
సమన్వయ దృష్టి
శ్రీ శ్రీ నరేంద్ర చౌదరి గారు,NTV గ్రూప్ చైర్మన్ గారికి తెలియజేయునది. ఈ దశలో మనిషి విలువ పెంచుకొంటేనే, మనం బౌతిక ధరలను నియంత్రించ గలము, మనుష్యులు బౌతిక బలం కొలది పెంచిన సంపద తాత్కాలికం, మరియు అమానుషం , మానవత్వం లేని వాతావరణాన్ని సృష్టిస్తుంది, స్వార్ధం, అవకాసంవాదం పెరిగి మనుష్యులు మనిషిని అవమానించి, కృంగ తీసి, పొందిన వెసులు బాటు సృష్టి శాశ్వతం గా అమోధించనది కాదు, మనం మనసు మాట ద్వారా పెంచుకొన్న జ్ఞాన సంపద, రోజులనే తీర్చిదిద్దుకొనే శక్తి ఉంటుంది, అలా కాదు సంపదలకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్తితిలో కొన్ని రోజులు సంపద చూడటం కోసం, అదికూడా శాశ్వతం కాదు, మనిషి నియంత్రణలో ఉండదు, అంతకు అంతకు అంచనాలు పెరిగి మానవ సమాజం లో పోటి పెరిగి విలువల పడిపోతున్నాయి అని గ్రహించండి, మనిషిని తేలిక చేసివేసి గొప్పతనం వైపు వెళ్ళకుండా మనుష్యులే అడ్డుకోవడం తెలివి తక్కువతనం, అజ్ఞానం అని ప్రజలు మేధావులు పండితులు తెలుసుకోవాలి అని తెలియజేయుచున్నాను. మీరు ఆహ్వానిస్తే మహారాజుగా జగద్గురువుగా అందుబాటులో ఉన్నాను, లేకపోతే సామాన్యుడుగా, గొప్ప మనసు ఉన్నా బౌతిక బలం ఎదురుకోలేక అనగా సాటి మనుష్యుల నిజాయితీ చేయూత లేక బాద్యత తీసుకోలేకపోతున్నాను అని గ్రహించండి. మమ్ములను రక్షించండి లోకాన్ని రక్షించుకోండి, ధర్మో రక్షతి రక్షతః తమరి తమరి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజావారు దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
సాయి హారిక హాస్టల్
SRT 38. యస్ ఆర్ నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment