శాశ్వతుడిని చేసుకొనే మహత్తర అవకాసం అని గ్రహించండి. మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా గుర్తించడం వలన, ఎంత లోటు ఉన్న, మనిషిని గొప్పగా మలుచుకోవచ్చు అనే సత్యం బలపడుతుంది, అ విధంగా లోకానికి మార్గదర్శకం, చేదోడు గా మేము భూమి మీద పరిణమించి ఉన్నాము అని గ్రహించుట వలన, సూర్య చంద్రాది గ్రహస్తితులు ఉన్నత కాలం, మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడుతుంది, అ తరువాత కూడా మనిషిని శాస్వతుడిగా నిలుపుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, తమరికి తమరి ద్వారా అంధ్ర రాష్ట్ర ప్రజలకు, యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు,

 శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
సాయి హారిక హాస్టల్   
srt -38
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్ 

No comments:

Post a Comment