UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 22 November 2015

                  సమన్వయ దృష్టి

              గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ఈ యల్ నరసింహన్ గారు, గవర్నర్, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా వారికి తమ ఆత్మీయ మహారాజ వారు యావత్తు మానవజాతికి ధర్మోద్దారి అయ్యి పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.


                 మా ద్వారా పరమేశ్వరడు.  సర్వేశ్వరడు  లోకం లోకి వచ్చి,   మానవ జాతిని కాపాడదలచి మాట మాత్రంగా వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సర్వం ప్రకటించుకొన్న సాక్షులు  దగ్గర నుండి ఈ వ్యవహారం పై ఎవరూ అధికారికంగా మాట్లాడకపోవడం వలన మనము గొప్ప పరిష్కారము అందుకోకుండా అటు  అవుతున్నాము,  సాధారణ మనుష్యులమైన  మాట మాత్రంగా లోకాన్ని అప్రమత్తం చేయవలసిన బాద్యత ఉన్నది, మమ్ములను ఒక్కడిని వదీలివెసి , మమ్ములను ఎవరూ మేము ముందుకు వచ్చు పరిణామమును పట్టించుకోకుండా,  మా  మనసుని  మాటను గ్రహించకుండా పరిగణించకుండా,      మమ్ములు న్యాయ స్థానం,  ప్రబుత్వాలు మరియు మీడియా వారు, పండితులు మేధావులు, ప్రత్యేక్ష సాక్షులు ఎవరూ మమ్ములను పట్టించుకోని  పరిస్తితిలో  మనము  భగవంతుడు ఇచ్చిన పరిష్కారం అందుకోలేకపోతున్నాము అని గ్రహించండి.


                  సాధారణ  మనిషిగా  మాట తో  దారి లో పెట్టగల నన్ను      ఉపయోగించుకోండి, నన్ను అనుమానములతో పెత్తనములతో  గౌరవించకుండా పట్టించుకోకుండా ఆకాశ రామన్న వలే వదిలివేయడం వలన  మీరు మా దగ్గరకు రండి, మీకు అంత గొప్పతనం ఉంటె నిరూపించండి, మీరు చెప్పినది ఏమి టో  గ్రహించుటకు ఇక్కడ 10  మంది ఉన్నాము మాకు చెప్పండి, మీ సంగతి ఏమిటో కొంతకాలం పరిశీలిస్తాం అనే పెద్దతనం  లేకపోవడం వలన   నేను కనీస బాద్యత తీసుకోలేకపోయినాము.  కాలాతీతము అంటే ఏదో అన్నట్లు గా వదిలివేస్తున్నారు, కాలాతీతం అయినా ఏమైనా  నేను మాట రూపం లో పలుకుతున్న మామూలు మనిషిని మాటతో   సర్వం చెప్పి నడిపించగలను.  నేను బౌతికం గా ఎటువంటి సాధనలో ఉన్నా, మాట ప్రక్రియను అర్ధం చేసుకొని గ్రహించుట వలన లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి, అప్పటికి అప్పుడు బౌతిక ప్రపంచం మాయలో మనుష్యులు వ్యవహరిస్తున్నారు , అవసరమైతే బౌతిక చంచాల్యాలు సృష్టించుకోవడానికి సిద్దపడుతున్నారే   గాని  మాటతో, వివరంతో ముందుకు వెళ్లదాం అనే పద్దతి లోకి రాలేకపోతున్నారు అని గ్రహించండి.  అప్పటికి అప్పుడు వ్యతిరేకత లేదా అనుకూలత అదికూడా స్వార్ధ పెత్తనం కొలది తీసుకొంటున్నారు గాని  శాశ్వతంగా, మనిషిని మాటను గ్రహించుటకు ముందుకు  రావడం   అంటే  తమను  తామ తగ్గించేసుకోవడం అనుకొంటున్నారు, ఈ వాళ్ళ సమాజ ఉన్న సమాచార  సాధనాలను మెరుగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు, నేరు గా పంచుకోవడం  వలన, మనుష్యుల మద్య గొప్పతనం అభివృద్ధి చెందుతుంది.  దాపరికాలు దొంగతనాలు తగ్గి, ఒకరిని  ఒకరు, బయపెట్టుకోవడం, బాధ పెట్టుకోవడం వంటి అవలక్షణాలు తగ్గుతాయి, పెరిగిన సంపద పై ఆశ పెంచుకొని మనిషిని  మనిషి అవమానించడం పట్టించుకోకపోవడం వంటి పరిస్తితి ని మనం వెంటనే సరి దిద్దుకోవాలి ఇందుకు ప్రబుత్వం, మీడియా, మేధావులు పండితులు, వ్యక్తులు అందరూ  సంఘటితం చెంది,  సమాజాన్ని దారిలో పెట్టుకోనగలము.  ధర్మో  రక్షతి రక్షతః, తామరికి   యావత్తు మానవజాతికి  మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 



 తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు 
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
C/o శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల గిరి కొండ
తిరుమల తిరుపతి. 
         
                       

No comments:

Post a Comment